Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
పోర్టులు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇంజిన్ లాంటివి
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి
పార్టీ విజయానికి జోన్, డివిజన్ కమిటీల పాత్ర కీలకం
ప్రైవేటీకరణపై వైయస్ఆర్సీపీ పోరాటం ఆగదు
ప్రభుత్వ ప్రోత్సహంతో టీడీపీ నేతలు కల్తీ మద్యం దందా
రాజ్యసభ చైర్మన్ సి. పి. రాధాకృష్ణన్కు వైయస్ఆర్సీపీ అభినందనలు
ఏపీ రైతాంగాన్ని ప్రభుత్వాలు ఆదుకోవాలి
ప్రొద్దుటూరులో లక్ష సంతకాలు పూర్తిచేశాం
రాష్ట్ర సమస్యలపై ఎలుగెత్తాలి.. పార్లమెంట్లో ప్రజా గళం
మంత్రి పీఏ సతీష్ను అరెస్ట్ చేయాలి
స్టోరీస్
01-12-2025
పోర్టులు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇంజిన్ లాంటివి
01-12-2025 02:58 PM
ఈ సందర్బంగా వైయస్ఆర్సీపీ పోర్ట్స్ రెవల్యూషన్ హ్యాష్ ట్యాగ్ (#YSRCPPortsRevolution)ను పోస్టులో జత చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి
01-12-2025 02:45 PM
వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారానైనా పోస్టులు భర్తీ చేసి ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు లెక్చరర్లుగా...
పార్టీ విజయానికి జోన్, డివిజన్ కమిటీల పాత్ర కీలకం
01-12-2025 01:29 PM
మా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టమని టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హెచ్చరించారు. “కడప ఎమ్మెల్యేకి మళ్లీ చెబుతున్నా… రెండు వేల మందితో కాదు
ప్రైవేటీకరణపై వైయస్ఆర్సీపీ పోరాటం ఆగదు
01-12-2025 01:17 PM
“మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగితేనే పేద ప్రజలకు మెరుగైన, ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుంది” అని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రోత్సహంతో టీడీపీ నేతలు కల్తీ మద్యం దందా
01-12-2025 01:06 PM
ఆముదాలవలస నియోజకవర్గంలో ఉన్న 20 మద్యం షాపుల్లో 15 మద్యం షాపులకు పైగా కూన రవికుమార్ నడుపుతున్నార. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం ఒక ఆర్గనైజర్ గా టీడీపీ నేతలు చేస్తున్నారు.
రాజ్యసభ చైర్మన్ సి. పి. రాధాకృష్ణన్కు వైయస్ఆర్సీపీ అభినందనలు
01-12-2025 12:47 PM
రాధాకృష్ణన్ దశాబ్దాలపాటు ఉన్న సంస్థాగత వ్యవహారాల అనుభవం రాజ్యసభను సమర్థంగా నడిపించే విషయంలో ఎంతో ఉపయోగపడుతుంది.
ఏపీ రైతాంగాన్ని ప్రభుత్వాలు ఆదుకోవాలి
01-12-2025 12:41 PM
ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో ఉత్పత్తయ్యే రొయ్యల్లో 76 శాతం, చేపల్లో 28 శాతం వాటా ఏపీదే. వ్యవసాయ అనుబంధ
ప్రొద్దుటూరులో లక్ష సంతకాలు పూర్తిచేశాం
01-12-2025 08:51 AM
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణవల్ల ప్రతిభగల విద్యార్థులకు ఉచితంగా సీట్లు దొరికే అవకాశం ఉండదు. అందరి ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను మంజూరుచేసి అందులో కొన్నింటిని ని...
రాష్ట్ర సమస్యలపై ఎలుగెత్తాలి.. పార్లమెంట్లో ప్రజా గళం
01-12-2025 08:47 AM
వరి, మొక్కజొన్న, మినుములు, పత్తి, కంది, అరటి, మిర్చితోపాటు మామిడి లాంటి ప్రధాన పంటలకు ఎమ్మెస్పీ లభించక రైతులు అల్లాడుతున్న దృష్ట్యా కేంద్రం వెంటనే అత్యవసర నిధులు విడుదల చేసి కనీస మద్దతు ధర దక్కేలా...
30-11-2025
మంత్రి పీఏ సతీష్ను అరెస్ట్ చేయాలి
30-11-2025 06:30 PM
పార్వతీపురం జిల్లా: మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు.
అత్యంత అధ్వాన్నంగా అన్నదాతల పరిస్థితి
30-11-2025 05:40 PM
గిరిజనప్రాంతాల్లో సంక్షేమ గురుకులాల్లోని విద్యార్ధులు కూటమి పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి విద్య, వైద్యాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గిరిజన ప్రాంతాల పిల్లలకు సరైన...
నెల్లూరు జిల్లాలో పునర్విభజన చిచ్చు రేపిన చంద్రబాబు
30-11-2025 05:31 PM
కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో పునర్విభజన చిచ్చు రేపింది. పునర్విభజన నిరసన జ్వాలలు, మంటలు చెలరేగుతున్నాయి. పునర్విభజన విషయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేష్టలకు...
ప్రపంచ స్ధాయి రాజధాని పేరుతో చంద్రబాబు దగా
30-11-2025 09:29 AM
ఇక రాజధాని కోసం డబ్బులు ఎక్కడా అంటే అన్నీ అప్పులే... వైయస్.జగన్ అమరావతిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ నగరం మొత్తం అదే సంపాదించుకుంటుంది. భూములు అమ్ముకుని నిర్మాణం చేపట్టటమే అని...
వెంకటేశ్వరశర్మతో వైయస్ఆర్సీపీకి ఏ సంబంధం లేదు
30-11-2025 09:24 AM
నిజానికి వెంకటేశ్వరశర్మకు వైయస్ఆర్సీపీతో కానీ, పారీ లీగల్ సెల్తో కానీ, ఏనాడూ ఏ విధమైన సంబంధం లేదని, ఆయన తమ పార్టీలో ఎప్పుడూ క్రియాశీలకంగా లేరని వారు స్పష్టం చేశారు.
29-11-2025
దోపిడీ లక్ష్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
29-11-2025 06:22 PM
ఇంకా ఎన్నికల ముందు జగన్గారు హెచ్చరించినట్లుగా, ఇది కచ్చితంగా దోచుకో..తినుకో..పంచుకో (డీపీటీ) విధానమే అని గుర్తు చేశారు. 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ చేపట్టిన...
అడుగడుగునా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు
29-11-2025 03:11 PM
రైతులను కూటమి ప్రభుత్వం అష్టకష్టాలు పెడుతోంది. ఒకపక్క తుపాన్ ప్రభావంతో తీవ్రంగా పంట నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే, వారికి నష్టపరిహారం అందజేసి ఆదుకునే ఆలోచన చేయకుండా వ్యవసాయం...
ఎమ్మిగనూరు రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ విచారం
29-11-2025 01:20 PM
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైయస్ జగన్ కోరారు.
తీవ్ర సంక్షోభంలో రాష్ట్ర వ్యవసాయ రంగం
29-11-2025 11:49 AM
తాడేపల్లి: తుపాన్ల ప్రభావం, గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని వైయస్ఆర్సీపీ జనరల్ సె
28-11-2025
మంత్రి సంధ్యారాణిని వెంటనే బర్తరఫ్ చేయాలి
28-11-2025 05:57 PM
ఏకంగా మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి పీఏ.. ఒక మహిళా ఉద్యోగిని వేధింపులకు గురి చేయడం అత్యంత అమానుషం. ‘అధికార టీడీపీ నాయకులు నిన్ను కోరుకుంటున్నారు
ప్రజల పక్షాన పోరాడుదాం
28-11-2025 05:46 PM
సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు, నరసాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ముదునూరి ప్రసాద్ రాజు, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు, ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు
కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం
28-11-2025 05:01 PM
మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్ మాట్లాడుతూ…అరటి పంట వేసిన రైతులకు కొనుగోలుదారులే లేరు… పండ్లను గొర్రెలకు ఇస్తున్న పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిందన్నారు
కేసుల మాఫీకి చంద్రబాబు అడ్డదారులు
28-11-2025 04:54 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం చంద్రబాబు తనమీద నమోదైన కేసులను నీరుగార్చే కుట్రలకు తెర లేపారు. సీఐడీ అధికారులు అన్ని ఆధారాలతో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి...
నక్కపల్లి వద్దు… అనకాపల్లి రెవెన్యూ డివిజన్ ముద్దు
28-11-2025 04:05 PM
నక్కపల్లి రెవెన్యూ డివిజన్కు యలమంచిలి నియోజకవర్గాన్ని చేర్చడం ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుందని చెప్పారు. ప్రభుత్వాన్ని ఈ నిర్ణయంపై మళ్లీ ఆలోచించాలని కోరుతూ ప్రజల అభిప్రాయాన్నే తమ డిమాండ్కు బలంగా...
మాట నిలబెట్టుకున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య
28-11-2025 02:43 PM
కేవలం హామీలు ఇవ్వడం కాదు… బాధితుల కష్టసమయంలో అండగా నిలబడటం మన బాధ్యత. వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు బాధితురాలికి వెంటనే ఆర్థిక సహాయం అందించాం
మహాత్మా జ్యోతిరావు పూలేకి వైయస్ఆర్సీపీ ఘన నివాళి
28-11-2025 01:07 PM
దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా వైయస్ఆర్సీపీ హయాంలోనే విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని వైయస్ జగన్ గారి ఐదేళ్ల పాలనను కొనియాడారు
మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుడు జ్యోతిరావుపూలే
28-11-2025 12:17 PM
నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
27-11-2025
సీఎం ట్రైనింగ్లో లోకేష్ బిజీ
27-11-2025 08:34 PM
సోషల్ మీడియాలో జగన్ పై ఏఐ వీడియోలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒకవైపు దారుణమైన పోస్టులు పెట్టిస్తూ మరోవైపు ట్వీట్ లో ప్రవచనాలు చెప్తున్నారు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యే వరకు పోరాటం
27-11-2025 08:24 PM
వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే... వాటిని దుర్భిద్దితో పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేసి తద్వారా వ్యక్తిగత లబ్ది పొందాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి...
రైతుకు అండగా ప్రభుత్వం ఉందన్న మాట చెప్పరే
27-11-2025 05:37 PM
చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయం దుర్భరంగా మారడం, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండే ఆనవాయితీని ఈసారి కూడా కొనసాగిస్తున్నాడు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు...
తిరుమల నెయ్యి వ్యవహారంలో లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధం
27-11-2025 02:22 PM
టీడీపీతో పాటు, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని తెలుగు మీడియా సంస్థలు తిరుమల ప్రతిష్టను ఫణంగా పెడుతున్నాయి. వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కేజీ నెయ్యి రూ.326కే కొంటే కల్తీ జరిగినట్లయితే.. మరి...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »