Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
గోవిందరాజస్వామి ఆలయ అపచారం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
సావిత్రీ బాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకం
ఆర్యవైశ్యులపై వరుస దాడులు ఆపాలి
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ మహాగోపురంపై తాగుబోతు చేసిన వీరంగం
సావిత్రీబాయి పూలే స్ఫూర్తిని కొనసాగించిన వైయస్ జగన్ విద్యా సంస్కరణలు
సావిత్రిబాయి పూలేకు వైయస్ జగన్ నివాళులు
కర్నూలులో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
నోటీసులు లేకుండా భూముల స్వాధీనానికి టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం
ఏపీలో పెట్టుబడులపై టీడీపీ తప్పుడు ప్రచారం
జెడ్పీటీసీ సభ్యుడు భోగతి విజయ ప్రతాప్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించిన వైయస్ జగన్
స్టోరీస్
03-01-2026
గోవిందరాజస్వామి ఆలయ అపచారం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
03-01-2026 03:18 PM
ద్రాక్షారామంలో జరిగిన ఘటనలో హడావుడిగా మరో విగ్రహాన్ని ప్రతిష్టించి, మొక్కుబడిగా కార్యక్రమం ముగించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. భగవంతున్ని కూడా రాజకీయాల కోసం వాడుకోవడం ఇంతకంటే...
సావిత్రీ బాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకం
03-01-2026 02:58 PM
సావిత్రీ బాయి పూలే ఆశయాలకు అనుగుణంగానే గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో మాజీ సీఎం వైయస్ జగన్ గారు వినూత్న మార్పులు తీసుకురావడమే కాకుండా మహిళలను ఉన్నత స్థానాల్లో నిలబెట్టి
ఆర్యవైశ్యులపై వరుస దాడులు ఆపాలి
03-01-2026 02:49 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోజుకు ఒకచోట ఆర్యవైశ్యులపై దాడులు జరుగుతున్నాయని, ఆర్యవైశ్యులు బతకాలంటేనే భయం వేస్తోందని వెలంపల్లి అన్నారు.
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ మహాగోపురంపై తాగుబోతు చేసిన వీరంగం
03-01-2026 02:40 PM
చంద్రబాబు పాలనలో తిరుమల ఆలయ ప్రతిష్ట పూర్తిగా మంటగలిసిపోయిందని వ్యాఖ్యానించారు. వీవీఐపీల సేవలో టీటీడీ తరిస్తోందని, ఆలయ ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశం పాలక మండలికి లేదని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్...
సావిత్రీబాయి పూలే స్ఫూర్తిని కొనసాగించిన వైయస్ జగన్ విద్యా సంస్కరణలు
03-01-2026 12:55 PM
మహిళల విద్య కోసం సావిత్రీబాయి పూలే కోరుకున్న ఆశయాలకు ప్రతీకగా మహిళా విశ్వవిద్యాలయం ముందే ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఎంపీ పేర్కొన్నారు.
సావిత్రిబాయి పూలేకు వైయస్ జగన్ నివాళులు
03-01-2026 12:47 PM
సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే గారు. నేడు ఆ మహనీయురాలి జయంతి సందర్భంగా నివాళులు.
కర్నూలులో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
03-01-2026 12:42 PM
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పాల్గొని సావిత్రిబాయి పూలే చేసిన సామాజిక సేవలను కొనియాడారు.
నోటీసులు లేకుండా భూముల స్వాధీనానికి టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం
03-01-2026 12:35 PM
రైతుల నిరసనకు మద్దతుగా ప్రొద్దుటూరు మాజీ సభ్యులు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి అక్కడికక్కడే ధర్నాకు దిగారు. రైతులకు అండగా నిలిచి, ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తూ...
ఏపీలో పెట్టుబడులపై టీడీపీ తప్పుడు ప్రచారం
03-01-2026 11:00 AM
2019–24 కాలంలో దక్షిణ భారతదేశంలో తయారీ రంగ జివిఎ (Manufacturing Sector GVA) వృద్ధిలోను, మొత్తం పరిశ్రమల రంగ జివిఎ (Industry Sector GVA) వృద్ధిలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని...
02-01-2026
జెడ్పీటీసీ సభ్యుడు భోగతి విజయ ప్రతాప్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించిన వైయస్ జగన్
02-01-2026 07:41 PM
అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను బలంగా తిప్పికొడదామని వైయస్ జగన్ సూచించారు. పోలీసు వ్యవస్ధను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు
చంద్రబాబు, లోకేష్ ల రహస్య విదేశీ పర్యటనలు
02-01-2026 07:37 PM
కొత్త సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ ఎక్కడికి వెళ్లారో తెలియక రాష్ట్ర ప్రజలు గందరగోళంలో ఉన్నారని, వీరి పర్యటనలు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని
దోచుకున్నది దాచుకోవడానికే తండ్రీ–కొడుకుల విదేశీ పర్యటనలు
02-01-2026 04:28 PM
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కానీ ఎవరికీ చెప్పకుండా, ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా పర్యటనలు చేయడం అనుమానాలకు...
కాకినాడ జిల్లాలో వైయస్ఆర్సీపీపై టీడీపీ కక్షసాధింపు
02-01-2026 04:02 PM
గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమయంలో పోలీసులు అవసరం లేని బలప్రయోగానికి పాల్పడ్డారని వైయస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు
వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట
02-01-2026 03:57 PM
వంశీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, రాజకీయ కక్షతోనే ఈ కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వంశీకి ప్రాణహాని ఉందని, అరెస్ట్ అవసరం లేదని పేర్కొన్నారు
వైయస్ఆర్సీపీ కార్యకర్తపై దాడి..
02-01-2026 03:36 PM
ఈ దాడిలో రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు
పండగలోపు షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించాల్సిందే
02-01-2026 03:20 PM
సహకార రంగంలో మిగిలిన ఏకైక షుగర్ ఫ్యాక్టరీని కూడా కూటమి ప్రభుత్వం కాపాడలేకపోతోందని వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ మండిపడ్డారు.
జోగి రమేష్ కుటుంబంపై కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపు
02-01-2026 01:10 PM
గతంలో ప్రభుత్వాసుపత్రిలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో మాచవరం పోలీసులు జోగి రమేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయడం రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్యగా వైయస్ఆర్సీపీ అభిప్రాయపడుతోంది
కూలీల కడుపుకొట్టిన బాబు సర్కారు!
02-01-2026 12:45 PM
దేశంలో చాలా రాష్ట్రాలు గత ఆర్థిక సంవత్సరం ఉపాధి కూలీల రోజువారీ వేతనం నోటిఫై (నిర్దేశిత) చేసిన మేరకు చెల్లించినా, ఏపీ దానిని పాటించలేదు. రోజువారీ కూలి రూ.300 నోటిఫై చేయగా రూ.256 చొప్పున మాత్రమే...
సంపద సృష్టి లేదాయే .. ఉన్నదీ ఆవిరాయే
02-01-2026 12:30 PM
చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. డిసెంబర్ 2023 డిసెంబర్లో రూ.3,545 కోట్లుగా ఉన్న స్థూల జీఎస్టీ ఆదాయం డిసెంబర్ 2025 నాటికి రూ.3,137 కోట్లకు పడిపోయింది
01-01-2026
చంద్రబాబు విదేశీ పర్యటనపై గోప్యత దేనికి?
01-01-2026 07:00 PM
తాడేపల్లి: నా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పుకునే సీఎం చంద్రబాబు తన విదేశీ పర్యటనపై ఎందుకంత గోప్యత పాటిస్తున్నారని వైయస్ఆర్సీపీఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీ
వైయస్ఆర్సీపీ జెడ్పీటీసీపై హత్యాయత్నం
01-01-2026 01:18 PM
శింగనమల నియోజకవర్గం యల్లనూరులో పచ్చ బ్యాచ్ రెచ్చిపోయారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వైయస్ఆర్సీపీ నేతలపై దాడి చేశారు. యల్లనూరు వైయస్ఆర్సీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డి
కొత్త ఏడాదిలో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి
01-01-2026 01:09 PM
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం.. ప్రతీ ఒక్కరి జీవితాలలో ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి నింపే సంవత్సరం కావాలి. మీరు, మీ కుటుంబ సభ్యులు వెలుగుతో, నవ్వులతో నిండిన ఏడాది గడపాలని కోరుకుంటున్నా...
31-12-2025
భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడంలో చంద్రబాబు దిట్ట
31-12-2025 09:39 PM
8వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యలో నిర్మించిన ద్రాక్షారామం ఆలయంలో నిన్న కపాలేశ్వర శివలింగం ధ్వంసం జరిగింది. ఈ ఘటన జరిగిన తీరుపై సమగ్ర విచారణ చేయలేదు, అదే సమయంలో శివలింగానికి జరిగిన అపచారం తర్వాత,
ద్రాక్షారామంలో శివలింగ ధ్వంసం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
31-12-2025 07:48 PM
ఈ ఘటన అనంతరం ఆగమశాస్త్ర నియమ నిబంధనలు పాటించకుండా హడావుడిగా సాయంత్రంలోగానే మరో శివలింగాన్ని ప్రతిష్ఠించడం అనేక అనుమానాలకు తావిస్తోందని నేతలు పేర్కొన్నారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైయస్ జగన్మోహన్రెడ్డి
31-12-2025 07:33 PM
2026వ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని, ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ఈ 2026వ సంవత్సరం ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం నింపాలని
సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త!
31-12-2025 07:24 PM
టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలతో రాష్ట్రంలో ఇప్పటికే అన్ని ప్రధాన వ్యవస్థలు నిర్వీర్యం కాగా, ఆలయాల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా మారింది. ఆలయాలను రాజకీయాలకు వేదిక చేయడంతో ఈ దుస్థితి దాపురించింది.
మహిళల రక్షణ గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
31-12-2025 05:37 PM
రాష్ట్రంలో టీడీపీ కూటమి అ«ధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో ఐదు కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి అమ్మకానికి పెట్టేసిన పరిస్ధితి చూస్తున్నాం. నెలకో డ్రామా, రోజుకో అబద్ధం, గంటకో అరాచకం ఈ...
ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం
31-12-2025 05:26 PM
దక్షిణ కాశీగా పేరొందిన ఆలయంలో శివలింగం ధ్వంసం అనేది అత్యంత బాధాకరం. పోలీసులు ఈ వ్యవహారాన్ని నీరు గారుస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అనేక చోట్ల ఆలయాలలో భక్తులు చనిపోయారు
రెడ్ బుక్ మీద ఉన్న శ్రద్ధ హిందూ దేవాలయాల మీద లేదు
31-12-2025 03:46 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ ధర్మాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతుండటం దానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు
యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులను వేధించడం సరి కాదు
31-12-2025 03:20 PM
తాడేపల్లి: మనమిత్ర యాప్ పేరుతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలను 68 శాతం మంది ప్రజలు ఉపయోగించడం లేదని ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »