స్టోరీస్

11-02-2026

11-02-2026 12:35 PM
ప్రభుత్వం ఉద్యోగులకు వేతన బకాయిలను చెల్లించకపోవడం, వాలంటీర్లకు ఇచ్చిన హామీలను విస్మ‌రించ‌డం,  నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మోసం చేసింద‌న్నారు
11-02-2026 12:27 PM
అమరావతి:  ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను స‌భ‌లో వినిపించాలంటే వైయ‌స్ఆర్‌సీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కావాల‌ని  ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
11-02-2026 12:21 PM
ఏపీలో 3.2 లక్షల కోట్ల అప్పులు చేసినా , విద్యార్ధులకు ఫీజు బకాయిలు చెల్లించడం లేద‌ని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామ‌నే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, ప్రతిపక్ష హోదా వైయ‌స్ఆర్‌సీపీ...
11-02-2026 12:12 PM
లడ్డూ వివాదాన్ని దైవర్షన్ చేయడానికి, ముఖ్యంగా మాజీ మంత్రులపై చర్యలు తీసుకోవడం రాజకీయ ఉద్దేశ్యం అని బొమ్మి ఇజ్రాయెల్‌ ఆరోపించారు
11-02-2026 12:07 PM
గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ అమలు అయ్యిందని పేర్కొన్నారు. అయితే, సూపర్ సిక్స్ ఎక్కడ, ఎలా అమలు అయ్యిందో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు
11-02-2026 12:00 PM
ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష హోదాను వైయ‌స్ఆర్‌సీపీకి ఇవ్వాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి తగిన గౌరవం, హక్కులు కల్పించాలని కోరారు
11-02-2026 11:55 AM
రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు
11-02-2026 08:54 AM
11.09 శాతం భారీ జీఎస్‌డీపీ వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రం.. పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97 శాతం వృద్ధి సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరికీ ఆశ్చర్యంగా అనిపించక మానదు.
11-02-2026 08:43 AM
తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ మా వాళ్లు ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారం చేసి నిజం చేయాలని చూస్తున్నారని చెప్పారు.  వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఉన్న ఎమ్మెల్యేతో స్వామి వారే నిజం చెప్పించారు.

10-02-2026

10-02-2026 08:42 PM
జాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను  వరుసగా జరుగుతున్న ఘటనలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది. 
10-02-2026 07:50 PM
కర్నూలు: తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు కేవలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర అని వైఎస్సార్సీప
10-02-2026 07:11 PM
తిరుమల లడ్డూ వివాదంపై స్పందిస్తూ, లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసిన తర్వాత కూడా అదే అంశంపై చర్చించడం సమయ వ్యర్థమని పేర్కొన్నారు.
10-02-2026 07:00 PM
ఏపీఎండీసీ ద్వారా రూ.9,000 కోట్ల బడ్జెటేత‌ర‌ అప్పులు చేశారని, ప్రైవేటు వ్యక్తులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల నుంచి నిధులు తీసుకునే అసాధారణ పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు
10-02-2026 06:16 PM
టీటీడీ రిజెక్టు చేసిన వెన‌క్కి పంపిన నెయ్యినే దొడ్డి దారిన తీసుకొచ్చి నెయ్యి త‌యారీలో వాడితే చంద్ర‌బాబు త‌ప్పు చేసిన‌ట్టు కాదా? దానికి మాపై నింద‌లు మోపడం సిగ్గుచేటు.
10-02-2026 06:13 PM
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆప్కాస్ వ్యవస్థను బలహీనపరుస్తూ మళ్లీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఉద్యోగ నియామకాలను అప్పగించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవ‌ల సమగ్ర శిక్ష విభాగంలో ప్రకటించిన పోస్టులను ఆప్కాస్...
10-02-2026 05:50 PM
సీబీఐ–సిట్ ఛార్జిషీట్ల ప్రకారం జులై 25, 2024న తిరస్కరించిన నాలుగు ట్యాంకర్లను శ్రీకాళహస్తి సమీపంలో రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వద్ద దాచిపెట్టి, అనంతరం అవే ట్యాంకర్లను దొడ్డిదారిన మళ్లీ టీటీడీకి పంపినట్లు...
10-02-2026 05:39 PM
ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు నాయుడును మందలించిన సందర్భాలు ఉన్నప్పటికీ కూటమి నేతలు వెనక్కు తగ్గడం లేదని అన్నారు.
10-02-2026 05:33 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, వైసీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు
10-02-2026 05:18 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల్లో రికార్డులు సృష్టిస్తోంది. 2025లో ఏపీలో జరిగిన రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలపై పోలీసులు ఓ నివేదిక ఇచ్చారు. 2025లో మొత్తం 2,865 మంది రైతులు, రైతుకూలీలు ఆత్యహత్య...
10-02-2026 04:33 PM
మొన్నటి వరకు జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన కూటమి నేతలు ఇప్పుడు లడ్డూలో కెమికల్స్ కలిసాయని మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్...
10-02-2026 04:06 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  హిందూ దేవాలయాలకు వచ్చే భక్తులకు భద్రత లేకుండా పోతుంది. ఇప్పటికే పలుదఫాలుగా ఈ విషయం స్పష్టమైంది.  శివరాత్రి పర్వదినాన వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది...
10-02-2026 02:50 PM
స్వార్థ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని ఏడాది క్రితం సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే స్థాయికి తీసుకొచ్చాయి.
10-02-2026 02:45 PM
లడ్డూ తయారీలో ఎటువంటి కల్తీ జరగలేదని, జంతు కొవ్వు కలవలేదని సీబీఐ విచారణలో తేల్చినా చంద్రబాబు మాత్రం సోషల్ మీడియా, ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం కొనసాగిస్తున్నారని విమర్శించారు.
10-02-2026 02:40 PM
ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఆ ప్రశ్నలు వచ్చినప్పుడల్లా లడ్డూ వివాదంతో దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.
10-02-2026 12:58 PM
ఆప్కాస్‌తో ఎలాంటి సంబంధంలేకుండా కాంట్రాక్టు సంస్థలే వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టారు. అయితే, ఈ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అవు­ట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆప్కాస్‌ ద్వారా ఒక్కరోజు మినహాయించి 12...
10-02-2026 12:53 PM
భగవంతుడి మహిమలను చంద్రబాబు లాంటి వ్యక్తి నిర్ణయించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. తిరస్కరించిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని మళ్లీ ఎందుకు వినియోగించారనే అంశంపై కుట్ర కోణం ఉందో ప్రభుత్వం స్పష్టం
10-02-2026 12:38 PM
కూటమి నేతలు లడ్డూ అంశంపై తప్పుడు ప్రచారం మానుకుని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని
10-02-2026 12:32 PM
వైయ‌స్ఆర్ , వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులపై మాత్రం టీడీపీ నేతలతో కోర్టుల్లో కేసులు వేయించారని ఆరోపించారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆలమట్టి అంశంపై కోర్టులను ఆశ్రయించినప్పటికీ...
10-02-2026 12:26 PM
తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నప్పటికీ బీజేపీ నేతలు ఎందుకు మౌనం పాటిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇటీవల తిరుపతి లడ్డూ అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు, ఇప్పుడు శ్రీశైలం...
10-02-2026 12:17 PM
తిరుపతిలోని పెద్ద జీయంగార్‌ మఠంపై ఇలాగే ఒత్తిడి తెచ్చి లేఖ విడుదల చేయించారు. కొన్నిరోజులుగా ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నా నిరాకరించిన నేపథ్యంలో నేరుగా సీఎంవో కార్యాలయమే రంగంలోకి దిగింది.

Pages

Back to Top