స్టోరీస్

15-09-2025

15-09-2025 05:31 PM
 పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేసిన ఆ కాలేజీతో పాటు, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల మెడికల్‌ కాలేజీలను కూడా విజయనగరం నుంచే ఆనాడు  వైయస్‌ జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు.
15-09-2025 05:26 PM
ఆదినారాయణ రెడ్డిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.  తీవ్ర గాయాలు పాలైన ఆదినారాయణ రెడ్డి వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
15-09-2025 05:16 PM
ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీ ఉండాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ సంక‌ల్పించార‌న్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రవేట్ వ్యక్తులకు, తన బినామీలకు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటు అని...
15-09-2025 04:41 PM
వైయ‌స్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, వైయ‌స్ జగన్ ప్రభుత్వం హయాంలోనే 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.. 
15-09-2025 04:30 PM
కాలేజీ వ‌ద్ద కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు పి.శ్రవణ్ కుమార్, రౌతు ధావన్ కుమార్, ముల్లు తాతి నాయుడు, శాసపు ప్రకాష్ తదితరులు...
15-09-2025 04:21 PM
మణేకుర్తి గ్రామంలో భక్త కనకదాసు విగ్రహం పగలకొట్టడం దుర్మార్గ‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అనవసరంగా గొడవలు సృష్టించకండి అంటూ హిత‌వు ప‌లికారు.
15-09-2025 03:49 PM
వై.యస్.ఆర్  కాంగ్రెస్ పార్టీ జిల్లాఅధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజంపేట శాసన సభ్యులు  అకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి
15-09-2025 03:36 PM
ఐదేళ్ల వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రంలో విద్యావిప్ల‌వం తీసుకొచ్చారు. పేద కుటుంబాల్లో పుట్టిన చిన్నారుల‌ను ఇంజినీర్లు, డాక్ట‌ర్లుగా తీర్చిదిద్దాల‌నే ల‌క్ష్యంతో ఆయ‌న ప‌నిచేశారు. ముఖ్య‌మంత్రిగా ఐదేళ్ల...
15-09-2025 02:45 PM
కర్నూలు జిల్లాలో ఉల్లి, టమాటా రైతుల గోడు కూటమి ప్రభుత్వం చెవికి సోకడం లేదు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. ప్యాపిలి మండలంలో రైతులు పండించిన టమాటాను కేజీ కనీసం రూపాయి కూడా...
15-09-2025 02:40 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు మెడికల్ కాలేజీపై టీడీపీ నేత‌లు విషం చిమ్మార‌ని,
15-09-2025 02:37 PM
డంపింగ్ యార్డులో ఉన్న వేలాది ట్రిప్పుల బూడిదను స్థానిక లారీ ఓన‌ర్స్‌కు ఉచితంగా అదించాలని ఏడీ డీసీపీకి విన‌తిప‌త్రం ఇచ్చారు.
15-09-2025 01:18 PM
రాజధాని అంశంపై వైయ‌స్ఆర్‌సీపీ స్టాండు ఎప్పుడు ఒక్క‌టే అన్నారు. అమరావతి రాజధాని నుండి పరిపాలన కొనసాగుతుందని గతంలోనే మా అధినేత వైయ‌స్ జ‌గ‌న్ చెప్పార‌ని  గుర్తు చేశారు.
15-09-2025 01:00 PM
తురకపాలెం గ్రామంలో ఇటీవల సంభవించిన వరుస మరణాలు కేవలం ప్రభుత్వ నిర్లక్షణమే కారణ‌మ‌న్నారు
15-09-2025 12:36 PM
కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి స‌రిగ్గా లేక‌పోయినా ప్ర‌జ‌లకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించాల‌నే త‌ప‌న‌, తాప‌త్ర‌యంతో నాటి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జిల్లాకో మెడిక...
15-09-2025 12:28 PM
ఇవి కేవలం కాలేజీలు కాదు.. ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం మాజీ సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రక నిర్ణయం, వైయ‌స్ఆర్‌సీపీ ముద్ర’’ అంటూ విడదల రజిని త‌న ఎక్స్ ఖాతాలో పోస్ట్‌ చేశారు.
15-09-2025 11:39 AM
విషయం తెలుసుకున్న పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, వైయ‌స్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర నాయకులు వంగాల భరత్ కుమార్ రెడ్డి
15-09-2025 11:12 AM
ఎన్నో తాగు, సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి, దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ఇంజ‌నీరింగ్ నిపుణులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయ‌న దేశానికి అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం
15-09-2025 10:37 AM
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వైద్య కళాశాలల్లో మెరుగైన నిర్వహణ కోసం గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ సీట్లకు ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో కంటే తక్కువ...

14-09-2025

14-09-2025 06:58 PM
పనితీరులో మంత్రి సుభాష్ 25వ స్థానంలో ఉన్నారని విషయం మరిచిపోకూడదని సూర్యప్రకాష్‌ అన్నారు. శెట్టిబలిజ జాతికి సుభాష్‌ చేసిందేమీ లేదు.
14-09-2025 06:49 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు అనేది వైయస్.జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం. మేధావులు, విజ్ఞులు కూడా దీనిపై ఆలోచన చేయాలి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత  రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 11 మెడికల్...
14-09-2025 06:44 PM
వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో పనిచేసిన రిటైర్డ్ అధికారులైన ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మందిని లేని...
14-09-2025 06:40 PM
ఐదు రోజులుగా విజ‌య‌వాడ ప్ర‌జ‌లు డయేరియాతో ఇబ్బంది ప‌డుతున్నారు. హెల్త్ క్యాంపులు తూతూమంత్రంగా నిర్వ‌హిస్తుండటంతో బాధితులు ప్రైవేటు ఆస్ప‌త్రుల్ని న‌మ్ముకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. బాధితులు ల‌క్ష‌...

13-09-2025

13-09-2025 08:03 PM
ప్రభుత్వ రంగంలో మెడికల్‌ కాలేజీల నిర్మాణంపై వైయ‌స్ జగన్  గొప్ప సంకల్పంతో ముందుకెళ్ళారు, కేవలం ప్రేవేట్‌ వారికి కట్టబెట్టడం కోసం చంద్రబాబు పీపీపీ ఒప్పందాలకు సిద్దమయ్యారు. పైకి పీపీపీల వల్ల నష్టం...
13-09-2025 07:49 PM
ఉద్యోగుల‌కు పెండింగ్ బ‌కాయిలు రూ.30వేల కోట్లు త‌క్ష‌ణం చెల్లించాల‌ని ఎమ్మెల్సీ చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన‌ట్టుగా ఉద్యోగుల‌ను ఓపీఎస్ ప‌రిధిలోకి ఎప్పుడు తీసుకొస్తార‌ని...
13-09-2025 07:43 PM
డయేరియా బాధిత ప్రాంతాల్లో పరిశోధనకు కనీసం ఒక వైద్య బృందం కూడా పర్యటించకపోవడం దారుణం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.  వినాయకచవితి మండపాల దగ్గర ఆహారం, నిల్వ ఉంచి తినడం వల్ల డయేరియా...
13-09-2025 04:20 PM
ప్రభుత్వం శెట్టిబలిజ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రం మంజారు చేసే సమయంలో ముందుగా గౌడ అని చూపించి ఆతర్వాత బ్రాకెట్ లో శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత, సిగిడి అని నమోదు చేస్తుంది.
13-09-2025 04:14 PM
కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఈ 15 నెల‌ల కాలంలో వైద్యారోగ్య‌ రంగాన్ని పూర్తిగా భ్రష్టుప‌ట్టించారు. మెడిక‌ల్ కాలేజీల ఆస్తుల‌ను అప్ప‌నంగా ప్రైవేటు వ్య‌క్తుల‌కు ప‌ప్పు బెల్లాల‌కు క‌ట్ట‌...
13-09-2025 04:03 PM
కూట‌మి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  చేస్తున్న పోరాటాల్లో యువత ముందుండాల‌ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్,...
13-09-2025 03:38 PM
చంద్రబాబు ఆనందం కోసం రామోజీరావు కుమారుడు చెరుకూరి కిరణ్ జర్నలిజంను సమాధి చేస్తూ, వైయస్ఆర్‌సీపీ పైన తప్పుడు రాతలు రాయడమే ఈనాడు లక్ష్యం అన్నట్లుగా పత్రికను నడుపుతున్నారని మండిపడ్డారు. ఎమ్మార్...
13-09-2025 03:30 PM
దేశంలోనే పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి పెద్ద స్థాయిలో ఉంటే భవిష్యత్తులో టీడీపీకి ఇబ్బంది అని భావించి, అక్రమ కేసులో ఆయ‌న్ను అరెస్టు చేశారు

Pages

Back to Top