Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాజాం నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ నాయకులపై దాడి
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి
మొక్కజొన్న రైతుల పాలిట దళారీగా మారిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
పామిడిలో వివాహ రిసెప్షన్కు హాజరైన వైయస్ జగన్
ఆంజనేయుడి వినయం, భక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం
అక్రమ లే అవుట్లకు ఉపాధి హామీ నిధులా..?
ఓర్లాండోలో తెలుగువారితో గడికోట శ్రీకాంత్ రెడ్డి భేటీ
గండి క్షేత్రంలో ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక పూజలు
అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నాగులపల్లి ధనలక్ష్మి
నేడు అనంతపురం జిల్లా పామిడికి వైయస్ జగన్
స్టోరీస్
12-05-2026
రాజాం నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ నాయకులపై దాడి
12-05-2026 04:57 PM
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజాం నియోజకవర్గంలో దాడులు, దోపిడీలు పెరిగిపోయాయని ఆరోపించారు
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి
12-05-2026 04:42 PM
ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం రైతుల్లో తీవ్ర నిరాశ కలిగిస్తోందని అన్నారు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాకు రూ.2,400 మద్దతు ధరకు కొనుగోలు చేయాలని...
మొక్కజొన్న రైతుల పాలిట దళారీగా మారిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
12-05-2026 03:49 PM
మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వం రూ. 2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వల్ల రైతులు క్వింటాల్ రూ. 1,400 నుండి రూ. 1,600కే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
పామిడిలో వివాహ రిసెప్షన్కు హాజరైన వైయస్ జగన్
12-05-2026 01:38 PM
ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆంజనేయుడి వినయం, భక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం
12-05-2026 01:31 PM
“సముద్రాలను లంఘించి, సంజీవనిని తెచ్చినా ‘దాసోహం కౌసలేంద్రస్య’ అన్న వినయమూర్తి.. అపార బలశాలియై, వజ్రదేహుడై, చిరంజీవియై కూడా అహం ఎరుగని ఆంజనేయుడు.
అక్రమ లే అవుట్లకు ఉపాధి హామీ నిధులా..?
12-05-2026 01:24 PM
పొందూరు మండలంలో అక్రమ క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించిన చింతాడ రవికుమార్.. సదావర్తి భూములను కాజేయడానికే ఎమ్మెల్యే పదవిని వినియోగిస్తున్నారా అని ప్రశ్నించారు.
ఓర్లాండోలో తెలుగువారితో గడికోట శ్రీకాంత్ రెడ్డి భేటీ
12-05-2026 01:16 PM
సమావేశంలో మదర్స్ డే వేడుకలను నిర్వహించి, తల్లుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, వైద్యులు, రాయచోటి ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
గండి క్షేత్రంలో ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక పూజలు
12-05-2026 01:13 PM
ప్రధాన ఆలయంతో పాటు రాజగోపురాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు
అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నాగులపల్లి ధనలక్ష్మి
12-05-2026 01:11 PM
ఈ సందర్భంగా బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేసి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు
నేడు అనంతపురం జిల్లా పామిడికి వైయస్ జగన్
12-05-2026 07:23 AM
మంగళ వారం ఉదయం 11 గంటలకు పామి డిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్లో వైయస్ జగన్ పాల్గొననున్నారు.
11-05-2026
అమరావతి అంటే 'ఆర్గనైజ్డ్ కరప్షన్'.
11-05-2026 10:40 PM
కోర్ కేపిటల్ పరిధిలో లక్షన్నర చదరపు అడుగుల వైశాల్యంతో చంద్రబాబు తన ప్యాలెస్ను ఏడాదిలోనే పూర్తి చేసుకుంటున్నారని, కానీ రాజధాని నిర్మాణాలను మాత్రం అద్దాల పేరుతో దోపిడీ చేస్తూ గాలికి వదిలేశారని ఆయన...
జగనన్న కనెక్ట్స్పై కూటమి కుట్ర
11-05-2026 10:34 PM
చంద్రబాబు మాయమాటలు నమ్మి, ఆయన మారిపోయాడేమో అనుకుని ఓటేసిన ప్రజలు రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ మోసాలను చూసి విసిగిపోయారు.
అమరావతి ఎప్పటికి పూర్తి అవుతుందో అంతుపట్టటం లేదు
11-05-2026 04:54 PM
తాడేపల్లి : అమరావతి రాజధాని పేరుతో వ్యవస్థీకృత అవినీతి, వివక్ష కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.
బూచేపల్లి సుబ్బారెడ్డికి ఘన నివాళులు
11-05-2026 04:09 PM
వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబానికి చెందిన సూర్య గ్రానైట్స్పై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైయస్ఆర్సీపీ నేతలు...
బార్ల నుంచి రూ. 5 కోట్ల కమీషన్ నిజమా కాదా?
11-05-2026 03:35 PM
వైయస్ఆర్సీపీ హయాంలో పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా వైయస్ జగన్ గారు ప్రతి రూపాయిని బాధ్యతగా ఖర్చు చేశారని,
కడప అల్మాస్పేట ఘటన దురదృష్టకరం
11-05-2026 03:31 PM
దశాబ్దాలుగా కడప నగరంలో మత సామరస్య వాతావరణం కొనసాగుతోందని, ఇకపై కూడా అదే పరిస్థితి కొనసాగాలని ఆకాంక్షించారు.
రైతులపై అక్రమ కేసులు బనాయించడం దారుణం
11-05-2026 03:21 PM
ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులను పంపించి రైతులపై దాడులు చేయించారని, అనంతరం రైతులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయించారని విమర్శించారు.
భూములు కోల్పోయిన పేదల పక్షాన వైయస్ఆర్సీపీ పోరాటం
11-05-2026 03:15 PM
తిరుపతిలో గత ఏడాది కాలంగా రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయని ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువైన భూములను కాజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు
ఆత్మగౌరవం కోసం రోడ్డెక్కిన అన్నదాత
11-05-2026 03:09 PM
రాష్ట్ర అభివృద్ధికి వ్యవసాయ రంగమే ప్రధాన ఆధారం అయినప్పటికీ, అన్నం పెట్టే రైతన్న దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
11-05-2026 02:40 PM
అమలాపురం : డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తోత్తరమూడి గ్రామ శివారులో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పి.
రేపు పామిడిలో వైయస్ జగన్ పర్యటన
11-05-2026 01:30 PM
ఈ సందర్భంగా నూతన వధూవరులను కలిసి వివాహ శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించనున్న శ్రీ వైయస్ జగన్, అనంతరం మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు.
యూరప్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న శ్రీ వైయస్ జగన్
11-05-2026 07:34 AM
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు పార్టీ అధినేతకు ఘన స్వాగతం పలికారు.
10-05-2026
టీడీపీ నాయకులు లాక్కున్న భూములను గిరిజనులకు తిరిగి ఇవ్వాలి
10-05-2026 05:07 PM
వైయస్ జగన్ గారిచ్చిన ఇళ్ల పట్టాలతో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఎవర్ని కదిలించినా అద్దె కష్టాల నుంచి విముక్తి లభించిందని చెబుతున్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతాం..
10-05-2026 05:01 PM
అనంతపురం: వైయస్ఆర్సీపీ కార్యకర్తలకుఅండగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతామని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ పేర్కొన్నారు.
09-05-2026
చంద్రబాబు గొప్పల కోసమే కలెక్టర్ల సదస్సులు
09-05-2026 07:15 PM
చంద్రబాబు రెండేళ్ల పాలన తర్వాత కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశాం కానీ.. రెండేళ్లలో ఇంత ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం దేశంలోనే లేదు
ఏపీలో 'పోలీస్ రాజ్యం'- తిరోగమనంలో ప్రజాస్వామ్యం
09-05-2026 06:47 PM
రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మూడు కోతులుగా మార్చాలని చూస్తున్నారు. ప్రభుత్వం చేసే దుర్మార్గాలను చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దని కళ్లకు గంతలు కడుతున్నారు.
కూటమి ప్రభుత్వంపై చీటింగ్ కేసు పెట్టాలి
09-05-2026 06:42 PM
మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి మాయమాటలతో రైతులను నిండా ముంచేశాయి. రెండేళ్ల కూటమి పాలన మొత్తం చూస్తే ఫలానా విషయంలో రైతుకు మేలు చేశామని చెప్పుకోవడానికి ఒక్కటంటే
దళిత వికలాంగుడి ఇంటిపై జేసీబీ దాడి దారుణం
09-05-2026 08:25 AM
బాధిత కుటుంబానికి వైయస్ఆర్సీపీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలపై అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లావణ్య మృతిపై లోతుగా విచారణ జరిపించాలి
09-05-2026 08:23 AM
లావణ్య బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారని, అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా,
రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్ను అడ్డుకున్నారంటూ దుష్ప్రచారం..
09-05-2026 08:16 AM
ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వైయస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »