స్టోరీస్

13-01-2026

13-01-2026 03:35 PM
ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, “ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయాం. పూల ప్రసాద్ మృతి పార్టీకి తీరని లోటు” అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని
13-01-2026 03:30 PM
 అందుకే డీప్‌ ఇండస్ట్రీస్‌ సంస్థకు కాంట్రాక్టు ఎలా దక్కిందనే దానిపై లోతైన విచారణ జరపాలి. అప్పుడే ప్రభుత్వ పెద్దలు, కంపెనీ ప్రతినిధుల మధ్య ఎన్ని వేల కోట్లు చేతులు మారాయో తెలుస్తుంది
13-01-2026 03:25 PM
ఈ సందర్భంగా రోశయ్య కుమారుడు కొణిజేటి శివ సుబ్బారావుతో శ్రీ వైయస్‌ జగన్‌ ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. శివలక్ష్మి గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
13-01-2026 11:42 AM
సంక్రాంతి పండుగ కానుకగా ప్రభుత్వం మద్యం ధరలను మరింత పెంచిందని మండిపడ్డారు. 180 ఎంఎల్ మద్యం ధరను రూ.10 పెంచడం ప్రజలపై అదనపు భారమని పేర్కొన్నారు.
13-01-2026 11:38 AM
తెలంగాణలోని ఒక మంత్రి, అతని కుమారుడు పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు
13-01-2026 11:29 AM
ఉషశ్రీచరణ్ గారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని, వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ...
13-01-2026 11:26 AM
ఈ ఘటనలో బాధితులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తక్షణమే వసతి, ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్‌ చేశారు.
13-01-2026 11:12 AM
వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైనప్పుడు సుదీర్ఘ ఉపన్యాలివ్వడం చంద్రబాబుకు అలవాడు. 18 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అంశాలు, ఉన్నతాధికారులకు ఇవ్వాల్సిన సందేశం కన్నా మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ ను...

12-01-2026

12-01-2026 06:07 PM
గుండెపోటుతో రైతు మృతి చెందిన ఘటనలో ఇప్పటివరకు ఆ కుటుంబానికి ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోయిందని విమర్శించారు.
12-01-2026 05:30 PM
కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బలమైన సంస్థాగత నిర్మాణం అత్యంత అవసరమని దేవినేని అవినాష్‌ తెలిపారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే విధంగా పార్టీ శ్రేణులు సిద్ధంగా...
12-01-2026 05:14 PM
నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి (మేనిఫెస్టో వాగ్దానం) చొప్పున 2 సంవత్సరాలుగా చెల్లింపులు లేవని గుర్తు చేశారు. ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు నిలిపివేత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు
12-01-2026 05:09 PM
రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహ‌న్‌ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే ఈ సంస్థాగత నిర్మాణ కార్యక్రమ లక్ష్యమని చెప్పారు
12-01-2026 04:56 PM
భవానీ దీక్షల ఇరుముళ్లు గురువులు విప్పాల్సిన పవిత్ర ఆచారం. అలాంటిది చైర్మన్‌, ఈవో ఎలా విప్పుతారు? ఇది స్పష్టమైన అపచారం. కనకదుర్గ ఆలయ పాలక మండలి సంప్రదాయాలను పూర్తిగా కాలరాస్తోంది
12-01-2026 04:43 PM
 భగవంతుడి సేవలో ఉన్న పూజారిపై కిరాతక దాడి జరగడం దురదృష్టకరం. వృత్తి రీత్యా ఇక్కడికి వచ్చి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో పౌరహిత్యం చేస్తున్న పేద బ్రహ్మణుడిపై ఇలా దాడి చేయడం క్షమించరాని నేరం
12-01-2026 04:38 PM
రాష్ట్ర మాజీ మంత్రి చెరుకూడా రంగనాథరాజు మాట్లాడుతూ, వైయస్‌ఆర్‌సీపీ బలం కార్యకర్తలేనని, వారి కష్టానికి తగిన గుర్తింపు కమిటీల ద్వారా లభిస్తుందని అన్నారు
12-01-2026 04:26 PM
వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని క్రమబద్ధంగా, పారదర్శకంగా పూర్తి చేసే దిశగా
12-01-2026 03:44 PM
కోడి పందేల ముసుగులో గుండాట, పేకాట, మూడుముక్కల ఆటలను కూటమి నేతల సిఫార్సులతో నిర్వహిస్తున్నారు. ఒక్కో బరిలో స్థానిక ఎమ్మెల్యేలు కోటి నుంచి రూ.3 కోట్ల వరకు కమీషన్లు వసూలు చేస్తున్నారు.  ఈ వ్యవహారంపై...
12-01-2026 03:41 PM
వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మరింత బలోపేతం చేసే దిశగా వివిధ కమిటీల నిర్మాణ కార్యక్రమంపై చర్చించామ‌న్నారు
12-01-2026 03:28 PM
రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌యోజ‌నాలను దెబ్బ‌తీసేలా సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నాడని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్య‌లు మ‌రోసారి రుజువు చేశాయి. రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును చంద్ర‌బాబుతో...
12-01-2026 12:40 PM
ప్రజలతో మమేకమై, పండుగ ఆనందాలను పంచుకోవడం వైయ‌స్ఆర్‌సీపీ సంస్కృతి అని వారు పేర్కొన్నారు. సంప్రదాయాలు, సంస్కృతి, ప్రజలతో అనుబంధాన్ని చాటుతూ నిర్వహించిన
12-01-2026 12:36 PM
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయ‌స్ఆర్‌సీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే
12-01-2026 12:19 PM
రాజకీయ జీవితంలో అనేక ఒత్తిడులు ఎదుర్కొన్నా, ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగిన నాయకుడిగా ఆయనకు ప్రజల్లో విశేష గౌరవం ఉందని పేర్కొన్నారు.

11-01-2026

11-01-2026 05:56 PM
స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధిపతిగా ఉంటూ బ్రిటిష్‌ సామ్రాజ్యానికే సవాల్‌ విసిరిన ఓబన్న జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 
11-01-2026 05:51 PM
పీఆర్సీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని కల్పలతా రెడ్డి ఆరోపించారు. “డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గానీ, ఇతర మంత్రులు గానీ పీఆర్సీ అంశంపై మాట్లాడటం లేదు
11-01-2026 05:47 PM
క్రికెట్‌లో ఐపీఎల్‌ తరహాలో, ఈ సంక్రాంతి సంబరాల్లో రాష్ట్రంలో ‘కేపీఎల్‌’ (కోడి పందేల లీగ్‌)కు సిద్ధమయ్యారు. అందుకోసం ఎక్కడికక్కడ కూటమి నేతలు, నాయకులు ఒక మాఫియాలా మారి, రాష్ట్రమంతా భారీ ఏర్పాట్లు...
11-01-2026 05:36 PM
ఒక‌ ఎమ్మెల్యే సీటుతో పాటు మాచ‌ర్ల‌, చీమ‌కుర్తి, పులివెందుల మున్సిపాలిటీల‌కు చైర్మ‌న్లుగా గుంటూరు జెడ్పీ వైయ‌స్ చైర్ ప‌ర్స‌న్ గా వ‌డ్డెర కుల‌స్తుల‌కు అవ‌కాశం క‌ల్పించిన
11-01-2026 09:48 AM
పార్టీ సీఈసీ సభ్యునిగా కూనదరాజు సత్యనారాయణరాజు (రాజోలు), పార్టీ అధికార ప్రతినిధిగా జి.వీరశేఖరరెడ్డి (ఉదయగిరి) నియమితులయ్యారు. 
11-01-2026 09:44 AM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రోజూ అభ్యంతరకరమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యా­ఖ్యలు చేస్తూ, కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస

10-01-2026

10-01-2026 06:08 PM
అమరావతి ముంపు ప్రాంతం కాకుండా ఉండేందుకు లిఫ్ట్‌లు, రిజర్వాయర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, కానీ చివరకు అమరావతి పేరుమీద ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదని...
10-01-2026 05:46 PM
175 నియోజకవర్గాల్లో ఈ డిజిటలైజేషన్‌ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించి, వచ్చే నెల 15వ తేదీ లోపల పూర్తి డేటాతో ఆన్‌లైన్‌ పోర్టల్‌ సిద్ధం చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు.

Pages

Back to Top