స్టోరీస్

12-05-2026

12-05-2026 04:57 PM
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజాం నియోజకవర్గంలో దాడులు, దోపిడీలు పెరిగిపోయాయని ఆరోపించారు
12-05-2026 04:42 PM
ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం రైతుల్లో తీవ్ర నిరాశ కలిగిస్తోందని అన్నారు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాకు రూ.2,400 మద్దతు ధరకు కొనుగోలు చేయాలని...
12-05-2026 03:49 PM
మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వం రూ. 2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వల్ల రైతులు క్వింటాల్ రూ. 1,400 నుండి రూ. 1,600కే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
12-05-2026 01:38 PM
ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.  
12-05-2026 01:31 PM
“సముద్రాలను లంఘించి, సంజీవనిని తెచ్చినా ‘దాసోహం కౌసలేంద్రస్య’ అన్న వినయమూర్తి.. అపార బలశాలియై, వజ్రదేహుడై, చిరంజీవియై కూడా అహం ఎరుగని ఆంజనేయుడు.
12-05-2026 01:24 PM
పొందూరు మండలంలో అక్రమ క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించిన చింతాడ రవికుమార్.. సదావర్తి భూములను కాజేయడానికే ఎమ్మెల్యే పదవిని వినియోగిస్తున్నారా అని ప్రశ్నించారు.
12-05-2026 01:16 PM
సమావేశంలో మదర్స్ డే వేడుకలను నిర్వహించి, తల్లుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, వైద్యులు, రాయచోటి ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.  
12-05-2026 01:13 PM
ప్రధాన ఆలయంతో పాటు రాజగోపురాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు
12-05-2026 01:11 PM
ఈ సందర్భంగా బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేసి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు
12-05-2026 07:23 AM
మంగళ వారం ఉదయం 11 గంటలకు పామి డిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్లో వైయ‌స్ జగన్ పాల్గొననున్నారు.  

11-05-2026

11-05-2026 10:40 PM
కోర్ కేపిటల్ పరిధిలో లక్షన్నర చదరపు అడుగుల వైశాల్యంతో చంద్రబాబు తన ప్యాలెస్‌ను ఏడాదిలోనే పూర్తి చేసుకుంటున్నారని, కానీ రాజధాని నిర్మాణాలను మాత్రం అద్దాల పేరుతో దోపిడీ చేస్తూ గాలికి వదిలేశారని ఆయన...
11-05-2026 10:34 PM
చంద్ర‌బాబు మాయమాట‌లు న‌మ్మి, ఆయ‌న మారిపోయాడేమో అనుకుని ఓటేసిన ప్ర‌జ‌లు రెండేళ్లుగా కూట‌మి ప్ర‌భుత్వ మోసాల‌ను చూసి విసిగిపోయారు.
11-05-2026 04:54 PM
తాడేపల్లి : అమరావతి రాజధాని పేరుతో వ్యవస్థీకృత అవినీతి, వివక్ష కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.
11-05-2026 04:09 PM
 వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబానికి చెందిన సూర్య గ్రానైట్స్‌పై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు...
11-05-2026 03:35 PM
వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో పేద‌ల సంక్షేమం, అభివృద్ధే ల‌క్ష్యంగా వైయ‌స్ జ‌గ‌న్ గారు ప్ర‌తి రూపాయిని బాధ్య‌త‌గా ఖ‌ర్చు చేశార‌ని,
11-05-2026 03:31 PM
దశాబ్దాలుగా కడప నగరంలో మత సామరస్య వాతావరణం కొనసాగుతోందని, ఇకపై కూడా అదే పరిస్థితి కొనసాగాలని ఆకాంక్షించారు.
11-05-2026 03:21 PM
ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులను పంపించి రైతులపై దాడులు చేయించారని, అనంతరం రైతులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయించారని విమర్శించారు.
11-05-2026 03:15 PM
తిరుపతిలో గత ఏడాది కాలంగా రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయని ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువైన భూములను కాజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు
11-05-2026 03:09 PM
రాష్ట్ర అభివృద్ధికి వ్యవసాయ రంగమే ప్రధాన ఆధారం అయినప్పటికీ, అన్నం పెట్టే రైతన్న దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
11-05-2026 02:40 PM
అమలాపురం : డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తోత్తరమూడి గ్రామ శివారులో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని  పి.
11-05-2026 01:30 PM
ఈ సందర్భంగా నూతన వధూవరులను కలిసి వివాహ శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించనున్న శ్రీ వైయస్ జగన్, అనంతరం మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు.
11-05-2026 07:34 AM
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు పార్టీ అధినేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  

10-05-2026

10-05-2026 05:07 PM
వైయ‌స్ జ‌గ‌న్ గారిచ్చిన ఇళ్ల ప‌ట్టాల‌తో ఇళ్లు నిర్మించుకున్న ల‌బ్ధిదారులు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఎవ‌ర్ని క‌దిలించినా అద్దె కష్టాల నుంచి విముక్తి ల‌భించింద‌ని చెబుతున్నారు.
10-05-2026 05:01 PM
అనంత‌పురం:  వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌కుఅండ‌గా ఉంటూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతామ‌ని మాజీ మంత్రి డాక్ట‌ర్ సాకే శైల‌జానాథ్ పేర్కొన్నారు.

09-05-2026

09-05-2026 07:15 PM
చంద్రబాబు రెండేళ్ల పాలన తర్వాత కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశాం కానీ.. రెండేళ్లలో ఇంత ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం దేశంలోనే లేదు
09-05-2026 06:47 PM
రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మూడు కోతులుగా మార్చాలని చూస్తున్నారు. ప్రభుత్వం చేసే దుర్మార్గాలను చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దని కళ్లకు గంతలు కడుతున్నారు.
09-05-2026 06:42 PM
మూడు పార్టీలు క‌లిసి కూట‌మిగా ఏర్పడి మాయ‌మాట‌ల‌తో రైతుల‌ను నిండా ముంచేశాయి. రెండేళ్ల కూట‌మి పాల‌న మొత్తం చూస్తే ఫ‌లానా విష‌యంలో రైతుకు మేలు చేశామ‌ని చెప్పుకోవ‌డానికి ఒక్కటంటే
09-05-2026 08:25 AM
బాధిత కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలపై అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
09-05-2026 08:23 AM
లావణ్య బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారని, అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా,
09-05-2026 08:16 AM
ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.  

Pages

Back to Top