స్టోరీస్

03-02-2026

03-02-2026 04:47 PM
సీఎం చంద్ర‌బాబు త‌న నీచ రాజ‌కీయాలకు తిరుమ‌ల శ్రీవారిని కూడా వాడుకుంటూ తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేశాడు. సీబీఐ సిట్ చార్జిషీట్ ద్వారా...
03-02-2026 04:38 PM
తిరుమ‌ల ల‌డ్డూలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని ఆధారాలు లేకుండా త‌ప్పుడు ప్రచారం చేసిన చంద్ర‌బాబు, కోట్లాది మంది శ్రీవారి భ‌క్తుల‌కు  క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని సీబీఐ సిట్ చార్జిషీట్ కాపీని ప‌ట్టుకుని...
03-02-2026 04:28 PM
ఈ విషయంలో ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్‌సీపీ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజిని తదితర నాయకులపై భౌతిక దాడులు చేసి, ఇళ్లను ధ్వంసం
03-02-2026 03:55 PM
రాజకీయ ప్రతీకార ధోరణితో నాయకుల ఇళ్లపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ తేచ్చే చర్యలని తానేటి వనిత పేర్కొన్నారు. జోగి రమేష్ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.
03-02-2026 03:47 PM
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నెయ్యి నమూనాలు సేకరణ, ట్యాంకర్ల రాక, వాటి వినియోగం జరిగిందని నివేదికలో ఉందని పేర్కొంటూ, ఏవైనా లోపాలు ఉంటే అవి కూటమి ప్రభుత్వ బాధ్యతేనని అన్నారు.
03-02-2026 03:40 PM
రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతల ప్రోత్సాహంతో హిందువులు, ప్రజల మనోభావాలను కించపరిచేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఫ్లెక్సీలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు...
03-02-2026 03:18 PM
దానిపై వైయ‌స్ఆర్‌సీపీ స్పంచి.. సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పడిన సిట్ దాదాపు 14 నెలల తర్వాత .. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతుకొవ్వులు లేవని  కోర్టుకు...
03-02-2026 03:12 PM
సమావేశంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, పుత్త శివశంకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.  
03-02-2026 03:08 PM
అంబటి రాంబాబును ఇలా కలవడం బాధాకరమని అన్నారు. మాజీ మంత్రుల ఇళ్లను తగలబెట్టే సంప్రదాయం రాష్ట్రంలో ప్రవేశపెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు
03-02-2026 02:49 PM
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి రాయలసీమ రైతులు, ప్రజలకు సాగు, త్రాగునీటి సౌకర్యాలు అందకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు
03-02-2026 02:42 PM
రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 800 అడుగుల స్థాయి వద్దనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు
03-02-2026 02:36 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేవలం అమరావతి రాజధాని అభివృద్ధిపైనే దృష్టి సారిస్తోందని, రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు
03-02-2026 01:37 PM
డైవర్షన్ రాజకీయాల కోసం మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిందని అవినాష్ ఆరోపించారు. టీడీపీ నేతలు కర్రలు, రాడ్లతో దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారని పేర్కొన్నారు
03-02-2026 01:29 PM
రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హింసాత్మక ఘటనలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం...
03-02-2026 01:17 PM
కాపు, బీసి నాయకులపై దాడులు శోచనీయం. శ్రీవారి లడ్డు ప్రసాదం దుష్ప్రచారంలో దొరికేసిన కూటమి నాయకులుఉ.. డైవర్షన్ కోసమే దాడులకు పాల్పడుతున్నారు
03-02-2026 01:03 PM
తిరుమల లడ్డూ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి పవిత్ర ప్రసాదంపై రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు
03-02-2026 12:56 PM
ఇళ్లు, వాహనాలు తగులబెట్టడం, తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం వంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

02-02-2026

02-02-2026 10:41 PM
శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను, ఆయన కుటుంబ సభ్యులను కూడా శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. ఇటీవల జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ
02-02-2026 10:34 PM
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని, ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టినా చంద్రబాబు స్పందించకపోవడం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని...
02-02-2026 10:28 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడులకు అధికార టీడీపీతో పాటు పోలీసులు కూడా ఒత్తాసు పలికారు. జరగకూడనిది జరిగితే ఎవరు బాధ్యులు? డీజీపీ ఏం చేస్తున్నారు ?
02-02-2026 06:39 PM
నాడు కాపుల్లో బలమైన నాయకుడిగా ఎదుగుతున్న వంగవీటి రంగాను అత్యంత దారుణంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వనే హతమార్చింది.కాపులకు న్యాయం చేయాలని ప్రశ్నించిన ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబ సభ్యులను ఎలా...
02-02-2026 06:36 PM
   గత మూడు, నాలుగు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధ కలుగుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమంగా పరిగణించే భారత రాజ్యాంగం వ్యవస్థలకు ఇచ్చిన హక్కులు, పరిమితుల ప్రకారం రాజకీయ పార్టీలు...
02-02-2026 06:24 PM
తాడేపల్లి: రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌ చేశారని, చంద్రబాబు సర్కారు దుర్మార్గాలను జాతీయ స్థాయిలో తీసుకెళ్తామని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.
02-02-2026 06:16 PM
వరుస దాడులతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను భయపెట్టాలని చూస్తున్నారు. కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ గూండాలను నా ఇంటి మీదకు పంపించి దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే జరిగిన ఈ దాడిని...
02-02-2026 04:32 PM
రెండు రోజులుగా మాపై దాడి జరుగుతుంది. లడ్డుపై వేసిన పోస్టర్లు చింపడానికి రాంబాబు వెళ్ళలేదు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ కోసం వెళ్లారు. గుడి నుంచి ఇంటికి వస్తుంటే రాంబాబుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు...
02-02-2026 04:11 PM
టీడీపీ గూండాల దాడిలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా పాలక కూటమి వ్యవహరిస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి దాడులు...
02-02-2026 03:53 PM
రాష్ట్రంలో రాజకీయ నాయకులకు, వారి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగం పూర్తిగా అసత్యమని, సీబీఐ విచారణలో కల్తీ జరగలేదని...
02-02-2026 03:45 PM
సీబీఐ సిట్‌ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ లో చాలా స్పష్టంగా ఎన్‌ డీ డీ బీ ఇచ్చిన రిపోర్టులో యానిమల్‌ ఫ్యాట్‌ కలిసే అవకాశం లేదని పేర్కొంది. ఆ తర్వాత ఈవో శ్యామలరావు ఏ ఆర్‌ డెయిరీ సరఫరా చేసిన నాలుగు...
02-02-2026 03:38 PM
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు పెరిగిపోయాయని, బీసీ నేతలపై జరిగే దాడులను భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు
02-02-2026 03:33 PM
ప్రజల బతుకులతో కేంద్రం ఆటలాడుతోంది. బడ్జెట్‌ లో రైతులు వాడే ఆముదం చెక్క, అమ్మోనియో ఫాస్పేట్, నైట్రోజన్‌ ఫాస్పేట్‌ ధరలు పెంచారు. రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడేలా చేయాలనేది దీని ఉద్దేశమా ?

Pages

Back to Top