Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే జగనన్న లక్ష్యం
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
పోతిరెడ్డిపాడుకు తరలిరండి
‘ఛలో పోతిరెడ్డిపాడు’ పోస్టర్ ఆవిష్కరణ
ఏపీలో సంపూర్ణంగా మానవ హక్కుల ఉల్లంఘన
వార్డు స్థాయి కమిటీలను త్వరగా పూర్తి చేయాలి
ముద్దనూరు వైస్ ఎంపీపీ–2 పదవిని కైవసం చేసుకున్న వైయస్ఆర్సీపీ
రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోంది
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారు
జంగిల్రాజ్పై జనాగ్రహం
స్టోరీస్
04-02-2026
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే జగనన్న లక్ష్యం
04-02-2026 04:21 PM
ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీ కమిటీల్లో భాగస్వామ్యం కల్పిస్తామని, అన్ని వర్గాల నుంచి నాయకులకు పదవుల్లో అవకాశం ఇచ్చి ప్రజలకు మరింత చేరువయ్యేలా
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
04-02-2026 03:16 PM
తిరుమల లడ్డులో కల్తీ లేదని సీబీఐ, సిట్ నివేదికలు స్పష్టంగా చెప్పినా కూటమి నేతలు విమర్శలు ఆపడం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.
పోతిరెడ్డిపాడుకు తరలిరండి
04-02-2026 03:01 PM
1990 నుంచే చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించిన కాటసాని రామభూపాల్ రెడ్డి, సీమ ప్రజలకు నీరు అందే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
‘ఛలో పోతిరెడ్డిపాడు’ పోస్టర్ ఆవిష్కరణ
04-02-2026 02:58 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఏపీలో సంపూర్ణంగా మానవ హక్కుల ఉల్లంఘన
04-02-2026 02:49 PM
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కులు పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయని మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ ఆరోపించారు.
వార్డు స్థాయి కమిటీలను త్వరగా పూర్తి చేయాలి
04-02-2026 02:37 PM
రానున్న రోజుల్లో పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని నేతలు సూచించారు
ముద్దనూరు వైస్ ఎంపీపీ–2 పదవిని కైవసం చేసుకున్న వైయస్ఆర్సీపీ
04-02-2026 02:33 PM
తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ముద్దనూరు మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడమే తన...
రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోంది
04-02-2026 02:30 PM
ఈ సందర్భంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులు, అలాగే సాల్మన్ రాజు హత్యకు సంబంధించిన అంశాలను కమిషన్ ముందు వివరించారు. టీడీపీ నేతలు రాజకీయ ప్రత్యర్థులను భౌతికంగా...
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారు
04-02-2026 02:22 PM
చంద్రబాబు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నారా లోకేష్, టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అపర మేధావిగా చెప్పుకునే నారా లోకేష్ ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
జంగిల్రాజ్పై జనాగ్రహం
04-02-2026 12:41 PM
గుంటూరు పర్యటనలో అరుదైన దృశ్యాలు కనిపించాయి. జనం స్వచ్ఛందంగా ముందుండి వైయస్ జగన్ కాన్వాయ్ను ముందుకు నడిపించారు. జగన్ రాక నేపథ్యంలో గుంటూరు వెళ్లే రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి.
వైయస్ఆర్సీపీ నాయకులను అడ్డుకునే ప్రయత్నం
04-02-2026 12:14 PM
ప్రజలను అడ్డుకోడానికే చేసిన కుట్రలను అభిమానులు చేధించారు. జంగిల్ రాజ్ కుట్రలకు ఎదురు తిరిగి ముందుకు సాగారు. గుంటూరులో పరిణామాలపై అటు ప్రజలు, వైయస్ఆర్సీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.
నేడు గుంటూరుకు వైయస్ జగన్
04-02-2026 09:51 AM
అనంతరం రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితి, ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడులు, జంగిల్ రాజ్ తరహా అరాచకాలపై వైయస్ జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రెడ్బుక్కే రాజ్యాంగం.. నేనే ‘సుప్రీం’!
04-02-2026 08:55 AM
రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు చేతల్లో చూపించారు. అందుకోసం తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదం పవిత్రకు కూడా భంగం కలిస్తానని... ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలను...
కరకట్ట ప్యాలెస్ కిరాతకమే
04-02-2026 08:36 AM
దాడిలో కీలకంగా పాల్లొన్న షేక్ ఆషా, ఫతావుల్లాలిద్దరూ చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రి అనితకు బాగా తెలుసని.. దాడులు చేయడానికి రౌడీ మూకలను కూడగట్టడంలో వారిది అందెవేసిన చేయి అని సమాచారం. ముఖ్య నేతల ఆదేశాలు...
03-02-2026
సుప్రీంకోర్టు ‘సిట్’ రిపోర్ట్పై ప్రభుత్వ విచారణా?
03-02-2026 09:19 PM
సిట్ అధికారులు ఏడాది కాలంగా సుదీర్ఘ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. సిట్ అదనపు ఛార్జిషీట్లో కానీ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులో కానీ, చంద్రబాబు ఆరోపించినట్లు నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, చేప...
మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు అప్రజాస్వామికం
03-02-2026 09:15 PM
ప్రతిపక్షాలు ప్రజల పక్షాన పోరాడుతూ.. ప్రభుత్వ తప్పిదాలను విమర్శించడం సహజం. ప్రజలపట్ల ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంటుంది. కానీ అధికార పక్షం తమ తప్పులను ప్రశ్నించకూడదు.
రేపు వైయస్ జగన్ గుంటూరు పర్యటన
03-02-2026 09:04 PM
తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు బయలుదేరుతారు. మంగళగిరి, కాకాని, ఏటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, కేవీపీ (వీఐపీ) రోడ్, చుట్టుగుంట, కలెక్టర్ కార్యాలయం, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మార్గాల
‘తప్పును ఒప్పు’ అని చెప్పేందుకే క్యాబినెట్ భేటీ
03-02-2026 09:00 PM
క్యాబినెట్ భేటీలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఆశించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తారని, నిరుద్యోగ భృతి చెల్లిస్తారని, రైతులకు మూడో విడత...
తిరుమల లడ్డూ విషయంలో దుష్ప్రచారం తగదు
03-02-2026 04:59 PM
ల్యాబ్ నివేదికలు, దర్యాప్తు ఫలితాలు ప్రజల ముందుకు రాకముందే సంచలనాత్మక ప్రకటనలు చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక శాంతి, మత సామరస్యంపై ప్రతికూల ప్రభావం...
పిరికిపందలే ఇళ్లపై దాడి చేస్తారు
03-02-2026 04:47 PM
సీఎం చంద్రబాబు తన నీచ రాజకీయాలకు తిరుమల శ్రీవారిని కూడా వాడుకుంటూ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేశాడు. సీబీఐ సిట్ చార్జిషీట్ ద్వారా...
క్షమాపణ చెప్పమన్నందుకే మాపై దాడులు
03-02-2026 04:38 PM
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, కోట్లాది మంది శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని సీబీఐ సిట్ చార్జిషీట్ కాపీని పట్టుకుని...
కూటమి నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి
03-02-2026 04:28 PM
ఈ విషయంలో ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజిని తదితర నాయకులపై భౌతిక దాడులు చేసి, ఇళ్లను ధ్వంసం
టీడీపీ గూండాల దాడి దారుణం
03-02-2026 03:55 PM
రాజకీయ ప్రతీకార ధోరణితో నాయకుల ఇళ్లపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ తేచ్చే చర్యలని తానేటి వనిత పేర్కొన్నారు. జోగి రమేష్ కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.
తిరుమల ప్రసాదంపై దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి
03-02-2026 03:47 PM
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నెయ్యి నమూనాలు సేకరణ, ట్యాంకర్ల రాక, వాటి వినియోగం జరిగిందని నివేదికలో ఉందని పేర్కొంటూ, ఏవైనా లోపాలు ఉంటే అవి కూటమి ప్రభుత్వ బాధ్యతేనని అన్నారు.
కూటమి నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మెట్టు గోవిందరెడ్డి
03-02-2026 03:40 PM
రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతల ప్రోత్సాహంతో హిందువులు, ప్రజల మనోభావాలను కించపరిచేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఫ్లెక్సీలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు...
ఒకవైపు తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం
03-02-2026 03:18 PM
దానిపై వైయస్ఆర్సీపీ స్పంచి.. సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పడిన సిట్ దాదాపు 14 నెలల తర్వాత .. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతుకొవ్వులు లేవని కోర్టుకు...
పుంగనూరు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం
03-02-2026 03:12 PM
సమావేశంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, పుత్త శివశంకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ప్రజల పక్షాన పోరాటం ఆగదు
03-02-2026 03:08 PM
అంబటి రాంబాబును ఇలా కలవడం బాధాకరమని అన్నారు. మాజీ మంత్రుల ఇళ్లను తగలబెట్టే సంప్రదాయం రాష్ట్రంలో ప్రవేశపెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు
“చలో పోతిరెడ్డిపాడు” విజయవంతం చేద్దాం
03-02-2026 02:49 PM
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి రాయలసీమ రైతులు, ప్రజలకు సాగు, త్రాగునీటి సౌకర్యాలు అందకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు
రాయలసీమ హక్కుల కోసం వైయస్ఆర్సీపీ ఉద్యమం
03-02-2026 02:42 PM
రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 800 అడుగుల స్థాయి వద్దనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »