Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రేపు వైయస్ జగన్ కీలక మీడియా సమావేశం
కూటమి అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం
కమ్యూనిటీ హెల్త్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలి
ఇంటింటికీ రేషన్ సరఫరా కొనసాగించాలి
ఎండీయూ ఆపరేటర్ల ధర్నా
వీధిలైట్లు కూడా ఏర్పాటు చేయలేరా?
వైయస్ జగన్ సంక్షేమ పథకాలు ఆపడం దారుణం
వైయస్ జగన్ వస్తేనే పేదలకు మేలు
హంద్రీ–నీవాపై బహిరంగ చర్చకు సిద్ధం
అన్నదాతకు అండగా ఉంటాం
స్టోరీస్
21-05-2025
రేపు వైయస్ జగన్ కీలక మీడియా సమావేశం
21-05-2025 05:45 PM
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో పాటు ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తగినంత సమయం మైక్ ఇవ్వని పరిస్థితుల్లో తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానంటూ వైయస్ జగన్(YS Jagan), కూటమి ప్రభుత్వం...
కూటమి అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం
21-05-2025 04:40 PM
తిరువూరు నగర పంచాయతీ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకుల దాడి, దౌర్జన్యం వివరాలు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు
కమ్యూనిటీ హెల్త్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలి
21-05-2025 04:01 PM
కరోనా నేపథ్యంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోడానికి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రభుత్వం తరపున ఏర్పాటుచేయాలని గతంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం...
ఇంటింటికీ రేషన్ సరఫరా కొనసాగించాలి
21-05-2025 03:56 PM
పేదలకు రేషన్ ఇచ్చే ఎండీయూ వాహనాలను తొలగించాలనే నిర్ణయం పేదల పట్ల సీఎం చంద్రబాబుకు ఉన్న చిన్నచూపునకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
ఎండీయూ ఆపరేటర్ల ధర్నా
21-05-2025 03:00 PM
వలం మాజీ సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టారనే దుగ్ధతో, ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలను జీర్ణించుకోలేక కోట్లాది మంది పేదలకు సేవలందిస్తున్న ఎండీయూలపై విషం చిమ్ముతూ
వీధిలైట్లు కూడా ఏర్పాటు చేయలేరా?
21-05-2025 02:28 PM
అప్పరావు జంక్షన్, వేమగిరి జంక్షన్ మధ్యలో సింగిల్ఫ్లై ఓవర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ప్రభుత్వ మార్పుతో ఆ పనులు నిలిచిపోయాయన్నారు.
వైయస్ జగన్ సంక్షేమ పథకాలు ఆపడం దారుణం
21-05-2025 12:44 PM
చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఎండీయూ వాహనాలపై ఆధారపడ్డ 10 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు
వైయస్ జగన్ వస్తేనే పేదలకు మేలు
21-05-2025 12:12 PM
కుట్టు మిషన్ల పేరుతో రూ. 150 కోట్లు దోచేశారని విమర్శించారు. మళ్లీ వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పార్టీ శ్రేణులు నడుంబిగించాలని ఆయన పిలుపునిచ్చారు.
హంద్రీ–నీవాపై బహిరంగ చర్చకు సిద్ధం
21-05-2025 12:00 PM
దివంగత మహానేత డాక్టర్ వైయస్.రాజశేఖర్ రెడ్డి, మైసూరారెడ్డి సారధ్యంలో మొదలైన రాయలసీమ ఉద్యమంపై అప్పటి సీఎం ఎన్టీ.రామారావు స్పందించి హంద్రీ–నీవాకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.
20-05-2025
రేషన్ డోర్ డెలివరీ నిలిపివేయడం దుర్మార్గం
20-05-2025 08:56 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్లను తొలగించి లక్షలాది మంది కుటుంబాలను కూడా వీధిన పడేసింది, వీరే కాదు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉన్న సహాయకులను కూడా తొలగించి వారి జీవనాధారం లేకుండా చేసింది.
అన్నదాతకు అండగా ఉంటాం
20-05-2025 05:47 PM
ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడంతో అన్నదాత రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సి వస్తుందని వైయస్ జగన్కు వివరించిన రైతు మెర్ల సత్యనారాయణ, ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లేకపోయినా తమ ప్రాంతంలో...
రాష్ట్రంలో రాక్షస పాలన
20-05-2025 04:28 PM
చంద్రబాబు ఈరోజు చేస్తున్న రాజకీయంలో కనీసం ఒక శాతం కూడా మనం చేయలేదు. ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు
విశాఖ టీడీపీ కార్పొరేటర్ వైయస్ఆర్సీపీలో చేరిక
20-05-2025 04:03 PM
కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు, విశాఖ సౌత్ ఇంఛార్జ్ వాసుపల్లి గణేష్ పాల్గొన్నారు.
వైయస్ఆర్సీపీ సంస్థాగత బలోపేతమే లక్ష్యం
20-05-2025 02:12 PM
2029 లో వైయస్ జగన్ ను తిరిగి ముఖ్యమంత్రి గా చేసుకునేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు సైనికిడిగా పనిచేయాలన్నారు
తిరువూరు కౌన్సిలర్లకు రక్షణ కల్పించడంలో పోలీసుల నిర్లక్ష్యం
20-05-2025 01:00 PM
ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చినా అవి క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. పోలీసులే ఎస్ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా అనే అనుమానం కలుగుతోంది.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
20-05-2025 12:31 PM
నిన్న టీడీపీ నేతలు కిడ్నాప్కు ప్రయత్నించడంతో మరో మహిళా కౌన్సిలర్ తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ఇంట్లో ఆశ్రయం పొందారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి భద్రత ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నుంచి...
తిరువూరులో టీడీపీ అరాచకం
20-05-2025 12:14 PM
నిన్న టీడీపీ గూండాల దాడితో వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లు విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ఎన్నిక జరిగే వరుకు కౌన్సిల్ హాలు వరకు రక్షణ కల్పించాలని వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లు కోరారు.
టంగుటూరు ప్రకాశం పంతులుకు వైయస్ జగన్ ఘన నివాళులు
20-05-2025 11:34 AM
టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు
నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటీ
20-05-2025 09:05 AM
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది.
19-05-2025
ఆడబిడ్డ నిధి అమలుకు మంగళం
19-05-2025 05:24 PM
ఎన్నికలకు ముందు చంద్రబాబు, కూటమి పార్టీల నేతలు సూపర్ సిక్స్ హామీలు అంటూ ప్రజలను ఓట్లు అడిగారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందుగా మోసపోయేది మహిళలే
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటీ
19-05-2025 05:15 PM
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్...
స్టేట్ ఎలక్షన్ కమిషనర్కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
19-05-2025 04:14 PM
విజయవాడ : తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ నేతల దౌర్జన్యంపై స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలంసాహ్నీకి వైయస్ఆర్సీపీ నేతలు ఫిర్
'ఈనాడు' పత్రికది నేర చరిత్ర
19-05-2025 02:55 PM
చెరుకూరి కిరణ్ మీడియా ముసుగులో నిత్యం వైయస జగన్పై విషం చిమ్మడమే తన లక్ష్యంగా ఏ మాత్రం విలువలు లేకుండా 'ఈనాడు' పత్రికను నడుపుతున్నారని ధ్వజమెత్తారు.
నెల్లూరులో కూటమికి షాక్
19-05-2025 02:43 PM
వైయస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో వీరంతా వైయస్ఆర్సీపీలో చేరారు
కార్పొరేటర్ అనిల్కు భూమన అభినయ్ పరామర్శ
19-05-2025 02:30 PM
ఈ దాడిలో గాయపడి, చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన కార్పొరేటర్ బోకం అనిల్ తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి పరామర్శించారు
సత్తాచాటిన వైయస్ఆర్సీపీ
19-05-2025 02:25 PM
ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని వైయస్ఆర్సీపీ నిలబెట్టుకుంది. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్గా సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తిరువూరులో టీడీపీ అరాచకం
19-05-2025 01:10 PM
తిరువురులో పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. బారికేడ్లు తోసుకెళ్లి టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి దౌర్జన్యం చేశారు
తిరువూరులో వైయస్ఆర్సీపీ నేతలు హౌస్ట్ అరెస్ట్
19-05-2025 09:45 AM
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘తిరువూరులో బలం లేకపోయినా గెలవాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీకి 17 మంది కౌన్సిలర్ల బలం ఉంది
18-05-2025
హంద్రీనీవా ప్రాజెక్టు పై మేము చర్చకు సిద్ధం
18-05-2025 07:17 PM
మీరు మంత్రి నుండి,చీఫ్ విప్ , చీఫ్ విప్ నుండి విప్ కు దిగారు..మరి మళ్లీ గెలిచిన మీరు మంత్రి పదవి వస్తాదని ఆశించినా అది దక్కక కేవలం విప్ స్థాయికి దిగారు
తిరుపతిలో దళిత విద్యార్థిపై దాడి ఘటన.. వైయస్ జగన్ ఆగ్రహం
18-05-2025 07:06 PM
‘‘చంద్రబాబు, అధికార పార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యల్లో మునిగి తేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »