Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
హిందువుల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆటలు
గాయపడిన గిరిజన బాలుడికి అండగా నిలిచిన వైయస్ఆర్సీపీ
చంద్రబాబు..పవన్..లోకేష్ హిందువుల ద్రోహులు
దేవుని కడపలో పాప పరిహార పూజలు
గుంతకల్లో వెంకటేశ్వర స్వామికి పాప పరిహార పూజలు
ఎలమంచిలిలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
తిరుమల లడ్డూ దుష్ప్రచారం ఆపాలి
తిరుమల లడ్డూ దుష్ప్రచారం పూర్తిగా అసత్యం
“తిరుమల లడ్డూ పై చంద్రబాబు ఘోర అపచారాలు – పరిహార పూజలు”
తణుకులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
స్టోరీస్
31-01-2026
హిందువుల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆటలు
31-01-2026 02:58 PM
దేవుడంటే కూటమి నేతలకు భయం, భక్తి లేదు, ఆలయాలంటే గౌరవం లేదు. లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని అసత్యాలు ప్రచారం చేసి హిందువుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు
గాయపడిన గిరిజన బాలుడికి అండగా నిలిచిన వైయస్ఆర్సీపీ
31-01-2026 02:47 PM
పేదల కష్టాల్లో అండగా నిలవడమే వైయస్ఆర్సీపీ విధానం. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం రాజకీయమే కాదు, మానవత్వానికి నిదర్శనం అని తెలిపారు.
చంద్రబాబు..పవన్..లోకేష్ హిందువుల ద్రోహులు
31-01-2026 02:40 PM
నెయ్యి శాంపిల్స్ తీసింది ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగిందని ప్రశ్నించిన వెలంపల్లి, ఏఆర్ డైరీ ఉత్పత్తి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకే ప్రారంభమైందని గుర్తు చేశారు.
దేవుని కడపలో పాప పరిహార పూజలు
31-01-2026 02:27 PM
కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు ఎలాంటి ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు
గుంతకల్లో వెంకటేశ్వర స్వామికి పాప పరిహార పూజలు
31-01-2026 12:31 PM
కోట్లాది మంది హిందువులు ఆరాధించే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
ఎలమంచిలిలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
31-01-2026 12:30 PM
తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, భక్తుల విశ్వాసాలతో చెలగాటం ఆడటం తగదని వైయస్ఆర్సీపీ నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూ దుష్ప్రచారం ఆపాలి
31-01-2026 12:21 PM
రాజకీయాల కోసం దేవుడినే వాడుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని విమర్శించారు. NDDB / NDRI ఇచ్చిన నివేదికల ప్రకారం ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమని తేలిన నేపథ్యంలో, కూటమి నేతలు బహిరంగంగా భక్తులకు...
తిరుమల లడ్డూ దుష్ప్రచారం పూర్తిగా అసత్యం
31-01-2026 12:15 PM
పూజల అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ శ్రీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గారు, ఎస్ఈసీ సభ్యులు శ్రీ గిరిధర్ రెడ్డి గారు మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన తిరుమల లడ్డూను అపఖ్యాతికి...
“తిరుమల లడ్డూ పై చంద్రబాబు ఘోర అపచారాలు – పరిహార పూజలు”
31-01-2026 12:10 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వరుసగా ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తోందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.
తణుకులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
31-01-2026 12:06 PM
తిరుమల లడ్డు వ్యవహారంపై జరిగిన అపవాదులు తొలగిన నేపథ్యంలో స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే లడ్డూ ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు
31-01-2026 12:02 PM
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై జరిగిన విషప్రచారంపై వాస్తవాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, స్వామివారిపై జరిగిన అపవాదు తొలగినందుకు కృతజ్ఞతగా కోడుమూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో
లడ్డూ ప్రసాదంపై కూటమి నేతల విమర్శలు పూర్తిగా అవాస్తవం
31-01-2026 11:28 AM
ఆలయ ధ్వజస్తంభం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఆయన మాట్లాడుతూ..లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన విమర్శలు పూర్తిగా అవాస్తవమని ఇప్పటికే స్పష్టమైందన్నారు. వైయస్ఆర్...
నిజం తేలింది..విష ప్రచారం వీడింది!
31-01-2026 11:22 AM
తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం కావాలనే చేసిన అసత్య ప్రచారాలను ఆమె తీవ్రంగా ఖండించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన దుష్ప్రచారాలు పూర్తిగా అబద్ధమని
నరసాపురంలో రాజగోపాల్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
31-01-2026 11:16 AM
తిరుమల లడ్డు అంశంలో జరిగిన తప్పుడు ప్రచారాలు పూర్తిగా అబద్ధమని తేలిన నేపథ్యంలో, ఇటువంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా సద్బుద్ధి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.
విశాఖ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాప పరిహార పూజలు
31-01-2026 11:11 AM
కూటమి నేతలు భక్తుల మనోభావాలకు క్షమాపణ చెప్పాలని, ఇకపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయకూడదని డిమాండ్ చేశారు.
బద్వేలు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
31-01-2026 11:00 AM
ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని, కోట్లాది భక్తుల ఆరాధ్యదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేయడం అత్యంత అనుచితమని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల లడ్డుపై దుష్ప్రచారం పూర్తిగా అబద్ధమే
31-01-2026 10:57 AM
స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, తమ నివాసం వద్దనే శ్రీ వేంకటేశ్వర స్వామికి పరిహార పూజలు నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు
అసత్య ప్రచారాలు ఇకనైనా ఆపాలి
31-01-2026 10:32 AM
రాజకీయాల కోసం దేవుడినే వాడుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని అన్నారు. ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమని సీబీఐ నివేదిక స్పష్టంగా తేల్చినా, కూటమి నేతలు ఇప్పటివరకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోవడం మరింత...
నేడు వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు
31-01-2026 10:23 AM
సీబీఐ నివేదిక వెలువడిన తర్వాత కూడా నిజాలను అంగీకరించకుండా, ఫ్లెక్సీలు, దుష్ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మరో కుట్రగా వైయస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. పాపం మీద పాపం చేస్తూ తిరుమల...
చంద్రబాబుదే మహాపాపం.. రాజకీయ పాతకం!
31-01-2026 10:18 AM
లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబొరేటరీలు శాస్త్రీయంగా నిర్ధారించగా.. అదే విషయాన్ని సీబీఐ సైతం తాజాగా చార్జ్షీట్లో స్పష్టం చేయడం తెలిసిందే...
జీవీఎంసీలో రౌడీ రాజ్యం.. కబ్జాకు పచ్చ జెండా
31-01-2026 10:14 AM
ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన కుటుంబ సభ్యుల వ్యవహారం కావడంతో రౌడీయిజం చేసి, మరీ ఈ అంశాన్ని ఆమోదించేందుకు సిద్ధమైంది. రౌడీయిజం బయటకు పొక్కకుండా ఉండేందుకు...
మాజీ మంత్రి విడదల రజినీపై దాడికి యత్నం
31-01-2026 10:09 AM
కారును అడ్డుకుని విడదల రజినీపై దాడికి యత్నించారు. ఆమె కారును కూడా ధ్వంసం చేసేందుకు యత్నించగా వైయస్ఆర్సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి.
30-01-2026
భూసమస్యలకు పరిష్కారం చూపించిన ఘనత జగన్దే
30-01-2026 07:57 PM
2009 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి హఠాన్మరణం తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన వైయస్ జగన్ గారు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రజలకు మరింత చేరువ...
సీబీఐ ఛార్జి షీట్ తో బయటపడ్డ వాస్తవాలు
30-01-2026 07:53 PM
2024 సెప్టెంబరులో తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతోనే వివాదం మొదలైంది. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి విచారణ జరిపించాలని...
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారీ కుతంత్రం బద్దలైంది
30-01-2026 07:49 PM
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024 సెప్టెంబరు 17న కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే ఈ కుట్రకు చంద్రబాబు నాంది పలికారు.
ఛార్జ్షీట్కు, చాట్ జీపీటీకి తేడా తెలుసుకో
30-01-2026 07:41 PM
వైయస్ఆర్సీపీని, జగన్గారిని అదేపనిగా నిందిస్తూ తిరుమలలో వాడిన నెయ్యిపై ఇన్నాళ్లూ కూటమి నేతలు చేసిన విషప్రచారం పచ్చి అబద్ధమని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (...
ఫ్లెక్సీలు పెట్టిన వారిపై కఠిన చర్య తీసుకొండి
30-01-2026 06:19 PM
సీబీఐ సిట్ ఛార్జ్షీట్ లోని అంశాలను తప్పుదోవ పట్టిస్తూ, తమ పార్టీని నిందిస్తూ గుంటూరు, పిడుగురాళ్ల, వినుకొండ, దర్శితో పాటు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు.
కూల్చిన ప్రహరీని తక్షణం నిర్మించాలి
30-01-2026 06:13 PM
శ్రీశైలంలో కరివేన బ్రాహ్మణ సత్రంపై దాడి యావత్ హిందూ సమాజాన్ని అవమానించడమే. శ్రీశైలం దివ్యక్షేత్రానకి వచ్చే భక్తులకు అన్నదానం చేయాలన్న సంకల్పంతో బ్రాహ్మణులంతా కలిసి 1889లో కరివేన స...
కార్యకర్తల కష్టానికి తగిన గుర్తింపు తప్పనిసరి
30-01-2026 03:40 PM
రాజకీయ మార్పు యువతతోనే సాధ్యమని పేర్కొంటూ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. యువతను కేవలం ఓటర్లుగా కాకుండా, భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్ది రాజకీయంగా
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదంతొక్కిన చేనేతలు
30-01-2026 03:15 PM
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో “వైయస్ఆర్ నేతన్న నేస్తం” పథకం ద్వారా ప్రతి నేతన్న కుటుంబానికి సంవత్సరానికి రూ.24,000 ఆర్థిక భరోసా...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »