స్టోరీస్

18-06-2025

18-06-2025 12:32 PM
రాయచోటి నియోజక వర్గంలో వేరుశనగ పంటతో పాటు మామిడి ప్రధాన పంట అయిందన్నారు. నియోజక వర్గంలో అధిక విస్తీర్ణంలో మామిడి సాగు అవుతోందన్నారు. బేనీషా, మల్లిక, ఖాదర్ వంటి  రకాలకు కూడా కనీస ధర లేదని, రేట్లు లేక...
18-06-2025 12:24 PM
ఏపీని రక్షించాలని, అక్రమ అరెస్టుల నుంచి నాయకులను కాపాడాలని అంబేద్కర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం చెవిరెడ్డి స్వగృహం తుమ్మలగుంటకు వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.
18-06-2025 11:39 AM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ప‌ల్నాడు జిల్లా ప‌ర్య‌ట‌న‌ను కూట‌మి ప్ర‌భుత్వం ఆంక్ష‌ల‌తో అడ్డుకోవ‌డాన్ని ఎవ‌రూ హ‌ర్షించ‌రు అంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు
18-06-2025 11:17 AM
మీ ప్ర‌భుత్వ వేధింపులు భ‌రించ‌లేక‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మ‌హ‌త్య చేసుకుంటే, ఆయ‌న కుటుంబాన్ని వైయ‌స్ జ‌గ‌న్ గారు ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ల‌డం త‌ప్పా...
18-06-2025 10:55 AM
వైయ‌స్‌ జగన్‌ పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లి వైపు వాహనాలను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుంకులు సృష్టిస్తున్నారు
18-06-2025 10:47 AM
బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరు పరచి, ట్రాన్సిట్‌ వారెంట్‌పై బుధవారం విజయవాడకు తీసుకురానున్నారు. అనంతరం వారిద్దరినీ విజయవాడ న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది.
18-06-2025 10:42 AM
అక్కడ ఎలాంటి బహిరంగ సభ నిర్వహించడానికో వెళ్లడం లేదు... కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం ఉలిక్కిపడుతోంది...! అక్కడ ఏ బల ప్రదర్శన కోసమో వెళ్లడం లేదు...
18-06-2025 10:37 AM
కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైయ‌స్ జగన్ ఎక్స్‌ వేదికగా  స్పందించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇది నిదర్శనం అంటూ ధ్వజమెత్తారు.. ‘మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం...

17-06-2025

17-06-2025 06:40 PM
వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌ ఉభయసభల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఓటు వేసినందుకు వైయస్‌ జగన్‌కు హజ్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ బీఎస్‌ గౌస్‌లాజమ్‌, ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా త‌దిత‌రులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
17-06-2025 06:38 PM
కుప్పం మండ‌లం నారాయ‌ణపురం గ్రామంలో శిరీష అనే మ‌హిళ‌కు జ‌రిగిన అన్యాయం మీద వైయ‌స్సార్సీపీ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తోంది.
17-06-2025 06:26 PM
నాదెండ్ల మండలంలో గోపాలరావు, ఆదినారాయణ అనే ఇద్దరు రైతులు ఆత్మహత్మలు చేస్తున్నారు. నాదెండ్లలోనే వీరు వ్యసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ ఏడాది వారు పండించిన మిర్చి, పత్తి, పొగాకు పంటలకు గిట్టుబాటు ధరలు...
17-06-2025 04:25 PM
తాజాగా గన్‌మెన్‌ గా పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ మదన్‌రెడ్డిని  విచారణకు పిలిచి సిట్ అధికారులు తీవ్ర స్థాయిలో భౌతికదాడికి పాల్పడ్డారని తెలిపారు. ఆయనను చిత్రహింసలు పెట్టడంతో ఆసుపత్రిపాలై చికిత్స...
17-06-2025 04:19 PM
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఇది ప్రజాస్వామ్యామా? రెడ్‌బుక్‌ రాజ్యమా అనే అనుమానం కలిగే విధంగా  రాష్ట్రంలో ప్రతి రోజు మహిళలు, బాలికలపై దాడులు చేయడం, అత్యాచారాలు చేయడం, హత్యలు చేయడం, చెట్టుకు...
17-06-2025 03:25 PM
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గన్‌మెన్‌గా పనిచేసిన ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మదన్‌రెడ్డిని తాము చెప్పినట్లు స్టేట్‌మెంట్‌ ఇవ్వాలంటూ ‘సిట్‌’ అధికారులు చిత్రహింసలకు గురి చేయడంతో ప్రస్తుతం అతను...
17-06-2025 02:48 PM
జగన్‌ అంటే జనం.. జనం అంటేనే జగన్‌. ఆయన వస్తున్నారంటే జనం ఆగరు. కానీ, వైయ‌స్ జగన్‌ వస్తున్నారని పోలీసులు రకరకాలుగా వేధిస్తున్నారు. వైయ‌స్ జగన్‌ పర్యటనను విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు...
17-06-2025 02:38 PM
చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నాయుడు ప్రోత్బలంతో వారి అనుచరులు ఎమ్మార్వో  తో కుమ్మక్కై వందల పర్మిట్లు తీసుకున్నారు.  
17-06-2025 02:21 PM
పొగాకు రైతుల పరామర్శ కోసం వైయ‌స్ జగన్ ఇటీవల పొదిలిలో పర్యటిస్తే, అక్కడ ప్రజాదరణ చూసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలైంది. అందుకే ఆయన బుధవారం పల్నాడు జిల్లా పర్యటనకు సిద్ధమైతే, విపరీతమైన ఆంక్షలతో...
17-06-2025 02:15 PM
మదన్‌ 10 ఏళ్లు చెవిరెడ్డి దగ్గర గన్‌మెన్‌గా పని చేశారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని సిట్‌ అధికారులు మదన్‌పై ఒత్తిడి తెచ్చారు.  ఆయన మొహం మీద, వీపు మీద పిడిగుద్దులు గుద్దారు.
17-06-2025 12:51 PM
కుప్పం మండలం నారాయణపురంలో టీడీపీ కార్యకర్త ఒక మహిళను సభ్యసమాజం సిగ్గుపడేలా చెట్టుకు కట్టేయడం అత్యంత హేయమైన చర్య, సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం...
17-06-2025 12:48 PM
శాంతియుత నిరసనలు, సమావేశాలకు భారత రాజ్యాంగం అనుమతి ఇచ్చింది. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కేసులు పెడతాం, పెట్టిస్తాం అంటూ పోలీసులు బెదిరించడం

16-06-2025

16-06-2025 05:20 PM
స‌త్తెనప‌ల్లి మండలం రెంటపాళ్లకి వైయ‌స్ జ‌గ‌న్ వెళ్తున్న నేప‌థ్యంలో పోలీసులు స్థానిక వైయ‌స్సార్సీపీ నాయ‌కుల‌ను పిలిపించి చిత్ర‌విచిత్ర‌మైన ఆంక్ష‌లు విధిస్తున్నారు.
16-06-2025 05:16 PM
తొలి ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు అమలు చేశామని గొప్పగా చెప్పుకుంటున్న తల్లికి వందనం పథకంలో కూడా ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు అన్యాయం చేశారని పలాసలో మీడియాతో మాట్లాడిన ఆయన చెప్పారు.
16-06-2025 04:47 PM
జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని అందరు చదవాలి. కరెంటు చార్జీల పేరుతో చంద్రబాబు రూ.15 వేల కోట్లు వసూలు చేస్తున్నారు.
16-06-2025 03:59 PM
వైయ‌స్ జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో ప్రజలందరికీ  నమ్మకం, భరోసా ఉండేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయి` అని బాల‌నాగిరెడ్డి తెలిపారు.
16-06-2025 03:49 PM
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు
16-06-2025 03:42 PM
అప్రజాస్వామ్య పద్ధతి తెలుగుదేశం కూట‌మి గెలిచింద‌ని ఆక్షేపించారు. సంవత్సర కాలంలో కూట‌మి పాల‌న‌పై రాష్ట్రంలో తీవ్ర  ప్రజా వ్యతిరేకత వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు
16-06-2025 03:37 PM
చిత్తూరు జిల్లా మామిడికి కనీస గిట్టుబాటు రేటు కూడా దక్కకపోవడం, ఫ్యాక్టరీలు కొనుగోళ్ళు చేయకుండా రైతులను ఇబ్బందుల పాలు చేస్తుండటం, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మామిడి దిగుమతులు జరిగిపోతున్నా...
16-06-2025 03:21 PM
పర్మిషన్ పేరుతో విచిత్రమైన ఆంక్షలు పెడుతున్నారు. మేమేమీ బహిరంగ సభలకు వెళ్లటం లేదు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులని పరామర్శింటానికే వైయ‌స్ జగన్ వెళ్తున్నారు.
16-06-2025 03:13 PM
అధికారంలోకి వచ్చేందుకు 143 హామీలను ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను నిలువునా దగా చేశారని మండిపడ్డారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటాల ఫలితంగా చంద్రబాబు తూతూ మంత్రంగా ఒకటిరెండు పథకాలను...
16-06-2025 02:50 PM
ఈనెల నాలుగో తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమం సందర్భంగా ప్రజలు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై తమ నిరసనలను పెద్ద ఎత్తున ప్రకటించారు. దీనితో భయంతో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదో ఒక రకంగా వైయస్ఆర్‌సీపీ నాయకులను...

Pages

Back to Top