Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి అబ్బయ్య చౌదరి పిలుపు
అమరావతి కోసం అసెంబ్లీ తీర్మానం చంద్రబాబు డ్రామా
కేంద్రమంత్రి పెమ్మసాని వ్యాఖ్యలపై వైయస్ఆర్సీపీ నేతల ఆగ్రహం
యుద్ధం పేరుతో ప్రజల రక్తం తాగుతున్న కూటమి ప్రభుత్వం
గిరిజన బాలిక మృతికి కారణమైన వారిని ఉరి తీయాలి
అమరావతి తీర్మానం డ్రామా
గుడివాడ గురునాథరావు విగ్రహ ధ్వంసంపై వైయస్ఆర్సీపీ నేతల ఆగ్రహం
ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపొద్దు
ఏఎన్యూ పరీక్షల్లో అక్రమ దందా
శ్రీ సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలి
స్టోరీస్
26-03-2026
గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి అబ్బయ్య చౌదరి పిలుపు
26-03-2026 08:38 PM
పెదవేగి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి బలోపేతానికి కృషి చేయాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పిలుపునిచ్చారు.
అమరావతి కోసం అసెంబ్లీ తీర్మానం చంద్రబాబు డ్రామా
26-03-2026 08:32 PM
అసలు అమరావతి కోసం తీర్మానం ఎందుకు? అన్న శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని, ఎవరు అభ్యంతరం చెప్పారని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణాలను ఎవరు అడ్డుకున్నారని నిలదీసిన ఆయన
కేంద్రమంత్రి పెమ్మసాని వ్యాఖ్యలపై వైయస్ఆర్సీపీ నేతల ఆగ్రహం
26-03-2026 08:17 PM
రాజకీయాల్లో సంస్కారం ఎంతో ముఖ్యమని, వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలిపారు. ప్రజలకు సేవ చేయలేకపోవడం వల్లే ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
యుద్ధం పేరుతో ప్రజల రక్తం తాగుతున్న కూటమి ప్రభుత్వం
26-03-2026 08:11 PM
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే వంటనూనె ధరలు లీటరుకు రూ. 40 నుండి రూ. 50 వరకు పెంచారు. వైయస్ఆర్సీపీ హయాంలో రూ. 95 ఉన్న పామాయిల్ ధర నేడు రూ. 140కి చేరింది.
గిరిజన బాలిక మృతికి కారణమైన వారిని ఉరి తీయాలి
26-03-2026 08:07 PM
బాలిక తల్లిదండ్రులు ఊరూరా తిరుగుతూ సర్కస్ ద్వారా జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం విజయనగరం జిల్లా ఎస్.కోట ప్రాంతంలో పరిచయమైన వెంకట్రావు అనే వ్యక్తి, బాలికను చదివిస్తానని నమ్మబలికి ఇంటర్...
అమరావతి తీర్మానం డ్రామా
26-03-2026 04:46 PM
తాడేపల్లి: అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం అన్నది చంద్రబాబు డ్రామా అని వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
గుడివాడ గురునాథరావు విగ్రహ ధ్వంసంపై వైయస్ఆర్సీపీ నేతల ఆగ్రహం
26-03-2026 03:32 PM
గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేయడం అమానుషమైన చర్యగా ఖండించారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపొద్దు
26-03-2026 03:25 PM
విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తోందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గ
ఏఎన్యూ పరీక్షల్లో అక్రమ దందా
26-03-2026 03:04 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యను వ్యాపారంగా మార్చేసి జేబులు నింపుకోవడమే ధ్యేయంగా యూనివర్సిటీ అధికారులు బరితెగిస్తుంటే మంత్రి నారా లోకేష్ నిద్రపోతున్నారా? గత ఏడాది కూడా ఇదే యూనివర్సిటీలో ఇలాగే బీఈడీ...
శ్రీ సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలి
26-03-2026 02:59 PM
ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు
ఇది కమీషన్ల కక్కుర్తి ప్రభుత్వం
26-03-2026 02:48 PM
గత ప్రభుత్వంలో జగన్గారు అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేయడంతో పాటు, కొత్తగా ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకాన్ని పక్కాగా అమలు చేయకపోయినా, టీడీపీ కూటమి ప్రభుత్వం 21 నెలల్లోనే రూ.3.37 లక్షల కోట్లకు పైగా...
వైయస్ జగన్కు పేరొస్తుందనే కక్షతో పులివెందుల మెడికల్ కాలేజీపై నిర్లక్ష్యం
26-03-2026 12:21 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సహా పెద్ద ఎత్తున సిబ్బందిని బదిలీ చేయడం వల్ల కాలేజీ సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సతీష్కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
కిర్లంపూడిలో ముద్రగడను కలిసిన అంబటి..
26-03-2026 12:08 PM
రాజకీయ ప్రతీకారంతోనే తమపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
రోడ్డు ప్రమాద బాధితులకు వైయస్ఆర్సీపీ నేతల పరామర్శ
26-03-2026 10:10 AM
మార్కాపురం బస్సు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
26-03-2026 10:05 AM
ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలని కోరారు
25-03-2026
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
25-03-2026 06:16 PM
నష్టపోయిన మొక్కజొన్న పంటకు ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.2400కు కొనుగోలు చేయాలని,...
ఒక్కరు కాదు.. బాపట్లలోనే 9,415 మంది
25-03-2026 06:13 PM
తల్లికి వందనం పథకాన్నిరాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి విద్యార్థికీ అందజేయడం జరిగిందని, ఏ ఒక్కరైనా అన్యాయం జరిగినట్టు చూపిస్తే దేనికైనా సిద్ధమని మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సంద...
వైయస్ఆర్సీపీ హయాంలోనే విజయవాడ అభివృద్ధి
25-03-2026 06:06 PM
విజయవాడలో జరిగిన అభివృద్ధి అంతా వైయస్ఆర్సీపీహయాంలోనే సాధ్యమైందన్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందని తెలిపారు
దేవాలయాల పట్ల అవమానకర వైఖరి బాధాకరం
25-03-2026 05:58 PM
తిరుపతి లడ్డూ అంశాన్ని ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను గుర్తు చేశారు. అబద్ధాలు చెప్పడంలోనూ, అపవిత్ర చర్యల్లోనూ ఎమ్మెల్యే తన నాయకుడి బాటలోనే నడుస్తున్నారని విమర్శించారు.
వైయస్ జగన్ హయాంలో ఆలయాలకు పెద్దపీట..
25-03-2026 05:51 PM
రాయచోటి నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు చేయించడంలో శ్రీకాంత్ రెడ్డి కృషి అభినందనీయమన్నారు.
చంద్రబాబుది ఏకంగా క్రెడిట్ దోపిడి
25-03-2026 04:36 PM
తాడేపల్లి: చంద్రబాబు ఏకంగా క్రెడిట్ దోపిడి చేస్తున్నారని, ఆ దిశలోనే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ తామే తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారని మాజీ ముఖ
2029లో మహిళా రిజర్వేషన్ అమలును స్వాగతిస్తున్నా
25-03-2026 04:28 PM
మహిళల సాధికారతకు వైయస్ఆర్సీపీ ఎప్పటినుంచో ప్రాధాన్యత ఇస్తోందని వైయస్ జగన్ పేర్కొన్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు, అలాగే నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చే పనులు
ఎల్లో మీడియా 'కట్టుకథల' ఆధారంగా అధికారులపై కక్షసాధింపా?
25-03-2026 03:26 PM
వైయస్.జగన్ హయాంలో రాష్ట్రం లోని ప్రతి గడపకీ రేషన్ డోర్ డెలివరీ చేస్తే.. కూటమి నేతలు మాత్రం ప్రతి గడపకీ కక్షా రాజకీయాలు పరిచయం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబులో తడబాటు కనిపిస్తోంది
కళావతమ్మ కృషితో శ్రీ రామమందిరం నిర్మాణం పూర్తి
25-03-2026 03:11 PM
ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంలో చొరవ చూపిన కళావతమ్మకు నులకజోడు గ్రామ ప్రజలు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్డీటీ కోసం తలారి రంగయ్య పోరాటం స్ఫూర్తిదాయకం
25-03-2026 03:01 PM
జిల్లా అభివృద్ధి, నిరుపేద ప్రజల సంక్షేమంపై ఆయనకు ఉన్న అంకితభావానికి ఈ విజయమే నిదర్శనమని నేతలు ప్రశంసించారు. ఆర్డీటీ సంస్థకు నిధుల కొరత లేకుండా ఆయన చేసిన కృషి జిల్లా చరిత్రలో నిలిచిపోతుందని...
30న “మన మూలపేట పోర్ట్కు పోదాం పదండి”
25-03-2026 02:48 PM
కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎస్ఈసీ సభ్యులు, నియోజకవర్గ పరిశీలకులు
దళితులపై దాడులకు వ్యతిరేకంగా రాజమండ్రిలో వైయస్ఆర్సీపీ నిరసన
25-03-2026 02:45 PM
అనంతరం దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ 3 టౌన్ సిఐకు ఫిర్యాదు పత్రం అందజేశారు
కామాక్షి సిద్దేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలి
25-03-2026 02:28 PM
కామాక్షమ్మ, సిద్దేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుత శిల్పకళా నైపుణ్యంతో నిర్మించడం అభినందనీయం, ఆదర్శనీయమన్నారు. ఈ దేవాలయం ప్రాంతీయ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి కేంద్రంగా నిలవాలని,
పార్లమెంట్లో వైయస్ఆర్సీపీకి రూమ్ నం.12 కేటాయింపు..
25-03-2026 01:15 PM
ఇదిలా ఉండగా, రూమ్ నంబర్–11ను కేటాయించారంటూ, దానిపై అసంతృప్తితో వైయస్ఆర్సీపీ ఎంపీలు స్పీకర్ను కలిశారంటూ కొన్ని ఎల్లో మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేశాయి
సంక్షేమ పాలనలోనే నిజమైన సేవ
25-03-2026 11:59 AM
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మరియు జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో క్రిస్టియన్ మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని వివరించారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »