Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
గాదె వెంకటరెడ్డి గారి మృతి పట్ల వైయస్ జగన్ దిగ్భ్రాంతి
‘లూలూ’ కోసమే ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర
దగా డీఎస్సీపై పోటెత్తిన నిరుద్యోగులు
ఓటర్ల హక్కుల పరిరక్షణే లక్ష్యం
టీడీపీ మహానాడు ఓ మహానాటకం
హైకోర్టు ఆదేశాలన్నా స్పీకర్ కి లెక్కలేదు
కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలి
ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి
మహానాడులో ప్రజా సమస్యలపై మౌనం
‘బోత్ కెన్ నాట్ బి సేమ్’.. లోకేష్
స్టోరీస్
29-05-2026
గాదె వెంకటరెడ్డి గారి మృతి పట్ల వైయస్ జగన్ దిగ్భ్రాంతి
29-05-2026 05:15 PM
దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డితో గాదె వెంకటరెడ్డి గారికి ఎంతో సన్నిహిత అనుబంధం ఉందని వైయస్ జగన్ గుర్తు చేసుకున్నారు
‘లూలూ’ కోసమే ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర
29-05-2026 05:13 PM
తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి ఉన్న లక్ష కోట్ల విలువైన భూములపై కన్నేసిన చంద్రబాబు, వాటిని లూలూకు కట్టబెట్టి కాజేసేందుకే ప్రైవేటీకరణ పేరుతో వేగంగా అడుగులు వేస్తున్నాడని వైయ
దగా డీఎస్సీపై పోటెత్తిన నిరుద్యోగులు
29-05-2026 05:02 PM
మెగా డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలకు నిరసనగా గుంటూరులో వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వాటర్ ట్యాంకుల సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో...
ఓటర్ల హక్కుల పరిరక్షణే లక్ష్యం
29-05-2026 04:27 PM
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న ఆయన, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుండి తొలగిపోకుండా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు
టీడీపీ మహానాడు ఓ మహానాటకం
29-05-2026 01:34 PM
మహిళా రిజర్వేషన్ల గురించి సకలశాఖా మంత్రి లోకేష్ చేసిన ప్రకటన కూడా ఓ డైవర్షనే. మహిళా రిజర్వేషన్లు ఎలాగో దేశమంతా రాబోతున్నాయి. ముందుగానే వాటిని దొంగిలించేందుకే లోకేష్ ఈ ప్రకటన చేశారు.
హైకోర్టు ఆదేశాలన్నా స్పీకర్ కి లెక్కలేదు
29-05-2026 01:26 PM
రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కూడా అప్రజాస్వామ్య, అనైతిక విధానాలతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు కలిసి నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలను వేధిస్తున్నారు
కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలి
29-05-2026 01:19 PM
వైయస్ఆర్సీపీ సానుభూతిపరుల ఓట్లు సక్రమంగా ఓటర్ల జాబితాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు
ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి
29-05-2026 01:06 PM
ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్ఏల పాత్ర కీలకమని నేతలు పేర్కొన్నారు.
మహానాడులో ప్రజా సమస్యలపై మౌనం
29-05-2026 12:18 PM
మహానాడు రెండు రోజుల పాటు వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పేరునే ప్రస్తావిస్తూ రాజకీయ విమర్శలకే పరిమితమైందని రాచమల్లు అన్నారు.
‘బోత్ కెన్ నాట్ బి సేమ్’.. లోకేష్
29-05-2026 11:12 AM
డీఎస్సీలో అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్కు వైయస్ఆర్సీపీ హితవు పలికింది
28-05-2026
దగా డీఎస్సీ..మెగా స్కామ్
28-05-2026 08:10 PM
చంద్రబాబు ప్రభుత్వంలో మరి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంది. తన శాఖను గాలికి వదిలేసి మిగతా అన్ని శాఖల్లో లోకేష్ వేలు పెట్టి ఏదో ఉద్ధరిస్తున్నట్లు...
డీఎస్సీ దగా బయటపడటంతోనే మహానాడులో ‘డ్రామా’
28-05-2026 05:30 PM
చెప్పుకోవడానికి రెండేళ్లుగా చేసిందేమీ లేదని, అందుకే అదే పనిగా జగన్గారిపైనా, గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపైనా విమర్శలు, నిందల పర్వంతోనే మహానాడు నిర్వహిస్తున్నారని నాగ మల్లీశ్వరి తేల్చి చెప్పారు.
ప్రశ్నించినందుకు కర్రలు, రాడ్లతో దాడి చేస్తారా?
28-05-2026 04:43 PM
ఘటనపై సరైన విచారణ చేయకుండా మండల పార్టీ అధ్యక్షుడు వీరనారాయణతో పాటు వైయస్ఆర్సీపీ నాయకులను పోలీస్స్టేషన్కు పిలిపించి బెదిరించారని ఆయన ఆరోపించారు.
హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్
28-05-2026 04:35 PM
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో టీడీపీ మరోసారి రెండు నాలుకల ధోరణి బయటపెట్టింది. పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదం పొందుతుందని దేశం మొత్తం భావిస్తున్న సమయంలో.. డీలిమిటేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ
దువ్వూరు మునిశేఖర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కాకాని పూజిత
28-05-2026 02:17 PM
మునిశేఖర్ రెడ్డి అకాల మరణం పార్టీకి, కార్యకర్తలకు తీరని లోటని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి, ప్రజలతో కలిసిమెలిసి పనిచేసిన తీరు ఎప్పటికీ
పోర్ట్ పేరుతో రైతుల భూముల్లో విద్యుత్ టవర్లా?
28-05-2026 02:13 PM
1994-95 సంవత్సరాల్లో కొత్తపూడి గ్రామంలోని దళిత, పేద కుటుంబాలకు ప్రభుత్వం పట్టాల రూపంలో భూములు ఇచ్చిందని గుర్తు చేశారు.
బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా పనిచేయాలి
28-05-2026 02:00 PM
ప్రతి బూత్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని నాయకులు పిలుపునిచ్చారు
ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై బీఎల్ఏలకు శిక్షణ
28-05-2026 01:51 PM
ప్రతి బీఎల్ఏ అత్యంత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. వైయస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారుల ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా
సమాజంలో పరస్పర గౌరవం, ఐక్యత మరింత బలపడాలి
28-05-2026 11:17 AM
ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైయస్ జగన్ నివాసానికి ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ నాయకులు చేరుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు
కోర్టు చెబితే ఇచ్చేయాలా?
28-05-2026 09:55 AM
అనంతపురం జిల్లాకు చెందిన రవీంద్రకుమార్ (1350/25), చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఎం.మోహన్ (1347/26) స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించినా మెరిట్ కం రోస్టర్ సరిగా అమలు చేయకపోవడంతో అవకాశం...
త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనం
28-05-2026 09:49 AM
త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనం. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి’’ అని వైయస్ జగన్ ఆకాంక్షించారు.
నెల్లూరు సమీపంలో పడవ ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
28-05-2026 09:46 AM
బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’అని అన్నారు.
‘బీసీల్ని నిండా ముంచిన చరిత్ర చంద్రబాబుది’
28-05-2026 09:43 AM
రెండు సంవత్సరాల చంద్రబాబు పాలనలో బలహీన వర్గాలకు అన్నీ ఇబ్బందులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లే. వీటిపై మా పార్టీకి చెందిన బీసీ మాజీ మంత్రులంతా కలిసి ఓ కార్యాచరణ తీసుకోవాలని సమావేశం ఏర్పాటు
27-05-2026
క్రెడిట్ చోరీ మానుకో బాబూ
27-05-2026 06:17 PM
వైయస్ జగన్ బెజవాడ నడిబొడ్డున రూ.400 కోట్లతో 206 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహంతో పాటు స్మృతివనం, డిజిటల్ మ్యూజియం, అతిపెద్ద మల్టీపర్పస్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు
చంద్రబాబుని మించిన మోసగాడు లోకేష్
27-05-2026 05:55 PM
మోడీ కనపడితే ఒంగోవడం, మైకు దొరికితే జగన్ని సైకో, గొడ్డలి అని తిట్టడం.. రెండేళ్లుగా కూటమి నాయకుల దినచర్య. రాష్ట్రానికి ఏం చేశావని నిలదీస్తే తల్లి, చెల్లి, గొడ్డలి అని డైవర్షన్ పాలిటిక్స్...
చంద్రబాబు రెండేళ్ల రాక్షస పాలన
27-05-2026 05:49 PM
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, దౌర్జన్యాలు చేసినా, అన్నీ థీటుగా ఎదుర్కొని పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని శ్రీ వైయస్...
సింగిల్గా వచ్చే సింహం వైయస్ జగన్..
27-05-2026 03:19 PM
రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలన ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. నారా లోకేష్ తన దగ్గర ఉన్న ఒక్క శాఖనే సరిగా నడపలేకపోతున్నారని ఆరోపించారు.
ఎన్నికల హామీలు తుంగలో తొక్కిన చంద్రబాబు
27-05-2026 02:26 PM
రాజకీయంగా ఎదురుదాడి చేయలేక చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించిన పేర్ని నాని.. “గొడ్డలి పార్టీ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నారు
బాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్ విడుదల
27-05-2026 02:20 PM
తాడేపల్లి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలనపై వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్.. చంద్రబాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్ విడుదల చేశారు.
ప్రతి ఓటు ముఖ్యమే
27-05-2026 02:15 PM
ఏలూరు జిల్లా: మన పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అభిమానించే ప్రతి ఒక్కరి ఓటు ముఖ్యమేనని వైయస్ఆర్సీపీ టాస్క్ ఫోర్స్ రాష్ట్ర కార్యదర్శి పోతుల శివారెడ్డి పేర్కొన్
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »