స్టోరీస్

01-04-2026

01-04-2026 02:19 PM
చంద్రబాబు నాయుడు తొలుత తిరువూరులో రాజధాని ఉంటుందని చెప్పారు. ఈలోగా అమరావతిలో భూములను కాజేశారు . అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు
01-04-2026 02:11 PM
మార్చి 30న కళ్యాణదుర్గం పట్టణంలో  వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు లభించిన సందర్భంగా పార్టీ శ్రేణులు
01-04-2026 02:01 PM
రాష్ట్రంపై భారం పడకూడదని అభివృద్ధి, సంక్షేమం కుంటుపడకూడదని మనం కూడా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్‌ ఇంజిన్‌ ఉండాలని ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా...
01-04-2026 01:56 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతిలో భయంకరమైన అవినీతి, దోపిడీ జరుగుతోంది. దేశంలో అతిపెద్ద స్కామ్‌కు అమరావతి క్యాపిటల్‌.
01-04-2026 01:06 PM
అమరావతికి ఇప్పటి వరకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారు?. 2014-19 మధ్య రూ.5335 కోట్లు ఖర్చు చేశారు. ఈ రెండేళ్లలో అమరావతికి బాబు చేసిన అప్పు 47వేల కోట్లు.
01-04-2026 01:03 PM
శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా. రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని స్వయంగా మంత్రి పార్థసారథి చెప్పారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదు. చంద్రబాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ,...

31-03-2026

31-03-2026 05:04 PM
కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి క‌ట్టుక‌థ‌లు, మోసాలే కానీ ఎన్నిక‌ల హామీల‌ను నెర‌వేర్చిన పాపాన పోలేదు. చేస్తున్న‌ద‌ల్లా వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో వైయ‌స్ జ‌గ‌న్ గారి కృషితో ఏర్పాటైన...
31-03-2026 04:58 PM
పెద్ద ఎత్తున భూములు ఉన్న వారికి సౌకర్యాలు కల్పిస్తూ, చిన్న రైతులపై ఆంక్షలు విధించడం వికృత ధోరణి అని అన్నారు. చెరువు మరమ్మతులకు ఎకరాకు రూ.50 వేల వరకు, బోరు వేసేందుకు మరో రూ.50 వేల వరకు వసూలు
31-03-2026 04:12 PM
ఈ నేపథ్యంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం...
31-03-2026 04:06 PM
పాలనా వ్యవస్థలో గ్రామ స్థాయిలో సేవలను బలోపేతం చేయడం కోసం స్థానిక స్వపరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని, పేసా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.
31-03-2026 04:01 PM
ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన మొల్లి అప్పారావు, బాణాల శ్రీనివాసరావు, కొండా రాజీవ్ గాంధి, పళ్ళ దుర్గ, జిల్లా నాయకులు, వార్డు అధ్యక్షులు,  
31-03-2026 03:57 PM
మైదుకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామి రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీసీఆర్ కళ్యాణమండపంలో సర్పంచ్‌లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
31-03-2026 03:47 PM
ఇప్పటివరకు అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే ఉన్నాయని, శాశ్వత భవనాల నిర్మాణం జరగలేదని తెలిపారు. అమరావతి రాజధాని ప్రజల కోసం కాకుండా, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతోందని ఆరోపించారు.
31-03-2026 03:32 PM
అమరావతిలో అవినీతి జరుగుతుందనే అంశాన్నే తమ పార్టీ వ్యతిరేకిస్తోందని, రాజధానికి మాత్రం వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు.
31-03-2026 03:24 PM
ఇప్పటికే అధికారాన్ని కోల్పోయి 20 నెలలు గడిచినా, మళ్లీ అదే అంశాన్ని ప్రస్తావిస్తూ తనపై వార్తలు రాయడం సరికాదని అన్నారు. ప్రస్తుతం ఆ గన్‌మెన్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద విధులు...
31-03-2026 03:09 PM
భక్తులు సమర్పించే కానుకలను కాపాడాల్సిన బాధ్యత దేవాదాయశాఖదేనని గుర్తు చేస్తూ, శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనేక ఆలయాల్లో అర్చకులకు సరైన జీతాలు కూడా అందడం లేదని చెప్పారు.
31-03-2026 03:01 PM
గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావు అనే ఇద్దరు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఫిబ్రవరిలో హత్యకు గురైన ఘటనపై వారి కుటుంబ...
31-03-2026 02:54 PM
కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికలు ఆలస్యమైనప్పటికీ, తమ ప్రభుత్వ కాలంలో సర్పంచ్‌లు గ్రామాల్లో మంచి పాలన అందించారని ప్రశంసించారు
31-03-2026 02:47 PM
తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చారని విమర్శించారు. దేశంలో తీర్మానాలకు ఎంతవరకు విలువ ఉందో ప్రశ్నిస్తూ, రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో చేసిన తీర్మానాల పరిస్థితి...
31-03-2026 02:37 PM
రైతుల పట్ల అనుకూల దృక్పథం లేని ప్రభుత్వం, నిర్బంధంగా అమరావతి అభివృద్ధి పేరుతో రాయలసీమ ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు.
31-03-2026 02:30 PM
రాజధాని అభివృద్ధి పేరుతో భారీ ఖర్చులు చూపిస్తూ, ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా లక్షల కోట్ల ప్రణాళికలు ప్రకటించడం ప్రజలను మోసం చేయడమేనని...
31-03-2026 02:18 PM
కర్ణాటకలో ఆలమట్టి జలాశయం సామర్థ్యం పెరగడం, అప్పర్ భద్ర, తుంగభద్ర జలాల నిల్వల కారణంగా దిగువ రాష్ట్రాలకు నీటి లభ్యత తగ్గుతోందని తెలిపారు.
31-03-2026 02:09 PM
తెలంగాణ ప్రాంతం నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ జలయజ్ఞం ద్వారా రైతులకు నీరు అందించారని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి రైతు వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నారని విమర్శించారు.
31-03-2026 01:08 PM
కర్నూలు జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన ఎమ్మిగనూరులో చేనేత రంగం వేలాది కుటుంబాలకు ఆధారంగా నిలిచింది. పద్మశ్రీ మాచాని సోమప్ప స్వాతంత్ర్యానికి పూర్వమే 1938లో ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి,...
31-03-2026 12:47 PM
ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
31-03-2026 12:41 PM
మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

30-03-2026

30-03-2026 07:30 PM
మూలపేట పోర్టు పూర్తైతే టెక్కలి ప్రాంతం ముంబై, విశాఖ తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు అన్నారు
30-03-2026 07:12 PM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో వైయ‌స్ జ‌గ‌న్ గారి కృషితో రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీల‌ను తమ ఘ‌న‌త‌గా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్ప‌డ‌టంలో నారా లోకేష్ తండ్రినే మించిపోయాడ‌ని
30-03-2026 07:06 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో  31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి 21.75 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. 2 లక్షల ఇళ్లు ముగింపు దశలో ఉన్నాయి. మరో 11 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి....
30-03-2026 04:57 PM
ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అమ‌లు చేసిన స‌చివాల‌య‌, వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ల ద్వారా గ్రామంలో పరిశుభ్రత

Pages

Back to Top