స్టోరీస్

20-05-2025

20-05-2025 05:47 PM
ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడంతో అన్నదాత రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సి వస్తుందని వైయస్‌ జగన్‌కు వివరించిన రైతు మెర్ల సత్యనారాయణ, ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లేకపోయినా తమ ప్రాంతంలో...
20-05-2025 04:28 PM
చంద్రబాబు ఈరోజు చేస్తున్న రాజకీయంలో కనీసం ఒక శాతం కూడా మనం చేయలేదు. ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు
20-05-2025 04:03 PM
కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు, విశాఖ సౌత్‌ ఇంఛార్జ్‌ వాసుపల్లి గణేష్ పాల్గొన్నారు.
20-05-2025 02:12 PM
2029 లో వైయ‌స్ జగన్ ను తిరిగి ముఖ్యమంత్రి గా చేసుకునేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు సైనికిడిగా పనిచేయాలన్నారు
20-05-2025 01:00 PM
ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాలిచ్చినా అవి క్షేత్ర‌స్థాయిలో అమ‌లుకు నోచుకోవ‌డం లేదు. పోలీసులే ఎస్ఈసీ ఆదేశాల‌ను ఉల్లంఘిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగం అమ‌ల‌వుతుందా అనే అనుమానం క‌లుగుతోంది.
20-05-2025 12:31 PM
నిన్న టీడీపీ నేతలు కిడ్నాప్‌కు ప్రయత్నించడంతో మరో మహిళా కౌన్సిలర్ తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ఇంట్లో ఆశ్రయం పొందారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి భద్రత ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ నుంచి...
20-05-2025 12:14 PM
నిన్న టీడీపీ గూండాల దాడితో  వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లు విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ఎన్నిక జరిగే వరుకు కౌన్సిల్‌ హాలు వరకు రక్షణ కల్పించాలని వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లు కోరారు.
20-05-2025 11:34 AM
టంగుటూరి ప్ర‌కాశం పంతులు వర్ధంతి కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు
20-05-2025 09:05 AM
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది.

19-05-2025

19-05-2025 05:24 PM
ఎన్నికలకు ముందు చంద్రబాబు, కూటమి పార్టీల నేతలు సూపర్ సిక్స్ హామీలు అంటూ ప్రజలను ఓట్లు అడిగారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందుగా మోసపోయేది మహిళలే
19-05-2025 05:15 PM
వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్...
19-05-2025 04:14 PM
విజయవాడ : తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ నేత‌ల దౌర్జ‌న్యంపై స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ నీలంసాహ్నీకి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఫిర్
19-05-2025 02:55 PM
చెరుకూరి కిరణ్‌ మీడియా ముసుగులో నిత్యం వైయస జగన్‌పై విషం చిమ్మడమే తన లక్ష్యంగా ఏ మాత్రం విలువలు లేకుండా 'ఈనాడు' పత్రికను నడుపుతున్నారని ధ్వజమెత్తారు. 
19-05-2025 02:43 PM
వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు సిటీ  ఇన్ చార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స‌మ‌క్షంలో వీరంతా వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు
19-05-2025 02:30 PM
ఈ దాడిలో గాయ‌ప‌డి, చికిత్స అనంత‌రం ఇంటికి వ‌చ్చిన కార్పొరేటర్  బోకం అనిల్ తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ప‌రామ‌ర్శించారు
19-05-2025 02:25 PM
ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నిలబెట్టుకుంది. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక‍య్యారు. 
19-05-2025 01:10 PM
తిరువురులో పోలీసుల స‌మ‌క్షంలోనే టీడీపీ నేత‌లు దాడులకు తెగబడ్డారు. బారికేడ్లు తోసుకెళ్లి టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి దౌర్జన్యం చేశారు
19-05-2025 09:45 AM
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘తిరువూరులో బలం లేకపోయినా గెలవాలని చూస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి 17 మంది కౌన్సిలర్ల బలం ఉంది

18-05-2025

18-05-2025 07:17 PM
 మీరు మంత్రి నుండి,చీఫ్ విప్ , చీఫ్ విప్ నుండి విప్ కు దిగారు..మరి మళ్లీ గెలిచిన మీరు మంత్రి పదవి వస్తాదని ఆశించినా అది దక్కక కేవలం విప్ స్థాయికి దిగారు
18-05-2025 07:06 PM
‘‘చంద్రబాబు, అధికార పార్టీ నాయకుల డైరెక్షన్‌లో కక్ష సాధింపు చర్యల్లో మునిగి తేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
18-05-2025 07:01 PM
దేవెగౌడ నాయకత్వం భవిష్యత్తు తరాలకు, దేశ సేవకు స్పూర్తిదాయకంగా నిలవాలని వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 
18-05-2025 06:57 PM
టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు నిన్న(శనివారం) నందిగం సురేష్ ఇంటి దగ్గర తాగి వీరంగం సృష్టించాడు. నందిగం సురేష్‌ కుటుంబ సభ్యులను దూషించిన రాజు..
18-05-2025 03:26 PM
రాష్ట్రంలో ప్రతిపక్షంను అణిచివేయడానికి, తప్పుడు కేసులతో భయపెట్టడానికి చంద్రబాబు చేస్తున్న దిగజారుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం కక్షసాధించాలనే లక్ష్యంతోనే,
18-05-2025 03:18 PM
నరసరావుపేట: ఏపీలో కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ పాలనను సాగిస్తోందని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు.
18-05-2025 03:13 PM
ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

17-05-2025

17-05-2025 07:39 PM
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగానే చంద్రబాబు పాలన సాగిస్తున్నాడు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు.
17-05-2025 07:34 PM
రాయచోటి: ఏడాది పాలనలో చంద్రబాబు ఘోర వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే లిక్కర్ స్కామ్ అంటూ డైవర్షన్ పాలిటిక్స్‌ చేస్తున్నారని మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి
17-05-2025 07:25 PM
మద్యం కుంభకోణం గురించి మాట్లాడుతున్న తెలుగుదేశం నాయకులు కీలకమైన విషయాల గురించి మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. మద్యం షాపులను ప్రభుత్వం నడిపిస్తే ఆదాయం వస్తుందా?  
17-05-2025 07:20 PM
సెకీతో 2021లో వైయస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సమయంలో ప్రస్తుతం బదిలీ అయిన సెకీ సీఎండీ ఆర్పీ గుప్తా లేరు. 2023లో సెకీ సీఎండీగా ఆర్పీ గుప్తా వచ్చారు.
17-05-2025 04:17 PM
 టీడీపీ హయాంలో 69 శాతం మద్యం అమ్మకాలు జరిగితే వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో మద్యం అమ్మకాలు తగ్గుతు వచ్చాయి. సూపర్ సిక్స్ పథకాల అమలు చేయలేక వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, అప్పటి అధికారులు, సోషల్ మీడియా...

Pages

Back to Top