స్టోరీస్

22-09-2025

22-09-2025 06:47 PM
రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా పరకామణిలో దొంగతనం, దుర్వినియోగం జరిగిందని రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తోందని తన లేఖలో పేర్కొన్నారు.
22-09-2025 06:44 PM
ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో వైయ‌స్ జ‌గ‌న్ చర్చించనున్నారు.
22-09-2025 06:41 PM
అంజన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
22-09-2025 06:38 PM
వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో అంబులెన్స్‌లు,  పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలన్న నిబంధన ఉంటే, దాన్ని అధిగమిస్తూ 12-14 నిమిషాల్లోనే చేరుకునేవి
22-09-2025 04:52 PM
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇస్తే 18 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌లో మాట్లాడమని చెప్పాం. చేనేత కార్మికులకు అవసరమైన ముడి సరుకు మీద జీఎస్టీని తొలగించమని అడిగితే ప్రభుత్వం...
22-09-2025 04:45 PM
పరకామణి భవనాన్ని సైతం వైయ‌స్ జగన్ హయాంలోనే నిర్మించి ప్రారంభించారు. సీసీ కెమెరాలతో సహా అన్ని సౌకర్యాలు కల్పించాం కాబట్టే రవికుమార్ లాంటి దొంగలు దొరికారు
22-09-2025 04:08 PM
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
22-09-2025 03:57 PM
ఉప్పు నీటినే మంచినీరుగా తాగుతున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొంద‌ని పేర్కొన్నారు
22-09-2025 03:39 PM
కూట‌మి నేత‌లు యువతను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వ‌చ్చారు. హామీలు అమలు చేయకుండా ఏ విధంగా హిట్ అంటారు
22-09-2025 03:09 PM
హెక్టార్‌కు రూ. 50వేలు ప‌రిహారం ఇస్తామ‌న్న ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న స‌రికాదు. అంటే ఎకరాకు 20వేలు మాత్ర‌మే అవుతుంది
22-09-2025 03:01 PM
పులివెందుల ఉప ఎన్నిక రెఫరెండంగా తీసుకొంటారా?  మా పార్టీ అధినేత‌ వైయ‌స్ జ‌గ‌న్ తో మాట్లాడి మేమే రాజీనామా చేయిస్తాం
22-09-2025 02:48 PM
కూట‌మి ప్రభుత్వంలో పుట్టి ధాన్యం పదమూడు వేల నుంచి పది హేను వేల‌కు విక్ర‌యించాల్సిన దుస్థితి ఉంది.
22-09-2025 01:33 PM
ప్రజల నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తే ఆ ప్రభుత్వాలనే జనం కూల్చేసిన సంఘటనలు ఉన్నాయి. తమ తాబేదార్లకు మెడికల్ కాలేజీలను దోచి పెడుతున్నారు.
22-09-2025 01:11 PM
నేటి నుంచి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభ‌మ‌వుతున్న సంద‌ర్భంగా దుర్గాదేవిని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో  పూజించి అందరూ కన‌కదుర్గమ్మ కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
22-09-2025 12:57 PM
కూట‌మి పాల‌న‌లో రైతుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ఏ ఒక్క పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేదు.  యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు.
22-09-2025 12:33 PM
ఏడాదిన్న‌ర కాలంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు నిత్యం జరుగతూనే ఉన్నాయని, మహిళలకు రక్షణ కరువైందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు
22-09-2025 12:22 PM
మూడేళ్లపాటు అంటే 2022 వరకూ ఏపీ ముఖం చూడలేదన్న సంగతి తెల్సిందే... కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌కే పరిమితమయ్యారని ఎత్తి చూపుతున్నారు.
22-09-2025 11:51 AM
కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. తక్షణం నిధులు విడుదల చేసి ఆర్డీటీ పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు
22-09-2025 11:37 AM
`కనీస గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న ఉల్లి రైతులు చివరకు పంటను రోడ్ల మీద పారవేస్తున్నారు. వారికి అండగా నిలుస్తూ, ఉల్లి కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం, పరిహారం పేరుతో డ్రామాలు ఆడుతోంది.
22-09-2025 11:34 AM
ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటీక‌రించాల‌న్న నిర్ణ‌యంపై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి ప్రారంభానికి ముందు నల్లకండువాలతో, మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ...
22-09-2025 09:05 AM
ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు మండలం టేకులపల్లి పీఏసీఎస్‌ పరిధిలో యూరియా పంపిణీ గందరగోళంగా మారింది. యూరియా వచ్చినట్లు తెలియడంతో చౌటపల్లి, గానుగపాడు, జీకొత్తూరు, తదితర  గ్రామాల రైతులు ఆదివారం ఉదయం ఆరు...

21-09-2025

21-09-2025 07:49 PM
అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడుతూ పోల‌వ‌రం ప్రాజెక్టులో చాలా స‌మ‌స్య‌లున్నాయ‌ని చెబుతున్నారు. భూసేక‌ర‌ణ‌, కాంట్రాక్టు లిటిగేష‌న్, రైట్ మెయిన్ కెనాల్ లిటిగేష‌న్ లాంటి స‌మ‌స్య‌ల‌...
21-09-2025 07:39 PM
కృష్ణయ్య చైర్మన్ అయిన తరువాత తునిలో డక్కన్ కెమికల్స్, పరవాడ లోరస్ ల్యాబ్, కడప ఇండియా సిమెంట్స్, జువారీ సిమెంట్స్ లతో పాటు పెద్దపెద్ద కంపెనీలను టార్గెట్ చేసి, తనిఖీల పేరుతో భారీగా వసూళ్ళకు పాల్పడ్డారు...
21-09-2025 07:35 PM
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రతిసారీ వైయ‌స్ఆర్‌సీపీ మీద విమర్శలు గుప్పించడం, ఆ తర్వాత పదిరోజులకు వాటిని నిరూపించలేక పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోవడం పరిపాటిగా మారింది.
21-09-2025 07:30 PM
మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో వైయ‌స్ జ‌గ‌న్ పోస్టు చేశారు. 
21-09-2025 07:26 PM
నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని వైయ‌స్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 
21-09-2025 07:22 PM
స్మృతి మంధానకు హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్టు చేశారు.  

20-09-2025

20-09-2025 08:33 PM
‘గతంలో కమీషన్ల కోసం ప్రతి సోమవారం పోలవరం వెళ్లారు. కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ ఇలా ప్రతి దానికీ శంకుస్థాపన పేరుతో శిలా ఫలకాలు వేశారు. స్పిల్ వే పూర్తి చేయకుండానే గేటులు పెట్టునట్టు భజన చేయించుకున్నారు.
20-09-2025 08:25 PM
కూట‌మి ప్ర‌భుత్వం అమ‌రావ‌తి ఇమేజ్ ని పెంచ‌డానికి విశాఖ బ్రాండ్‌ను నాశ‌నం చేస్తున్నారు. పెట్టుబడుల‌న్నీ అమ‌రావ‌తికి త‌ర‌లిస్తున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ మీటింగ్‌లు ఏర్పాటు చేసుకోవ‌డానికి అమ‌రావ‌తి బాగుండ‌...
20-09-2025 08:21 PM
శ్రీవారి హుండీ లెక్కింపులో అమెరికన్‌ డాలర్‌ నోట్లు చోరీచేస్తూ సి.వి.రవికుమార్‌ అనేక వ్యక్తి 2023, ఏప్రిల్‌ 29న టీటీడీ విజిలెన్స్  సిబ్బంది పట్టుకున్నారు. వాటి విలువ రూ.72,000లుగా  విజిలెన్స్‌...

Pages

Back to Top