స్టోరీస్

24-06-2025

24-06-2025 04:28 PM
జాహ్నవి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం’ అని వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌లో పేర్కొన్నారు.  
24-06-2025 04:19 PM
దీంతో మణికుమారి దంపతులు, ఆద్విక్‌ తల్లిదండ్రులు డాక్టర్‌ శృతి, ప్రేమ్‌కుమార్  ఆనందం వ్యక్తం చేశారు.
24-06-2025 04:05 PM
 చంద్రబాబు పాలనలో ప్ర‌జ‌ల కోసం ఏడాదిలో చేసిన మంచి ప‌ని ఒక్క‌టైనా ఉందా అంటే టార్చిలైట్ పెట్టి వెతికినా క‌న‌ప‌డ‌దు. రాష్ట్రంలో పేరుకే మ‌హిళా హోంమంత్రి. కానీ పోలీస్ వ్య‌వ‌స్థ మొత్తం లోకేష్ చెప్పు...
24-06-2025 12:02 PM
ఈ స్కామ్‌లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర అనుచరుడు బోయ ఎర్రప్ప అలియాస్‌ ‘మీ–సేవ బాబు’! టీడీపీ ప్రజా ప్రతినిధి అండదండలు లేకుంటే ఓ సాధారణ మీ–సేవా కేంద్రం నిర్వాహకుడు ఇంత రిస్క్‌ ఎందుకు...
24-06-2025 10:57 AM
గుంటూరు: రోడ్డు ప్రమాదంలో మరణించిన సింగయ్య కేసులో కూటమి ప్రభుత్వం పోలీసులతో ఆడిస్తున్న దొంగాట చర్చనీయాంశంగా మారింది.
24-06-2025 10:31 AM
బాబు ప్రచార దాహానికి 29 మంది బలి చంద్రబాబుకు లేని జనాదరణ ఉన్నట్టు... ఆయన వస్తే జనం భారీగా తరలి వస్తారని మభ్యపుచ్చేందుకు వేసిన ఎత్తుగడ గోదావరి పుష్కరాల్లో ఏకంగా 29 మంది భక్తుల ప్రాణాలను బలిగొంది

23-06-2025

23-06-2025 09:34 PM
తలకు కూడా గాయాలు కూడా కాలేదు. కాలర్ బోన్ దగ్గర మాత్రమే చిన్న గాయం అయినట్లు కనిపించింది.   
23-06-2025 09:21 PM
కేసుకు ఆధారంగా తీసుకున్నామ‌ని పోలీసులు చెబుతున్న ఆ వీడియోపై ప్ర‌జ‌ల్లో అనేక అనుమానాలున్నాయి. ఆ వీడియో ఏఐ టెక్నాల‌జీ ద్వారా త‌యారు చేయ‌బ‌డింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.
23-06-2025 09:15 PM
సత్తెనపల్లి ప్రాంతంలో వైయస్ జగన్ పర్యటించిన నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆయన వెంట నడిచారు. ఈ పర్యటన అయిన మూడు రోజుల తరువాత ఎల్లో మీడియా ఈటీవీ, ఏబీఎన్, టీవీ5లో ఒక విచిత్రమైన ప్రచారం ప్రారంభించారు.
23-06-2025 09:08 PM
 పల్నాడులో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్న మాపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్‌ చేశారు. రౌడీలను, దోపిడీ దొంగలను తరిమినట్టు మాపై దాడులకు తెగబడ్డారు
23-06-2025 06:28 PM
ఇళ్ల పట్టాల అంశంలో తనపై ఆరోపణలు రావడంపై ఆయన హైకోర్టులో ముందస్తు పిటిషన్‌ వేశారు. అయితే ఆయనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు ఇవాళ కోర్టుకు వివరించారు
23-06-2025 05:13 PM
నరసరావుపేటలో శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే దారుణంగా పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు, పల్నాడు జిల్లా పర్యటనలో మా అధినేత వైయ‌స్ జగన్ పై తప్పుడు కేసు పెట్టారు
23-06-2025 04:57 PM
గేమ్ ఛేంజ‌ర్  సినిమా ఈవెంట్ లో బైక్ స్టంట్ లు చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విని ఇద్దరు చనిపోయారు.. దీనిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు.
23-06-2025 04:49 PM
ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా? 
23-06-2025 04:26 PM
కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, కక్షసాధింపు చర్యలు, వేధింపులు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైయ‌స్ఆర్‌సీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది
23-06-2025 03:59 PM
యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌లకు యువతీయువకులతో కలిసి వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించారు.
23-06-2025 09:15 AM
ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటివరకూ ని­రు­ద్యోగ భృతిని ఏ ఒక్కరికీ అందించలేదు. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల...
23-06-2025 09:08 AM
రేషన్‌ పంపిణీ విధానాన్ని సమీక్షించి.. పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు అందించే ఎండీయూ వ్యవస్థను రద్దు చేశారు. 9,260 ఎండీయూ యూనిట్లు రద్దు చేశారు...
23-06-2025 09:03 AM
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ములాఖత్‌లో పరామర్శిస్తారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. 
23-06-2025 08:57 AM
 అమరావతి: అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరోసారి అదే తప్పు చేసేందుకు బరి­తెగించింది.

22-06-2025

22-06-2025 06:31 PM
యోగాతో అందరి ఆరోగ్యం బాగుండాలనే తనపతో కేంద్రం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఏపీ ప్రభుత్వం దీనిని రూ.300 కోట్లు ఖర్చు చేసి ఒక భారీ ఈవెంట్ కింద నిర్వహించడం ద్వారా తమ...
22-06-2025 06:19 PM
రాష్ట్రంలో ఏ మూల‌న ఏ సంఘ‌ట‌న జ‌రిగినా పోలీసుల క‌న్నా ముందే ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ద‌ర్యాప్తు చేసి రిపోర్టును ప్రింట్ చేస్తున్నాయి. వైయ‌స్ జ‌గ‌న్ వ్య‌క్తిత్వ హ‌న‌న‌మే ఎజెండాగా ఈ రెండు ప‌త్రిక‌లు ఏ చిన్న...
22-06-2025 06:12 PM
ఏటుకూరు ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని.. మాజీ సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందున్న అడ్వాన్స్ వెహికల్ ఢీ కొట్టినట్లు చెప్పిన ఎస్పీ.. AP 26 CE 0001 టాటా సఫారీ తగిలినట్లు...

21-06-2025

21-06-2025 06:39 PM
 వృత్తిరీత్యా ఆర్థోపెడిక్‌ సర్జన్‌ను నేను. జగన్‌గారిపై అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చాను. నాకు షార్ట్‌ కట్స్‌ తెలియవు. జగన్‌గారి రెంటపాళ్ల పర్యటన కోసం మేము ఏ ప్రత్యేక ఏర్పాట్లూ చేయలేదు
21-06-2025 04:44 PM
దాదాపు రెండు గంటల పాటు.. పరీక్షలు చేశారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ ఫిజియోథెరపీలో వైద్య పరీక్షలు నిర్వహించారు
21-06-2025 04:24 PM
ఎన్నికలు ముందు ఇంటింటికి వెళ్ళి మూడు రకాలుగా మోసం చేశారు. సంతకం, డేట్‌తో సహా ఒక బాండ్ రూపంలో ప్రజలకు తన హామీలపై పత్రాలను పంపిణీ చేశారు.
21-06-2025 03:42 PM
రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేలకు జగన్‌ ఫోబియా పట్టుకుందని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌ సహా అందరూ తమకు ఇవే చివరి ఎన్నికలని భావిస్తున్నారన్నారు. ఏడాదిలోనే ప్రజల నాడి...
21-06-2025 03:25 PM
గత మూడేళ్లుగా కిలో మామిడి సరాసరి 25 రూపాయలకు అమ్మకం చేశారు.  గత ఏడాది కిలో మామిడి 27 రూపాయలు పైనే విక్ర‌యించారు
21-06-2025 02:46 PM
అనవసరమైన విషయాలను రాద్ధాంతం చేస్తూ ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నార‌ని మార్గాని భరత్ మండిప‌డ్డారు.
21-06-2025 02:34 PM
అనంతపురం: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటామ‌న్న టీడీపీ ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌య‌రాం వ్యాఖ్య‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మె

Pages

Back to Top