స్టోరీస్

18-06-2024

18-06-2024 05:39 PM
వైయ‌స్‌ జగన్‌ను కలిసిన వారిలో కోలగట్ల వీరభద్రస్వామి, అదీప్‌రాజ్‌, పొన్నాడ సతీష్‌, సింహాద్రి చంద్రశేఖర్‌, ఆదిమూల‌పు స‌తీష్‌, బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి, కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, ల‌బ్బి వెంక‌ట‌...
18-06-2024 05:30 PM
చంద్రబాబు ప్రభుత్వ అధికారులను అదిరించి, బెదిరించి తన అజమాయిషీ చాటుకున్నారు, వారిని అనేక రకాలుగా అవమానించారు, మేం ఇంత త్వరగా రెస్పాండ్‌ కాకూడదని, ఈ ప్రభుత్వానికి 3 నెలలో, 6 నెలలో సమయం ఇవ్వాలనుకున్నాం...
18-06-2024 05:21 PM
వైయ‌స్‌ జగన్‌ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి. మా పాలనలో పోలవరం పనుల్లో  ఎలాంటి తప్పిదాలు జరగలేదు. చంద్రబాబు ఇప్పటికైనా తాను చేసిన తప్పుల్ని గుర్తించాలి అని అంబటి హితవు పలికారు.
18-06-2024 02:02 PM
శుక్రవారం మధ్యాహ్నాం కల్లా పులివెందుల పర్యటనను ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
18-06-2024 11:16 AM
టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లతో ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లండి, మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పనిచేస్తారు, అలా చేయకపోతే ఏమవుతుందో ఉద్యోగస్తులకు తెలుసు..అంటూ
18-06-2024 11:12 AM
రాజధాని పేరుతో చేసిన విధ్వంసం, తాత్కాలిక సచివాలయాల పేరుతో నిర్మించిన నాసి రకం భవనాలు, పోలవరం ప్రాజెక్టులో తప్పులు.. ఇలా అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. ఇప్పుడూ అదే చేస్తోంది టీడీపీ.
18-06-2024 10:52 AM
గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటుచేశారు. నాదెండ్ల మండలం సాతులూరులో వడ్డెరపాలెం వెళ్లే మెయిన్‌ సెంటర్‌లోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గ్రామానికి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తలు ఆదివారం ధ్వంసం...
18-06-2024 10:33 AM
‘‘న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు. జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తమ్మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక...

17-06-2024

17-06-2024 10:33 PM
ఏజెన్సీలను మార్చడమే ప్రాజెక్టు ఆలస్యానికి కారణం.అన్నీ సవ్యంగా జరిగితేనే పోలవరం పూర్తికి 4 ఏళ్ళు  పడుతుందని అధికారులు అంటున్నారు చంద్రబాబు
17-06-2024 05:12 PM
నేను అసెంబ్లీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ప్రచారం చేశానని అసూయతో, అధికార బలంతో భవనాలను కుప్పకూల్చారు. దీనిపై సీఎం చంద్రబాబుకు స్పందనలో ఫిర్యాదు చేస్తా. దళిత వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడిగా ఉండటం నేను...
17-06-2024 05:02 PM
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో ఈ నెల 22వ తేదీన తన కార్యాలయంలో వైయ‌స్ జగన్‌ భేటీ కానున్నారు. భవిష్యత్‌ కార్యాచరణ, టీడీపీ దాడులే ప్రధానాంశాలుగా ఈ భేటీలో...
17-06-2024 04:56 PM
రుషికొండలో ప్రభుత్వ భవనాలపై టీడీపీ రాజకీయం చేయడం సిగ్గు చేటని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. అదేదో జగన్ మోహన్ రెడ్డి గారి సొంత ఇల్లులా లేదా వైయస్సార్ సీపీకి చెందిన భవనాలుగా చిత్రీకరించే...
17-06-2024 04:49 PM
దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

16-06-2024

16-06-2024 08:34 PM
 పేద, ధనిక తారతమ్యాలు లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని వైయ‌స్ జగన్ అభిలషించారు.
16-06-2024 06:43 PM
జోగిరమేష్ ఇంటి పై రాళ్లు రువ్విన టీడీపీ , జనసేన అల్లరిమూకలు. AP 39 KD 3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు . జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరిన...
16-06-2024 06:37 PM
విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ...
16-06-2024 06:29 PM
చిరకాల మిత్రుడు సజ్జల రామకృష్ణ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా ..అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్...
16-06-2024 06:24 PM
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినమనగుండం సచివాలయం ప్రారంభోత్సవ శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు నెలకుర్తి దినే‹Ù, గుత్తా మహేందర్‌ ధ్వంసం చేశారు. సచివాలయం, వైయ‌స్ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనం వద్ద ఉన్న...

15-06-2024

15-06-2024 08:22 PM
మంచి సేవలు అందించే అవకాశాన్ని కూటమి పార్టీలకు ప్రజలు అప్పటిస్తే, అధికారం చేపట్టాక వారి ప్రవర్తన, వారు వ్యవహరిస్తున్న తీరు రోజురోజుగా దిగజారుతోంది. మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్‌.జగన్మోహన్‌...
15-06-2024 02:47 PM
‘నన్ను క్షమించండి.. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, ఇతరుల గురించి ఏరోజూ ఏం మాట్లాడను’ అని చెప్పించారు. అనంతరం రాజ్‌కుమార్‌.. తనను మన్నించమని టీడీపీ నేత కిరణ్‌చంద్‌ కాళ్లు పట్టుకున్నాడు.
15-06-2024 11:28 AM
వైయ‌స్ఆర్‌ హెల్త్‌క్లినిక్‌ పేరుతో వేసిన శిలాఫలకంపై ఉన్న వైయ‌స్‌ జగన్, మేకపాటి విక్రమ్‌రెడ్డి చిత్రాలను బండరాయితో తుడిచే ప్రయత్నం చేశారు. రైతు భరోసా కేంద్రం, సచివాలయం భవనాలకు ఉన్న కిటికీ అద్దాలను...
15-06-2024 11:21 AM
నియోజకవర్గాలలో పోలైన ఓట్లు, ఈవీఎంల ద్వారా లెక్కించిన ఓట్లలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇలా జరగలేదని, దేశంలోని పలు రాష్ట్రాలలో ఈవీఎంల ద్వారా మోసాలు చేసి గెలుపొందారని...

14-06-2024

14-06-2024 01:47 PM
 నా వయసు చిన్నదే. నాలో సత్తువ ఇంకా తగ్గలేదు.    14 నెలలు పాదయాత్ర చేశాను. దేవుడుదయ వల్ల అన్నిరకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉంది. 
14-06-2024 09:24 AM
పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యే క్రమంలో.. నేటి వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కీలకం కానుంది. సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు వైయ‌స్ జగన్‌ దిశానిర్దేశం...
14-06-2024 09:20 AM
చిత్తూరు జిల్లా  పుంగనూరు మండలంలో బైరెడ్డిపల్లె, నగరి మండలాల్లోని పలు సచివాలయాల్లో ఉద్యోగులు విధి నిర్వహణలో ఉండగానే టీడీపీ నాయకులు శిలాఫలకాలను ధ్వంసం చేశారు. పుంగనూరు మండలంలోని పాలెంపల్లి,...

13-06-2024

13-06-2024 04:14 PM
ఓటమి చెందామని ఇంట్లో కూర్చోము. వైఎస్‌ జగన్ వలన చిన్న వయసులోనే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఎప్పుడూ ఆయన వెంటే నడుస్తా. పల్నాడులో దాడులు ఆపాలి. మా భాష బాగలేదన్నవారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో జనం...
13-06-2024 04:03 PM
ఏపీ చరిత్రలో కాని, దేశంలోకాని ఎప్పుడూ ఇలా జరగలేదు. మేనిఫెస్టోను బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతలా ఒక పవిత్రగ్రంధంలా భావించి అమలు చేశాం. మేనిఫెస్టోను చూపించి… ప్రతి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ… ఇది...
13-06-2024 03:48 PM
టోలో వెంబడించి టీడీపీ గూండాలు దాడి చేశారు. ఈ ఘటనలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు పవన్‌, రాజేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
13-06-2024 12:50 PM
తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో గురువారం వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయిన వైయ‌స్ జ‌గ‌న్ ప‌లు అంశాల‌పై నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుదామ‌ని సూచించారు.
13-06-2024 12:00 PM
అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంసం, హింసాకాండపై వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. లక్షిత దాడులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (...

Pages

Back to Top