Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు
నేతన్నందరికీ శుభాకాంక్షలు
నేతన్నలను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు..
ఎమ్మిగనూరులో టీడీపీకి షాక్
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, సతీష్రెడ్డిపై కేసు నమోదు
అన్ని రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలి
ఓటమి భయంతోనే పులివెందులలో టీడీపీ అరాచకం
తురకా కిషోర్ను వెంటనే విడుదల చేయాలి
వైయస్ఆర్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన
రాజకీయ శుక్లాలు వచ్చిన కొందరు అధికారులకు నిజాలు కనపడవు..
స్టోరీస్
07-08-2025
రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు
07-08-2025 08:05 PM
తాడేపల్లి: రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయని వైయస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చ
నేతన్నందరికీ శుభాకాంక్షలు
07-08-2025 06:18 PM
నేతన్నల జీవితాలు బాగుపడాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వారికి ప్రతి అడుగులోనూ అండగా నిలిచాం. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 'వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకం` ద్వారా ప్రతి ఏటా రూ.24,000 నేరుగా వారి...
నేతన్నలను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు..
07-08-2025 06:10 PM
2024 మేనిఫేస్టోలో చంద్రబాబు చేనేత రంగానికి జీఎస్టీ రీయింబర్స్మెంట్, మగ్గాలకు ఉచిత విద్యుత్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అవుతోంది. చంద్రబాబు ఇచ్చిన మాట మీద నిలబడే...
ఎమ్మిగనూరులో టీడీపీకి షాక్
07-08-2025 06:06 PM
బుట్టా శివ నీలకంఠ గారు మాట్లాడుతూ, చేనేత రంగం అనేది కేవలం ఉపాధి రంగం మాత్రమే కాదు, అది భారతీయ గ్రామీణ జీవనశైలికి ఒక ప్రతిరూపమని పేర్కొన్నారు. చేనేత రంగాన్ని పునరుజ్జీవింపజేయాలంటే
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, సతీష్రెడ్డిపై కేసు నమోదు
07-08-2025 05:58 PM
న్యాయం కోసం పోలీసులకు వినతిపత్రం ఇస్తే దానిపైనా కూడా పోలీసులు కేసు పెట్టారు. ఎన్నికల కోడ్ ఉందంటూ కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాము, హేమాద్రిపై టీడీపీ మూకలు దాడికి...
అన్ని రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలి
07-08-2025 05:26 PM
ఐదు రకాల సర్వీసుల్లో మొత్తం 6700 బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పి మరోసారి వంచనకు తెరదీశాడు. అంతర్జిల్లాల పరిధిలో తిరిగే 90 శాతం బస్సుల్లో ఉచిత ప్ర...
ఓటమి భయంతోనే పులివెందులలో టీడీపీ అరాచకం
07-08-2025 05:18 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కడప జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అరాచకంకు పాల్పడుతోందని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డార
తురకా కిషోర్ను వెంటనే విడుదల చేయాలి
07-08-2025 04:11 PM
గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిషోర్ను పల్నాడు జిల్లా, రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ...
వైయస్ఆర్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన
07-08-2025 03:45 PM
మేడా రఘునాథ రెడ్డి , మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కడప మేయర్ సురేష్బాబు, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ఎన్నికల ప్ర...
రాజకీయ శుక్లాలు వచ్చిన కొందరు అధికారులకు నిజాలు కనపడవు..
07-08-2025 03:15 PM
వైయస్ఆర్ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా నామినేషన్ ఘట్టం నుంచి ప్రచారం వరకు హింస, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయని, నామినేషన్ నాడు ఎవరైతే దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడ్డారో వారే...
వైయస్ఆర్సీపీ హయాంలోనే చేనేతరంగానికి మేలు
07-08-2025 02:54 PM
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చూస్తే చేనేతలకు ఎవరైనా నేరుగా సాయం అందించారంటే అది ఖచ్చితంగా సీఎంగా వైయస్ జగనే అని చెప్పక తప్పదు. ఐదేళ్లలో రూ. 1.20 లక్షలు నేరుగా చేనేతల బ్యాంకు ఖాతాలో జమ...
రైతుల ఆందోళనకు వైయస్ఆర్సీపీ మద్దతు
07-08-2025 02:42 PM
సీతారామపురం గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. సాగు నీటి సాధనకు రైతుల చేపట్టిన ఆందోళనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది
కొండెపి సర్పంచ్ ఎన్నికల్లో టిడిపి అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు
07-08-2025 02:29 PM
ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ నాయకులు చేస్తున్న ఆగడాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు.
బీసీల ఆగ్రహ జ్వాల
07-08-2025 01:38 PM
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై జరిగిన దాడిని ఖండిస్తూ విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జ ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ నేతృత్వంలో బిసి సెల్ నాయకులు...
జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమికి షాక్
07-08-2025 11:00 AM
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రలోభాలు, బెదిరింపులతో 27 మంది వైయస్ఆర్సీపీ కార్పొరేటర్లను లాక్కుంది. దీంతో జీవీఎంసీలో వైయస్ఆర్సీపీ బలం 32కు తగ్గిపోయింది
పులివెందులలో రౌడీ రాజ్యం..
07-08-2025 10:49 AM
పులివెందులలో వైయస్ఆర్సీపీ నేతలపై జరిగిన దాడులకు సంబంధించి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైయస్ఆర్సీపీ నేతలను అవమానించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు.
బరితెగించిన 'బాబు గ్యాంగ్`
07-08-2025 09:06 AM
వేల్పుల రామలింగారెడ్డి ఆ ప్రాంతంలో టీడీపీ నాయకులకు కంటగింపుగా ఉన్నారు. టిఫెన్ బెరైటీస్ కంపెనీ కేర్టేకర్గా కొనసాగుతున్నారు. అందులో నిల్వ ఉన్న కోట్లాది రూపాయల విలువైన బెరైటీస్ దోపిడీపై.. టీడీపీ...
వైయస్ఆర్సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం
07-08-2025 09:00 AM
వైయస్ఆర్ కడప జిల్లా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలను పార్టీ నియమించింది.
ఎందుకీ రౌడీ రాజకీయాలు?
07-08-2025 08:57 AM
వైయస్ఆర్సీపీ నాయకులు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసి రమేశ్యాదవ్, రామలింగారెడ్డిను తీవ్రంగా గాయపరిచారన్నారు.
06-08-2025
పులివెందులలో టీడీపీ అరాచకాలపై వైయస్ జగన్ ఆరా
06-08-2025 08:02 PM
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ గూండాలు బరి తెగించారు. పోలీసులు చూస్తుండగానే.. ఎమ్మెల్సీ, వైయస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్పై దాడికి దిగారు. ఈ దాడిలో మరో నేత...
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కూటమికి గట్టి షాక్..
06-08-2025 07:59 PM
వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఇచ్చిన తీర్పు కూటమి పాలనకు చెంప పెట్టు అన్నారు
పులివెందులలో శాంతిభద్రతలు నెలకోల్పండి
06-08-2025 05:13 PM
ఈ దారుణాలపై పదే పదే ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. అరాచకాలు సృష్టించి ప్రజల్ని భయాందోళనలకు గురిచేసి గెలవాలని చూస్తున్నారు
వెల్లటూరు బాధితులకు వైయస్ జగన్ ఆర్థిక సాయం
06-08-2025 04:51 PM
వారం రోజుల క్రితం బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని కలసి తమగోడును విన్నవించుకున్నారు.
హాస్టళ్లలో ప్రవేశాన్ని నిషేదిస్తూ చీకటి జీఓ
06-08-2025 04:11 PM
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేం ఓ హాస్టల్ లో పరిశీలించినప్పుడు భోజనం సరిపోక పిల్లలు ఆకలితో కేకలు వేస్తుంటే.. వార్డెన్ నిస్సిగ్గుగా హాస్టల్ లోనే
టీడీపీ నాయకుల వేధింపులకు దళితుడు ఆత్మహత్య
06-08-2025 04:05 PM
టీడీపి నాయకులు తో పాటు గ్రామ సెక్రెటరీ అలేఖ్య దుర్భాషలాడడంతో మనస్థాపం చెందిన పెద్దిరాజు...విలేజ్ సెక్రటరీ , పోలీసులు, టిడిపి నాయకుల సమక్షంలోనే పురుగుల మందు తాగారు.
ఎమ్మెల్సీకు కనీస భద్రత కల్పించలేరా?
06-08-2025 03:45 PM
టీడీపీ గూండాల దాడులకు పోలీసులు మద్దతిస్తున్నారా..? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా.? నియంత పాలనలో ఉన్నామా.?
పులివెందులలో హింస చెలరేగిపోతోంది
06-08-2025 03:37 PM
నిన్న మా వాళ్లను పెళ్లికి వెళితే అదే పెళ్లిలో దాడులకు దిగారు. హత్యాప్రయత్నాలు చేశారు...అందర్నీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ మూకల దాష్టీకం
06-08-2025 03:15 PM
నల్లగొండువారిపల్లిలో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రాముపై టీడీపీ గూండాలు దాడి చేశారు. పచ్చ గూండాల దాడిలో రమేష్ యాదవ్కు గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు
పులివెందులలో దాడులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
06-08-2025 03:07 PM
వైయస్ఆర్సీపీ సానుభూతి పరులు సురేష్ కుమార్ రెడ్డి, అమరేశ్వర రెడ్డి పై దాడి అమానుషమని వారు తీవ్రంగా ఖండించారు.
నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
06-08-2025 01:39 PM
డోన్కు వచ్చిన వైయస్ జగన్కు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి, పార్టీ నేతలు ఎస్వీ మోహన్రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి,
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »