స్టోరీస్

16-03-2026

16-03-2026 03:01 PM
అధికార తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్ ఈగిల్ టీంకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఘటనతో రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు.
16-03-2026 02:56 PM
రాయలసీమ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్ (ఆర్డీటీ) సంస్థ సేవలను కాపాడాల్సిన అవసరం
16-03-2026 02:49 PM
ప్రొద్దుటూరు: వైయస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ ఏడేళ్ల పాటు దర్యాప్తు చేసి ఛార్జిషీట్లు వేసిన తర్వాత కూడా, ఇంకా దర్యాప్తు చేయాల్సిందేమీ లేదని చెప్పిన తర్వాత కూడా ఆయన కుమార్తె సున
16-03-2026 01:33 PM
మద్రాస్ ప్రాంతంలో తెలుగువారిని నిర్లక్ష్యం చేసి అవమానించిన రోజుల్లో తెలుగు జాతి గౌరవం కోసం పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు.
16-03-2026 01:28 PM
తాడేపల్లి: తెలుగుజాతి ఒక్కటిగా కలిసుండాలని, తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా గుర్తింపు, వారికి ఒక రాష్ట్రం కావాలని తలంచి, అందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన అమరజీవి పొట్టి శ
16-03-2026 01:00 PM
ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబం అధైర్యపడవద్దని
16-03-2026 12:44 PM
నియోజకవర్గ సమన్వయకర్తగా పీట నాగమోహన్ కృష్ణను స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం సరైంది కాదన్నారు.
16-03-2026 12:38 PM
కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం, బంక అప్పారావు, ముప్పిడి వెంకటరత్నం, నక్క పండు
16-03-2026 12:33 PM
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు
16-03-2026 12:26 PM
రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి గత రెండు సంవత్సరాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని
16-03-2026 12:07 PM
టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు
16-03-2026 12:00 PM
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ఆయన చేసిన నిరాహార దీక్ష
16-03-2026 11:55 AM
పదో తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు అని పేర్కొంటూ, పరీక్షలపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు
16-03-2026 09:50 AM
కూటమి ప్రభుత్వం అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను, ఆహారపదార్ధాలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ ను మత్తుపదార్ధాలకు అడ్డాగా మార్చింది. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ ను
16-03-2026 09:47 AM
  టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఎంపీగా ఉండి పార్లమెంట్ కే మచ్చ తెచ్చారు. ఎన్నికల సమయంలో మీ ఓటు ఏపీలో డ్రగ్స్ ను

15-03-2026

15-03-2026 07:14 PM
డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టిద్దామంటూ.. డ్రగ్స్ వద్దు బ్రో అని చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ భారీ ఉద్యమం నడిపి, ప్రచారం కూడా చేశాడు.
15-03-2026 05:05 PM
చంద్రబాబు నాయుడు నిజంగా డ్రగ్స్‌పై చర్యలు తీసుకోవాలనుకుంటే పుట్టా మహేష్ యాదవ్‌ను వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేసి ఎంపీ పదవి నుంచి రాజీనామా చేయించాలి
15-03-2026 05:00 PM
డ్రగ్స్ సేవిస్తూ దొరికిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్.. గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు. ఇంత దారుణంగా అధికార పార్టీ ఎంపీ ఇలా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడినా
15-03-2026 04:52 PM
 టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అనడం కన్నా, చంద్రబాబు, లోకేష్‌ నేతృత్వంలో అచ్చం తెలుగు డ్రగ్స్‌ పార్టీ అనేలా మారిపోయింది. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ డ్రగ్స్‌ పార్టీలో పాల్గొనడమే
15-03-2026 04:49 PM
డ్రగ్స్‌ తీసుకుంటూ దొరికిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ కి ఎంపీగా కొనసాగే అర్హత ఏ మాత్రం లేదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండటానికి ఆయన అనర్హుడు.
15-03-2026 09:59 AM
శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ వరి పంట తరువాత పెద్ద ఎత్తున రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారని ధర్మాన తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మొక్కజొన్న పంట రైతులకు కొంత
15-03-2026 09:55 AM
ఆర్ధిక సంవత్సరం చివరికి ఇందులో ఆర్బీఐకి కట్టాల్సింది కచ్చితంగా అప్పే అవుతుంది. మండలిలో మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మొత్తం రాష్ట్ర అప్పు 9 లక్షల 74 వేల కోట్లు ఉందని
15-03-2026 09:52 AM
ఏపీ కేబినెట్ ఆంధ్రప్రదేశ్ లో బేటీ అయితే... ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణా రాష్ట్రరాజధాని హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్నారు

14-03-2026

14-03-2026 06:01 PM
తరువాత కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి రూ.6 వేల సాయం ప్రకటించినప్పటికీ, రాష్ట్రంలో అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర‌బాబు ఆ తరహా
14-03-2026 05:50 PM
 అన్నదాత సుఖీభవ పథకం ద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం మరోసారి రాష్ట్ర రైతులను దారుణంగా మోసం చేసింది. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల...
14-03-2026 05:18 PM
మరోవైపు ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు అస్సలు పట్టడం లేదు. ఎంతసేపూ కుట్రపూరిత, కక్ష రాజకీయాలు తప్ప. ఏ సమస్య వచ్చినా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడం, రోజూ జగన్‌గారిని
14-03-2026 05:13 PM
తిరుమల లడ్డూ అంశం, వివేకానందగారి హత్యతో పాటు గత ప్రభుత్వ అప్పులు, వ్యవసాయం, నీటిపారుదలశాఖ ఇలా అన్నింటిలోనూ అబద్దాలు చెప్పడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది.
14-03-2026 02:43 PM
ఈ రాష్ట్రంలో ఎవరైనా సొంతంగా పార్టీ పెట్టి, ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లతో గెలిచిన నాయకుడు ఉన్నారా?
14-03-2026 02:35 PM
అనంతరం పులివెందులలో  ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్మించిన  విశ్వశాంతి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు
14-03-2026 02:31 PM
 కాలనీలో వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే వీధిదీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Pages

Back to Top