స్టోరీస్

18-05-2026

18-05-2026 05:47 PM
కాంగ్రెస్‌, బీజేపీలు క‌లిసి ఏపీని రాజ‌ధాని లేని రాష్ట్రంగా చేశాయి. రాజ‌ధాని నిర్మాణం జ‌ర‌గాలంటే 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న నేనే ముఖ్య‌మంత్రి కావాల‌ని ప్ర‌చారం చేసుకుని చంద్ర‌బాబు 2014లో అధికారంలోకి వ‌...
18-05-2026 05:17 PM
ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ త‌న‌పై మంత్రి భ‌ర‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు సిద్ధార్థ‌రెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వ‌య‌సులో మంత్రి అయ్యార‌ని,  
18-05-2026 04:48 PM
ప్రజలకు ఇంధనం పొదుపు చేయాలని చెప్పే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
18-05-2026 04:41 PM
 ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ త‌న‌పై మంత్రి భ‌ర‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు సిద్ధార్థ‌రెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వ‌య‌సులో మంత్రి అయ్యార‌ని,  43 ఏళ్ల వ‌య‌సులో...
18-05-2026 04:15 PM
అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ
18-05-2026 03:55 PM
బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారని, బీఎల్‌వోలు – బీఎల్ఏల మధ్య సమన్వయం సమర్థవంతంగా ఉండాలని తెలిపారు. బీఎల్ఏలకు ముందుగానే శిక్షణ, ఓరియెంటేషన్‌ ఇవ్వాలని సూచించారు
18-05-2026 03:42 PM
దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తామని హామీ
18-05-2026 02:47 PM
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని, దీనికి కారణం అధిక వ్యాట్, అదనపు పన్నులేనని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఆ పన్నులు తగ్గిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి,
18-05-2026 02:41 PM
ఎన్నికల ముందు ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై మరింత భారం మోపుతోందని మండిపడ్డారు.
18-05-2026 02:37 PM
ఎన్నికల మేనిఫెస్టోలో వ్యాట్ తగ్గిస్తామని ప్రకటించిన చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పుడు ఆ హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ప్రజలను మోసం చేసినట్టేనని వెంకటే గౌడ గారు ఆరోపించారు
18-05-2026 02:20 PM
రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కేవీ సూర్యనారాయణరాజు, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సిరిపురం జగన్మోహన్‌రావు
18-05-2026 02:04 PM
పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన ఆయన.. ప్రజల సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 
18-05-2026 01:48 PM
తాడేప‌ల్లి: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సోమ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు పార్టీ శ్రేణులు, ప్ర‌జ‌లు రాష్ట్రవ్యాప్తంగా
18-05-2026 01:06 PM
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ జీసీసీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు...
18-05-2026 08:20 AM
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత రెండేళ్లుగా ప్ర‌జ‌లను వంచ‌న‌, ద‌గా చేస్తూనే ఉంది.  ఎన్నిక‌ల‌కు ముందు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గిస్తామ‌ని లోకేష్‌, చంద్ర‌బాబు చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు.
18-05-2026 08:14 AM
He alleged that before elections, TDP leaders created political drama by visiting fuel stations in neighbouring states, taking selfies, and blaming the then YSRCP government despite fuel pricing...

17-05-2026

17-05-2026 07:47 PM
   చంద్రబాబు తన పాలనలో  24 నెలలు నిండకుండానే 3.50 లక్షల కోట్లకుపైగా అప్పుల్ని రాష్ట్ర ప్రజలపై పెట్టారు. రాబోయే మూడేళ్లలో ఇక రాష్ట్రాన్ని ఏం చేయదల్చుకున్నారో అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు.
17-05-2026 07:39 PM
ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తగ్గించడం బదులు మరింతగా ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారీ భారం మోపుతోందన్నారు.
17-05-2026 10:26 AM
తాడేప‌ల్లి: ఆక్వా పరిశ్రమ సిండికేట్ వ్యవస్థగా కొద్దిమంది చేతుల్లో ఉండి ధరల్ని శాసించడానికి కారణం రొయ్య మేత వ్యాపారం కొంతమంది చేతుల్లో ఉండిపోవడమే అని, వీరి అరాచకాన్ని ప్రభుత్వం రూపు

16-05-2026

16-05-2026 08:47 PM
పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతుంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మాత్రం పడిపోయాయి. అక్వా మేత ధరలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన అప్సెడాకు కూడా తెలియకుండా ఎలా పెరిగాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
16-05-2026 07:03 PM
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక ఫీడ్, సీడ్ ధ‌ర‌లు పెరిగిపోయి ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా సిండికేట్ చేతుల్లో ఈ ప్ర‌భుత్వం బందీ అయిపోయింది
16-05-2026 05:05 PM
“సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు. 18 ఏళ్లు నిండిన వారికి రూ.1,500, 50 ఏళ్లకే పింఛన్, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని పూర్తిగా పక్కనపెట్టారు” అని విమర్శించారు.
16-05-2026 04:59 PM
సోషల్ మీడియా నేటి రాజకీయాల్లో కీలక వేదికగా మారిందని, వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.
16-05-2026 04:48 PM
జనవరి 9, 2026 నుంచి రోజువారీ కోటా కింద ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న 800 శ్రీవాణి టికెట్ల కేటాయింపులో భారీ ఐటీ కుంభకోణం సాగుతోంది. ఉదయం సరిగ్గా 9:00 గంటలకు విడుదలయ్యే ఈ 800 టికెట్లు 9:01 నిమిషాలకల్లా...
16-05-2026 04:30 PM
కందలపాడులో తవ్వి తరలిస్తున్న గ్రావెల్ క్వారీకి సంబంధించిన అనుమతుల గడువు 2026 ఏప్రిల్ 30తో ముగిసిపోయిందని మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తన ముందే అంగీకరించారని తెలిపారు. గడువు ముగిసినా అక్రమంగా...
16-05-2026 04:11 PM
ఒకవైపు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు రాష్ట్ర జీఎస్‌డీపీ 10.75 శాతం వృద్ధి సాధించిందని చెబుతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ స్వంత పన్ను ఆదాయం 3.22 శాతం తగ్గిపోవడం ఆర్థిక వ్యవస్థలో తీవ్ర సంక్షోభాన్ని...
16-05-2026 03:50 PM
జేబి శ్రీనివాస్ అనుచరుడిగా పేర్కొంటున్న మాచర్ల రఘురాం మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
16-05-2026 03:46 PM
పెన్నా నది పరిరక్షణతో పాటు గ్రామస్తుల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.  
16-05-2026 03:42 PM
సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నాయకులతో కలిసి కన్నబాబు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

Pages

Back to Top