Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
‘కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైంది’
మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజితపై అక్రమ కేసు
ఆ పదానికి పేటెంట్ చంద్రబాబే
ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా?
తనది డేగకన్ను అన్న చంద్రబాబుకు పోలీసుల హింస కనిపించదా?
ఎండీయూ ఆపరేటర్లపై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు
పెన్షన్ల పంపిణీ పేరుతో చంద్రబాబు మళ్ళీ మళ్ళీ అవే డ్రామాలు
ఎండీయూ ఆపరేటర్లది న్యాయ పోరాటం
టెన్త్ పరీక్షల నిర్వహణలో తండ్రీకొడుకులు ఫెయిల్
రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలను వేలంపాటగా మార్చేశారు
స్టోరీస్
01-06-2025
‘కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైంది’
01-06-2025 08:36 PM
జూన్4తో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది.. ప్రజల నుంచి వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇచ్చిన హామీలన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్.
మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజితపై అక్రమ కేసు
01-06-2025 08:33 PM
కాకాణి అక్రమ అరెస్ట్పై సీబీఐ విచారణ జరపాలని వైయస్ఆర్సీపీ నేతలు కోరారు. నిన్న జేసీని కాకాణి కుమార్తె పూజిత, ఎమ్మెల్సీలు, వైయస్ఆర్సీపీ నేతలు కలిశారు. దీంతో ప్రజలకు అశాంతి కలిగించారంటూ పది మందిపై...
ఆ పదానికి పేటెంట్ చంద్రబాబే
01-06-2025 08:28 PM
పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ‘వెన్నుపోటు దినం’ పోస్టర్ను వైయస్ఆర్ సీపీ నేత వైయస్ మనోహర్రెడ్డి ఆవిష్కరించారు.
ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా?
01-06-2025 08:19 PM
‘చంద్రబాబు గారూ ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ పేదలకు “రేషన్’’ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలికానీ, వారిని...
తనది డేగకన్ను అన్న చంద్రబాబుకు పోలీసుల హింస కనిపించదా?
01-06-2025 08:10 PM
ఈ రోజు రేషన్ వాహనాలపై ఆధారపడిన ఎండీయు ఆపరేటర్ల ఉద్యోగాలను కూడా తొలగించారు. 9260 మందికి ఎండీఓ వాహనాలను లోన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చింది. వారితో పాటు ఒక హెల్పర్తో కలిపితే మొత్తం...
31-05-2025
ఎండీయూ ఆపరేటర్లపై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు
31-05-2025 08:31 PM
రాజమహేంద్రవరం: ఎండీయూ ఆపరేటర్లపై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు అని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు.
పెన్షన్ల పంపిణీ పేరుతో చంద్రబాబు మళ్ళీ మళ్ళీ అవే డ్రామాలు
31-05-2025 08:17 PM
చంద్రబాబు తన స్వార్థం కోసం చేసిన పనుల వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశాను అని చెప్పుకునే చంద్రబాబు మిగిలిన ఏపీలోని ఇతర నగరాలను ఎందుకు నిర్లక్ష్యం చేశారు.
ఎండీయూ ఆపరేటర్లది న్యాయ పోరాటం
31-05-2025 04:13 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన గత నాలుగు సంవత్సరాలు కాలంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18 వేల 600 మంది ఎం డి యూ వ్యాన్లపై ఆధారపడి జీవిస్తున్నారని గుర్తుచేసారు
టెన్త్ పరీక్షల నిర్వహణలో తండ్రీకొడుకులు ఫెయిల్
31-05-2025 04:03 PM
6.14 లక్షల మంది రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు, ఘోరంగా విఫలమై, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు...
రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలను వేలంపాటగా మార్చేశారు
31-05-2025 03:35 PM
సాధారణ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జీవో ఎంస్ నెంబర్ 23ని మే 15న విడుదల చేసింది. మే 16 నుంచి జూన్ 2 వరకు సాధారణ బదిలీలు చేపట్టాలని అన్ని శాఖలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
రాష్ట్రంలో రెడ్బుక్ పాలన పరాకాష్టకు చేరింది
31-05-2025 02:30 PM
ప్రజల వాయిస్ను బలంగా వినిపిస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేసి, వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా వైయస్ఆర్సీపీ లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన.వైయస్ఆర్సీపీని ఎంత తొక్కాల...
టీడీపీ మహానాడు ఒక ఫార్స్
31-05-2025 02:14 PM
మహనాడు సాక్షిగా ప్రజలకు హామీ ఇచ్చిన పథకాలను ఎప్పుడు, ఏ తేదీల్లో అమలు చేస్తామో ఎందుకు చెప్పలేక పోయారు? వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేం ఏం చేశామో ఇప్పటికీ గట్టిగా చెప్పగలం.
సూపర్ స్టార్ కృష్ణ రియల్ లైఫ్లోనూ హీరోనే
31-05-2025 02:09 PM
సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణగారు(Super Star Krishna Gaaru) హీరోగా నిలిచారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరు పొందిన ఆయన టాలీవుడ్లో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు.
డీఎస్సీపై కూటమి సర్కార్ మొండివైఖరి వీడాలి
31-05-2025 01:11 PM
ఒక్కో సిలబస్కు కనీసం ఐదు రోజులు సమయం కావాలని, ఈ కాల పరిమితిని పెంచాలని డీఎస్సీ అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఈ అభ్యర్థనపై కించత్ కూడా స్పందించడం లేదు.
చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలోనే విఫలం
31-05-2025 12:41 PM
మహిళలు, రైతులు, విద్యార్థులు..ఇలా అన్ని వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అందుకే జూన్ 4 న వెన్నుపోటు దినం గా పరిగణిస్తూ పార్టీ అధినేత వైయస్ జగన్ పిలుపుమేరకు జిల్లాలో నిరసన కార్యక్ర...
లిక్కర్ డాన్ చంద్రబాబు
31-05-2025 12:27 PM
బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు, ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం... ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్బుక్ కుట్రలో అంతర్భాగాలుగా మారుతున్నాయి
ఇంత దారుణం జరిగినా మౌనమేలా మంత్రి లోకేశా?
31-05-2025 11:31 AM
పదో తరగతి పరీక్ష ఫలితాల తర్వాత 60% మంది రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. బోర్డు చేసిన దారుణమైన తప్పులు పాసైన వారిని కూడా ఫెయిల్ చేశాయి
30-05-2025
టెన్త్ పరీక్షల మూల్యాంకనంలో ప్రభుత్వం విఫలం
30-05-2025 05:59 PM
రాష్ట్ర చరిత్రలో 22 రోజుల్లోనే పేపర్ మూల్యాంకనం పూర్తి చేశామని కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. తీరా ఫలితాలు చూశాక విద్యార్థుల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.
ఆత్మస్తుతి-పరనిందకే మహానాడు పరిమితం
30-05-2025 05:54 PM
మాట తప్పకుండా 99 శాతం నిలబెట్టుకున్న ఘనత వైయస్ జగన్ది. మరి ఆయన ధీరుడా… ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ధీరుడా? ఎవరిది హీరోయిజం? కడపలో ఒక మీటింగ్, ఒక మహానాడు...
చంద్రబాబు పాలనలోనే రాయలసీమకు తీరని ద్రోహం
30-05-2025 05:48 PM
చంద్రబాబు పరిపాలనలో ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి దూరమయ్యారు. సినిమా రిలీజ్కు డేట్లు ఇచ్చినట్టు సంక్షేమ పథకాలకు డేట్లు ప్రకటించడమే తప్ప, ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదు.
జగనన్న..మీరే ఆదుకోవాలి
30-05-2025 05:42 PM
‘పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేసిన మీరు అందరి జీవితాల్లో మార్పు కోసం కృషి చేశారు. వాటిలో మీరు ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థ అన్నింట్లో మిన్నగా నిల్చింది
ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోటు
30-05-2025 03:30 PM
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ, అరాచక విధానాలను పరిచయం చేసింది. కూటమి పార్టీలు మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చి జూన్ 4వ...
రాయలసీమ ఇప్పుడు గుర్తొచ్చిందా బాబూ?
30-05-2025 03:15 PM
సీమకు జీవనాడి అయిన హంద్రీనీవాను 5 టీఎంసీలకు కుదించిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. శుక్రవారం వైయస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆలయ భూముల హస్తగతంకు కూటమి సర్కార్ కుట్ర
30-05-2025 03:05 PM
రాష్ట్రంలో దేవాలయాలకు మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములుంటే అందులో 87 వేల ఎకరాలు ఇప్పటికే కబ్జా కోరల్లో చిక్కుకుని ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఖరీదైన 4,244 ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నాయి.
ఎండోమెంట్ ల్యాండ్స్ టీడీపీ నేతలకు ధారాదత్తం
30-05-2025 02:30 PM
దేవాలయం భూముల లీజ్, జీవోలపై కూటమి ప్రభుత్వం లో భాగస్వామ్యం అయిన బీజేపీ, జనసేన పార్టీ నేతలు స్పందించాలి. దేవుడికి ద్రోహం చేసేందుకు చంద్రబాబు, కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది
సిద్ధం సభకు వచ్చిన జనాల్లో 10 శాతం కూడా మహానాడులో లేరు
30-05-2025 02:15 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు. నిన్న టీడీపీ నేతలు బయటపెట్టి, బెదిరించి మహానాడుకు తరలించారు తప్ప స్వచ్ఛందంగా రాలేదు` అని రాచమల్లు శివప్రసాద్రెడ్డి...
మహానాడు కాదు.. అబ్బా కొడుకుల డబ్బా నాడు
30-05-2025 02:04 PM
ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించిన ఘనత మహానేత వైయస్ ది. ప్రజల గుండెల్లో మహానేతలుగా దివంగత ఎన్టీఆర్, వైయస్ రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారు..తర్వాత ఆ ఘనత సాధించిన...
ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది
30-05-2025 01:24 PM
దివంగత నేత ఎన్టీఆర్ ఆత్మ ఘోసిస్తోంది . ఎక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు చెప్పిన అబద్ధాలు విని నవ్వుకుంటున్నారు. మహానాడు వేదికగా ఆత్మ గౌరవాన్ని చంపుకుని టీడీపీ నాయకులు
చంద్రబాబు రాయలసీమ ద్రోహి
30-05-2025 01:13 PM
కరవు, అబద్ధాలు, వెన్నుపోటుకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్
నారా లోకేష్ ఎన్టీఆర్ వారసుడు ఎలా అవుతాడు?
30-05-2025 11:21 AM
అవినీతితో వేల కోట్లు సంపాదించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మాత్రం ఈ తండ్రీకొడుకులను మించిన వారు ఉండరు. తండ్రీకొడుకులు రాష్ట్రానికి పట్టిన పీడ. అమరావతి పేరుతో అడ్డగోలుగా సంపాదిస్తూ రాష్ట్రాన్ని...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »