Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
పంపిణీ చేసిన ఇళ్లన్నీ జగన్ కట్టించినవే
రైతులను ఇబ్బందిపెడితే సహించబోం
పేదల ప్రాణాలకు విలువ లేదా?
గిరిజనులకు భూమి, అటవీ హక్కులు కల్పించడం అత్యంత కీలకం
నైట్ ఫుడ్ కోర్ట్ పునఃస్థాపనకు రిలే నిరాహార దీక్షలు
మొక్కజొన్న, అరటి రైతులను ఆదుకోవాలి
అమరావతి తీర్మానం ఎన్ని సార్లు చేస్తారు?
హామీల అమలు మరచి అమరావతి పేరుతో డైవర్షన్ రాజకీయాలు
ఈనాడు దినపత్రిక తప్పుడు కథనాలపై దాడిశెట్టి రాజా ఫైర్
ఆలయాల హుండీల్లో వరుస చోరీలు
స్టోరీస్
31-03-2026
పంపిణీ చేసిన ఇళ్లన్నీ జగన్ కట్టించినవే
31-03-2026 05:04 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కట్టుకథలు, మోసాలే కానీ ఎన్నికల హామీలను నెరవేర్చిన పాపాన పోలేదు. చేస్తున్నదల్లా వైయస్ఆర్సీపీ హయాంలో వైయస్ జగన్ గారి కృషితో ఏర్పాటైన...
రైతులను ఇబ్బందిపెడితే సహించబోం
31-03-2026 04:58 PM
పెద్ద ఎత్తున భూములు ఉన్న వారికి సౌకర్యాలు కల్పిస్తూ, చిన్న రైతులపై ఆంక్షలు విధించడం వికృత ధోరణి అని అన్నారు. చెరువు మరమ్మతులకు ఎకరాకు రూ.50 వేల వరకు, బోరు వేసేందుకు మరో రూ.50 వేల వరకు వసూలు
పేదల ప్రాణాలకు విలువ లేదా?
31-03-2026 04:12 PM
ఈ నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం...
గిరిజనులకు భూమి, అటవీ హక్కులు కల్పించడం అత్యంత కీలకం
31-03-2026 04:06 PM
పాలనా వ్యవస్థలో గ్రామ స్థాయిలో సేవలను బలోపేతం చేయడం కోసం స్థానిక స్వపరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని, పేసా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.
నైట్ ఫుడ్ కోర్ట్ పునఃస్థాపనకు రిలే నిరాహార దీక్షలు
31-03-2026 04:01 PM
ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన మొల్లి అప్పారావు, బాణాల శ్రీనివాసరావు, కొండా రాజీవ్ గాంధి, పళ్ళ దుర్గ, జిల్లా నాయకులు, వార్డు అధ్యక్షులు,
మొక్కజొన్న, అరటి రైతులను ఆదుకోవాలి
31-03-2026 03:57 PM
మైదుకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామి రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీసీఆర్ కళ్యాణమండపంలో సర్పంచ్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
అమరావతి తీర్మానం ఎన్ని సార్లు చేస్తారు?
31-03-2026 03:47 PM
ఇప్పటివరకు అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే ఉన్నాయని, శాశ్వత భవనాల నిర్మాణం జరగలేదని తెలిపారు. అమరావతి రాజధాని ప్రజల కోసం కాకుండా, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతోందని ఆరోపించారు.
హామీల అమలు మరచి అమరావతి పేరుతో డైవర్షన్ రాజకీయాలు
31-03-2026 03:32 PM
అమరావతిలో అవినీతి జరుగుతుందనే అంశాన్నే తమ పార్టీ వ్యతిరేకిస్తోందని, రాజధానికి మాత్రం వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు.
ఈనాడు దినపత్రిక తప్పుడు కథనాలపై దాడిశెట్టి రాజా ఫైర్
31-03-2026 03:24 PM
ఇప్పటికే అధికారాన్ని కోల్పోయి 20 నెలలు గడిచినా, మళ్లీ అదే అంశాన్ని ప్రస్తావిస్తూ తనపై వార్తలు రాయడం సరికాదని అన్నారు. ప్రస్తుతం ఆ గన్మెన్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద విధులు...
ఆలయాల హుండీల్లో వరుస చోరీలు
31-03-2026 03:09 PM
భక్తులు సమర్పించే కానుకలను కాపాడాల్సిన బాధ్యత దేవాదాయశాఖదేనని గుర్తు చేస్తూ, శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనేక ఆలయాల్లో అర్చకులకు సరైన జీతాలు కూడా అందడం లేదని చెప్పారు.
వైయస్ జగన్ను కలిసిన గురజాల వైయస్ఆర్సీపీ నేతలు
31-03-2026 03:01 PM
గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావు అనే ఇద్దరు వైయస్ఆర్సీపీ కార్యకర్తలు ఫిబ్రవరిలో హత్యకు గురైన ఘటనపై వారి కుటుంబ...
పదవిలో లేకున్నా ప్రజా సేవలో ముందుకు సాగండి
31-03-2026 02:54 PM
కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికలు ఆలస్యమైనప్పటికీ, తమ ప్రభుత్వ కాలంలో సర్పంచ్లు గ్రామాల్లో మంచి పాలన అందించారని ప్రశంసించారు
అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అసెంబ్లీలో తీర్మానం
31-03-2026 02:47 PM
తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చారని విమర్శించారు. దేశంలో తీర్మానాలకు ఎంతవరకు విలువ ఉందో ప్రశ్నిస్తూ, రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో చేసిన తీర్మానాల పరిస్థితి...
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలి
31-03-2026 02:37 PM
రైతుల పట్ల అనుకూల దృక్పథం లేని ప్రభుత్వం, నిర్బంధంగా అమరావతి అభివృద్ధి పేరుతో రాయలసీమ ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు.
2028 కల్లా రాజధాని పూర్తయితే తీర్మానం ఎందుకు?
31-03-2026 02:30 PM
రాజధాని అభివృద్ధి పేరుతో భారీ ఖర్చులు చూపిస్తూ, ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా లక్షల కోట్ల ప్రణాళికలు ప్రకటించడం ప్రజలను మోసం చేయడమేనని...
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి
31-03-2026 02:18 PM
కర్ణాటకలో ఆలమట్టి జలాశయం సామర్థ్యం పెరగడం, అప్పర్ భద్ర, తుంగభద్ర జలాల నిల్వల కారణంగా దిగువ రాష్ట్రాలకు నీటి లభ్యత తగ్గుతోందని తెలిపారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ఉద్యమం ఉధృతం చేయాలి
31-03-2026 02:09 PM
తెలంగాణ ప్రాంతం నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ జలయజ్ఞం ద్వారా రైతులకు నీరు అందించారని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి రైతు వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నారని విమర్శించారు.
ఎమ్మిగనూరు చేనేత విక్రయశాలల విలీనానికి వ్యతిరేకంగా ఆందోళనలు
31-03-2026 01:08 PM
కర్నూలు జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన ఎమ్మిగనూరులో చేనేత రంగం వేలాది కుటుంబాలకు ఆధారంగా నిలిచింది. పద్మశ్రీ మాచాని సోమప్ప స్వాతంత్ర్యానికి పూర్వమే 1938లో ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి,...
సీతారామపురంలో వైయస్ఆర్ విగ్రహం ధ్వంసం…
31-03-2026 12:47 PM
ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భగవాన్ మహావీర్కు నివాళులు అర్పించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి
31-03-2026 12:41 PM
మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
30-03-2026
కూటమి ప్రభుత్వ నిరాదరణపై వైయస్ఆర్సీపీ సింహగర్జన.
30-03-2026 07:30 PM
మూలపేట పోర్టు పూర్తైతే టెక్కలి ప్రాంతం ముంబై, విశాఖ తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు అన్నారు
క్రెడిట్ చోరీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్
30-03-2026 07:12 PM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ హయాంలో వైయస్ జగన్ గారి కృషితో రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీలను తమ ఘనతగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడటంలో నారా లోకేష్ తండ్రినే మించిపోయాడని
ఇళ్ల పంపిణీ పేరుతో చంద్రబాబు మరో డ్రామా
30-03-2026 07:06 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి 21.75 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. 2 లక్షల ఇళ్లు ముగింపు దశలో ఉన్నాయి. మరో 11 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి....
రావులపాలెం పంచాయతీ సర్పంచ్కు ఘన సత్కారం
30-03-2026 04:57 PM
ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, వైయస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సచివాలయ, వాలంటీర్ వ్యవస్థల ద్వారా గ్రామంలో పరిశుభ్రత
ఖాళీలు బారెడు.. నోటిఫికేషన్లు చారెడు?
30-03-2026 04:52 PM
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖలో సుమారు 30 వేల పోస్టులు, పోలీస్ శాఖలో 19,999 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ విభాగంలో 20 వేల పోస్టులు
కూటమి పాలనలో దాడులు పెరిగాయి
30-03-2026 04:41 PM
ఇకపై పార్టీ బలోపేతం కోసం ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని...
ఎస్సీల ఆత్మగౌరవమే వైయస్ఆర్సీపీ లక్ష్యం..
30-03-2026 04:12 PM
గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాదాపు 52 లక్షల ఎస్సీ కుటుంబాలు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధిపై అప్పటి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి దీనితో అర్థమవుతుందని అన్నారు
బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో వడ్డి రఘురామ్ పూజలు
30-03-2026 03:59 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో, అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చొరవతో అమ్మవారికి వెండి తాపడం, ఉయ్యాల, రథం నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు...
ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్పై కేసు నమోదు చేయాలి
30-03-2026 03:50 PM
అనంతరం ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో రిజిస్ట్రార్ భూపతి నాయుడు పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ప్రేమ్ కుమార్, శివ నాయక్ ఫిర్యాదు చేశారు.
టిడ్కో ఇళ్లపై కూటమి ప్రభుత్వం క్రెడిట్ దోపిడీ
30-03-2026 03:17 PM
సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు దారుణంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలను కళ్లు లేని కబోదిల్లాగా భావించి పాలన సాగిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెబుతున్నారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »