హైదరాబాద్‌ పాతబస్తీ అగ్ని ప్రమాదంపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

తాడేప‌ల్లి: హైదరాబాద్‌ పాతబస్తీ మీర్‌ చౌక్‌ గుల్జార్‌ హౌస్‌ అగ్ని ప్రమాదంలో పలువురు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

Back to Top