07-11-2025
07-11-2025 09:24 AM
టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడి వ్యవహారం చేతలకు చెల్లుచీటీ.. కోతలకు మాత్రం ధనుష్కోటి అన్నట్టు ఉంది. కన్యాశుల్కంలో గిరీశం తరహాలో కోతలు తప్ప.. చేతలు లేవు. ఏడాది కాలంలో చాలా గొప్ప పనులు చేసినట్లు ఆయన...
07-11-2025 08:55 AM
వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలను రద్దు చేయం అని, వాటిని అంతకంటే గొప్పుగా అమలు చేస్తామని.. అదనంగా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలను కూడా అమలు చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊదరగొట్టారు
06-11-2025
06-11-2025 08:02 PM
ప్రస్తుతం ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా తనకు గుర్తొచ్చిన ఏకైక నాయకుడు జగన్ అని ఆయన స్పష్టం చేశారు. తనతో పాటు ఇతర దేశాల, రాష్ట్రాల ప్రతినిధులు ఇందులో పాల్గొని వారి వారి ఆలోచనలను పంచుకున్నారు.
06-11-2025 07:49 PM
విశాఖపట్నం సిటీ వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగానికి చెందిన కొండారెడ్డితో పాటు మరో ఇద్దరు యువకులపై తప్పుడు కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన తీరును చూసి అదంతా నిజ...
06-11-2025 07:41 PM
వైయస్.జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టి నేటికి 8 ఏళ్లు పూర్తైంది. ప్రజాసంకల్పయాత్ర ద్వారా కోట్లాదిమంది ప్రజల సమస్యలను వింటూ... అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిన్నింటికీ పరిష్కారం చూపించారు.
06-11-2025 05:21 PM
విద్యార్థులు, యువత గట్టిగా అడుగులు వేస్తే.. చివరకు దేశాల్లో ప్రభుత్వాలు కూడా మారిపోతున్నాయి. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం పాత కథ అయితే, ఇప్పుడు దేశాల్లో సైతం ప్రభావం చూపుతున్నారు. బంగ్లాదేశ్ వంటి...
06-11-2025 04:20 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టి.. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం ఏంటని ప్రశ్నించారు.
06-11-2025 03:38 PM
బీజీపీ బీఫామ్ తో గెలిచి.. పచ్చ కండువా కప్పుకుని.. కేవలం చంద్రబాబు నాయుడి రాజకీయ కోరికలు నెరవేర్చడానికే ఆదినారాయణరెడ్డి ఒళ్లంతా విషం నింపుకుని మాట్లాడుతున్నాడు.
06-11-2025 01:42 PM
వైయస్ జగన్ 341 రోజులపాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలగుండా 134 నియోజకవర్గాల్లో అన్నివర్గాలకు చెందిన లక్షలాది మందిని పలకరించారని చెప్పారు
06-11-2025 12:46 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి 17 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించి చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ కల అనే కలను వైయస్ జగన్ సాకారం చేశారని అన్నారు
06-11-2025 12:34 PM
పేద, మధ్యతరగతి విద్యార్థుల ప్రయోజనం కోసం జిల్లాల వారీగా వైద్య విద్యతో పాటు నాణ్యమైన చికిత్సలందించేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను జగనన్న స్థాపించినట్లు వెల్లడించారు
06-11-2025 11:11 AM
During the meeting, YS Jagan will discuss key issues related to students, including fee reimbursement, the state of government schools, the condition of medical colleges, and the growing neglect of...
06-11-2025 10:05 AM
వణికించే చలికాలం, కానీ కష్టాల కొలిమిలో కాలుతున్న రాష్ట్ర జనం. విభజిత ఆంధ్రప్రదేశ్లో సమస్యలు అన్ని ఇన్ని కావు. కానీ నాటి పాలకులకు అవేవి కనిపించలేదు. ప్రజల గోడు వినిపించలేదు. ఆ పాలన కాలమంతా ఈవెంట్లమయం...
06-11-2025 09:59 AM
పండించిన పంట అకాల వర్షాలకు కొట్టుకుపోయి.. ప్రజలు, రైతులు అల్లాడుతుంటే దాన్ని పర్యవేక్షించి, పంట నష్టాన్ని లెక్కించి రైతులను ఆదుకుని వారికి బాసటగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం విదేశీ ...
06-11-2025 09:02 AM
చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణం
05-11-2025
05-11-2025 06:07 PM
విద్యార్ధుల సమస్యలు, ఫీజు రీఇంబర్స్మెంట్, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.
05-11-2025 06:01 PM
ఈ ఏడాదిన్నరలో వైయస్ జగన్ 18 ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వాటిలో ఏ ఒక్క ప్రశ్నకీ 164 మంది ఎమ్మెల్యేల బలమున్న కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. ఏ ఒక్క ప్రశ్న...
05-11-2025 05:54 PM
బాధ్యత వహించాల్సిన వ్యవస్థలు బాధ్యతా రాహిత్యంగా పనిచేస్తే ప్రజలు తమ కష్టాలు తీరక మౌనంగా రోదిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న పరిపాలన తీరిదే. మొంథా తుపాన్తో రైతులు తీవ్ర ఇబ్బందులు...
05-11-2025 05:02 PM
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చెల్లించే విధానానికి స్వస్తి చెప్పి.. మరలా పూర్వపు పద్దతిలో పంట ఇన్సూరెన్స్ను రైతులే కట్టాలనే...
05-11-2025 04:07 PM
బొబ్బిలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సమక్షంలో వీరంతా వైయస్ఆర్సీపీలో చేరారు.
05-11-2025 03:53 PM
ఆసుపత్రి లో గాయపడిన వారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
05-11-2025 02:57 PM
వైద్య విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలన్న వైయస్ జగన్ లక్ష్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు రాకుండా చేశారని ఎంపీ అవినాష్రెడ్డి ధ్వజమెత్తారు
04-11-2025
04-11-2025 07:01 PM
మొంథా తుపాన్ దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపింది. ఇటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం, అటు రాయలసీమలో కర్నూలు జిల్లా వరకు తుపాన్ ప్రభావం చూపింది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది
04-11-2025 06:35 PM
‘‘వైయస్ జగన్పై జనంలో విపరీతమైన ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో సభ్యుల్లాగా వైఎస్ జగన్ను ఓన్ చేసుకున్నారు. ఆంక్షలు నిర్బంధాల నడుమ పోలీసుల నోటీసులు ఇచ్చి కట్టడి చేసి జగన్ దగ్గరికి జనాలను...
04-11-2025 02:47 PM
వేరుశనగ మొండిపైరు కాబట్టి ఎదుగుదల లేకుండా అలాగే ఉండిపోయిందని చెప్పారు. ఆగస్టు 3వ తేదీన వర్షపాతానికి సంబంధించి అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారమే జిల్లాలో 7 మండలాల్లో తీవ్ర వర్షాభావం, 17...
04-11-2025 02:39 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు ఉచిత బీమా అందించేవారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు
04-11-2025 02:31 PM
గోపాల్ ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతనిపై దాడి చేయడం అనేది సామాజికంగా, రాజకీయంగా పెద్ద నేరం. రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ కులాల వారికి ప్రశ్నించే హక్కు లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో...
04-11-2025 01:12 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల అభివృద్ధి నిలిచిపోయిందని, కొత్తగా ఒక్క ఇటుక కూడా వేయని పరిస్థితి నెలకొన్నదని అన్నారు
04-11-2025 11:20 AM
టీడీపీ నేతల మద్యం దందాకు సంబంధించి బయటకు వచ్చిన రెండో ఆడియో ఇది అని తెలిపారు. ఎమ్మెల్యేకు మామూళ్ల అమౌంట్ సెట్ చేసినట్లు ఆ ఆడియోలో స్పష్టంగా చెప్పారని అన్నారు.
04-11-2025 11:08 AM
తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్నారు. అయితే పోలీసులు మాత్రం రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ షరతులు పెట్టారు