స్టోరీస్

29-05-2026

29-05-2026 08:51 PM
నిన్న హైద‌రాబాద్‌లో జరిగిన సంఘటన చాలా విచిత్రంగా అనిపించింది.  హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఒక‌ప్ప‌టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ ఎన్టీ రామారావు...
29-05-2026 05:15 PM
దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డితో గాదె వెంకటరెడ్డి గారికి ఎంతో సన్నిహిత అనుబంధం ఉందని వైయస్‌ జగన్‌ గుర్తు చేసుకున్నారు
29-05-2026 05:13 PM
తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి ఉన్న లక్ష కోట్ల విలువైన భూములపై కన్నేసిన చంద్రబాబు, వాటిని లూలూకు కట్టబెట్టి కాజేసేందుకే ప్రైవేటీకరణ పేరుతో వేగంగా అడుగులు వేస్తున్నాడని వైయ‌
29-05-2026 05:02 PM
మెగా డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలకు నిరసనగా గుంటూరులో వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వాటర్ ట్యాంకుల సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో...
29-05-2026 04:27 PM
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న ఆయన, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుండి తొలగిపోకుండా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు  
29-05-2026 01:34 PM
మహిళా రిజర్వేషన్ల గురించి సకలశాఖా మంత్రి లోకేష్ చేసిన ప్రకటన కూడా ఓ డైవర్షనే. మహిళా రిజర్వేషన్లు ఎలాగో దేశమంతా రాబోతున్నాయి. ముందుగానే వాటిని దొంగిలించేందుకే లోకేష్ ఈ ప్రకటన చేశారు.
29-05-2026 01:26 PM
రాజ్యాంగబ‌ద్ధ ప‌ద‌విలో ఉండి కూడా అప్ర‌జాస్వామ్య‌, అనైతిక విధానాల‌తో స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, ఆయ‌న కొడుకు క‌లిసి న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను వేధిస్తున్నారు
29-05-2026 01:19 PM
వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు సక్రమంగా ఓటర్ల జాబితాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు
29-05-2026 01:06 PM
ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్‌ఏల పాత్ర కీలకమని నేతలు పేర్కొన్నారు.
29-05-2026 12:18 PM
మహానాడు రెండు రోజుల పాటు వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌ పేరునే ప్రస్తావిస్తూ రాజకీయ విమర్శలకే పరిమితమైందని రాచమల్లు అన్నారు.
29-05-2026 11:12 AM
డీఎస్సీలో అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ మానుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు వైయ‌స్ఆర్‌సీపీ హితవు పలికింది

28-05-2026

28-05-2026 08:10 PM
చంద్రబాబు ప్రభుత్వంలో మ‌రి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంది. తన శాఖను గాలికి వదిలేసి మిగతా అన్ని శాఖల్లో లోకేష్ వేలు పెట్టి ఏదో ఉద్ధరిస్తున్నట్లు...
28-05-2026 05:30 PM
   చెప్పుకోవడానికి రెండేళ్లుగా చేసిందేమీ లేదని, అందుకే అదే పనిగా జగన్‌గారిపైనా, గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపైనా విమర్శలు, నిందల పర్వంతోనే మహానాడు నిర్వహిస్తున్నారని నాగ మల్లీశ్వరి తేల్చి చెప్పారు.
28-05-2026 04:43 PM
ఘటనపై సరైన విచారణ చేయకుండా మండల పార్టీ అధ్యక్షుడు వీరనారాయణతో పాటు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెదిరించారని ఆయన ఆరోపించారు.
28-05-2026 04:35 PM
 మహిళా రిజర్వేషన్‌ బిల్లు విషయంలో టీడీపీ మరోసారి రెండు నాలుకల ధోరణి బయటపెట్టింది. పార్లమెంట్‌లో మహిళా బిల్లు ఆమోదం పొందుతుందని దేశం మొత్తం భావిస్తున్న సమయంలో.. డీలిమిటేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ
28-05-2026 02:17 PM
మునిశేఖర్ రెడ్డి అకాల మరణం పార్టీకి, కార్యకర్తలకు తీరని లోటని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి, ప్రజలతో కలిసిమెలిసి పనిచేసిన తీరు ఎప్పటికీ
28-05-2026 02:13 PM
1994-95 సంవత్సరాల్లో కొత్తపూడి గ్రామంలోని దళిత, పేద కుటుంబాలకు ప్రభుత్వం పట్టాల రూపంలో భూములు ఇచ్చిందని గుర్తు చేశారు.
28-05-2026 02:00 PM
ప్రతి బూత్‌లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని నాయకులు పిలుపునిచ్చారు
28-05-2026 01:51 PM
ప్రతి బీఎల్‌ఏ అత్యంత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారుల ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా
28-05-2026 11:17 AM
ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైయస్‌ జగన్ నివాసానికి ఎన్టీఆర్‌ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు చేరుకుని బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు
28-05-2026 09:55 AM
 అనంతపురం జిల్లాకు చెందిన రవీంద్రకుమార్‌ (1350/25), చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఎం.మోహన్‌ (1347/26) స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించినా మెరిట్‌ కం రోస్టర్‌ సరిగా అమలు చేయకపోవడంతో అవకాశం...
28-05-2026 09:49 AM
త్యాగనిరతికి బక్రీద్‌ పండుగ నిదర్శనం. అల్లాహ్‌ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి’’ అని వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు.  
28-05-2026 09:46 AM
 బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’అని అన్నారు.   
28-05-2026 09:43 AM
రెండు సంవత్సరాల చంద్రబాబు పాలనలో బలహీన వర్గాలకు అన్నీ ఇబ్బందులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లే. వీటిపై మా పార్టీకి చెందిన బీసీ మాజీ మంత్రులంతా కలిసి ఓ కార్యాచరణ తీసుకోవాలని సమావేశం ఏర్పాటు

27-05-2026

27-05-2026 06:17 PM
వైయ‌స్ జ‌గ‌న్ బెజవాడ నడిబొడ్డున రూ.400 కోట్లతో 206 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహంతో పాటు స్మృతివనం, డిజిటల్ మ్యూజియం, అతిపెద్ద మల్టీపర్పస్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు
27-05-2026 05:55 PM
మోడీ కనపడితే ఒంగోవడం, మైకు దొరికితే జగన్‌ని సైకో, గొడ్డలి అని తిట్టడం.. రెండేళ్లుగా కూటమి నాయకుల దినచర్య. రాష్ట్రానికి ఏం చేశావని నిలదీస్తే తల్లి, చెల్లి, గొడ్డలి అని డైవర్షన్‌ పాలిటిక్స్‌...
27-05-2026 05:49 PM
 త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, దౌర్జన్యాలు చేసినా, అన్నీ థీటుగా ఎదుర్కొని పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని శ్రీ వైయస్‌...
27-05-2026 03:19 PM
రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలన ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. నారా లోకేష్‌ తన దగ్గర ఉన్న ఒక్క శాఖనే సరిగా నడపలేకపోతున్నారని ఆరోపించారు.
27-05-2026 02:26 PM
రాజకీయంగా ఎదురుదాడి చేయలేక చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించిన పేర్ని నాని.. “గొడ్డలి పార్టీ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నారు
27-05-2026 02:20 PM
తాడేపల్లి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలనపై  వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత వైయ‌స్‌ జగన్‌.. చంద్రబాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్‌ విడుదల చేశారు.

Pages

Back to Top