స్టోరీస్

21-02-2026

21-02-2026 07:14 PM
ఏపీలో 2024లో జ‌రిగిన‌ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసి ఇప్పుడు అధికారంలో ఉన్న కూట‌మి పార్టీలు అడ్డ‌దారిలో గెలుపును దొంగిలించాయి. రెండేళ్ల‌వుతున్నా రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల...
21-02-2026 07:03 PM
తాడేపల్లి: ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కి టీటీడీ నిధులు దోచిపెట్టింది నిజం కాకపోతే, ఇందాపూర్‌ కోసం టీటీడీ టెండర్‌ నిబంధనలు మార్చింది అబద్ధమైతే, సభలో ప్రభుత్వం చర్చకు రావాలని
21-02-2026 06:01 PM
 రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఎలా ఉందన్నది శాసనమండలి సాక్షిగా బట్టబయలైంది. 2014-24 వరకు రాష్ట్ర ప్రభుత్వ అప్పులవివరాలు అడిగితే శాసనమండలి సాక్షిగా కూటమి ప్రభుత్వం అప్పుల మంత్రి పయ్యావుల కేశవ్ పచ్చి...
21-02-2026 01:43 PM
పార్టీ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వర రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు, ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య,
21-02-2026 01:39 PM
బెంగ‌ళూరు న‌గ‌రంలో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో నాగ ఉమా యజ్ఞిత, యశ్వంత్‌లకు వైయ‌స్ జగన్‌ వివాహ శుభాకాంక్షలు తెలిపారు. దంపతులు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవితాన్ని సాఫల్యవంతంగా కొనసాగించాలని...
21-02-2026 01:28 PM
ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడికి తక్షణ చికిత్స అందించడంలో ఆలస్యం ఎందుకైందని వైద్యులను ఆమె ప్రశ్నించారు
21-02-2026 01:14 PM
పోలీసుల సహాయంతో వీసీ కార్యాలయానికి వెళ్లినప్పటికీ, లోపలికి వెళ్లకుండా తలుపులు వేసారని చెప్పారు. వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లినా ఇంత రాజకీయ వాతావరణం యూనివర్సిటీలో ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు
21-02-2026 12:59 PM
దేశ గౌరవం, ప్రతిష్టల విషయంలో రాజకీయాలకు అతీతంగా ఉండాలని, అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను గౌరవప్రదంగా ప్రతినిధ్యం వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వైయ‌స్ జ‌గ‌న్‌ స్పష్టం చేశారు.  
21-02-2026 12:53 PM
రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం విచ్చలవిడిగా లభిస్తుందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానాల కారణంగా మద్యం మత్తులో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని విమర్శించారు.
21-02-2026 12:46 PM
ఆ ట్రైసైకిల్ ద్వారా జనార్దన్ సమీప ప్రాంతాలకు వెళ్లి తన పనులు నిర్వహించుకునేవారు. ఇప్పుడు ఆయనకు మరింత సౌకర్యం కల్పించేందుకు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పీవీ మిధున్‌రెడ్డి సహకారంతో రూ. లక్షకు పైగా విలువ...
21-02-2026 12:30 PM
“మన స్నేహం, మన అనుబంధం నింపిన మధుర జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను గౌతమ్‌. స్నేహితుడిగా, సహోదరుడిగా నువ్వు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతావు.” అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  
21-02-2026 11:56 AM
‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. మన మాతృభాష తెలుగును కాపాడుకుందాం.. మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం’’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.
21-02-2026 11:46 AM
ఈ మేర‌కు ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాకాణి ఇంటి వద్దే ఎదురుచూశారు. కానీ పోలీసులు రాకపోవడంతో ఆయన తన రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు
21-02-2026 11:37 AM
రాంబాబు పార్టీకి అంకితభావంతో సేవలందించిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై రాంబాబు కుటుంబానికి...

20-02-2026

20-02-2026 09:54 PM
 శ్రీ వెంకటేశ్వరస్వామితో చంద్రబాబు చెలగాటం కొనసాగుతోంది. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును కూడా అవహేళన చేస్తూ వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేశారు.
20-02-2026 05:56 PM
వైయ‌స్ జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను గుర్తు చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
20-02-2026 05:52 PM
అసెంబ్లీ ప్రాంగణం: అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇందాపూర్‌ ముసుగులో హెరిటేజ్‌ చేసిన దోపిడీ బయటకు వస్తుందనే భయంతో కూటమి నాయకులు ఇందాపూర్, హెరిటేజ్‌ డెయిరీల మధ్య ఉన్న సంబంధంపై చర్చకు
20-02-2026 05:48 PM
ఇన్‌చార్జి వీసీ గంగాధ‌ర్, రిజిస్ట్రార్ సింహాచ‌లం లు టీడీపీకి ఏజెంట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ విద్యాసంస్థ‌ల్లో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తున్నార‌ని ర‌విచంద్ర ఆరోపించారు.
20-02-2026 05:30 PM
ప్రజలు భూమ్మీద ఇబ్బందులు పడుతుంటే... ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలి పాలకులు మాత్రం గాల్లో విహరిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు చేస్తున్న...
20-02-2026 05:14 PM
   విడతల వారీగా తరలి వచ్చిన టీడీపీ మూకలు ఏడు గంటలపాటు నా ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి, మొత్తం విధ్వంసం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ శ్రేణులకు సహకరించడంతో పాటు, పూర్తిగా ప్రేక్షక పాత్ర...
20-02-2026 03:30 PM
ప్రజల సొమ్మును విలాసాలకు వాడటం.. కూటమి నేతలకు పరిపాటిగా మారింది’ అని వ్యాఖ్యానించారు.  
20-02-2026 03:11 PM
తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర స్థాయి కీలక నియామకాలను ప్రకటించింది.
20-02-2026 01:10 PM
ఇందాపూర్–హెరిటేజ్ సంబంధాలపై సభలో చర్చించమని కోరినా, అధికార పక్షం దూరంగా ఉంటోందని విపక్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శించారు. “మేం చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలు పట్టుకున్నట్లు నిరూపించండి
20-02-2026 12:58 PM
దేవదేవుడి ధనాన్ని లూటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బాబు ప్రభుత్వం పెట్టిన డొల్ల బడ్జెట్‌పై చర్చ జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు.
20-02-2026 11:28 AM
బ్ర‌హ్మానందంను వైయ‌స్ జ‌గ‌న్ యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వీరి క‌ల‌యిక‌ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 
20-02-2026 11:19 AM
అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టిన వైయస్‌ జగన్‌. ప్రజల పక్షాన, ప్రజల తరుపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా...
20-02-2026 07:24 AM
ముఖ్యమంత్రిగా ఉండి ప్రమాదవశాత్తు మరణించిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలకు ఏర్పాటు చేయాలనే నిర్ణయం 2009లో అప్పటి పాలకమండలి, అకడమిక్‌ సెనేట్‌ ముక్తకంఠంతో ఏకగ్రీవంగా...
20-02-2026 07:09 AM
తాడేపల్లి: ‘మోసానికి షర్ట్, ప్యాంట్‌ వేస్తే అది చంద్రబాబు.. అబద్ధానికి రెక్కలు తొడిగితే అవి చంద్రబాబు మాటలు’..

19-02-2026

19-02-2026 10:17 PM
 ‘చంద్రబాబు హ్యాబిట్యువల్‌ అఫెండర్‌’ అన్న శ్రీ వైయస్‌ జగన్, ఆయనకు మోసాలు కొత్త కానే కాదని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తేల్చి చెప్పారు.
19-02-2026 08:54 PM
ఓట్లు అన్ని కేంద్రాల్లో సమానంగా నమోదు కాలేవు అన్నది సహజం. అయితే ప్రతి ఓటరు రెండు ఓట్లు వేసిన సంగతి గుర్తుంచుకోవాలి. ఒకటి అసెంబ్లీకి, మరొకటి లోక్‌సభకు. 

Pages

Back to Top