Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెడితే చూస్తూ ఊరుకోం..
చంద్రబాబు మెప్పు కోసమే నోరు పారేసుకుంటున్న ఆదినారాయణరెడ్డి
దేశ చరిత్రలో ఓ మైలురాయి.. ప్రజా సంకల్ప యాత్ర
చంద్రబాబు సర్కార్ మోసాలపై ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తాం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ప్రజాద్రోహం
ప్రజల కోసం నాయకుడే నడిచొచ్చిన వేళ
తుపాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు
గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైయస్ జగన్ అభినందనలు
రేపు వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలతో వైయస్ జగన్ సమావేశం
స్టోరీస్
06-11-2025
రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి
06-11-2025 05:21 PM
విద్యార్థులు, యువత గట్టిగా అడుగులు వేస్తే.. చివరకు దేశాల్లో ప్రభుత్వాలు కూడా మారిపోతున్నాయి. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం పాత కథ అయితే, ఇప్పుడు దేశాల్లో సైతం ప్రభావం చూపుతున్నారు. బంగ్లాదేశ్ వంటి...
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెడితే చూస్తూ ఊరుకోం..
06-11-2025 04:20 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టి.. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం ఏంటని ప్రశ్నించారు.
చంద్రబాబు మెప్పు కోసమే నోరు పారేసుకుంటున్న ఆదినారాయణరెడ్డి
06-11-2025 03:38 PM
బీజీపీ బీఫామ్ తో గెలిచి.. పచ్చ కండువా కప్పుకుని.. కేవలం చంద్రబాబు నాయుడి రాజకీయ కోరికలు నెరవేర్చడానికే ఆదినారాయణరెడ్డి ఒళ్లంతా విషం నింపుకుని మాట్లాడుతున్నాడు.
దేశ చరిత్రలో ఓ మైలురాయి.. ప్రజా సంకల్ప యాత్ర
06-11-2025 01:42 PM
వైయస్ జగన్ 341 రోజులపాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలగుండా 134 నియోజకవర్గాల్లో అన్నివర్గాలకు చెందిన లక్షలాది మందిని పలకరించారని చెప్పారు
చంద్రబాబు సర్కార్ మోసాలపై ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తాం
06-11-2025 12:46 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి 17 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించి చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ కల అనే కలను వైయస్ జగన్ సాకారం చేశారని అన్నారు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ప్రజాద్రోహం
06-11-2025 12:34 PM
పేద, మధ్యతరగతి విద్యార్థుల ప్రయోజనం కోసం జిల్లాల వారీగా వైద్య విద్యతో పాటు నాణ్యమైన చికిత్సలందించేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను జగనన్న స్థాపించినట్లు వెల్లడించారు
YS Jagan to meet YSRCP student leaders on Nov 6
06-11-2025 11:11 AM
During the meeting, YS Jagan will discuss key issues related to students, including fee reimbursement, the state of government schools, the condition of medical colleges, and the growing neglect of...
ప్రజల కోసం నాయకుడే నడిచొచ్చిన వేళ
06-11-2025 10:05 AM
వణికించే చలికాలం, కానీ కష్టాల కొలిమిలో కాలుతున్న రాష్ట్ర జనం. విభజిత ఆంధ్రప్రదేశ్లో సమస్యలు అన్ని ఇన్ని కావు. కానీ నాటి పాలకులకు అవేవి కనిపించలేదు. ప్రజల గోడు వినిపించలేదు. ఆ పాలన కాలమంతా ఈవెంట్లమయం...
తుపాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు
06-11-2025 09:59 AM
పండించిన పంట అకాల వర్షాలకు కొట్టుకుపోయి.. ప్రజలు, రైతులు అల్లాడుతుంటే దాన్ని పర్యవేక్షించి, పంట నష్టాన్ని లెక్కించి రైతులను ఆదుకుని వారికి బాసటగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం విదేశీ ...
గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైయస్ జగన్ అభినందనలు
06-11-2025 09:02 AM
చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణం
05-11-2025
రేపు వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలతో వైయస్ జగన్ సమావేశం
05-11-2025 06:07 PM
విద్యార్ధుల సమస్యలు, ఫీజు రీఇంబర్స్మెంట్, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.
చంద్రబాబు ప్రాప్తం కోసం ఆదినారాయణరెడ్డి తహ తహ
05-11-2025 06:01 PM
ఈ ఏడాదిన్నరలో వైయస్ జగన్ 18 ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వాటిలో ఏ ఒక్క ప్రశ్నకీ 164 మంది ఎమ్మెల్యేల బలమున్న కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. ఏ ఒక్క ప్రశ్న...
రైతుల సమస్యల పరిష్కారంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
05-11-2025 05:54 PM
బాధ్యత వహించాల్సిన వ్యవస్థలు బాధ్యతా రాహిత్యంగా పనిచేస్తే ప్రజలు తమ కష్టాలు తీరక మౌనంగా రోదిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న పరిపాలన తీరిదే. మొంథా తుపాన్తో రైతులు తీవ్ర ఇబ్బందులు...
విపత్తులు, వైపరీత్యాల్లో చేతులెత్తేస్తున్న ప్రభుత్వం
05-11-2025 05:02 PM
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చెల్లించే విధానానికి స్వస్తి చెప్పి.. మరలా పూర్వపు పద్దతిలో పంట ఇన్సూరెన్స్ను రైతులే కట్టాలనే...
బొబ్బిలిలో టీడీపీకి షాక్
05-11-2025 04:07 PM
బొబ్బిలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సమక్షంలో వీరంతా వైయస్ఆర్సీపీలో చేరారు.
తాడిపత్రిలో టీడీపీ నేతల బరితెగింపు
05-11-2025 03:53 PM
ఆసుపత్రి లో గాయపడిన వారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
పులివెందుల వైద్య కళాశాలపై కూటమి కక్ష్యం
05-11-2025 02:57 PM
వైద్య విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలన్న వైయస్ జగన్ లక్ష్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు రాకుండా చేశారని ఎంపీ అవినాష్రెడ్డి ధ్వజమెత్తారు
04-11-2025
మొంథా తుపాన్లో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి
04-11-2025 07:01 PM
మొంథా తుపాన్ దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపింది. ఇటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం, అటు రాయలసీమలో కర్నూలు జిల్లా వరకు తుపాన్ ప్రభావం చూపింది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది
వైయస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరు
04-11-2025 06:35 PM
‘‘వైయస్ జగన్పై జనంలో విపరీతమైన ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో సభ్యుల్లాగా వైఎస్ జగన్ను ఓన్ చేసుకున్నారు. ఆంక్షలు నిర్బంధాల నడుమ పోలీసుల నోటీసులు ఇచ్చి కట్టడి చేసి జగన్ దగ్గరికి జనాలను...
కూటమి ప్రభుత్వం చేతుల్లో రైతన్న దగా
04-11-2025 02:47 PM
వేరుశనగ మొండిపైరు కాబట్టి ఎదుగుదల లేకుండా అలాగే ఉండిపోయిందని చెప్పారు. ఆగస్టు 3వ తేదీన వర్షపాతానికి సంబంధించి అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారమే జిల్లాలో 7 మండలాల్లో తీవ్ర వర్షాభావం, 17...
రైతుల పక్షాన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
04-11-2025 02:39 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు ఉచిత బీమా అందించేవారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు
గోపాల్పై హత్యాయత్నం దారుణం
04-11-2025 02:31 PM
గోపాల్ ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతనిపై దాడి చేయడం అనేది సామాజికంగా, రాజకీయంగా పెద్ద నేరం. రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ కులాల వారికి ప్రశ్నించే హక్కు లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో...
వైయస్ జగన్ వచ్చాక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం రద్దు
04-11-2025 01:12 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల అభివృద్ధి నిలిచిపోయిందని, కొత్తగా ఒక్క ఇటుక కూడా వేయని పరిస్థితి నెలకొన్నదని అన్నారు
టీడీపీ మద్యం దందా మరోసారి బట్టబయలు
04-11-2025 11:20 AM
టీడీపీ నేతల మద్యం దందాకు సంబంధించి బయటకు వచ్చిన రెండో ఆడియో ఇది అని తెలిపారు. ఎమ్మెల్యేకు మామూళ్ల అమౌంట్ సెట్ చేసినట్లు ఆ ఆడియోలో స్పష్టంగా చెప్పారని అన్నారు.
విజయవాడలో వైయస్ జగన్కు ఘన స్వాగతం
04-11-2025 11:08 AM
తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్నారు. అయితే పోలీసులు మాత్రం రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ షరతులు పెట్టారు
నేడు కృష్ణా జిల్లాలో వైయస్ జగన్ పర్యటన
04-11-2025 09:33 AM
ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుంటారు
03-11-2025
పబ్లిసిటీ పీక్.. పర్ఫార్మెన్స్ వీక్
03-11-2025 06:38 PM
వరుస వైఫల్యాలతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో కూటమి ప్రభుత్వం పడిపోయింది. ఏడాదిన్నర కాకుండానే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిలో నిండా మునిగిపోయారు
రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే రాజకీయ వ్యవస్థ శూన్యం
03-11-2025 06:34 PM
పాలన గాలికొదిలేయడమో, లేక చేతకాని తనంతో చేయలేకపోవడమన్నది ఒక రకం. కానీ ప్రభుత్వమే నేరస్వభావంతో దాన్నే రూల్ ఆఫ్ లా గా కార్యనిర్వహణలోకి తీసుకొస్తే... అది 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లా ఉంటుంది
సోమిరెడ్డి అక్రమ వసూళ్లను ప్రశ్నిస్తే తప్పా?
03-11-2025 05:07 PM
గోపాల్ లాంటి యువకుడిపై దాడి చేయడం దుర్మార్గం. గోపాల్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు
వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసు నమోదు చేయడం దారుణం
03-11-2025 05:05 PM
వినుకొండ నియోజకవర్గంలో ప్రజలు కనీసం స్వేచ్ఛగా శుభకార్యాలు కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »