స్టోరీస్

10-12-2025

10-12-2025 03:27 PM
వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ వైవి. సుబ్బా రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ మిధున్ రెడ్డి, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్ర బోస్, రాజ్యసభ  ఎంపీలు మేడా రఘునాధ రెడ్డి,...
10-12-2025 03:07 PM
.ప్రభుత్వమే దళారీగా మారిపోయి వైద్య సేవలు, వైద్య కళాశాలలను ప్రైవేటు­పరం చేయడం.. విలువైన సంపదను ప్రైవేట్‌ వ్యక్తులకు దోచిపెడుతుండటం దుర్మార్గ‌మ‌న్నారు
10-12-2025 02:58 PM
కేదారేశ్వరపేటలోని జమలపూర్ణమ్మ నివాసానికి వెళ్లిన వైయ‌స్‌ జగన్‌.. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ఆయన భరోసా ఇచ్చారు.

09-12-2025

09-12-2025 08:14 PM
అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీన వేతనాలు జమ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, ఒక్క నెలకే దానికి నీళ్లొదిలేశారని, ఆ తర్వాత ఏ నెల కూడా 1న జీతాలు చెల్లించలేదని ఎన్‌.చంద్రశేఖర్‌...
09-12-2025 08:06 PM
   రైతుల కష్టాలను అర్థం చేసుకోకుండా, వారికి సలహాలు ఇచ్చే ముందు చంద్రబాబు తన ఆలోచనా విధానంలో మార్పు చేసుకోవాలి.  50 ఏళ్ల రాజకీయ అనుభవం, 78 ఏళ్ల వయసులో కూడా రైతులపై ఇలాంటి అవహేళనాత్మక వ్యాఖ్యలు చేయడం...
09-12-2025 07:56 PM
ధాన్యం సేకరణలో కూటమి ప్రభుత్వం రైతులను రోజూ ఒక కొత్తవరవడిలో మోసం చేస్తోంది.  పంట విత్తుకున్నప్పటికీ నుంచి ఒక రకంగా ఇబ్బందిపెడితే... ఇవాళ ధాన్యం సేకరణలో ప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్టపోతున్నాడు.
09-12-2025 07:51 PM
పెండింగ్ లో ఉన్న  రూ.7,800 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు తక్షణమే విడుదల చేయాలంటూ డిసెంబరు 8న సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయం వరకు వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్ధులతో...
09-12-2025 02:43 PM
తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలోని నిర్మలా శిశుభవన్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్  , కార్పొరేటర్ అడపా శేషు, ప‌లువురు పార్టీ నాయ‌కులు చిన్నారులతో కేక్ కట్ చేసి భారతి...
09-12-2025 02:17 PM
వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు పానుగంటి చైత‌న్య అక్ర‌మ అరెస్టును వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిలు విడుద‌ల చేయాల‌ని విద్యార్థుల త‌ర‌ఫున ప్ర‌...
09-12-2025 11:24 AM
వైయస్ భారతి రెడ్డి గారు సాక్షి మీడియా చైర్ పర్సన్ గా ఉంటూ ప్రతి ఏటా వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రతిభ కలిగిన వారికి "సాక్షి ఎక్సలెన్స్ అవార్డు ల" పేరిట గుర్తించి వారిని సత్కరించటం గర్వించదగ్గ విషయం...

08-12-2025

08-12-2025 06:00 PM
పేద ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు అందుబాటులోకి తెచ్చేందుకు, పేద విద్యార్థుల‌కు వైద్య విద్య‌ను చేరువ చేసేందుకు కరోనా సమయంలోనే వైయస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్మించిన 17 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి శ్రీ‌...
08-12-2025 03:44 PM
తాడేప‌ల్లి: వారు కరడుగట్టిన తీవ్రవాదులు కారు.. కాకలు తీరిన కిరాతకులు అంతకన్నా కాదు.. వారంతా విద్యార్థులు!
08-12-2025 03:36 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు రైతుల ముంగిటే అందించిందని, ప్రతి సంవత్సరం రూ.13,500 రైతు భరోసా ద్వారా ఐదేళ్లపాటు నిరంతర సహాయం అందించిందని గుర్తుచేశారు
08-12-2025 02:20 PM
విమానయానరంగ సంక్షోభంపై నారాలోకేష్ ఏ ప్రాతిపదినక మానిటరింగ్ చేస్తాడు? ఇదేమైనా తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటున్నారా?  ఆ పార్టీ అధికార ప్రతినిధులు నేషనల్ మీడియాలో లోకేష్ ని...
08-12-2025 01:28 PM
కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన నాటి నుంచి చంద్ర‌బాబు రాష్ట్రాన్ని తిరోగ‌మ‌నంలోకి తీసుకెళ్తున్నాడు. సొంత ఆస్తులు పెంచుకోవ‌డమే ధ్యేయంగా ప‌నిచేస్తున్న కూటమి నాయ‌కులు వెనుబడిన పేద వ‌ర్గాల అభ్యున్న‌తిని...

07-12-2025

07-12-2025 07:09 PM
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డితే అంద‌రికీ నాణ్య‌మైన మ‌ద్యం అంద‌జేస్తాన‌ని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్ర‌బాబు, గెలిచాక బాబు, బీరు, స‌ర్కారు అనే పాల‌సీ తీసుకొచ్చాడు. అమాయ‌కులైన మ‌ద్య‌పాన ప్రియుల్ని బ‌ల‌...
07-12-2025 07:02 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న కోటి సంతకాల కార్యక్రమంలో స్వల్ప మార్పులు జరిగాయి. గవర్నర్ గారిని జగన్‌ గారు కలిసే కార్యక్రమం ఈ నెల 17కు వాయిదా...
07-12-2025 06:27 PM
 తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ తరహా ఘటన దురదృష్టకరమన్న తిరుపతి ఎంపీ, అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు
07-12-2025 04:04 PM
విజయవాడలో 40 దేవాలయాలు కూల్చింది టీడీపీ ప్రభుత్వమే. కనకదుర్గమ్మ ఆలయంలో క్షుద్రపూజలు జరిగినవి కూడా అదే పాలనలో. పుష్కరాల్లో డాక్యుమెంటరీ షూటింగ్ వల్ల 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
07-12-2025 03:07 PM
వైయ‌స్ తొలిసారి ఏపీ చ‌రిత్ర‌లో న‌లుగురు బీసీల‌ను రాజ్య‌స‌భకు పంపి బీసీల‌కు పెద్దపీట వేశార‌ని స్ప‌ష్టం చేశారు. ఉత్త‌రాంధ్ర చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని విధంగా యాద‌వ కులానికి చెందిన‌ ఇద్ద‌రికి, రాయ‌ల‌సీమ‌లో...
07-12-2025 02:59 PM
విమానయాన చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదు. దీనికి కారణం ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్ద ఒక ఎత్తైతే ... రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్...

06-12-2025

06-12-2025 09:08 PM
దేశవ్యాప్తంగా ఇంత సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రామ్మోహన్‌ నాయుడు రీల్స్ చేసుకుంటూ సరదాగా గడుపుతున్నారని విమర్శించారు. ఆయన విమానయానశాఖ మంత్రిగా కాకుండా రీల్స్ మంత్రిగా మారారని దుయ్యబట్టారు.
06-12-2025 08:59 PM
కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని గవర్నర్‌ గారికి నివేదించడంతో పాటు, పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్‌ గారికి చూపించనున్నారు.
06-12-2025 08:56 PM
 పార్వతీపురం మన్యం జిల్లా బామినిలో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ నిర్వహించిన పేరెంట్‌  సమావేశం సినిమా సెట్టింగ్‌ల నడుమ సాగింది. పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ ఏదైనా స్కూళ్లో నిర్వహిస్తే...
06-12-2025 06:16 PM
అనంతపురం జిల్లాలోని ఎల్లుట్ల గ్రామానికి చెందిన అరటి రైతు నాగలింగం ఆత్మహత్య వార్త అందరికీ కలచివేసింది. ఈ జిల్లా ఎంత కష్టాన్ని చూసిందో అందరికీ తెలుసు. నాలుగు రోజులు బాగుంటే పది రోజులు కష్టాలు తప్పవు.
06-12-2025 04:15 PM
కూటమి ప్రభుత్వం  పిపిపి విధానానికి వ్యతిరేకంగా మెడికల్ కళాశాలల ప్రైవేటికరణ చేసే నిర్ణయాన్ని రద్దు చేయాలనీ గవర్నర్ గారికి విద్యార్థులతో సంతకాలు చేపిస్తు విద్యార్థులకి అవగాహన కార్యక్రమం
06-12-2025 04:10 PM
రాష్ట్రంలో గత నెల మొంథా తుపాన్, తాజాగా దిత్వా తుపాన్‌ ప్రభావంతో నెల్లూరు జిల్లా మొత్తం నష్టపోయినా ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం ప్రకచించలేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వలేదు.
06-12-2025 04:03 PM
వైయ‌స్ జ‌గ‌న్ గారు 2019లో తొలిసారి ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తి హామీని నెర‌వేర్చి విశ్వ‌స‌నీయ‌త‌కు రోల్‌ మోడ‌ల్‌గా నిలిచారు. కరోనా పేరు చెప్పి ప‌థ‌కాల‌ను ఎగ్గొట్టాల‌ని చూడ‌...
06-12-2025 02:48 PM
15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ. 3,50,000 వ్యయంతో చేపట్టనున్న ఈ డ్రైనేజీ నిర్మాణం 50 మీటర్లు ఉండనుంది. గ్రామ అభివృద్ధిలో ఇది ఒక కీలక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు.

Pages

Back to Top