Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ఘనత వైయస్ జగన్దే
“చలో గొలగమూడి రోడ్” కార్యక్రమం
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
కమ్మరచెడు గ్రామంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లుపై చర్చ
రామతీర్థ క్షేత్రంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
పులివెందులలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
శ్రీరాముని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి
రైతులను మోసం చేసేందుకే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం
పిన్నెల్లి వెంకటరామిరెడ్డి విడుదల
స్టోరీస్
27-03-2026
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ఘనత వైయస్ జగన్దే
27-03-2026 06:24 PM
మా ప్రభుత్వ హయాంలో పిడుగురాళ్లలో మెడికల్ కాలేజీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తే, ఆ కాలేజీ ప్రాశస్త్యం తెలియకుండా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎద్దేవా చేస్తూ.. పోస్టుమార్టమ్ చేయడానికా,
“చలో గొలగమూడి రోడ్” కార్యక్రమం
27-03-2026 06:05 PM
ప్రభుత్వ అనుమతులు లేకుండా, పంచాయతీకి సమాచారం ఇవ్వకుండా సంత నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని మండిపడ్డారు. ఒక ప్రైవేట్ స్థలంలో సంత ఏర్పాటు చేసి ప్రతి నెల సుమారు రూ.10 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నారని...
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
27-03-2026 05:11 PM
శ్రీ సీతారాముల కళ్యాణం, పూజా కార్యక్రమాల అనంతరం కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో నేతలు పాల్గొని భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. పానకం, వడపప్పు వంటి ప్రసాదాలను పార్టీ నేతలు...
కమ్మరచెడు గ్రామంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
27-03-2026 04:35 PM
పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన స్పందిస్తూ, ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లుపై చర్చ
27-03-2026 04:31 PM
అన్ని రకాల సెస్లను రద్దు చేసి, దేశ రక్షణ కోసం ప్రత్యేకంగా “డిఫెన్స్ సెస్” మాత్రమే విధించాలని ఆయన ప్రతిపాదించారు. ఆ సెస్ ద్వారా వచ్చే నిధులను కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కే వినియోగించాలని...
రామతీర్థ క్షేత్రంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
27-03-2026 04:25 PM
భక్తిశ్రద్ధలతో స్వామివారికి మంగళప్రదమైన పట్టువస్త్రాలను సమర్పించిన బొత్స సత్యనారాయణ, అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గర్భగుడిలో నిర్వహించిన అభిషేకం, అర్చనల్లో కుటుంబ సమేతంగా...
పులివెందులలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
27-03-2026 03:19 PM
శ్రీరాముని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.
శ్రీరాముని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి
27-03-2026 03:13 PM
ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన పానకం, వడపప్పు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు
రైతులను మోసం చేసేందుకే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం
27-03-2026 03:05 PM
అమరావతి ప్రాంతానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, ఈ విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. అయితే అమరావతిలో జరుగుతున్న అవినీతికే తమ వ్యతిరేకత అని తెలిపారు
పిన్నెల్లి వెంకటరామిరెడ్డి విడుదల
27-03-2026 02:59 PM
ఈ కేసులో నిజాలు బయటపడే వరకు తాను పోరాటం ఆపబోనని, న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.
ఆదర్శప్రాయుడు శ్రీరాముడు
27-03-2026 10:39 AM
ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
జంగిల్రాజ్గా మారిన రాష్ట్రం!
27-03-2026 10:29 AM
ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ నంబర్లు కూడా స్పందించడం లేదు. ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజల భద్రతను గాలికి వదిలేసి, అవినీతి, రాజకీయ ప్రయోజనాలు...
26-03-2026
గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి అబ్బయ్య చౌదరి పిలుపు
26-03-2026 08:38 PM
పెదవేగి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి బలోపేతానికి కృషి చేయాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పిలుపునిచ్చారు.
అమరావతి కోసం అసెంబ్లీ తీర్మానం చంద్రబాబు డ్రామా
26-03-2026 08:32 PM
అసలు అమరావతి కోసం తీర్మానం ఎందుకు? అన్న శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని, ఎవరు అభ్యంతరం చెప్పారని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణాలను ఎవరు అడ్డుకున్నారని నిలదీసిన ఆయన
కేంద్రమంత్రి పెమ్మసాని వ్యాఖ్యలపై వైయస్ఆర్సీపీ నేతల ఆగ్రహం
26-03-2026 08:17 PM
రాజకీయాల్లో సంస్కారం ఎంతో ముఖ్యమని, వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలిపారు. ప్రజలకు సేవ చేయలేకపోవడం వల్లే ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
యుద్ధం పేరుతో ప్రజల రక్తం తాగుతున్న కూటమి ప్రభుత్వం
26-03-2026 08:11 PM
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే వంటనూనె ధరలు లీటరుకు రూ. 40 నుండి రూ. 50 వరకు పెంచారు. వైయస్ఆర్సీపీ హయాంలో రూ. 95 ఉన్న పామాయిల్ ధర నేడు రూ. 140కి చేరింది.
గిరిజన బాలిక మృతికి కారణమైన వారిని ఉరి తీయాలి
26-03-2026 08:07 PM
బాలిక తల్లిదండ్రులు ఊరూరా తిరుగుతూ సర్కస్ ద్వారా జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం విజయనగరం జిల్లా ఎస్.కోట ప్రాంతంలో పరిచయమైన వెంకట్రావు అనే వ్యక్తి, బాలికను చదివిస్తానని నమ్మబలికి ఇంటర్...
అమరావతి తీర్మానం డ్రామా
26-03-2026 04:46 PM
తాడేపల్లి: అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం అన్నది చంద్రబాబు డ్రామా అని వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
గుడివాడ గురునాథరావు విగ్రహ ధ్వంసంపై వైయస్ఆర్సీపీ నేతల ఆగ్రహం
26-03-2026 03:32 PM
గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేయడం అమానుషమైన చర్యగా ఖండించారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపొద్దు
26-03-2026 03:25 PM
విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తోందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గ
ఏఎన్యూ పరీక్షల్లో అక్రమ దందా
26-03-2026 03:04 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యను వ్యాపారంగా మార్చేసి జేబులు నింపుకోవడమే ధ్యేయంగా యూనివర్సిటీ అధికారులు బరితెగిస్తుంటే మంత్రి నారా లోకేష్ నిద్రపోతున్నారా? గత ఏడాది కూడా ఇదే యూనివర్సిటీలో ఇలాగే బీఈడీ...
శ్రీ సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలి
26-03-2026 02:59 PM
ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు
ఇది కమీషన్ల కక్కుర్తి ప్రభుత్వం
26-03-2026 02:48 PM
గత ప్రభుత్వంలో జగన్గారు అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేయడంతో పాటు, కొత్తగా ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకాన్ని పక్కాగా అమలు చేయకపోయినా, టీడీపీ కూటమి ప్రభుత్వం 21 నెలల్లోనే రూ.3.37 లక్షల కోట్లకు పైగా...
వైయస్ జగన్కు పేరొస్తుందనే కక్షతో పులివెందుల మెడికల్ కాలేజీపై నిర్లక్ష్యం
26-03-2026 12:21 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సహా పెద్ద ఎత్తున సిబ్బందిని బదిలీ చేయడం వల్ల కాలేజీ సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సతీష్కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
కిర్లంపూడిలో ముద్రగడను కలిసిన అంబటి..
26-03-2026 12:08 PM
రాజకీయ ప్రతీకారంతోనే తమపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
రోడ్డు ప్రమాద బాధితులకు వైయస్ఆర్సీపీ నేతల పరామర్శ
26-03-2026 10:10 AM
మార్కాపురం బస్సు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
26-03-2026 10:05 AM
ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలని కోరారు
25-03-2026
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
25-03-2026 06:16 PM
నష్టపోయిన మొక్కజొన్న పంటకు ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.2400కు కొనుగోలు చేయాలని,...
ఒక్కరు కాదు.. బాపట్లలోనే 9,415 మంది
25-03-2026 06:13 PM
తల్లికి వందనం పథకాన్నిరాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి విద్యార్థికీ అందజేయడం జరిగిందని, ఏ ఒక్కరైనా అన్యాయం జరిగినట్టు చూపిస్తే దేనికైనా సిద్ధమని మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సంద...
వైయస్ఆర్సీపీ హయాంలోనే విజయవాడ అభివృద్ధి
25-03-2026 06:06 PM
విజయవాడలో జరిగిన అభివృద్ధి అంతా వైయస్ఆర్సీపీహయాంలోనే సాధ్యమైందన్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందని తెలిపారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »