స్టోరీస్

16-09-2025

16-09-2025 05:34 PM
కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రాంతం దశాబ్దాలుగా వైద్య సేవలకు దూరంగా ఉంద‌ని, అధిక జ‌నాభా కలిగిన ఈ ప్రాంతంలోని నాలుగు, ఐదు నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఆదోని కేంద్ర బిందువుగా ఉంది
16-09-2025 04:25 PM
ఆనాడు సర్ధార్ గౌతు లచ్చన్న గీతకులాల ఐక్యతన దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదన ప్రకారం కల్లుగీత వృత్తి మీద ఆధారపడి ఉన్నకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కోరారు. ఆ మేరకు...
16-09-2025 04:21 PM
మచిలీపట్నంలో గొర్రిపాటి గోపీచంద్ తెరవెనుక మంత్రి, ఎమ్మెల్యే హోదా అనుభవిస్తున్నారు. మాచవరం బైపాస్ రోడ్డులో దేవుడి ఆస్తిని లింగం ఆనంద్ అనే బినామీ పేరుతో దోచుకున్నానని ఆరోపించారు. అదే విధంగా 2005లో నా...
16-09-2025 03:57 PM
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాదిన్న‌ర కావొస్తున్నా ఏ ఒక్క సంక్షేమ ప‌థకాన్ని కానీ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను కానీ అమ‌లు చేయ‌లేక‌పోయిన చంద్ర‌బాబు, విజ‌న్ డాక్యుమెంట్‌ల పేరు చెప్పి అబ‌ద్ధాలు, మాయ‌మాట‌ల‌...
16-09-2025 03:37 PM
కూట‌మి పాల‌కుల ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి, క‌ట్టుక‌థ‌ల‌తో , అక్ర‌మ కేసుతో మా నాయ‌కుడి అరెస్ట్‌కు సిద్ధ‌మైన టీటీడీ విజిలెన్స్ ...మా ఇంటి త‌లుపులు ఎప్పుడూ తెరిచే వుంటాయి. 
16-09-2025 01:26 PM
విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఐదు మెడికల్ కాలేజీలను ఒకే రోజు ప్రారంభించిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌న్నారు
16-09-2025 12:52 PM
ష్ట్రంలో నవ రాత్రులు 9 రోజుల పాటు ప్రతి రోజు దరిదపుగా రాష్ట్రం లోని ప్రతి అమ్మవారి దేవాలయం లోను అలంకారాలతో జరిగే పండుగ..దసరా . ఈ 9 రోజులు పూల వినియోగం ఎక్కువగా ఉంటుంది
16-09-2025 12:12 PM
 గతంలో కూడా చంద్రబాబు శెట్టి బలిజ మనోభావాలను కించపరిచారని, ప్రస్తుతం కూడా అదేపంథా అమలు చేస్తున్నారని ఆరోపించారు.
16-09-2025 10:37 AM
టిటిడి చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరసగా ఘోర అపచారాలు జ‌రుగుతున్నాయ‌ని భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు
16-09-2025 10:15 AM
ప్రభుత్వం రూ.వేలకోట్ల బకాయిలు పెట్టడంతో ఆస్పత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారిందని, ఈ పరిస్థితుల్లో ఉచిత ఓపీ, ఇన్వెస్టిగేషన్‌ సేవలను అందించలేమని ఆ లేఖలో స్పష్టం చేశారు.
16-09-2025 10:05 AM
చంద్రబాబుగారూ.. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా?

15-09-2025

15-09-2025 08:15 PM
`1923 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలో కేవ‌లం 12 మెడిక‌ల్ కాలేజీలు ఉంటే, ఒక్క మా హ‌యాంలోనే ఒకేసారి 17 మెడిక‌ల్ కాలేజీల‌ను సంక‌ల్పించాం.
15-09-2025 08:08 PM
దేశ చరిత్రలో గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని విధంగా ఏకంగా రూ.8,500 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైయస్.జగన్ శ్రీకారం చుడుతూ... ఒకే సంవత్సరం ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఒకే రోజు...
15-09-2025 08:03 PM
రాష్ట్రంలో న‌మ్మ‌కంగా చెప్పిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం, పార్ల‌మెంట్‌లో అనుకూలంగా ఓటేసి ముస్లింల‌కు వెన్నుపోటు పొడిచార‌ని అంజ‌ద్‌బాషా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
15-09-2025 07:53 PM
గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా దుర్గి మండలంలో ఎవరో చనిపోతే, ఆ కేసులో టీడీపీకి అనుకూలంగా అప్పుడు పనిచేయలేదని సీఐలు జయకుమార్, శమీముల్లా లపై కూటమి ప్రభుత్వం కక్షకట్టింది. ఈ మేరకు వారిని...
15-09-2025 05:31 PM
 పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేసిన ఆ కాలేజీతో పాటు, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల మెడికల్‌ కాలేజీలను కూడా విజయనగరం నుంచే ఆనాడు  వైయస్‌ జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు.
15-09-2025 05:26 PM
ఆదినారాయణ రెడ్డిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.  తీవ్ర గాయాలు పాలైన ఆదినారాయణ రెడ్డి వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
15-09-2025 05:16 PM
ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీ ఉండాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ సంక‌ల్పించార‌న్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రవేట్ వ్యక్తులకు, తన బినామీలకు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటు అని...
15-09-2025 04:41 PM
వైయ‌స్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, వైయ‌స్ జగన్ ప్రభుత్వం హయాంలోనే 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.. 
15-09-2025 04:30 PM
కాలేజీ వ‌ద్ద కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు పి.శ్రవణ్ కుమార్, రౌతు ధావన్ కుమార్, ముల్లు తాతి నాయుడు, శాసపు ప్రకాష్ తదితరులు...
15-09-2025 04:21 PM
మణేకుర్తి గ్రామంలో భక్త కనకదాసు విగ్రహం పగలకొట్టడం దుర్మార్గ‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అనవసరంగా గొడవలు సృష్టించకండి అంటూ హిత‌వు ప‌లికారు.
15-09-2025 03:49 PM
వై.యస్.ఆర్  కాంగ్రెస్ పార్టీ జిల్లాఅధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజంపేట శాసన సభ్యులు  అకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి
15-09-2025 03:36 PM
ఐదేళ్ల వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రంలో విద్యావిప్ల‌వం తీసుకొచ్చారు. పేద కుటుంబాల్లో పుట్టిన చిన్నారుల‌ను ఇంజినీర్లు, డాక్ట‌ర్లుగా తీర్చిదిద్దాల‌నే ల‌క్ష్యంతో ఆయ‌న ప‌నిచేశారు. ముఖ్య‌మంత్రిగా ఐదేళ్ల...
15-09-2025 02:45 PM
కర్నూలు జిల్లాలో ఉల్లి, టమాటా రైతుల గోడు కూటమి ప్రభుత్వం చెవికి సోకడం లేదు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. ప్యాపిలి మండలంలో రైతులు పండించిన టమాటాను కేజీ కనీసం రూపాయి కూడా...
15-09-2025 02:40 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు మెడికల్ కాలేజీపై టీడీపీ నేత‌లు విషం చిమ్మార‌ని,
15-09-2025 02:37 PM
డంపింగ్ యార్డులో ఉన్న వేలాది ట్రిప్పుల బూడిదను స్థానిక లారీ ఓన‌ర్స్‌కు ఉచితంగా అదించాలని ఏడీ డీసీపీకి విన‌తిప‌త్రం ఇచ్చారు.
15-09-2025 01:18 PM
రాజధాని అంశంపై వైయ‌స్ఆర్‌సీపీ స్టాండు ఎప్పుడు ఒక్క‌టే అన్నారు. అమరావతి రాజధాని నుండి పరిపాలన కొనసాగుతుందని గతంలోనే మా అధినేత వైయ‌స్ జ‌గ‌న్ చెప్పార‌ని  గుర్తు చేశారు.
15-09-2025 01:00 PM
తురకపాలెం గ్రామంలో ఇటీవల సంభవించిన వరుస మరణాలు కేవలం ప్రభుత్వ నిర్లక్షణమే కారణ‌మ‌న్నారు
15-09-2025 12:36 PM
కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి స‌రిగ్గా లేక‌పోయినా ప్ర‌జ‌లకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించాల‌నే త‌ప‌న‌, తాప‌త్ర‌యంతో నాటి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జిల్లాకో మెడిక...
15-09-2025 12:28 PM
ఇవి కేవలం కాలేజీలు కాదు.. ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం మాజీ సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రక నిర్ణయం, వైయ‌స్ఆర్‌సీపీ ముద్ర’’ అంటూ విడదల రజిని త‌న ఎక్స్ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Pages

Back to Top