స్టోరీస్

26-03-2026

26-03-2026 08:11 PM
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే వంటనూనె ధరలు లీటరుకు రూ. 40 నుండి రూ. 50 వరకు పెంచారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో రూ. 95 ఉన్న పామాయిల్ ధర నేడు రూ. 140కి చేరింది.
26-03-2026 08:07 PM
బాలిక తల్లిదండ్రులు ఊరూరా తిరుగుతూ సర్కస్‌ ద్వారా జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం విజయనగరం జిల్లా ఎస్‌.కోట ప్రాంతంలో పరిచయమైన వెంకట్రావు అనే వ్యక్తి, బాలికను చదివిస్తానని నమ్మబలికి ఇంటర్‌...
26-03-2026 04:46 PM
తాడేప‌ల్లి:  అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం అన్నది చంద్రబాబు డ్రామా అని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
26-03-2026 03:32 PM
గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేయడం అమానుషమైన చర్యగా ఖండించారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
26-03-2026 03:25 PM
విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ గ
26-03-2026 03:04 PM
 కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యను వ్యాపారంగా మార్చేసి జేబులు నింపుకోవడమే ధ్యేయంగా యూనివర్సిటీ అధికారులు బరితెగిస్తుంటే మంత్రి నారా లోకేష్‌ నిద్రపోతున్నారా? గత ఏడాది కూడా ఇదే యూనివర్సిటీలో ఇలాగే బీఈడీ...
26-03-2026 02:59 PM
ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు
26-03-2026 02:48 PM
 గత ప్రభుత్వంలో జగన్‌గారు అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేయడంతో పాటు, కొత్తగా ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకాన్ని పక్కాగా అమలు చేయకపోయినా, టీడీపీ కూటమి ప్రభుత్వం 21 నెలల్లోనే రూ.3.37 లక్షల కోట్లకు పైగా...
26-03-2026 12:21 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సహా పెద్ద ఎత్తున సిబ్బందిని బదిలీ చేయడం వల్ల కాలేజీ సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సతీష్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
26-03-2026 12:08 PM
రాజకీయ ప్రతీకారంతోనే తమపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
26-03-2026 10:05 AM
ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలని కోరారు

25-03-2026

25-03-2026 06:16 PM
నష్టపోయిన మొక్కజొన్న పంటకు ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.2400కు కొనుగోలు చేయాలని,...
25-03-2026 06:13 PM
త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్నిరాష్ట్రంలో అర్హ‌త క‌లిగిన ప్ర‌తి విద్యార్థికీ అంద‌జేయ‌డం జ‌రిగిందని, ఏ ఒక్క‌రైనా అన్యాయం జ‌రిగిన‌ట్టు చూపిస్తే దేనికైనా సిద్ధ‌మ‌ని మొన్న‌టి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌...
25-03-2026 06:06 PM
విజయవాడలో జరిగిన అభివృద్ధి అంతా వైయ‌స్ఆర్‌సీపీహయాంలోనే సాధ్యమైందన్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందని తెలిపారు
25-03-2026 05:58 PM
తిరుపతి లడ్డూ అంశాన్ని ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను గుర్తు చేశారు. అబద్ధాలు చెప్పడంలోనూ, అపవిత్ర చర్యల్లోనూ ఎమ్మెల్యే తన నాయకుడి బాటలోనే నడుస్తున్నారని విమర్శించారు.
25-03-2026 05:51 PM
రాయచోటి నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు చేయించడంలో శ్రీకాంత్ రెడ్డి కృషి అభినందనీయమన్నారు.
25-03-2026 04:36 PM
తాడేపల్లి:     చంద్రబాబు ఏకంగా క్రెడిట్‌ దోపిడి చేస్తున్నారని, ఆ దిశలోనే ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ కంపెనీ తామే తెచ్చినట్లు బిల్డప్‌ ఇస్తూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారని మాజీ ముఖ
25-03-2026 04:28 PM
మహిళల సాధికారతకు వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పటినుంచో ప్రాధాన్యత ఇస్తోందని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు, అలాగే నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చే పనులు
25-03-2026 03:26 PM
వైయస్.జగన్ హయాంలో రాష్ట్రం లోని ప్రతి గడపకీ రేషన్ డోర్ డెలివరీ చేస్తే.. కూటమి నేతలు మాత్రం ప్రతి గడపకీ కక్షా రాజకీయాలు పరిచయం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబులో తడబాటు కనిపిస్తోంది
25-03-2026 03:11 PM
ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంలో చొరవ చూపిన కళావతమ్మకు నులకజోడు గ్రామ ప్రజలు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.
25-03-2026 03:01 PM
జిల్లా అభివృద్ధి, నిరుపేద ప్రజల సంక్షేమంపై ఆయనకు ఉన్న అంకితభావానికి ఈ విజయమే నిదర్శనమని నేతలు ప్రశంసించారు. ఆర్డీటీ సంస్థకు నిధుల కొరత లేకుండా ఆయన చేసిన కృషి జిల్లా చరిత్రలో నిలిచిపోతుందని...
25-03-2026 02:48 PM
కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎస్‌ఈసీ సభ్యులు, నియోజకవర్గ పరిశీలకులు
25-03-2026 02:45 PM
అనంతరం దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ 3 టౌన్ సిఐకు ఫిర్యాదు పత్రం అందజేశారు
25-03-2026 02:28 PM
కామాక్షమ్మ, సిద్దేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుత శిల్పకళా నైపుణ్యంతో నిర్మించడం అభినందనీయం, ఆదర్శనీయమన్నారు. ఈ దేవాలయం ప్రాంతీయ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి కేంద్రంగా నిలవాలని,
25-03-2026 01:15 PM
ఇదిలా ఉండగా, రూమ్ నంబర్–11ను కేటాయించారంటూ, దానిపై అసంతృప్తితో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు స్పీకర్‌ను కలిశారంటూ కొన్ని ఎల్లో మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేశాయి
25-03-2026 11:59 AM
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మరియు జననేత వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి పాలనలో క్రిస్టియన్ మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని వివరించారు
25-03-2026 11:51 AM
మంత్రులు ఎందుకొచ్చారో.. అధికారులకు ఏం ఆదేశాలు ఇచ్చారో అర్థం కావడం లేదు. బోట్ల చోరీ విషయంలో మత్స్యకారులకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. చోరీ వెనుక పోలీసులు, టీడీపీ నేతల హస్తం ఉంది.
25-03-2026 11:10 AM
తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. 
25-03-2026 10:58 AM
తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైయ‌స్‌ జగన్‌ ఆయనకు భరోసా ఇచ్చారు. ప్రజల పక్షాన చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు

Pages

Back to Top