స్టోరీస్

13-10-2025

13-10-2025 12:19 PM
క‌ల్తీ మ‌ద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పైనుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు స్పష్టంగా మనకు కనిపిస్తున్నారు.
13-10-2025 12:06 PM
జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట పార్టీ నాయ‌కులు నిర‌స‌న వ్య‌క్తం చేసి కల్తీ మద్యం నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
13-10-2025 11:49 AM
ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు భిష్మించారు.
13-10-2025 09:52 AM
నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తేల్చేందుకు వెంటనే రాష్ట్రవ్యాప్తంగా వైన్‌షాప్‌లు, పర్మిట్‌రూమ్‌లు, బార్లు, బెల్టుషాపుల్లో ఎక్సైజ్‌ శాఖ విస్తృతంగా తనిఖీలు చేసి, దీని వెనక ఎంత పెద్దవారున్నా అరెస్టుచేయాలని...
13-10-2025 09:51 AM
అరకొరగా డ్రాలో ఇతరులకు దక్కినా నయానో భయానో బెదిరించి తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో మద్యం షాపులు నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతుండగా... రాష్ట్రవ్యాప్తంగా  గ్రామాల్లో 75వేలకు పైగా బెల్ట్‌...
13-10-2025 09:43 AM
తాడేపల్లి: యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేస్తూ, రాష్ట్ర మంతా సరఫరా చేస్తూ..

12-10-2025

12-10-2025 07:11 PM
పార్వతీపురం మన్యం జిల్లా:  పచ్చకామెర్లు సోసిక కురుపాం గిరిజన విద్యార్థుల వైద్క నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని వైయ‌స్ఆర్‌సీపీ నేత,  మాజీ డిప్యూటీ సీఎం
12-10-2025 07:01 PM
పార్వ‌తీపురం మెడిక‌ల్ కాలేజీ నిర్మాణానికి ల్యాండ్ అలాట్‌మెంట్ జ‌ర‌గలేద‌ని, ఆర్డ‌ర్ కాపీయే లేద‌ని ద‌బాయిస్తున్న మంత్రి స‌త్య‌కుమార్‌ జీవో నెంబ‌ర్ 177 చ‌దువుకోవాలి. కూట‌మి ప్ర‌భుత్వంలో ఏ కేబినెట్ స‌...
12-10-2025 06:55 PM
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు ఖరీఫ్ లు పూర్తయ్యాయి. గతంలో వైయస్.జగన్ హయాంలో ఐదు ఖరీఫ్ లు పూర్తయ్యాయి. ఏ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ లో ఎంత మేర సాగు జరిగిందన్న విషయాలు పరిశీలిస్తే... 15-10-2019 ఖరీఫ్...
12-10-2025 06:47 PM
కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వస్తూనే ఆఫ్రికా మోడ‌ల్ మ‌ద్యం త‌యారు చేసి దోచుకోవాల‌న్న ఆలోచ‌న‌తోనే, ఆఫ్రికాలో లిక్క‌ర్ వ్యాపారం చేస్తున్న జ‌య‌చంద్రా రెడ్డిని పార్టీలో చేర్చుకుని తంబ‌ళ్ల‌ప‌ల్లె టీడీపీ...

11-10-2025

11-10-2025 05:31 PM
రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనివిధంగా కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఏకంగా క‌ల్తీ మ‌ద్యం త‌యారు చేస్తున్న ఫ్యాక్ట‌రీల గుట్టుర‌ట్ట‌వడం, దానివెనుక తెలుగుదేశం నాయ‌కులున్న‌ట్టు ఆధారాలు బ‌య‌ట‌కు రావ‌డం...
11-10-2025 04:51 PM
సమిష్టిగా పని చేస్తూ పార్టీ బలోపేతానికి ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌న్నారు.  ప్రతి ఒక్కరికీ అండగా వైయ‌స్ జ‌గ‌న్ ఉంటార‌ని ధైర్యం చెప్పారు.
11-10-2025 12:00 PM
పీఎస్‌కు పిలిపించుకుని ఆయనను ఉద్దేశించి సీఐ ఏసుబాబు అనుచితంగా మాట్లాడారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని మరికొందరు కార్యకర్తలతో కలిసి పీఎస్‌కు చేరుకుని సీఐని నిలదీశారు.
11-10-2025 11:09 AM
ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
11-10-2025 10:43 AM
ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు సంబంధించి రూ.3వేల కోట్లకు పైగా ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయి పడింది. బకాయిలు విడుదల చేయాలని గత కొద్ది నెలలుగా ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతూ...

10-10-2025

10-10-2025 10:02 PM
అధికారంలో ఎవరు ఉన్నా విజయనగరం పైడిమాంబ అమ్మవారి ఉత్సవం విషయంలో ఎవరూ రాజకీయాలు చేయరు. ఒకవేళ చేసినా పశ్చాత్తాపంతో వెంటనే సరిదిద్దుకుంటారు. ఉత్తరాంధ్రా ఇలవేల్పు శ్రీ పైడితల్లమ్మ కరుణాకటాక్షాలతో ఈ...
10-10-2025 09:57 PM
రాష్ట్రంలో వ‌రుస‌గా ప‌ట్టుబ‌డుతున్న క‌ల్తీ లిక్క‌ర్ ప‌రిశ్ర‌మ‌లు, వాటితో టీడీపీ కీల‌క‌ నాయకులకు సంబంధాలున్నట్టు దొరుకుతున్న ఆధారాలు  చూస్తుంటే ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న పెద్ద‌లే గ‌ద్ద‌లుగా మారి ప్ర‌...
10-10-2025 09:54 PM
చంద్ర‌బాబు నేతృత్వంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఆరోగ్య‌శ్రీని అనారోగ్య‌శ్రీగా మార్చేశారు. ప్ర‌భుత్వం నుంచి రూ.3 వేల కోట్లు బ‌కాయిలు రాక‌పోవ‌డంతో ఆరోగ్య‌శ్రీ నెట్‌వ‌ర్క్ ఆస్ప‌త్రులు వైద్యం...
10-10-2025 09:47 PM
కూటమి ప్రభుత్వానికి మహిళలంటే ఏ కోశాన గౌరవం లేకపోగా... చంద్రబాబునాయుడికి, తెలుగుదేశం పార్టీ నేతలకు మహిళల మాన ప్రాణాలంటే కూడా లెక్కలేదు. తమ ముడుపులు కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
10-10-2025 05:34 PM
ఈ సంద‌ర్భంగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. గ్రామాల్లో నిర్వ‌హిస్తున్న ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మంపై పార్టీ నేత‌ల‌కు పెద్దిరెడ్డి దిశానిర్దేశం చేశారు
10-10-2025 05:24 PM
ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్‌ బకాయిలు రూ.30 వేల కోట్లకు పెరిగిపోయినా వాటిని చెల్లించే ఆలోచన చేయడం లేదు. మొన్న దసరా సందర్భంగానైనా కొన్ని హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం...
10-10-2025 05:20 PM
అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచితంగా సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న లక్ష్యంతో, నాడు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ దిశలో ఒకేసారి 17 మెడికల్‌...
10-10-2025 05:15 PM
సెక్షన్‌ 30 అమల్లో ఉన్నందున కేసులు పెట్టామని పోలీసులు అంటున్నారు.. అధికార పార్టీ ఆదేశాలతో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై వేధింపులకు దిగారు.
10-10-2025 02:54 PM
కాకినాడ‌లో రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగా గీతవిశ్వనాథ్  ఆధ్వర్యంలో మహిళా నేతలు భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. అనంతరం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరిన్‌టెండెంట్ కార్యాలయం ధ‌ర్నా చేప‌ట్టి...
10-10-2025 02:16 PM
మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్ర‌వారం రాష్ట్ర‌వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమం పోస్టర్‌ను వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఆవిష్కరించారు.  
10-10-2025 01:00 PM
కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారి ఆర్ధిక విధానం అవ‌లంబిస్తూ కార్పొరేట్‌ లకు వైద్య విద్య తాకట్టు పెట్టడానికి పిపిపి మోడల్‌ తీసుకొచ్చిందని అన్నారు.
10-10-2025 12:59 PM
రాష్ట్రంలో ఎన్‌–బ్రాండ్‌ విక్రయాలు’ తదితర ప్లకార్డులను ర్యాలీలో ప్రదర్శించారు.  ఎక్సైంజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు కార్యాలయం ఎదుట మద్యాన్ని పారబోసి బాటిళ్లను పగులకొట్టారు
10-10-2025 12:45 PM
పార్వతీపురం నియోజకవర్గంలో ఒక దళిత నాయకుడికి కూడా ఏ పదవి ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని, అలాంటిది మీరూ వైయ‌స్ జగన్ గురించి మాట్లాడేది అంటూ మండిప‌డ్డారు
10-10-2025 12:34 PM
ఉల్లి, టమాట రైతులు భారీగా నష్టపోతున్నా ప్రభుత్వంలో కనిస స్పందన లేకపోవడం దారుణం. రైతులు దిగుబడిని పొలంలోనే పశువులకు మేతగా వదిలేస్తున్నారని,

Pages

Back to Top