Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
వైయస్ జగన్పై కక్ష సాధింపే లక్ష్యంగా కూటమి ‘డైవర్షన్ పాలిటిక్స్’
పొగాకు రైతులకు 'మద్దతు' కరువు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి
తీవ్ర సంక్షోభంలో పొగాకు రైతులు
విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలి
జావా డిస్కవర్ ఛానల్లో తప్పుడు కథనాలు
ప్రభుత్వ భవనాలను కూల్చి పార్టీ కార్యాలయం ఎలా ఏర్పాటు చేస్తారు?
మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలి
పూడి శ్రీహరిని పరామర్శించిన వెలంపల్లి, మల్లాది విష్ణు
స్టోరీస్
06-05-2026
వైయస్ జగన్పై కక్ష సాధింపే లక్ష్యంగా కూటమి ‘డైవర్షన్ పాలిటిక్స్’
06-05-2026 07:12 PM
కొల్లం గంగిరెడ్డికి, వైఎస్ జగన్కు ఎటువంటి సంబంధం లేదని, రెండు దశాబ్దాలుగా పరిచయం కూడా లేదని స్పష్టం చేశారు. గంగిరెడ్డి బీజేపీలో చేరింది పురందేశ్వరి సమక్షంలోనేనని గుర్తుచేస్తూ, ఇప్పుడు జగన్కు ఎలా...
పొగాకు రైతులకు 'మద్దతు' కరువు.
06-05-2026 06:52 PM
రైతులను గాలికొదిలేస్తే చూస్తూ ఉరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. తక్షణమే పొగాకు రైతులను ఆదుకోకపోతే వారి తరపున మరింత ఉధృతంగా పోరాటం చేస్తాం.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి
06-05-2026 05:02 PM
ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తీవ్ర సంక్షోభంలో పొగాకు రైతులు
06-05-2026 04:56 PM
విత్తనాలు, ఎరువులు, కార్మిక వ్యయాలు భారీగా పెరిగిన నేపథ్యంలో రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే రైతులు అప్పుల్లో కూరుకుపోయే...
విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలి
06-05-2026 04:49 PM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైయస్ఆర్కు దక్కుతుందని, అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచినది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని అన్నారు.
జావా డిస్కవర్ ఛానల్లో తప్పుడు కథనాలు
06-05-2026 04:17 PM
2021లో ‘బ్లడ్ శాండర్స్’ పేరుతో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని 2023లో ‘ప్లానెట్ కిల్లర్స్’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించబడింది
ప్రభుత్వ భవనాలను కూల్చి పార్టీ కార్యాలయం ఎలా ఏర్పాటు చేస్తారు?
06-05-2026 03:18 PM
వైయస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణ సమయంలో టిడిపి నేతలు అడ్డంకులు సృష్టించారని, 90 శాతం పూర్తయిన కార్యాలయాన్ని కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అడ్డుకున్నారని ఆక్షేపించారు
మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
06-05-2026 02:11 PM
మొక్కజొన్న రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల నష్టపోతున్నారని అన్నారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, వెంటనే చర్యలు తీసుకుని సరైన మద్దతు ధర...
పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలి
06-05-2026 12:57 PM
మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ, గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఒక కిలో పొగాకు సాగు చేయడానికి రూ.300 వరకు...
పూడి శ్రీహరిని పరామర్శించిన వెలంపల్లి, మల్లాది విష్ణు
06-05-2026 12:48 PM
కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా శ్రీహరిని అక్రమంగా అరెస్టు చేసి వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. గత కొద్ది రోజులుగా శ్రీహరిని లక్ష్యంగా చేసుకుని వరుసగా
మొక్కజొన్నకు సరైన మద్దతు ధర ప్రకటించాలి
06-05-2026 12:44 PM
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేయడం అన్యాయమని విమర్శించారు.
జపాన్ నేతతో భారత ఎంపీల భేటీ
06-05-2026 12:39 PM
ఈ సమావేశంలో వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడం, పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన విధానాలపై ఇరు దేశాల మధ్య సహకారం ఎలా పెంచుకోవాలన్న దానిపై సమగ్రంగా చర్చించారు...
ఆసుపత్రిలో మందుల కొరత ఉండకూడదు
06-05-2026 11:43 AM
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు మార్గదర్శికి చెంపపెట్టు
06-05-2026 11:37 AM
తాడేపల్లి: వ్యక్తి చనిపోయినంత మాత్రాన మార్గదర్శి కేసు మూసివేస్తారనుకోవడం భ్రమేనని, సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన ఆదేశాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్య
కనీస మద్ధతు ధర లేక విలవిల్లాడుతున్న మొక్కజొన్న రైతులు
06-05-2026 11:34 AM
తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులకు కనీస మద్దతు ధర (MSP) కూడా దక్కడం లేదని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధ
చంద్రబాబుకి అమరావతి మీద తప్ప రైతులపై శ్రద్ధ లేదు
06-05-2026 11:32 AM
నెల్లూరు: లక్ష జనాభా కూడా లేని 29 గ్రామాల అమరావతి మీద ఉన్న శ్రద్ధ చంద్రబాబుకి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద లేదని వైయస్ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు.
ఆర్.బి. చౌదరి మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం
06-05-2026 11:17 AM
ఆర్.బి. చౌదరి గారు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రముఖ నిర్మాతగా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారని జగన్ గుర్తుచేశారు. కుటుంబ సమేతంగా చూసేలా మంచి కథలతో, విలువలతో కూడిన చిత్రాలను అందించడం ఆయన...
05-05-2026
ఈ విశాఖ రైల్వేజోన్ రాష్ట్రానికి భారమే
05-05-2026 05:38 PM
విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్రవాసుల కల. విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు విశాఖకు రైల్వేజోన్ అంశాన్ని కూడా స్పష్టంగా పొందుపరిచారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన క...
అమరావతిలో చంద్రబాబు 'ఇంద్రభవనం'
05-05-2026 05:22 PM
అమరావతి ప్రాంతంలో భూముల విలువ ఎకరా రూ. 50 కోట్లు పలుకుతోందని ప్రపంచానికి నమ్మబలికిన చంద్రబాబు, తన కుటుంబం కోసం భూములు కొనేటప్పుడు మాత్రం అసలు రంగు బయటపడింది.
గ్రేటర్ రాయలసీమ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు
05-05-2026 04:05 PM
రాష్ట్ర విభజన తర్వాత నెల్లూరు జిల్లాకు ఉన్న జలవనరుల ప్రాధాన్యతను వివరించారు. సోమశిల, సంగం వంటి ప్రాజెక్టులు రైతులకు జీవనాధారమని, 72 టీఎంసీల నీటిని నిల్వ ఉంచిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి దేనని...
సుపరిపాలనే వైయస్ జగన్..విజయ్ లక్ష్యం
05-05-2026 03:46 PM
ప్రజలకు సంక్షేమం, పారదర్శక పరిపాలన అందించడమే వీరి ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. అందుకే వీరిద్దరూ ఒకే కోవాకు చెందిన నాయకులని వ్యాఖ్యానించారు.
ప్రజలను ఇబ్బంది పెడితే వైయస్ జగన్ ఉపేక్షించరు
05-05-2026 01:39 PM
రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని వైఎస్ జగన్ లక్ష్యం అయినప్పటికీ, ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించరని స్పష్టం చేశారు. 750 కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని పేర్కొన్నారు.
ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు
05-05-2026 12:51 PM
ఈ ఆరోపణలను ఖండించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, “నేను ఎస్ఎస్ మాల్ యాజమాన్యం నుంచి ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు. ఎవరైనా దేవుని ముందు ప్రమాణం చేయమంటే సిద్ధంగా ఉన్నాను” అని స్పష్టం చేశారు
నేడు ‘చలో దుప్పుతురు’కు వైయస్ఆర్సీపీ పిలుపు
05-05-2026 12:44 PM
ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామస్తులకు మద్దతుగా వైయస్ఆర్సీపీ నేడు “చలో దుప్పుతురు” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే సరైన R&R ప్యాకేజీ ప్రకటించాలని పార్టీ...
అప్పు చేయడంలో ఇదీ చంద్రబాబు ‘మార్క్’
05-05-2026 12:19 PM
అమరావతి: ఏ రోజు ఎక్కడ ఎలా అప్పు దొరుకుతుందా... అన్నట్లుగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతోంది.
04-05-2026
వెలిగొండ ఖ్యాతి వైయస్ జగన్ గారిదే
04-05-2026 08:15 PM
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 4.5 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందే అవకాశం ఉందని, దీనివల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. వర్షాధార వ్యవసాయం నుంచి నీటి ఆధారిత పంటల...
విజయ్కి వైయస్ జగన్ అభినందనలు
04-05-2026 08:09 PM
“నా సోదరుడు విజయ్కి హృదయపూర్వక అభినందనలు. రాజకీయాల్లోకి వచ్చిన మొదటి ఎన్నికల్లోనే ‘సింగిల్ లార్జెస్ట్ పార్టీ’గా (Single Largest Party) అవతరించడం నిజంగా అభినందనీయం
చంద్రబాబు పతనం తమిళనాడులో ప్రారంభమై ఆంధ్రాలో ముగుస్తుంది
04-05-2026 08:04 PM
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్కు చంద్రగిరి నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని హర్షిత్ రెడ్డి పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతికి వైయస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
04-05-2026 08:00 PM
వైయస్ జగన్ చేసిన ట్వీట్కు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ స్పందించారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెప్పారాయన. చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ భారత దేశపు 15వ ఉపరాష్ట్రపతి...
03-05-2026
వైయస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు ఆటవిక పాలనకు నిదర్శనం
03-05-2026 06:40 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని గుర్తు చేస్తూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »