Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
హత్యలు, అత్యాచారాల కన్నా ప్రశ్నించడమే రాష్ట్రంలో పెద్ద నేరం
ప్రత్యేక అధికారుల పాలనలో పరిష్కారం కానీ ప్రజా సమస్యలు
కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.48 కోట్ల కుంభకోణం
వైయస్ జగన్ను కలిసిన మామిళ్లపల్లి రైతులు
చచ్చినా, బ్రతికినా వైయస్ జగన్ వెంటనే ఉంటా
పోగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
తిరుపతిలో భూకబ్జాలు, రౌడీయిజంపై వైయస్ఆర్సీపీ ఆందోళన
కుందువానిపేటలో సామూహిక గృహప్రవేశాలు
విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు లోకేష్
స్టోరీస్
14-05-2026
హత్యలు, అత్యాచారాల కన్నా ప్రశ్నించడమే రాష్ట్రంలో పెద్ద నేరం
14-05-2026 05:03 PM
ఏపీలో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య సంస్కృతికి భిన్నమైన పద్ధతులు అవలంబిస్తున్నారు. టీడీపీ కూటమి పాలన ఎమర్జెన్సీ కన్నా దారుణమైన పరిస్థితులను తలపిస్తోంది.
ప్రత్యేక అధికారుల పాలనలో పరిష్కారం కానీ ప్రజా సమస్యలు
14-05-2026 04:48 PM
పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్నారు . గత వైఎస్సార్సీపీ పాలనలో క్లాప్ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించేవని, నగరంలోని 50 డివిజన్లలో ఉదయం 11 గంటలకల్లా పరిశుభ్రంగా కనిపించేవన్నారు
కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
14-05-2026 04:45 PM
రాజకీయ ప్రతీకార ధోరణితోనే అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించిన ఆయన, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు
శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.48 కోట్ల కుంభకోణం
14-05-2026 04:39 PM
దళారులు, ట్రావెల్ ఏజెంట్లు శ్రీవాణి టికెట్లను రూ.15 వేలకు అమ్ముతున్నారని నెలన్నర క్రితమే మేం బయటపెట్టాం. ఆన్లైన్లో కేవలం ఒకటిన్నర నిమిషంలో 800 టికెట్లు అయిపోయినట్లు ప్రకటించిన తర్వాత కూడా దళారుల...
వైయస్ జగన్ను కలిసిన మామిళ్లపల్లి రైతులు
14-05-2026 04:32 PM
రైతులపై టీడీపీ నేతలు దాడి చేయడమే కాకుండా ఆటో నడిపే తాగుబోతు వ్యక్తితో ఫిర్యాదు చేయించి కాపు కులానికి చెందిన 14 మందిపై కేసు నమోదు చేయించారు.
చచ్చినా, బ్రతికినా వైయస్ జగన్ వెంటనే ఉంటా
14-05-2026 04:27 PM
మంత్రి టీజీ భరత్ కనుసన్నల్లోనే కర్నూలు పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యానించారు. కర్నూలు సిటీ యువజన విభాగం అధ్యక్షుడు బాలు పై త్రీటౌన్ సీఐ శేషయ్య వేధింపులకు...
పోగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
14-05-2026 02:34 PM
వేలం కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధరల పరిస్థితి, కొనుగోలు విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తిరుపతిలో భూకబ్జాలు, రౌడీయిజంపై వైయస్ఆర్సీపీ ఆందోళన
14-05-2026 02:22 PM
తిరుపతిలో భయపెట్టే రాజకీయాలకు ప్రజలే గట్టి సమాధానం చెబుతారని పేర్కొన్న భూమన అభినయ్ రెడ్డి, ఎవరికి అన్యాయం జరిగినా తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
కుందువానిపేటలో సామూహిక గృహప్రవేశాలు
14-05-2026 01:48 PM
ఎన్నికల సమయంలో ప్రజలకు భారీ హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించిందన్నారు. “సంపద సృష్టిస్తాం, మరింతగా అభివృద్ధి చేస్తాం” అంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు
విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు లోకేష్
14-05-2026 01:40 PM
రాయలసీమ ప్రాంతంలో కరువు పరిస్థితులు, కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, ఫీజుల భారం, నిరుద్యోగ భయం కారణంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చంద్రశేఖర్ యాదవ్ పేర్కొన్నారు
వైయస్ జగన్ ప్రభంజనానికి 15 ఏళ్లు
14-05-2026 08:30 AM
కడప పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కనీవినీ ఎరుగని రీతిలో 5,45,672 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్ జగన్ విజయం సాధించి దేశం దృష్టిని ఆకర్షించారు. 2011 నాటికి లోక్సభ చరిత్రలో భారీ మెజార్టీ సాధించిన రెండో...
13-05-2026
అమరావతి నుంచే దుబారాకి ఫుల్స్టాప్ పెట్టాలి
13-05-2026 10:30 PM
ప్రధాని నరేంద్ర మోడీ దుబారా తగ్గించుకుందామని దేశానికి కొన్ని సూచనలు చేశారు. అంతకుముందే ఆయన హైదరాబాద్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను వారి నివాసాల్లో కలిశారు
తమిళనాడు సీఎం విజయ్కు శుభాకాంక్షలు తెలిపిన వైయస్ జగన్
13-05-2026 10:26 PM
తమిళనాడు ప్రజలు విజయ్ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని పేర్కొన్న ఆయన, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరుకున్నారు.
తప్పుడు కేసులకు భయపడొద్దు.. చట్టపరంగా ఎదుర్కొందాం
13-05-2026 10:23 PM
తనపై నమోదు చేసిన తప్పుడు కేసులు, విచారణల నేపథ్యంలో ఎదురైన పరిస్థితులను పూడి శ్రీహరి వివరించగా, అలాంటి అక్రమ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు
రొయ్యల మేత ధరల పెంపు దారుణం
13-05-2026 05:08 PM
రెండు నెలల క్రితమే కిలోకు రూ.4 పెంచిన మేత కంపెనీలు, ఇప్పుడు మరోసారి భారీగా ధరలు పెంచడం రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసిందన్నారు.
యువజన విభాగం నాయకుడిపై వేధింపులను ఖండిస్తూ బాపట్లలో నిరసన
13-05-2026 05:05 PM
ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
పోలీసుల వేధింపులకు తాళలేక యువకుడి ఆత్మహత్యాయత్నం
13-05-2026 04:34 PM
బాలు ఏ నేరం చేయకపోయినా, ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాకపోయినా, ఒక కేసులో విచారణ అంటూ ఆయన్ను పదే పదే స్టేషన్కు పిలిపించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు దారుణంగా వేధించారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి...
ఆక్వా ఫీడ్ సిండికేట్ - కూటమి ప్రభుత్వం మధ్య 'ముడుపుల' ఒప్పందం
13-05-2026 04:28 PM
ఆక్వా ఫీడ్ ధరలను కేజీకి రూ. 8 నుంచి రూ. 10 వరకు (టన్నుకు రూ. 8,000 - 10,000) హఠాత్తుగా పెంచడం వెనుక ప్రభుత్వం, ఫీడ్ కంపెనీల మధ్య ఉన్న చీకటి ఒప్పందమే కారణం.
అవినీతికి కేరాఫ్ అడ్రస్ పోలవరం నియోజకవర్గం
13-05-2026 04:23 PM
మట్టి, ఇసుక అక్రమ రవాణా, పేకాట క్లబ్బులు, క్రికెట్ బుకీల ద్వారా భారీ స్థాయిలో దోపిడీ జరుగుతోందని, ఇదంతా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు.
అక్రమ కేసులపై వైయస్ఆర్సీపీ యువజన విభాగం ఆందోళన
13-05-2026 04:13 PM
కూటమి ప్రభుత్వం “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో ప్రజల తరఫున ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు.
వైయస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన పార్టీ నేతలు
13-05-2026 03:56 PM
ఎమ్మెల్సీలు తలశీల రఘురాం, కల్పలతారెడ్డి, వరుదు కళ్యాణి, చంద్రశేఖర్రెడ్డి, రుహుల్లా, భరత్, రమేష్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు
నత్తం గంగమ్మ జాతరలో మాజీ మంత్రి ఆర్కే రోజా పూజలు
13-05-2026 03:18 PM
అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రోజా గారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు
నూతన భవనంలోకి మారిన వైయస్ఆర్సీపీ అనంతపురం జిల్లా కార్యాలయం
13-05-2026 03:15 PM
వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొత్త కార్యాలయాన్ని గమనించి పార్టీ కార్యక్రమాలకు సహకరించాలని ఆయన కోరారు.
23 నెలల్లో రూ.3.61 లక్షల కోట్ల అప్పు
13-05-2026 02:47 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం నగరంలో కేంద్ర ప్రభుత్వ సహకారం, వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో రూ.310 కోట్లతో పంగల్ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్ వరకు నాలుగు లైన్ల...
అక్రమ కేసులు ఖండిస్తూ హిందూపురంలో నిరసన
13-05-2026 02:26 PM
ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు అక్రమ కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఈ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని,
సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అక్రమ కేసులా?
13-05-2026 02:08 PM
ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ వేధింపుల కారణంగానే వైయస్ఆర్సీపీ కుటుంబానికి చెందిన సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడని, సూసైడ్ నోట్లో పేరు ఉన్నప్పటికీ ఇప్పటివరకు అతనిపై కేసు నమోదు చేయలేదని...
“ఒక అంగుళం భూమి కూడా కబ్జా కానివ్వను”
13-05-2026 01:59 PM
ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజానికి పాల్పడే వారిపై చట్టపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్న భూమన కరుణాకర రెడ్డి
13-05-2026 01:54 PM
ఆలయ పరిసరాల్లో భక్తులతో పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం
13-05-2026 01:51 PM
వైయస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో పోరాటాలు కొనసాగిస్తాయని
ఆక్వా రంగాన్ని కుప్పకూలుస్తున్న కూటమి ప్రభుత్వం
13-05-2026 01:43 PM
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ వైఖరి వల్ల ఆక్వా రంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »