స్టోరీస్

15-05-2025

15-05-2025 04:48 PM
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఉపాది హామీ ఉద్దేశమే దెబ్బ తింటోందని అవినాష్ రెడ్డి తెలిపారు. దీనిపై వెంటనే కమిటీ వేసి విచారణ చేపట్టాలన్నారు.
15-05-2025 03:29 PM
 కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ముస్లింలను ఇప్పటివరకు  ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప వారికీ చట్ట సభల్లో  సముచిత స్థానం, ఉన్నత పదవులు ఇచ్చింది లేద‌న్నారు
15-05-2025 03:19 PM
‘ఏపీలో అభివృద్ధి లేదు. ఇచ్చిన హామీల అమలు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కక్ష సాధింపులో భాగంగా రాక్షసానందం పొందుతున్నారు.
15-05-2025 03:07 PM
ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ రాష్ట్రంలో అష్ట కష్టాలు పడుతున్న అన్నదాతలపై లేదు. రబీ ధాన్యం అమ్ముకునే దిక్కులేక రైతులు పడుతున్న అవస్థలను చూసైనా ఆయన మొద్దు నిద్ర వీడాలి.
15-05-2025 02:54 PM
2019 ఎన్నిక‌ల్లో ఐదుగురు ముస్లింల‌ను ఎమ్మెల్యేలుగా శాస‌న స‌భ‌కు పంపించారు. మ‌రో న‌లుగురికి ఎమ్మెల్సీలుగా అవ‌కాశం ఇచ్చారు. అందులోనూ ముస్లిం మ‌హిళ‌ల‌ను కూడా ఎమ్మెల్సీలు చేసిన ఘ‌న‌త వైయ‌స్ జగ‌న్‌ది.
15-05-2025 01:13 PM
ఈ ఎన్నికల్లో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ఈ నెల 19 వ తేదీన జరపాలని నోటిఫికేషన్ ఇచ్చారు.
15-05-2025 12:50 PM
దళిత కార్పొరేటర్ కు  ఈ ప్రభుత్వం లో రక్షణ లేకుండా పోయింది. తిరుపతి లో ఎన్నడు లేని విధంగా హత్య రాజకీయాలు పెంచి పోషిస్తున్నారు. డిప్యూటి మేయర్ ఎన్నికలు నుంచి ఇప్పటి వరకు అధికార పార్టీ నేత‌లు హత్య...
15-05-2025 11:37 AM
2014–19 మధ్య టీడీపీ హయాంలో మద్యం సిండికేట్‌ ద్వారా చంద్రబాబు యథేచ్చగా దోపిడీకి గేట్లు తెరిచారు.  మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు
15-05-2025 10:42 AM
రాష్ట్రంలో కౌలురైతులకు కార్డులను జారీ చేయడం ద్వారా ప్రభుత్వ పరంగా రైతాంగానికి అందించే అన్ని పథకాలను వారీకి వర్తింపచేసేవారు. ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలో సీసీఆర్సీ మేళాలు నిర్వహించి, కౌలురైతులను...

14-05-2025

14-05-2025 06:06 PM
గ‌తంలో అంగ‌న్‌వాడీల‌తో క‌లిపి నాలుగు రకాల స్కూల్స్ ఉంటే, వైయ‌స్ జ‌గ‌న్ తీసుకొచ్చిన జీవో నెంబ‌ర్ 117 ద్వారా 6 ర‌కాల స్కూల్స్ విధానానికి శ్రీకారం చుట్టారు
14-05-2025 02:57 PM
అధికారంలో ఉన్న‌ప్పుడే అభివృద్ధి చేయ‌డం కాదు..ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చి గ‌త ప్ర‌భుత్వంలో చేప‌ట్టిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ల‌డ‌మే వైయ...
14-05-2025 11:11 AM
రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులుండగా, వారిలో సొంత భూమి సెంటు కూడా లేని కౌలుదారుల సంఖ్య 10లక్షల పైమాటే. బ్యాంకుల ఆంక్షలతో రుణాలకు దూరమయ్యే వీరు పెట్టుబడి కోసం ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించి రూ.3...
14-05-2025 09:17 AM
ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ప్ర‌భుత్వం ఆదుకోవాలని వైయ‌స్ జ‌గ‌న్‌ కోరారు.

13-05-2025

13-05-2025 06:32 PM
మన మహిళలంతా జగనన్నను మరోసారి సీఎం చేసుకుందాం. కూటమి ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసింది. చంద్రబాబు పాలనలో మహిళా లోకం కుమిలిపోతుంది, నాడు జగనన్న హయాంలో మహిళా పక్షపాత ప్రభుత్వం కొనసాగింది.
13-05-2025 05:18 PM
గతంలో కూడా కాకినాడలో మహిళ ఫీల్డ్ అసిస్టెంట్ ని డబ్బులు ఇమ్మని వేధించారు. ఉపాధి పనుల్లో ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఎందుకని హైకోర్టు కూడా ప్రశ్నించింది
13-05-2025 04:30 PM
దేశం కోసం పోరాడుతూ, ప్రాణాలు కోల్పోతే రూ.50 లక్షలు ఇచ్చే సంప్రదాయం వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం మొదలుపెట్టింది. దాని కొనసాగిస్తూ, ఈ ప్రభుత్వం కూడా మురళీ కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని...
13-05-2025 04:23 PM
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అందుకే మెజారిటీ ఉన్నా రామగిరి ఎంపీపీ ఎన్నిక లను బహిష్కరిస్తున్నాం’ అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.  
13-05-2025 04:12 PM
వలపర్ల కల్పన పట్ల పోలీసుల అత్యంత దారుణంగా వ్యవహరించారు. తెల్లవారుజామున 3:30 కు తాడికొండ సిఐ వాసు అత్యంత దారుణంగా ఆమెను అరెస్ట్ చేశారు.
13-05-2025 03:56 PM
`వీర జవాను మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం. ఆయ‌న త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలి. జవాను చనిపోతే రూ. 50 లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించింది
13-05-2025 03:20 PM
వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇద్దరూ వ్యవసాయాన్ని పండుగ చేశారు. చంద్రబాబు మాత్రం వ్యవసాయం దండుగ అన్న ఆలోచనతో పరిపాలన చేస్తున్నారు
13-05-2025 02:35 PM
చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు విజ‌య‌వాడ‌కు తీవ్ర‌మైన అన్యాయం చేశారేకానీ ఏ ఒక్క మేలు చేసిన పాపాన పోలేదు. విజ‌య‌వాడ‌కి బ్రాండ్‌గా ఉన్న ఎయిర్‌పోర్టును, హెల్త్ యూనివ‌ర్సిటీని అమరావ‌తికి త‌ర‌లించాల‌ని...
13-05-2025 12:12 PM
కేసు పెట్టిన వెంటనే అరెస్టు చేయాలని యోచన సరికాదు
13-05-2025 11:56 AM
వేదపండితుల వేద ఆశీర్వాదాలతో అవినాష్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.  నిత్య కల్యాణ మండపంలో ఆలయ విశిష్టతను ఎంపి కి ఆలయ చైర్మన్  సత్య సాయినాథ్ శర్మ, మణికంఠ శర్మ, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి వివ‌రించారు.
13-05-2025 11:47 AM
`ఫీల్డ్ అసిస్టెంట్ సంగ‌తి నాకు చెబుతారా?  ఫీల్డ్‌లో ఏం జ‌రుగుతుందో నాకు తెలియ‌దా?  వాడి కోసం మీరెందుకు రోడ్డెక్కుతారు. ఎవ‌రో ఒక వ్య‌క్తి త‌ప్పు చేశాడ‌ని మీరెందుకు స‌ఫ‌ర్ కావాలి?
13-05-2025 10:48 AM
ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
13-05-2025 09:12 AM
ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌లు, మాజీ మేయర్లు, ఇతర ముఖ్య నాయకులు హాజరుకానున్నారు.
13-05-2025 09:08 AM
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకుంటారు. మురళీనాయక్‌ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిను పరామర్శించి, తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.

12-05-2025

12-05-2025 05:56 PM
కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని, ఎవరైనా ప్రభుత్వ వైఫ్యలాలను నిలదీస్తే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు
12-05-2025 05:19 PM
అనంత‌రం లింగాల మండలం వెలిదండ్ల గ్రామంలో జరిగిన శ్రీ వరదరాజులస్వామి కల్యాణోత్సవం లో వైయస్ అవినాష్ రెడ్డి  పాల్గొన్నారు.

Pages

Back to Top