స్టోరీస్

12-02-2026

12-02-2026 04:19 PM
ర్యాలీ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన విధానాలను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు.
12-02-2026 04:14 PM
తమ కుమారుడికి వైయ‌స్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరగడం పట్ల లెనిన్ వివేక్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో తమ కుమార్తెకు కూడా వైయస్‌ జగన్ అన్నప్రాసన నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా...
12-02-2026 03:51 PM
తాను తాడేపల్లిలో పుట్టి పెరిగిన వ్యక్తిని, చిన్నప్పటి నుంచి ఆ భూమి రైల్వే స్థలంగానే ఉంది. ఆ ప్రాంతంలో ఎప్పుడూ వ్యవసాయం జరగలేదు. ఏ పంట సాగు చేయ‌లేదు. గతంలో ఆ భూమిని రైల్వే శాఖ మద్రాస్‌కు చెందిన ఈఐడీ...
12-02-2026 03:46 PM
చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ వెబ్ సైట్ ను తనిఖీ చేస్తూ..  వాళ్ల మాన్యుఫాక్చరింగ్  యూనిట్స్ చూస్తే.. ఇందాపూర్ డెయిరీ మిల్క్ ప్రొడక్ట్స్ అనే సంస్థ భువనేశ్వరి గారి ఫోటోతో పాటు  ఉంది. అమెజాన్ వెబ్...
12-02-2026 03:41 PM
క్యూలైన్ల‌లో ఊపిరంద‌క‌, తాగడానికి నీళ్లు కూడా దొర‌క్క భ‌క్తులు అల‌మ‌టించార‌ని వివ‌రించారు. ఆల‌యాల్లో వ‌రుస దుర్ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా ఈ ప్ర‌భుత్వం మేల్కోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు.
12-02-2026 03:36 PM
సెక్షన్–104 ద్వారా పాత మూడు కార్మిక చట్టాలు పూర్తిగా రద్దు అయ్యాయని, ఈ సవరణ ద్వారా చట్టాల్లో స్పష్టత పెరిగి అనవసర న్యాయ వివాదాలు, చట్టపరమైన అయోమయాలు తగ్గే అవకాశం ఉందన్నారు.
12-02-2026 01:11 PM
ఆయ‌న‌పై అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు జారీ చేసి ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.
12-02-2026 11:56 AM
ఆత్మనిర్భర, బ్లూ ఎకానమీ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు పూర్తయితే, మత్స్యకారుల ఆదాయాలు పెరుగుతాయ‌ని, కోస్తాంధ్ర ప్రాంత అభివృద్ధికి పెద్ద దోహదం అవుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. 
12-02-2026 11:36 AM
ఏపీఐఐసీ కంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు బాగా పనిచేస్తాయా?. ప్రభుత్వ భూములను టెండర్లు లేకుండా ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నించారు. 
12-02-2026 11:32 AM
ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం. భూములు తక్కువ ధరకు ఇవ్వడం వల్లే కంపెనీలు, ఉద్యోగాలు వస్తాయి అని కవరింగ్‌ చేసే ప్రయత్నం చేశారు. ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ స‌భ నుంచి వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యులు వాకౌట్...
12-02-2026 11:27 AM
అమరావతికి టెండర్లు పిలిచారు. లులు సంస్థకు ఎందుకు టెండర్లు పిలవలేదు?. మూడు వేల కోట్ల విలులైన భూమిని రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకే లీజుకు ఇచ్చారు.
12-02-2026 11:13 AM
ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నట్లు పార్టీ తెలిపింది.   
12-02-2026 11:06 AM
ఇలా వరుస కేసులతో హింసించడం సర్కారు శాడిజానికి పరాకాష్ట అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్‌ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై...

11-02-2026

11-02-2026 10:17 PM
అసెంబ్లీలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పార్టీ తరఫున తీసుకోవాల్సిన వైఖరి, చర్చల నిర్వహణ విధానం తదితర అంశాలపై వైయస్ జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.  
11-02-2026 10:10 PM
శ్రీ వై.య‌స్. జగన్‌మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, దిగువ పేర్కొన్న వారిని "స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యులుగా నియమించడం జరిగింది
11-02-2026 10:04 PM
సౌమ్యుడైన అంబటి రాంబాబు మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆ తర్వాత బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై ఏకంగా పెట్రోలు బాంబులతో దాడి చేశారు
11-02-2026 10:01 PM
చుండూరు మండలం కొత్త నారికేళ్ళపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ బీసీ నేత, సర్పంచ్‌ అంగిరేకుల నాగేశ్వరరావు ఇంటిపై టీడీపీకి చెందిన రౌడీషీటర్‌ బాలకోటిరెడ్డి పచ్చమూకలతో కలిసి దాడి చేశాడని వైఎస్‌ జగన్‌కు వివరించారు.
11-02-2026 05:00 PM
. ఈ సంద‌ర్భంగా రైతుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రైతుల‌కు యూరియా లభించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని తెలిపారు.  
11-02-2026 04:52 PM
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన నాయకులను టార్గెట్ చేస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతోంద‌ని విమ‌ర్శించారు
11-02-2026 04:46 PM
గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీలను స‌క్ర‌మంగా రూపొందించడం ద్వారా ప్రతి పంచాయతీకి 70–100 మంది సభ్యులు పార్టీ కార్యాక‌లాపాల్లో పాలుపంచుకునే అవకాశం ఉంటుంద‌న్నారు.
11-02-2026 04:16 PM
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక మూడో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలోనైనా వాస్త‌వాలు ఉంటాయ‌నుకుంటే ఆయ‌న‌తో కూడా ప‌చ్చి అబ‌ద్దాలు చెప్పించారు. ఆయ‌న ప్ర‌సంగం చూస్తే నిత్యం...
11-02-2026 03:46 PM
యువత, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
11-02-2026 03:32 PM
తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూటమి నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు. లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని నివేదికలు వస్తున్నప్పటికీ, కూటమి...
11-02-2026 03:00 PM
గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంలో ప్రతి కార్యకర్త పాత్ర అత్యంత కీలకమని, గ్రామ స్థాయి నుంచే ప్రజలతో బలమైన అనుబంధం పెంచుకోవాల్సిన
11-02-2026 02:28 PM
అంబటి రాంబాబు రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామం వైయ‌స్ఆర్‌సీపీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.  
11-02-2026 02:24 PM
కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో కేవలం 25 శాతం పనులు మాత్రమే పూర్తవడంతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను రద్దు చేసినట్లు వెల్లడించారు
11-02-2026 01:10 PM
 ఏపీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో కూటమి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వైయ‌స్ఆర్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ...
11-02-2026 01:04 PM
అంబటి రాంబాబు వంటి ప్రజాదరణ కలిగిన నేత ఇంటిపై దాడి వెనుక  ప్రభుత్వ,  పోలీస్ వ్యవస్థ వైఫల్యమే అన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.
11-02-2026 12:51 PM
అమరావతి:  రాష్ట్రంలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన కొన‌సాగుతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి విమ‌ర్శించారు. శాస‌న స‌భ మీడియా పాయింట్ వ‌ద్ద ఆమె మాట్లాడుతూ..
11-02-2026 12:35 PM
ప్రభుత్వం ఉద్యోగులకు వేతన బకాయిలను చెల్లించకపోవడం, వాలంటీర్లకు ఇచ్చిన హామీలను విస్మ‌రించ‌డం,  నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మోసం చేసింద‌న్నారు

Pages

Back to Top