స్టోరీస్

07-08-2025

07-08-2025 06:10 PM
2024 మేనిఫేస్టోలో చంద్రబాబు చేనేత రంగానికి జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, మగ్గాలకు ఉచిత విద్యుత్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అవుతోంది. చంద్రబాబు ఇచ్చిన మాట మీద నిలబడే...
07-08-2025 06:06 PM
బుట్టా శివ నీలకంఠ గారు మాట్లాడుతూ, చేనేత రంగం అనేది కేవలం ఉపాధి రంగం మాత్రమే కాదు, అది భారతీయ గ్రామీణ జీవనశైలికి ఒక ప్రతిరూపమని పేర్కొన్నారు. చేనేత రంగాన్ని పునరుజ్జీవింపజేయాలంటే
07-08-2025 05:58 PM
న్యాయం కోసం పోలీసులకు వినతిపత్రం ఇస్తే దానిపైనా కూడా పోలీసులు కేసు పెట్టారు. ఎన్నికల కోడ్ ఉందంటూ కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాము, హేమాద్రిపై టీడీపీ మూకలు దాడికి...
07-08-2025 05:26 PM
ఐదు ర‌కాల స‌ర్వీసుల్లో మొత్తం 6700 బ‌స్సుల్లో మాత్ర‌మే మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణానికి అనుమ‌తిస్తామ‌ని చెప్పి మ‌రోసారి వంచ‌న‌కు తెర‌దీశాడు. అంత‌ర్‌జిల్లాల ప‌రిధిలో తిరిగే 90 శాతం బ‌స్సుల్లో ఉచిత ప్ర‌...
07-08-2025 05:18 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కడప జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అరాచకంకు పాల్పడుతోందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డార
07-08-2025 04:11 PM
గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిషోర్‌ను పల్నాడు జిల్లా, రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ...
07-08-2025 03:45 PM
మేడా రఘునాథ రెడ్డి , మాజీ డిప్యూటీ సీఎం  ఎస్.బి. అంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, క‌డ‌ప మేయ‌ర్ సురేష్‌బాబు, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ఎన్నిక‌ల ప్ర‌...
07-08-2025 03:15 PM
వైయ‌స్ఆర్‌ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా నామినేషన్ ఘట్టం నుంచి ప్రచారం వరకు హింస, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయని, నామినేషన్ నాడు ఎవరైతే దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడ్డారో వారే...
07-08-2025 02:54 PM
స్వాతంత్ర్యం వచ్చిన త‌ర్వాత చూస్తే చేనేత‌ల‌కు ఎవ‌రైనా నేరుగా సాయం అందించారంటే అది ఖ‌చ్చితంగా  సీఎంగా వైయ‌స్ జ‌గ‌నే అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఐదేళ్ల‌లో రూ. 1.20 ల‌క్ష‌లు నేరుగా చేనేత‌ల బ్యాంకు ఖాతాలో జ‌మ...
07-08-2025 02:42 PM
సీతారామపురం గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేప‌ట్టారు.  సాగు నీటి సాధ‌న‌కు రైతుల చేప‌ట్టిన ఆందోళ‌న‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుగా నిలిచింది
07-08-2025 02:29 PM
ఉప ఎన్నిక సంద‌ర్భంగా టీడీపీ నాయ‌కులు చేస్తున్న ఆగ‌డాల‌ను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అనంత‌రం పార్టీ నేత‌లు మీడియాతో మాట్లాడారు.
07-08-2025 01:38 PM
ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ విజ‌య‌వాడ న‌గ‌రంలోని తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం వ‌ద్ద జ‌ ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ నేతృత్వంలో బిసి సెల్ నాయ‌కులు...
07-08-2025 11:00 AM
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రలో­భాలు, బెదిరింపులతో 27 మంది వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లను లాక్కుంది. దీంతో జీవీఎంసీలో వైయ‌స్ఆర్‌సీపీ బలం 32కు తగ్గిపోయింది
07-08-2025 10:49 AM
పులివెందులలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై జరిగిన దాడులకు సంబంధించి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ నేతలను అవమానించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు.
07-08-2025 09:06 AM
వేల్పుల రామలింగారెడ్డి ఆ ప్రాంతంలో టీడీపీ నాయకులకు కంటగింపుగా ఉన్నారు. టిఫెన్‌ బెరైటీస్‌ కంపెనీ కేర్‌టేకర్‌గా కొనసాగుతున్నారు. అందులో నిల్వ ఉన్న కోట్లాది రూపాయల విలువైన బెరైటీస్‌ దోపిడీపై.. టీడీపీ...
07-08-2025 09:00 AM
వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలను పార్టీ నియమించింది.
07-08-2025 08:57 AM
వైయ‌స్ఆర్‌సీపీ నాయ­కులు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసి రమేశ్‌యాదవ్, రామలింగారెడ్డిను తీవ్రంగా గాయపరిచారన్నారు.

06-08-2025

06-08-2025 08:02 PM
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ గూండాలు బరి తెగించారు. పోలీసులు చూస్తుండగానే.. ఎమ్మెల్సీ, వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో మరో నేత...
06-08-2025 07:59 PM
వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఇచ్చిన తీర్పు కూటమి పాలనకు చెంప పెట్టు అన్నారు
06-08-2025 05:13 PM
ఈ దారుణాల‌పై ప‌దే ప‌దే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్లినా ప‌ట్టించుకోవ‌డం లేదు. అరాచకాలు సృష్టించి ప్ర‌జ‌ల్ని భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేసి గెల‌వాల‌ని చూస్తున్నారు
06-08-2025 04:51 PM
వారం రోజుల క్రితం బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తమగోడును విన్నవించుకున్నారు.
06-08-2025 04:11 PM
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేం ఓ హాస్టల్ లో పరిశీలించినప్పుడు భోజనం సరిపోక పిల్లలు ఆకలితో కేకలు వేస్తుంటే.. వార్డెన్ నిస్సిగ్గుగా హాస్టల్ లోనే
06-08-2025 04:05 PM
టీడీపి నాయకులు తో పాటు గ్రామ సెక్రెటరీ అలేఖ్య దుర్భాషలాడడంతో మనస్థాపం చెందిన పెద్దిరాజు...విలేజ్ సెక్రటరీ , పోలీసులు, టిడిపి నాయకుల సమక్షంలోనే   పురుగుల మందు తాగారు.
06-08-2025 03:45 PM
టీడీపీ గూండాల దాడులకు పోలీసులు మద్దతిస్తున్నారా..? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా.? నియంత పాలనలో ఉన్నామా.?
06-08-2025 03:37 PM
నిన్న మా వాళ్లను పెళ్లికి వెళితే అదే పెళ్లిలో దాడులకు దిగారు. హత్యాప్రయత్నాలు చేశారు...అందర్నీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
06-08-2025 03:15 PM
నల్లగొండువారిపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, రాముపై టీడీపీ గూండాలు దాడి చేశారు. పచ్చ గూండాల దాడిలో రమేష్ యాదవ్‌కు గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు
06-08-2025 03:07 PM
వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతి పరులు సురేష్ కుమార్ రెడ్డి, అమరేశ్వర రెడ్డి పై దాడి అమానుషమ‌ని వారు తీవ్రంగా ఖండించారు.
06-08-2025 01:39 PM
డోన్‌కు వ‌చ్చిన వైయ‌స్ జ‌గ‌న్‌కు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి, పార్టీ  నేత‌లు ఎస్వీ మోహ‌న్‌రెడ్డి, శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి,
06-08-2025 01:23 PM
పులివెందుల: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తాము ఓడిపోతామనే టీడీపీ అసహనానికి గురైంద‌ని, అందుకే జిల్లాలోని ఆ పార్టీకి చెందిన మొత్తం నేత‌లు పులివెందుల‌లో దిగార‌ని ఎంపీ వైయ‌స్ అవినా
06-08-2025 01:07 PM
కుర్చీల్లో కూర్చుని ఉండగా టీడీపీ కార్యాలయం నుంచి 30 మందిపైగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్రలు, రాళ్లతో వచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారు.

Pages

Back to Top