12-04-2021
12-04-2021 11:21 AM
విజయవాడ: వ్యవస్థలను నడపడం వేరు.. వ్యవస్థలను సృష్టించి.. ప్రజలకు మేలు చేయడం వేరు.. అది సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి గొప్పతనమని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు.
12-04-2021 10:54 AM
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే 2019 ఆగస్టు 15వ తేదీన వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
11-04-2021
11-04-2021 06:46 PM
22 నెలల పాలనలో 12 నెలలు కోవిడ్ తినేసింది. మిగిలిన 10 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాం. 44 లక్షల తల్లులకు అమ్మ ఒడి, 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రైతు భరోసా కింద
11-04-2021 05:53 PM
అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీ విద్యకు బాటలు వేసిన మహనీయులు, ఎస్సీ ఎస్టీ ఓబీసీల సంక్షేమం కోసం పని చేసిన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర...
11-04-2021 01:07 PM
ఎన్నికల కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
11-04-2021 12:55 PM
‘‘తిరుపతి ఉపఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నాం. మేం ఓడిపోతే మా 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తాం.
11-04-2021 12:51 PM
తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
10-04-2021
10-04-2021 05:52 PM
తిరుపతి ప్రజలు టీడీపీకి డిపాజిట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. లోకేష్ ప్రజల్లో నుంచి వచ్చిన నేత కాదన్నారు.అవగాహన లేకుండా లోకేష్ ప్రచారానికి రావడం సిగ్గు చేటు అన్నారు.
10-04-2021 04:41 PM
సామాన్య కుటుంబానికి చెందిన గురుమూర్తికి సీఎం వైయస్ జగన్ టికెట్ ఇచ్చారని, తిరుపతి ఉప ఎన్నికల్లో ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
10-04-2021 03:53 PM
తాడేపల్లి: రోజు రోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 14న తలపెట్టిన తిరుపతి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
10-04-2021 01:50 PM
తన ట్విట్టర్ ఖాతాలో అశ్లీల చిత్రాలు కనపడినందుకు తన ఫాలోవర్లకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
10-04-2021 12:18 PM
తిరుపతి ఉప ఎన్నికల్లో వైయస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తికి అత్యధిక మెజార్టీ ఖాయమన్నారు. రెండేళ్ల పాలనలోనే దేశంలోని అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో మూడో సీఎంగా వైయస్ జగన్మోహన్రెడ్డి నిలిచారని...
10-04-2021 11:23 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆస్పత్రులకు స్వర్ణ యుగం వచ్చింది. రెండేళ్ల క్రితం వరకు ప్రాథమిక ఆరోగ్యం విషయంలో ఎక్కడో అట్టడుగున ఉన్న ఏపీ..
10-04-2021 11:02 AM
ఇంకెక్కడా రూపాయి అప్పు పుట్టదు అని పబ్లిగ్గానే చెప్పిన యనమలకు శ్వేత పత్రం కావాలట. ఆర్థిక నిర్వహణలో దేశంలోనే చెత్త ఫైనాన్స్ మినిష్టర్ ఇలా డిమాండు చేయడం వింతగా లేదూ? అంటూ విజయ సాయిరెడ్డి ట్విట్...
09-04-2021
09-04-2021 06:21 PM
తాడేపల్లి: మాజీ మంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రామసుబ్బారెడ్డికి పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్
09-04-2021 05:42 PM
తిరుపతి: తిరుపతి ఉప ఎన్నిక పరిశీలకుడిని అని చెప్పుకునే సునీల్ దియోధర్.. ప్రచారానికి వచ్చాడా..? లేక సినిమాలు చూడటానికి వచ్చాడా..?
09-04-2021 03:59 PM
మంగళగిరి: దళితులను అవమానిస్తున్న చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు నారా లోకేష్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని వైయస్ఆర్ సీపీ
09-04-2021 03:27 PM
చిత్తూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చిత్తూరు జిల్లా వైయస్ఆర్ సీపీ వ్యవహారాల ఇన్చార్జ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
09-04-2021 02:52 PM
తిరుపతి: చంద్రబాబు నాయుడు వారం రోజులు తిరుపతిలో మకాం వేసి ప్రచారం చేసినా టీడీపీకి ఓట్లు పడవని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి అన్నారు.
09-04-2021 01:19 PM
తిరుపతి: విద్యార్థి దశ నుంచి చంద్రబాబుతో పోరాటం చేస్తున్నానని, బాబు లాంటి నీతిమాలిన నాయకుడు ఈ దేశంలోనే ఎవరూ ఉండరని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డది అన్నారు.
09-04-2021 12:12 PM
నెల్లూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విశ్వసనీయతకు జనం జేజేలు కొడుతున్నారని, తిరుపతి ఉప ఎన్నికలో గురుమూర్తి విజయం ఖాయమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారా
08-04-2021
08-04-2021 04:45 PM
తాడేపల్లి: తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కుటుంబాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు.
08-04-2021 04:23 PM
తాడేపల్లి: కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని, వ్యాక్సినేషన్పై మరింత దృష్టిసారించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను ఆదేశించారు.
08-04-2021 03:16 PM
గుంటూరు: జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించాడన్న కోపంతో గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యకాండకు దిగుతున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.
08-04-2021 02:01 PM
చిత్తూరు: సంక్షేమ రథ సారధి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటో చూపిస్తేనే బ్యాలెట్ బాక్స్లు బద్దలు అయ్యేలా ఇటీవల నిర్వహించిన పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ప్రజ
08-04-2021 12:37 PM
తాడేపల్లి: వైద్య ఆరోగ్య శాఖలో నాడు–నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
07-04-2021
07-04-2021 08:17 PM
తాడేపల్లి: పోలవరం ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మో
07-04-2021 07:01 PM
తాడేపల్లి: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మంతెన అనంత వర్మ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
07-04-2021 03:47 PM
తాడేపల్లి: పరిషత్ ఎన్నికలపై డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును వైయస్ఆర్ సీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.
07-04-2021 02:50 PM
తాడేపల్లి: వేల కోట్ల రూపాయలు దోచుకుతిన్న రఘురామ కృష్ణంరాజు నీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, ఇలాంటి వ్యక్తులను రాజకీయాల్లో ఉండనిస్తే భావితరాలను మోసం చేసివారమవుతామని, తక్షణమే రఘ