Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
కార్యకర్తలే కేంద్రంగా వైయస్ఆర్ కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణం
గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడక
మాజీ జోగి రమేష్ను పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లనే సామాన్యుడికి రక్షణ
ఏపీలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం
రాయచోటి వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తిరుమల లడ్డులో కల్తీ లేదని సీబీఐ స్పష్టం
గుంటూరులో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
హక్కులు కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం
అబద్ధపు కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లిపోయింది
స్టోరీస్
26-01-2026
కార్యకర్తలే కేంద్రంగా వైయస్ఆర్ కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణం
26-01-2026 06:31 PM
పార్టీకి ప్రాణవాయువైన కార్యకర్తలకు గ్రామ స్థాయి నుంచే సరైన గుర్తింపు, బాధ్యతలు కల్పించాలనే లక్ష్యంతోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.
గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడక
26-01-2026 06:28 PM
ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న చంద్రబాబు... 2 ఏళ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ జాడే లేకపోగా.. నిరుద్యోగ భృతి ఊసేలేదని తేల్చి చెప్పారు.
మాజీ జోగి రమేష్ను పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
26-01-2026 06:08 PM
జోగి రమేష్ను పూర్తిగా రాజకీయ కక్షతోనే అక్రమంగా 83 రోజుల పాటు జైలులో పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు జోగి రమేష్పై ఉన్న వ్యక్తిగత కక్ష తీరిందని వ్యాఖ్యానించారు.
బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లనే సామాన్యుడికి రక్షణ
26-01-2026 04:58 PM
ప్రజాస్వామ్య విలువలు మరింత బలపడాలి… ప్రతి ఒక్కరు సమాజంలో గౌరవింపబడాలి
ఏపీలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం
26-01-2026 04:46 PM
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సామాజిక సమతుల్యత పాటించాల్సిన ప్రభుత్వం.. ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు
రాయచోటి వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026 02:48 PM
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ,
తిరుమల లడ్డులో కల్తీ లేదని సీబీఐ స్పష్టం
26-01-2026 02:41 PM
దేవుడి పవిత్ర ప్రసాదాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడకూడదని, భక్తుల విశ్వాసం ఎప్పటికీ అజేయమని, సత్యం ఎల్లప్పుడూ నిలిచే శాశ్వత సత్యమని ప్రజలకు గుర్తు చేశారు. హిందూ ధర్మం రాజకీయ ఆటబొమ్మ కాదని, పవిత్ర...
గుంటూరులో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026 01:29 PM
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. రాజ్యాంగ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే...
హక్కులు కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం
26-01-2026 01:26 PM
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. దేశమంతటా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతుంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ‘రెడ్బుక్ రాజ్యాంగం’ అమలు...
అబద్ధపు కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లిపోయింది
26-01-2026 01:21 PM
పార్టీ శ్రేణులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, మరో మూడు సంవత్సరాలు అందరూ కలసి కట్టుగా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలను జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక...
శ్రీహరిపురంలో మెగా రక్తదాన శిబిరం
26-01-2026 12:41 PM
ఈ శిబిరంలో ముఖ్య అతిథిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొని, రక్తదానం ప్రాధాన్యతపై మాట్లాడారు. రక్తదానం మహత్తర సేవ అని, ఒకరి రక్తం మరొకరి...
మంత్రాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి
26-01-2026 12:29 PM
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థుల...
రైల్వే కోడూరు పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026 12:25 PM
కార్యక్రమంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. కమిటీల నియామకం పారదర్శకంగా, సమన్వయంతో జరగాలని నాయకులు సూచించారు.
విశాఖపట్నం జిల్లా వైయస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026 12:22 PM
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలుపై ప్రధానికి ధర్మాన ప్రసాదరావు లేఖ
26-01-2026 11:44 AM
‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి ప్రతిష్టాత్మక పథకాల ద్వారా భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా మీరు చూపుతున్న దూరదృష్టి ప్రశంసనీయమని...
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
26-01-2026 11:32 AM
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వ్యక్తిగత స్వార్థం, ప్రతిపక్షాలపై ద్వేషం, అధికారం ఉందనే అహంకారం, ఎల్లప్పుడూ తామే పదవుల్లో ఉండాలన్న ఆశతో కూటమి నాయకులు వ్యవస్థలను...
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
26-01-2026 11:23 AM
వైయస్ఆర్ ఆశయ సాధనకు జగన్ కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ప్రతిపక్షంగా ప్రజల కోసం వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. పేద ప్రజల శ్రేయస్సు కోసం పని చేయాలన్నది పార్టీ అధినేత వైయస్ జగన్...
ప్రజలకు వైయస్ జగన్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
26-01-2026 11:17 AM
‘గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశ సార్వభౌమత్వాన్ని ఘనంగా జరుపుకుందాం. ఐక్యత, అభివృద్ధికి ప్రేరణనిస్తూ జాతీయ జెండా ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. జై హింద్’ అని పేర్కొన్నారు...
రీ సర్వేతో భూ తగాదాలన్నీ సమసిపోతున్నాయి
26-01-2026 09:29 AM
2022లో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్ కమిషనర్గా భూముల రీ సర్వే ఆయన నేతృత్వంలోనే జరిగింది. వారంలో రెండుసార్లు ఆయన జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో...
బాబు సీఎంగా ఉన్న ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే
26-01-2026 08:24 AM
తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిసారీ ప్రచార ఆర్భాటమే తప్ప... ప్రజలకు మేలు చేయడంలో చంద్రబాబుకు ఏనాడూ చిత్తశుద్ధి లేదు. అబద్దాలు వల్లె వేయడంతో చంద్రబాబుకు దేశంలో ఎవరూ సాటిరారు.
25-01-2026
పెనుమూరు బస్టాండ్ వద్ద టీడీపీ నాయకుల అర్ధరాత్రి దౌర్జన్యం
25-01-2026 08:07 PM
అనధికారికంగా సుమారు 30 నుంచి 40 మంది టీడీపీ నాయకులు మద్యం సేవించిన స్థితిలో బస్టాండ్ వద్దకు చేరుకుని, వైయస్ఆర్సీపీ సానుభూతిపరులైన నాలుగు కుటుంబాలకు చెందిన షాపులనే ప్రత్యేకంగా టార్గెట్ చేసి ధ్వంసం
కంది ఎంఎస్పీ కొనుగోలులో ఆంధ్రప్రదేశ్ వెనుకబాటు
25-01-2026 08:02 PM
కేంద్ర ప్రభుత్వం Price Support Scheme (PSS) కింద ఆంధ్రప్రదేశ్కు 1,16,690 మెట్రిక్ టన్నుల కంది MSP కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని, అలాగే 903 మెట్రిక్ టన్నుల పెసలు, 28,440 మెట్రిక్ టన్నుల మినుములకు కూడా...
ఎస్సీలపై చంద్రబాబు నరమేధం
25-01-2026 07:56 PM
పరిపక్వత లేని నారా లోకేష్ తీసుకొచ్చిన ‘రెడ్ బుక్ రాజ్యాంగం’తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఈ తప్పుడు సంస్కృతితో పల్నాడు జిల్లాలోనే వందలాది కుటుంబాలపై దాడులు జరిగాయని తెలిపారు.
తెలుగు ప్రజలకు వైయస్ జగన్ రథసప్తమి శుభాకాంక్షలు
25-01-2026 07:18 PM
‘పవిత్ర రథసప్తమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి, విజయాలను ప్రసాదించాలని ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
పద్మ పురస్కార విజేతలకు వైయస్ జగన్ అభినందనలు
25-01-2026 07:15 PM
మీరు సాధించిన ఈ అత్యున్నత గుర్తింపు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విజేతల సేవలు భవిష్యత్తులోనూ నిరంతరం కొనసాగి,
నాంపల్లి అగ్నిప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
25-01-2026 07:11 PM
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు
మందా సాల్మన్ హత్యపై త్వరలో వైయస్ఆర్సీపీ ఛలో ఢిల్లీ
25-01-2026 07:07 PM
మందా సాల్మన్ సంస్మరణ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, మేరుగ నాగార్జున, విడదల రజని, సాకె శైలజానాథ్, వైయస్సార్సీపీ...
24-01-2026
కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం
24-01-2026 08:19 PM
ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాధ్ రెడ్డి , తిరుపతి ఎంపీ గురుమూర్తి , రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితమ్మ తదితర ప్రముఖ నాయకులు హాజరయ్యారు.
క్రెడిట్ చోరీలకు పాల్పడి అభాసుపాలు కావొద్దు
24-01-2026 08:13 PM
20 డిసెంబర్ 2023న మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ విడుదల చేసిన వార్షిక నివేదికను పరిశీలించండి. దేశవ్యాప్తంగా 168 జిల్లాల్లో భూ డిజిటలైజేషన్ 90–95 శాతం పూర్తయిందని, అందులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో...
మరో అడ్డగోలు భూ దోపిడీకి సిద్ధమైన ప్రభుత్వం
24-01-2026 08:08 PM
ప్రభుత్వ ఆస్తులను కాపాడ్డాం ప్రజాప్రతినిధుల బాధ్యత. అది ప్రజాస్వామ్య లక్షణం. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ప్రజాస్వామ్యయుంతగా పరిపాలన సాగడం లేదు. ఏపీలో రాచరికాన్ని తలపించేలా పాలన సాగుతుందన్న అభిప్రాయం
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »