స్టోరీస్

30-03-2026

30-03-2026 03:11 PM
ప‌విత్ర‌మైన ఆల‌యానికి స‌మీపంలో స్పాలు, క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ల‌కు స్థలాలు స్టార్ హోట‌ల్స్ స్థ‌లాలు ఇవ్వ‌డంపైనా ఆయ‌న మండిప‌డ్డారు.  
30-03-2026 03:06 PM
2028 గడువు విధిస్తూ, అదే సమయంలో “రాజధానిని మార్చేస్తారు” అనే ప్రచారం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వానికే తమపై నమ్మకం లేదని స్పష్టమవుతోందన్నారు.
30-03-2026 02:55 PM
2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే, మరోవైపు రాజధాని మార్చేస్తారని ప్రచారం చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వానికి తమపై నమ్మకం లేకపోవడమేనని ఎద్దేవా చేశారు.
30-03-2026 02:49 PM
సువర్ణలత గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రకాశ్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ
30-03-2026 02:46 PM
 కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. “బండారు టాక్స్” పేరుతో నియోజకవర్గాన్ని అవినీతిమయం చేస్తున్నారని, బెల్ట్ షాపులు, లిక్కర్, ఇసుక మాఫియా వంటి అక్రమ...
30-03-2026 12:44 PM
వైయ‌స్ఆర్‌ కుటుంబంపై తనకున్న అభిమానాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం తనకు స్ఫూర్తి...
30-03-2026 12:36 PM
రాజధానిలో ఒక శాశ్వత భవనం అయినా నిర్మించారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కోసమే ప్రస్తుతం పరిపాలన సాగుతోందని ఆరోపించారు.
30-03-2026 12:20 PM
2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించి, సంతబొమ్మాళి మండలం మూలపేట తీరంలో సుమారు రూ.4,361.91 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు...
30-03-2026 11:43 AM
ఒంటిమిట్ట రామాలయంలో పూజలు చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు
30-03-2026 11:29 AM
మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు...

29-03-2026

29-03-2026 08:30 PM
అమ‌రావ‌తి ముసుగులో జ‌రుగుతున్న భూపందేరం, అవినీతి వ్య‌వ‌హారాల‌ను మాత్ర‌మే ప్ర‌శ్నిస్తున్నాం. దానికి చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
29-03-2026 08:28 PM
అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌నులు పూర్తి కావ‌డం చంద్ర‌బాబుకి ఇష్టం ఉండ‌దు. నిరంత‌రం ప‌నులు జ‌రుగుతుంటేనే ఆయ‌న‌కు క‌మీష‌న్లు వ‌స్తాయి.
29-03-2026 08:23 PM
అమరావతిని అడ్డుకున్నది ఎవరో చంద్రబాబు సమాధానం చెప్పాలి. రూ.52 వేల కోట్ల టెండర్లు పిలిచి, రూ.47 వేల కోట్ల అప్పులు చేసి, బినామీ కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్సుల పేరుతో రూ.5 వేల కోట్లు దోచిపెట్టారు...
29-03-2026 08:19 PM
గతంలో 2014–2019లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా ఇదే అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ అదే తీర్మానం చేయడం చూస్తే, వాళ్ల‌కే న‌మ్మ‌కం లేన‌ట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
29-03-2026 08:16 PM
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీని లాక్కున్న చంద్రబాబు క్రెడిట్ చోర్ అని లక్ష్మీపార్వతి అభివర్ణించారు. ఇంకా పార్టీ లక్ష్యాలకు కూడా చంద్రబాబు తూట్లు పొడిచారని ఆమె మండిపడ్డారు .
29-03-2026 07:04 PM
టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవంలో నారా లోకేష్ వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారిపై చేసిన క్రెడిట్ చోరీ డిజార్డర్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరం. మిమల్ని కొన్ని అంశాలు సూటిగా...

28-03-2026

28-03-2026 11:00 PM
దళిత మహిళ అయినా తనను అసభ్య పదజాలాలతో కులం పేరుతో దూషించిన రంగశెట్టి సుమన్ ను శిక్షించాలని, న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని తెలిపారు. 
28-03-2026 10:56 PM
11 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ను వదిలి వచ్చి అమరావతిని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు, ఇప్పటి వరకు భూములిచ్చిన రైతులకు ఒక్క రిటర్నబుల్ ప్లాట్ కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు గుర్తు చేశారు
28-03-2026 10:48 PM
 అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కానే కాదని, మొత్తం అప్పులు చేస్తూ నిర్మాణాలు చేస్తూ.. అమరావతిని పూర్తిగా అప్పులకుప్పగా మార్చిన చంద్రబాబు కాంట్రాక్టుల పేరుతో అంచనాలు భారీగా పెంచి దోపిడి చేస్తున్నారని...
28-03-2026 10:43 PM
అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌బోద‌ని ఎవ‌రూ చెప్ప‌డం లేదు. అలాంట‌ప్పుడు చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా అసెంబ్లీని స‌మావేశ‌ప‌రిచి మ‌రీ తీర్మాణం చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? కేవ‌లం డిజైన్‌ల పేరుతో రూ.400 కోట్లు...
28-03-2026 03:38 PM
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదని, ప్రజల ఆరోగ్యం, విద్య, సామాజిక చైతన్యం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. గ్రామాల్లో పిల్లలు ఆరోగ్యంగా లేకపోవడానికి కల్తీ ఆహారం, పోషకాహార లోపం కారణమని...
28-03-2026 03:33 PM
పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కార్మిక సంక్షేమం కోసం మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ నాయకులు,
28-03-2026 03:29 PM
 సుప్రియ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని కైలే అనిల్‌ కుమార్‌ స్పష్టం చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోతే ఎన్‌హెచ్చార్సీలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు
28-03-2026 03:06 PM
వైయ‌స్ఆర్ టీయూసీ ద్వారా కార్మికుల సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతూ పరిష్కారాల దిశగా ముందుకు తీసుకెళ్తున్న విధానం అభినందనీయమని తెలిపారు. కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా పార్టీ ఎల్లప్పుడూ అండగా...
28-03-2026 02:48 PM
నాయకులు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ లక్ష్యమని పేర్కొన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం యూనియన్ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు
28-03-2026 01:14 PM
దేవస్థాన పూజారులు వేద మంత్రాల నడుమ పూజలు నిర్వహించగా, నాయకులు స్వామివారి ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజల సుఖశాంతి, అభివృద్ధి కోసం ప్రార్థించారు.
28-03-2026 12:53 PM
ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డొప్ప రాము, మాజీ ఏఎంసీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకులు లంకలపల్లి ప్రసాదరావు, ఎంపీటీసీ సభ్యులు ఆకలి శ్రీనివాసరావు
28-03-2026 12:45 PM
ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి బాబు, తూర్పు నియోజకవర్గం నుంచి చెన్నయ్య, పశ్చిమ నియోజకవర్గం నుంచి పేరుబోయిన బాబు, పెదకాకాని నుంచి షేక్ మస్తాన్ వలి హాజరయ్యారు.    
28-03-2026 12:36 PM
వైయ‌స్ జగన్ ప్రభుత్వంలో సుమారు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర రంగాల్లో 34 లక్షల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు.  చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వంలో కేవలం 12,000–13,000 ఉద్యోగాలే ఇచ్చారని...
28-03-2026 12:25 PM
తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు న్యాయమైన ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు.  

Pages

Back to Top