స్టోరీస్

03-06-2023

03-06-2023 07:09 PM
విశాఖప‌ట్నం: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశాలు మేరకు ఇచ్ఛాపురం నుంచి బోర్డర్‌లో ఉన్న అన్ని ఆస్ప‌త్రుల‌ను సిద్ధం చేశామని, అన్ని కలెక్టరేట్‌ల‌లోనూ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామ‌ని, రాష
03-06-2023 11:44 AM
గుంటూరు: వైయస్ఆర్ యంత్ర సేవా పథ‌కం రెండవ విడత ప్రారంభోత్సవానికి శుక్రవారం గుంటూరు నగరానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రాణాంతక జబ్బు  సమస్యలతో కలసిన బ
03-06-2023 10:13 AM
తాడేపల్లి: ఒడిశాలో రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
03-06-2023 08:14 AM
తాడేప‌ల్లి: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన దురదృష్టకరం అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.

02-06-2023

02-06-2023 09:06 PM
తాడేపల్లి: రాష్ట్రం విడిపోయినందుకు శుభాకాంక్షలు చెబుతున్న చంద్రబాబుకు అసలు మైండ్‌ ఉందా? చెడిపోయిందా..? తను ఆ పని చేయడమే కాకుండా, సీఎం శుభాకాంక్షలు చెప్పడం లేదని నిందిస్తున్న చంద్రబాబు..
02-06-2023 04:12 PM
కర్నూలు: చంద్రబాబు నాయుడుకు, ఊసరవెల్లికి ఏ మాత్రం తేడా లేదని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.
02-06-2023 03:35 PM
రాజమండ్రి: చంద్రబాబు తన సామాజికవర్గం, పెత్తందారి మనస్తత్వం ఉన్నవారిని మాత్రమే పైకి తీసుకువస్తాడు..
02-06-2023 11:47 AM
గుంటూరు: వైయస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను పటిష్టపరుస్తూ రైతన్నలకు మంచి జరిగించాలనే తపన, తాపత్రయంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని, రైతులకు అండగా నిలిచి గ్రామస్వరాజ్యం తీసుకువ
02-06-2023 10:25 AM
గుంటూరు: చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటు­న్న కూలీల వెతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ­పెట్టిన ‘వైయ‌స్ఆర్ యంత్ర సేవ’ పథకం కింద రాష్ట్ర­వ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగామేళాకు ఏర్పాట్లు పూర్త­

01-06-2023

01-06-2023 06:50 PM
వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 462 మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్రంలో వందల క్రితం విశాఖలో తొలి మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. వందేళ్ల కాలంలో 11 మెడికల్ కాలేజీలు ఏర్పాటు...
01-06-2023 06:47 PM
తమ సంపద మరింత పెంచుకోవడానికి సంపన్నులు అక్రమమార్గంలో పేదలను దోపిడీ చేయడానికి ప్రయత్నించినప్పుడు, బడుగులు వారిని ప్రతిఘటించడం అని గ్రహించాలి. ఈ ప్రతిఘటనలో పేదల పక్షాన పాలకపక్షమైన వైఎస్సార్సీపీ...
01-06-2023 12:54 PM
మేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కువగా రూ.12,500కి బదులు.. రూ. 13,500 రైతు భరోసా అందిస్తున్నాం.  ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ. 31 వేల కోట్లు జమ చేశాం. ప్రతీ ఏడాది రూ. 3,923 కోట్ల రైతు భరోసా నిధులు...
01-06-2023 10:28 AM
క‌ర్నూలు: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ‌కు చేరుకున్నారు.
01-06-2023 09:30 AM
తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో  పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్‌పుట్‌...
01-06-2023 09:27 AM
కౌశిక్‌ వివాహ కార్యక్రమానికి సీఎం వైయ‌స్ జగన్‌ హాజరయ్యారు. మండపంలో నూతన దంపతులను సీఎం వైయ‌స్ జగన్‌ ఆశీర్వదించారు. 
01-06-2023 09:24 AM
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నాలుగేళ్ల వ్యవధిలో సీఎం జగన్‌ ప్రభుత్వం రైతన్నలకు వివిధ పథకాల ద్వారా రూ.1,61,236.72 కోట్ల మేర నేరుగా సాయాన్ని అందించడం గమనార్హం. 
01-06-2023 09:22 AM
ఈ పరిస్థితుల్లో ఆదాయం కోల్పోయిన పేదలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సర్కారు అండగా నిలిచింది. మధ్య దళారులు లేని నగదు బదిలీ కార్యక్రమాలతో బలహీనవర్గాల ప్రజల కొనుగోలు శక్తిని  క్షీణించిపోకుండా నిలబెట్టింది. ఇలా...

31-05-2023

31-05-2023 05:50 PM
పత్తికొండలోని సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లిషు మీడియం స్కూల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభా వేదికకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం,  వరుసగా ఐదో ఏడాది – తొలివిడత వైయస్సార్‌...
31-05-2023 03:43 PM
జడ్జికి దురుద్దేశాలు ఆపాదిస్తూ.. అతనికి డబ్బు మూటలు అందాయంటూ ఆ వర్గం మూఠా వ్యాఖ్యలు చేసిందని అన్నారు. జడ్జి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఏబీఎన్‌, మహాటీవీ కథనాలు ప్రచురించిందని, స్వేచ్చగా నిర్ణయం...
31-05-2023 03:43 PM
తిరుపతి:  తల్లి మనసుతో ఆలోచిస్తూ, తండ్రిలా బాధ్యత తీసుకొని రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మేలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా
31-05-2023 12:40 PM
2019 అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు 151 సాధించి వైయ‌స్ఆర్‌సీపీ తెలుగునాట చరిత్ర తిరగరాసింది. అప్పటికి పదేళ్ల క్రితం 2009 మేలో కడప నుంచి లోక్‌సభకు భారీ మెజారిటీతో ఎన్నికైన వైఎస్‌ జగన్‌ దశాబ్ద కాలంలో...
31-05-2023 10:45 AM
మండల స్థాయి బృందాలకు సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా స్థాయిలో బృందాలను సిద్ధం చేశారు. రాష్ట్ర స్థాయిలో ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌తో పాటు కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 26 జిల్లాలకు ప్రత్యేక...
31-05-2023 10:40 AM
‘ దేవుని దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తైందని, నాపై ఎంతో నమ్మకంతో మీరు ఈ బాధ్యతను అప్పగించారు.  

30-05-2023

30-05-2023 06:26 PM
పోలీస్‌ కంప్లైంట్స్‌ అధారిటీ ఏర్పాటైన తర్వాత తొలిసారి చైర్‌పర్సన్‌ జస్టిస్‌ జె ఉమాదేవి ఆధ్వర్యంలో సీఎంను  అధారిటీ సభ్యులు బి.ఉదయలక్ష్మి(రిటైర్డ్‌ ఐఏఎస్‌), బి.శ్రీనివాసులు (రిటైర్డ్‌ ఐపీఎస్‌), కె వి...
30-05-2023 06:22 PM
గత టిడిపి ప్రభుత్వం లో జన్మభూమి కమిటీలతో దోపిడీ చేసారని విమర్శించారు. ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ప్రజా సంక్షేమం తో పాటు విద్య,వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని, నాడు నేడు ద్వారా...
30-05-2023 06:09 PM
నవరత్నాలు వంటి వినూత్న పథకాలు లేదా హామీలతో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలుగునాట ఒకేసారి వచ్చిన ఏపీ శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసి చరిత్రాత్మక విజయం సాధించింది. 2019లో 150వ రోజు అయిన మే 30,...
30-05-2023 05:59 PM
మంగ‌ళ‌వారం తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, సీఎం కార్యదర్శులు కె ధనుంజయ్‌ రెడ్డి, రేవు...
30-05-2023 02:16 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్ల పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, బడుగు, బలహీనవర్గాలు తల ఎత్తుకొని తిరిగేలా పరిపాలన సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమ
30-05-2023 12:19 PM
ఇటీవల రాజధాని ప్రాంతంలో నిరుపేదల కోసం 1,400 ఎకరాల్లో 50 వేల పట్టాలను ఒకేసారి పంపిణీ చేసి రికార్డు సృష్టించారన్నారు. చేనేతలు, నిరుపేదలు అత్యధిక సంఖ్యలో నివసించే ధర్మవరం నియోజకవర్గంలో 13 వేలకు పైగా...
30-05-2023 11:54 AM
2014-19 మధ్య చంద్రబాబు ఏం చేశాడు? చెప్పుకోవటానికి చంద్రబాబుకు ఒక పథకం అయినా ఉందా? అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు ఇస్తున్నా అడ్డుకుంటున్నారు.. తాను ఏం చేయలేదు కనుకే చెప్పుకోలేక పోతున్నాడు. అమ్మ ఒడి...

Pages

Back to Top