స్టోరీస్

29-04-2024

29-04-2024 04:12 PM
ఈ ఐదేళ్ళ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని తెలిపారు. మీకు మంచి జరిగి ఉంటేనే ఓటు వేయాలని వైయ‌స్ జగన్ ప్రజలను అడుగుతుంటే ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల్లో వైయ‌స్ జగన్ ను ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యంలేక...
29-04-2024 03:13 PM
ఈ దేశంలో వైట్‌ కాలర్‌ క్రిమినల్, రాజకీయాలను అడ్డుపెట్టి డబ్బు సంపాదించే రాజకీయ నాయకుడివి నువ్వే చంద్రబాబూ.  – ఆంధ్రప్రదేశ్‌ పరువును పదే పదే దిగజార్చిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అది నువ్వే. 
29-04-2024 02:21 PM
విశాఖ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జీవీవీఎస్‌ కమలాకర రావు, పెందుర్తికి చెందిన ఎన్‌ ప్రసాదరావు (జేసీబీ ప్రసాద్‌) వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్...
29-04-2024 01:05 PM
రైతులకోసం ఏరోజూ ఆలోచించని దద్దమ్మలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు:
29-04-2024 12:53 PM
బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమౌతుంది.. గోవిందా.. గోవిందా..!! మనం చెప్పే గోవిందా.. గోవిందా..!! చంద్ర బాబును నమ్మితే ఎలా మోసపోతామో చెప్పే గోవిందా.. గోవిందా..!! వేర్వేరు అన్నారు.. ఓటుకు...
29-04-2024 12:00 PM
2019 మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు పరిచిన ఏకైక నాయకుడు జగనన్న అని తెలిపారు. రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి సుధా, క‌డప‌ ఎంపీ అభ్య‌ర్థి వైయ‌స్ అవినాష్‌రెడ్డిని అత్యధిక మెజారిటీ గెలిపించాలని...
29-04-2024 11:30 AM
‘‘అయ్యా చంద్రబాబూ.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ...
29-04-2024 11:26 AM
వ్యవసాయ భూములు వివరాల కోసం ప్రాథమికంగా చూసేది  అడంగల్‌–బి ఫారం. ఒకప్పుడు దీన్ని పొందాలంటే వారాలు, నెలలు పట్టేది. ఇప్పుడది మీ చేతుల్లో సెల్‌ ఫోన్‌ ఉంటే చాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు.  ఏ ఈ–సేవ...
29-04-2024 11:21 AM
వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వైయ‌స్‌ భారతి అన్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు ఆమె వివరిస్తున్నారు.   
29-04-2024 11:05 AM
అన‌కాప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి అన‌కాప‌ల్లి జిల్లా చోడ‌వ‌రం చేరుకున్నారు.
29-04-2024 10:56 AM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డి నేడు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.

28-04-2024

28-04-2024 09:14 PM
మధ్యాహ్నం 12.30 గంటలకు అమలాపురం  పార్లమెంట్ పరిధిలో  పి గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట బస్టాండ్ రోడ్ లో  జరిగే సభ లో పాల్గొంటారు
28-04-2024 09:09 PM
వైయ‌స్ఆర్‌సీపీ మేనిఫెస్టోకు ఆక‌ర్శితులై టీడీపీ వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన‌ట్లు వారు తెలిపారు.
28-04-2024 09:01 PM
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా: మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ముందుకొస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
28-04-2024 08:50 PM
జగన్‌ గారి మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ప్రజల్లో సరికొత్త చర్చ మొదలైంది. విప్లవాత్మకమైన పరిపాలన విధానాలకు మరో మారు మద్ధతు పలకాలనే ఆవశ్యకతను ప్రజలకు గుర్తుచేస్తోంది.
28-04-2024 08:44 PM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డిఇ ప్రకటించిన మేనిఫెస్టోపై  రామోజీతో పాటు పచ్చమీడియా, టిడిపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ స
28-04-2024 07:31 PM
151 సీట్లను గెలుచుకుని ప్రజల ఆదరాభిమానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ పై చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం?
28-04-2024 07:25 PM
- ఆర్.బీ.కే.ల ఏర్పాటుతో  అన్నిరకాల సాంకేతిక పరిజ్ఞానం కూడా రైతులకు అందేలా జగన్ చేశారు 
28-04-2024 07:21 PM
చంద్రబాబు డ్వాక్రారుణమాఫీ అని మహిళలను మోసం చేసాడు.మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే.
28-04-2024 05:58 PM
తాడేప‌ల్లి: మేనిఫెస్టో అంటే.. నీలా అరచేతిలో వైకుంఠం చూపించేది కాదు అంటూ చంద్ర‌బాబుకు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  చుర‌క‌లంటించారు.
28-04-2024 05:42 PM
చంద్రబాబు హామీలను ఎల్లో మీడియా ఊదరగొట్టింది. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారు.
28-04-2024 03:17 PM
మాకు ఓటేశారు క‌నుక‌నే శ్రీ‌కాకుళంలో ఉన్న రిమ్స్ ఆస్ప‌త్రిని 900 బెడ్స్ తో తీర్చిదిద్ది డాక్ట‌ర్ల‌ను రిక్రూట్ చేసి స్టాఫ్ ను రిక్రూట్ చేసి మొత్తం హాస్పిట‌ల్ లో ఎక్విప్మెంట్ అంతా పెట్టి, మందులు నిండుగా...
28-04-2024 03:12 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాకే తాడిపత్రి ప్రశాంతంగా ఉంది’ అని కేతిరెడ్డి అన్నారు.
28-04-2024 03:05 PM
మన మేనిఫెస్టో ఎప్పటిలానే ఈసారి కూడా కేవలం రెండు పేజీలే. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు-నేడు స్కూళ్లు, హాస్పిటల్, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత,
28-04-2024 02:52 PM
ఎప్పుడూ ఎవ్వరూ చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీగా అంటే నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల...
28-04-2024 11:27 AM
అనంత‌పురం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి చేరుకున్నారు.
28-04-2024 09:02 AM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్‌ జగన్‌ మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.

27-04-2024

27-04-2024 08:18 PM
టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌ల‌పై ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ఎన్నికల కమీషన్ కు వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది
27-04-2024 06:03 PM
నూటికి నూరు శాతం నాగబాబు వ్యాఖ్యలు కల్పితం. తనను కొడుతున్నారు.. తిడుతున్నారని చెప్పుకుని జాలి పొందాలనుకోవడం తప్పు. వారిని ఏదో చేసేస్తున్నారనే వ్యాఖ్యలు జనసేన నుండి వస్తున్నాయి. తమ పార్టీ ఎజెండా ఇది...
27-04-2024 05:50 PM
2 కోట్ల 54 లక్షల 97వేల రూపాయలు ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాడు. బోండా ఉమా ఆర్థిక నేరస్తుడు. బోండా ఉమా వంటి ఆర్ధిక నేరస్తుడికి ఓటేయొద్దు. 2019లో పెండింగ్‌లో ఉన్నవి.. 2014లో ఉన్న కేసులు 2024 అఫిడవిట్‌లో...

Pages

Back to Top