స్టోరీస్

25-08-2026

25-08-2026 04:57 PM
తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది.
25-08-2026 04:47 PM
వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో శ్రీ వైయస్‌ జగన్‌ సమావేశం అయ్యారు. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు,...
25-08-2026 02:33 PM
కేసులతో బెదిరించాలని చూస్తే తాను భయపడబోనని అంబటి అన్నారు. పోలీసుల వాహనంలో గంజాయి దొరికిన ఘటనపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
25-08-2026 02:17 PM
స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ఒకరకంగా మనకు అనుకూలమే. అందుకే బలమైన అభ్యర్థులను నిలబెట్టాలి.
25-08-2026 12:41 PM
కాకినాడలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ద్వారంపూడి అన్నారు. గత రెండున్నరేళ్లుగా తాను మౌనంగా ఉన్నానని, త్వరలో అన్ని అంశాలను బయటపెడతానని స్పష్టం చేశారు
25-08-2026 12:36 PM
ఇన్‌సర్వీస్‌ టీచర్ల సమస్యపై కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడం సరికాదని కల్పలత రెడ్డి అన్నారు.
25-08-2026 10:22 AM
రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ తదితర కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.
25-08-2026 10:20 AM
ఫొటోలో బెడ్‌పై ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన సరస్వతి గుండెల్లో దడ, ఆయాసంతో కడప జీజీహెచ్‌ ఐసీయూలో చేరింది.
25-08-2026 10:16 AM
‘రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్‌లు, పీజీలు, సూపర్‌ స్పెషాలిటీ, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం..

24-08-2026

24-08-2026 07:47 PM
ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అంశంలో చట్టబద్ధత లేకుండా కేవలం జీవో నంబర్ 105 ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని,
24-08-2026 07:39 PM
రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ తదితర కీలక అంశాలపై
24-08-2026 07:35 PM
 ఎస్‌ఐఆర్‌–2026లో మ్యాపింగ్‌ కాని ఓటర్ల వివరాలు, తార్కిక వైరుధ్యాలు ఉన్న ఓటర్లకు సంబంధించిన బూత్‌ల వారీ డేటాను కోరుతూ వైఎస్సార్సీపీ ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక బృందం
24-08-2026 03:15 PM
నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద వైయ‌స్ఆర్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ పరిశీలనకు వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు అనుమతులు లేవంటూ...
24-08-2026 03:05 PM
గోడ కూలిన ఘటనలో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఆర్థిక సహాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్‌ యాదవ్‌
24-08-2026 02:57 PM
కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి రాజకీయ కక్షసాధింపులకు పాల్పడటం సరికాదు. లేని అవినీతి మరకలను కారుమూరి నాగేశ్వరరావుకు అంటించి,
24-08-2026 02:21 PM
మున్సిపల్ కార్యాలయంలో నా కుటుంబ సభ్యుల ఓటర్ల జాబితాను పరిశీలిస్తే అనేక లోపాలు కనిపించాయి. మాజీ ఎమ్మెల్యేగా నా ఓటుకే రక్షణ లేకపోతే సామాన్యులు
24-08-2026 01:58 PM
రాష్ట్రంలో విద్యాశాఖ నిర్వహణ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ పరిశ్రమలు తెస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు కానీ,
24-08-2026 12:42 PM
అక్రమ కేసులకు, నిర్బంధాలకు భయపడే సంస్కృతి వైయ‌స్ఆర్‌సీపీకి లేదని ప్రసాదరాజు తేల్చిచెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పక్షం ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా,
24-08-2026 12:28 PM
తెలంగాణలో కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, డిండి వద్ద లిఫ్ట్‌ల సామర్థ్యం పెంచితే ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేదు?
24-08-2026 12:15 PM
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, ప్రాజెక్టు పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, మాజీ మంత్రి డాక్ట‌ర్ సాకె శైల‌జానాథ్‌, నంద్యాల జిల్లా అధ్య‌...
24-08-2026 12:08 PM
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ 11వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని పిల్లి సూర్యప్రకాష్ తెలిపారు. వార్డులోని మౌలిక వసతులు, స్థానిక అవసరాలపై ప్రజలతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.
24-08-2026 11:36 AM
ప్రస్తుతం శ్రీశైలంలో 876 అడుగుల్లో 168.26 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పోతిరెడ్డిపాడు ద్వారా 35–40 వేల క్యూసెక్కులు తరలించే అవకాశమున్నప్పటికీ చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది

23-08-2026

23-08-2026 09:01 PM
ప్రజలు మద్యం విషయంలో దోపిడీకి గురికాకూడదని, మద్యం వల్ల ప్రజారోగ్యం దెబ్బతినకూడదని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు మద్యం పాలసీ తీసుకొచ్చారు
23-08-2026 08:59 PM
కారుమూరి నాగేశ్వరరావు గారు బీసీ నేత. బడుగులకు అండగా నిలిచిన శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించే వ్యక్తి. అలాంటి వ్యక్తిపై లేని కేసులను సృష్టించి
23-08-2026 08:23 PM
తమది బీసీల పార్టీ అని ఎన్నికల ముందు చెప్పిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు అదే బీసీలను వెంట్రుక ముక్క అన్నట్టుగా తీసి పడేస్తున్నారని గుర్తు చేశారు.
23-08-2026 08:20 PM
 బీసీ నాయకుడైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్‌ చేసి, మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ, కేసు బనాయించి, ఆయన్ను
23-08-2026 08:18 PM
తిరుమల కొండపై మద్యం అక్రమ రవాణా చేస్తూ దొరికిన‌ ఈగ రాము, ఈగ ప్రియ అరెస్టు వ్యవహారంలో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది.
23-08-2026 05:34 PM
 తాడేపల్లి: ఏపీలో పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామాలున్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన
23-08-2026 05:27 PM
గత ఖరీఫ్‌లోనే పంటల సాగు తగ్గిపోయిందని, దీంతో ప్రస్తుతం పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు
23-08-2026 05:14 PM
మార్గదర్శి ఫైనాన్స్ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ నెల 20న డిస్మిస్ చేసింది.

Pages

Back to Top