స్టోరీస్

28-04-2024

28-04-2024 07:31 PM
151 సీట్లను గెలుచుకుని ప్రజల ఆదరాభిమానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ పై చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం?
28-04-2024 07:25 PM
- ఆర్.బీ.కే.ల ఏర్పాటుతో  అన్నిరకాల సాంకేతిక పరిజ్ఞానం కూడా రైతులకు అందేలా జగన్ చేశారు 
28-04-2024 07:21 PM
చంద్రబాబు డ్వాక్రారుణమాఫీ అని మహిళలను మోసం చేసాడు.మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే.
28-04-2024 05:58 PM
తాడేప‌ల్లి: మేనిఫెస్టో అంటే.. నీలా అరచేతిలో వైకుంఠం చూపించేది కాదు అంటూ చంద్ర‌బాబుకు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  చుర‌క‌లంటించారు.
28-04-2024 05:42 PM
చంద్రబాబు హామీలను ఎల్లో మీడియా ఊదరగొట్టింది. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారు.
28-04-2024 03:17 PM
మాకు ఓటేశారు క‌నుక‌నే శ్రీ‌కాకుళంలో ఉన్న రిమ్స్ ఆస్ప‌త్రిని 900 బెడ్స్ తో తీర్చిదిద్ది డాక్ట‌ర్ల‌ను రిక్రూట్ చేసి స్టాఫ్ ను రిక్రూట్ చేసి మొత్తం హాస్పిట‌ల్ లో ఎక్విప్మెంట్ అంతా పెట్టి, మందులు నిండుగా...
28-04-2024 03:12 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాకే తాడిపత్రి ప్రశాంతంగా ఉంది’ అని కేతిరెడ్డి అన్నారు.
28-04-2024 03:05 PM
మన మేనిఫెస్టో ఎప్పటిలానే ఈసారి కూడా కేవలం రెండు పేజీలే. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు-నేడు స్కూళ్లు, హాస్పిటల్, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత,
28-04-2024 02:52 PM
ఎప్పుడూ ఎవ్వరూ చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీగా అంటే నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల...
28-04-2024 11:27 AM
అనంత‌పురం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి చేరుకున్నారు.
28-04-2024 09:02 AM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్‌ జగన్‌ మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.

27-04-2024

27-04-2024 08:18 PM
టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌ల‌పై ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ఎన్నికల కమీషన్ కు వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది
27-04-2024 06:03 PM
నూటికి నూరు శాతం నాగబాబు వ్యాఖ్యలు కల్పితం. తనను కొడుతున్నారు.. తిడుతున్నారని చెప్పుకుని జాలి పొందాలనుకోవడం తప్పు. వారిని ఏదో చేసేస్తున్నారనే వ్యాఖ్యలు జనసేన నుండి వస్తున్నాయి. తమ పార్టీ ఎజెండా ఇది...
27-04-2024 05:50 PM
2 కోట్ల 54 లక్షల 97వేల రూపాయలు ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాడు. బోండా ఉమా ఆర్థిక నేరస్తుడు. బోండా ఉమా వంటి ఆర్ధిక నేరస్తుడికి ఓటేయొద్దు. 2019లో పెండింగ్‌లో ఉన్నవి.. 2014లో ఉన్న కేసులు 2024 అఫిడవిట్‌లో...
27-04-2024 05:34 PM
పేద వాడి జీవన ప్రమాణాలు పెంపొందించడానికే మా మ్యానిఫెస్టో ఉంది  
27-04-2024 05:25 PM
ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు అంతా విశాఖ రాజధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబుది కాపీ మేనిఫెస్టో టీడీపీలాగా సాధ్యం కానీ హామీలు వైయ‌స్ జ‌గ‌న్ ఇవ్వ‌లేద‌న్నారు. 
27-04-2024 04:11 PM
లంచాలు, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా నగదు జమ చేశాం. గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు. చంద్రబాబు మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. ఇచ్చిన ప్రతి మాటలను సీఎం జగన్‌...
27-04-2024 04:04 PM
తిరుపతి పార్లమెంట్ పరిధిలో వెంకటగిరి లో త్రిభువని సర్కిల్ లో  జరిగే సభ లో పాల్గొంటారు. ఆ త‌రువాత‌ మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ని కందుకూరులో కె ఎం సి సర్కిల్ లో  జరిగే ప్రచార సభలో...
27-04-2024 03:46 PM
మీ ఇంటిపై మా పార్టీ జెండా కట్టారా లేదా అన్నది కూడా చూడలేదు. పథకాల వర్తింపునకు అర్హతే ప్రామాణికంగా అమలు చేశాం. దాని వల్ల మీ కుటుంబంలో మీ జీవనం హాయిగా సాగింది. ఎవరికీ తలవంచకుండా జీవించేందుకు వీలుగా...
27-04-2024 03:37 PM
తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల కృష్ణుడు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు.
27-04-2024 02:16 PM
నా పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశాం.  చదివించాలని ఉన్నా.. చదివించలేని తల్లుల పరిస్థితిని కళ్లారా చూశా. నేను చూసిన పరిస్థితులకు పరిష్కారం కోసం ఈ 58 నెలల పాలనతో పని చేశా. పేదలకు సంక్షేమం అందించాం....
27-04-2024 11:25 AM
బీజేపీ నుండి ఏమీ హామీ పొందారో చంద్రబాబు ప్రజలకు చెప్పాల‌ని కేశినేని నాని డిమాండు చేశారు. ప్రజలందరూ విజ్ఞతగా ఆలోచించి ఓటు వేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని...
27-04-2024 10:58 AM
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99 శాతం దాకా అమలు చేసింది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం. దీంతో అటు ప్రజల్లో, ఇటు రాజకీయ శ్రేణుల్లో ఈ ఎన్నికల మేనిఫెస్టోపై ఆసక్తి నెలకొంది.  అయితే అలవికాని హామీలు, ఆచరణ...
27-04-2024 10:50 AM
చింతమనేని ఏమాత్రం విలువల్లేని నాయకుడు. చింతమనేని తన హయాంలో చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. 93 కేసులు ఉన్న ఓ రౌడీ షీటర్‌. ఎన్నికల ప్రచారంలోనూ తన ప్రవర్తన ఏమాత్రం మార్చుకోలేదు. దెందులూరులో గొడవలతో...
27-04-2024 10:44 AM
దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్రలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. శ్రీకాకుళంలో దశాబ్దాలుగా ఉద్దానం ప్రజలను వేధిస్తున్న కిడ్నీ సమస్యకు సీఎం వైఎస్‌ జగన్‌ శాశ్వత పరిష్కారం చూపించారు. ఇక్కడ...
27-04-2024 10:41 AM
యానిమేటర్లును ఉద్యోగులుగా పరిగణించలేమని, జీతాలు ఇచ్చేది లేదని తెగేశారు. డ్వాక్రా సంఘాల నుంచే కొంత మొత్తం వసూలు చేసుకోవాలని కూడా సూచించారు. దీనిపై 2015లో వారు 75 రోజులు పాటు సమ్మె చేసినా ప్రభుత్వం...

26-04-2024

26-04-2024 07:50 PM
 చంద్రబాబునాయుడు,పవన్ కల్యాణ్ లు ఈనెల 24వతేదీన నెల్లిమర్లలోను,ఈనెల 25 వతేదీన రాజంపేట,రైల్వేకోడూరులలో ఎన్నికల ప్రచారం సందర్బంగాా ముఖ్యమంత్రి వైయస్ జగన్,మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై...
26-04-2024 07:48 PM
వైయ‌స్  జగన్ గారి ప్రభుత్వంపై అభాండాలు,అవాస్తవాలు,అసత్యాలతో ఛార్జిషీట్ రూపొందించారు. విడుదల చేసిన వారు దొంగల ముఠా లెక్కన కనిపిస్తున్నారు.
26-04-2024 07:41 PM
గ్రామసచివాలయాలు,వాలంటీర్ వ్యవస్థ వచ్చాక పథకాలు నేరుగా గడపగడపకు చేరుతున్నాయి.
26-04-2024 07:34 PM
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని నినాదం ఇచ్చి వారిలో ఆత్మగౌరవం నింపారని నారాయ‌ణ‌మూర్తి తెలిపారు.  

Pages

Back to Top