Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
దేశంలో అతి పెద్ద స్కామ్కు క్యాపిటల్ అమరావతి
మంత్రి సవిత సొంత పంచాయతీలో మొదలైన తిరుగుబాటు
ఇసుక దోపిడీపై వైయస్ఆర్సీపీ నిరసన..
ఏప్రిల్ 4న రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన వైయస్ఆర్సీపీ ఎంపీలు
పి4 పథకం ద్వారా ఎంతమందికి న్యాయం జరిగింది
ఒంగోలు పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్సీపీ కీలక సమావేశం
బొత్స సత్యనారాయణను పరామర్శించిన అంబటి రాంబాబు
మంత్రి సవిత చర్యలతో రెండు గ్రామాల మధ్య వివాదం
అమరావతి పేరుతో విచ్చలవిడిగా ప్రజాధనం దోపిడీ
స్టోరీస్
01-04-2026
దేశంలో అతి పెద్ద స్కామ్కు క్యాపిటల్ అమరావతి
01-04-2026 07:16 PM
రాజధానిలో ఇప్పటికే 50 వేల ఎకరాల భూమి ఉండగా, మరో 50 వేల ఎకరాల సేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఆ లక్ష ఎకరాల్లో రోడ్డు, సివరేజ్, నీరు, విద్యుత్ కనెక్షన్ వంటి కనీస సదుపాయాల కోసం ఎకరాకు రూ.2 కోట్ల...
మంత్రి సవిత సొంత పంచాయతీలో మొదలైన తిరుగుబాటు
01-04-2026 03:42 PM
పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ భర్త చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి
ఇసుక దోపిడీపై వైయస్ఆర్సీపీ నిరసన..
01-04-2026 03:36 PM
మల్లయ్యపేట ప్రాంతంలో రోజుకు 500 నుంచి 600 వరకు ఇసుక లోడుతో లారీలు తిరుగుతున్నాయని, దాంతో స్థానిక ప్రజలు దుమ్ము, కాలుష్యంతో ఊపిరితిత్తుల, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు
ఏప్రిల్ 4న రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
01-04-2026 03:27 PM
బీఆర్ నాయుడు ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల అపఖ్యాతి పాలవుతోందని ఆరోపించారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన వైయస్ఆర్సీపీ ఎంపీలు
01-04-2026 03:14 PM
ఈ సమస్యను సమగ్రంగా వివరంగా విన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, త్వరలోనే దీనికి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
పి4 పథకం ద్వారా ఎంతమందికి న్యాయం జరిగింది
01-04-2026 02:40 PM
కరోనా సమయంలో రైతులతో పాటు ప్రతి వర్గాన్నీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదుకున్నారని గుర్తుచేశారు. తాము చేసిన సేవలను సరిగా ప్రజలకు చెప్పుకోలేకపోయామని
ఒంగోలు పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్సీపీ కీలక సమావేశం
01-04-2026 02:34 PM
దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ,..
బొత్స సత్యనారాయణను పరామర్శించిన అంబటి రాంబాబు
01-04-2026 02:31 PM
గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, పార్టీ నేత కొండా రాజీవ్ గాంధీ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మంత్రి సవిత చర్యలతో రెండు గ్రామాల మధ్య వివాదం
01-04-2026 02:25 PM
ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చర్యలు ఎస్సీ, బీసీ వర్గాలపై ఆర్థిక ఒత్తిడి పెంచేలా ఉన్నాయని, గ్రామ ప్రజలను చేపలు పట్టకుండా అడ్డుకోవడం ద్వారా సమస్యలను మరింత పెంచుతున్నారని ఉషశ్రీ చరణ్...
అమరావతి పేరుతో విచ్చలవిడిగా ప్రజాధనం దోపిడీ
01-04-2026 02:19 PM
చంద్రబాబు నాయుడు తొలుత తిరువూరులో రాజధాని ఉంటుందని చెప్పారు. ఈలోగా అమరావతిలో భూములను కాజేశారు . అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు
కళ్యాణదుర్గంలో వైయస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు
01-04-2026 02:11 PM
మార్చి 30న కళ్యాణదుర్గం పట్టణంలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు లభించిన సందర్భంగా పార్టీ శ్రేణులు
అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు..
01-04-2026 02:01 PM
రాష్ట్రంపై భారం పడకూడదని అభివృద్ధి, సంక్షేమం కుంటుపడకూడదని మనం కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా...
దేశంలో అతిపెద్ద స్కామ్..అమరావతి క్యాపిటల్
01-04-2026 01:56 PM
వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతిలో భయంకరమైన అవినీతి, దోపిడీ జరుగుతోంది. దేశంలో అతిపెద్ద స్కామ్కు అమరావతి క్యాపిటల్.
ఇప్పటికీ కూడా మీ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి?
01-04-2026 01:06 PM
అమరావతికి ఇప్పటి వరకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారు?. 2014-19 మధ్య రూ.5335 కోట్లు ఖర్చు చేశారు. ఈ రెండేళ్లలో అమరావతికి బాబు చేసిన అప్పు 47వేల కోట్లు.
అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు
01-04-2026 01:03 PM
శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా. రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని స్వయంగా మంత్రి పార్థసారథి చెప్పారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదు. చంద్రబాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ,...
31-03-2026
పంపిణీ చేసిన ఇళ్లన్నీ జగన్ కట్టించినవే
31-03-2026 05:04 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కట్టుకథలు, మోసాలే కానీ ఎన్నికల హామీలను నెరవేర్చిన పాపాన పోలేదు. చేస్తున్నదల్లా వైయస్ఆర్సీపీ హయాంలో వైయస్ జగన్ గారి కృషితో ఏర్పాటైన...
రైతులను ఇబ్బందిపెడితే సహించబోం
31-03-2026 04:58 PM
పెద్ద ఎత్తున భూములు ఉన్న వారికి సౌకర్యాలు కల్పిస్తూ, చిన్న రైతులపై ఆంక్షలు విధించడం వికృత ధోరణి అని అన్నారు. చెరువు మరమ్మతులకు ఎకరాకు రూ.50 వేల వరకు, బోరు వేసేందుకు మరో రూ.50 వేల వరకు వసూలు
పేదల ప్రాణాలకు విలువ లేదా?
31-03-2026 04:12 PM
ఈ నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం...
గిరిజనులకు భూమి, అటవీ హక్కులు కల్పించడం అత్యంత కీలకం
31-03-2026 04:06 PM
పాలనా వ్యవస్థలో గ్రామ స్థాయిలో సేవలను బలోపేతం చేయడం కోసం స్థానిక స్వపరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని, పేసా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.
నైట్ ఫుడ్ కోర్ట్ పునఃస్థాపనకు రిలే నిరాహార దీక్షలు
31-03-2026 04:01 PM
ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన మొల్లి అప్పారావు, బాణాల శ్రీనివాసరావు, కొండా రాజీవ్ గాంధి, పళ్ళ దుర్గ, జిల్లా నాయకులు, వార్డు అధ్యక్షులు,
మొక్కజొన్న, అరటి రైతులను ఆదుకోవాలి
31-03-2026 03:57 PM
మైదుకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామి రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీసీఆర్ కళ్యాణమండపంలో సర్పంచ్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
అమరావతి తీర్మానం ఎన్ని సార్లు చేస్తారు?
31-03-2026 03:47 PM
ఇప్పటివరకు అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే ఉన్నాయని, శాశ్వత భవనాల నిర్మాణం జరగలేదని తెలిపారు. అమరావతి రాజధాని ప్రజల కోసం కాకుండా, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతోందని ఆరోపించారు.
హామీల అమలు మరచి అమరావతి పేరుతో డైవర్షన్ రాజకీయాలు
31-03-2026 03:32 PM
అమరావతిలో అవినీతి జరుగుతుందనే అంశాన్నే తమ పార్టీ వ్యతిరేకిస్తోందని, రాజధానికి మాత్రం వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు.
ఈనాడు దినపత్రిక తప్పుడు కథనాలపై దాడిశెట్టి రాజా ఫైర్
31-03-2026 03:24 PM
ఇప్పటికే అధికారాన్ని కోల్పోయి 20 నెలలు గడిచినా, మళ్లీ అదే అంశాన్ని ప్రస్తావిస్తూ తనపై వార్తలు రాయడం సరికాదని అన్నారు. ప్రస్తుతం ఆ గన్మెన్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద విధులు...
ఆలయాల హుండీల్లో వరుస చోరీలు
31-03-2026 03:09 PM
భక్తులు సమర్పించే కానుకలను కాపాడాల్సిన బాధ్యత దేవాదాయశాఖదేనని గుర్తు చేస్తూ, శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనేక ఆలయాల్లో అర్చకులకు సరైన జీతాలు కూడా అందడం లేదని చెప్పారు.
వైయస్ జగన్ను కలిసిన గురజాల వైయస్ఆర్సీపీ నేతలు
31-03-2026 03:01 PM
గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావు అనే ఇద్దరు వైయస్ఆర్సీపీ కార్యకర్తలు ఫిబ్రవరిలో హత్యకు గురైన ఘటనపై వారి కుటుంబ...
పదవిలో లేకున్నా ప్రజా సేవలో ముందుకు సాగండి
31-03-2026 02:54 PM
కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికలు ఆలస్యమైనప్పటికీ, తమ ప్రభుత్వ కాలంలో సర్పంచ్లు గ్రామాల్లో మంచి పాలన అందించారని ప్రశంసించారు
అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అసెంబ్లీలో తీర్మానం
31-03-2026 02:47 PM
తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చారని విమర్శించారు. దేశంలో తీర్మానాలకు ఎంతవరకు విలువ ఉందో ప్రశ్నిస్తూ, రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో చేసిన తీర్మానాల పరిస్థితి...
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలి
31-03-2026 02:37 PM
రైతుల పట్ల అనుకూల దృక్పథం లేని ప్రభుత్వం, నిర్బంధంగా అమరావతి అభివృద్ధి పేరుతో రాయలసీమ ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు.
2028 కల్లా రాజధాని పూర్తయితే తీర్మానం ఎందుకు?
31-03-2026 02:30 PM
రాజధాని అభివృద్ధి పేరుతో భారీ ఖర్చులు చూపిస్తూ, ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా లక్షల కోట్ల ప్రణాళికలు ప్రకటించడం ప్రజలను మోసం చేయడమేనని...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »