Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఆర్యవైశ్యులపై జరుగుతున్న వేధింపులు వెంటనే ఆపాలి
ఫీజు రీయింబర్స్మెంట్పై మంత్రి లోకేష్ పచ్చి అబద్ధాలు
రాష్ట్రంలో చంద్రబాబు పాలనంతా అవినీతిమయం
వైఫల్యాలు ప్రశ్నిస్తుంటే మంత్రుల్లో సహనం నశిస్తోంది
రాష్ట్రంలో రాక్షస పాలన
కాకాణి కుటుంబంపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు
దళితుల భూములపై జనసేన ఎమ్మెల్యే సుందరపు కన్ను
అంబటి రాంబాబుతో పలువురు నేతల ములాఖత్
12మంది విద్యార్థినిలను ఎలుకలు కరిస్తే చోద్యం చూస్తారా?
అంబటిని వేధించినందుకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు
స్టోరీస్
13-02-2026
ఆర్యవైశ్యులపై జరుగుతున్న వేధింపులు వెంటనే ఆపాలి
13-02-2026 10:18 PM
రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్యవైశ్యుల పట్ల అన్యాయాలు, వివక్ష పెరిగినట్లు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాపార వర్గానికి వెన్నెముకగా నిలిచిన ఆర్యవైశ్యులను...
ఫీజు రీయింబర్స్మెంట్పై మంత్రి లోకేష్ పచ్చి అబద్ధాలు
13-02-2026 05:36 PM
దివంగత వైయస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తే దాన్ని వైయస్ జగన్ గారు మరింత ముందుకు తీసుకెళ్లారు. దీంతోపాటు నాడు–నేడు (మనబడి) ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి...
రాష్ట్రంలో చంద్రబాబు పాలనంతా అవినీతిమయం
13-02-2026 05:30 PM
నీకు జన్మనిచ్చిన రాయలసీమకు హంద్రీనీవా ద్వారా 44 టీఎంసీల నీటిని 2004 తర్వాత వైయస్.రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ద్వారా తరలించేంతవరకు .. గుక్కెడు నీరు కూడా అందించలేని అసమర్థ నాయకత్వం నీదే చంద్రబాబూ
వైఫల్యాలు ప్రశ్నిస్తుంటే మంత్రుల్లో సహనం నశిస్తోంది
13-02-2026 05:18 PM
రూ.6 వేల కోట్లకు పైగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని, ఖచ్చితమైన గడువు ప్రకటించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. గత ప్రభుత్వం పెట్టిపోయిన రూ.4 వేల కోట్ల బకాయిలు కూడా...
రాష్ట్రంలో రాక్షస పాలన
13-02-2026 04:18 PM
రాజకీయ కక్షలతో ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయని, ఆ సమయంలో ఇళ్లలో మహిళలు మాత్రమే ఉన్నారని తెలిపారు. అలాంటి ఘటనల్లో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు.
కాకాణి కుటుంబంపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు
13-02-2026 03:22 PM
మైనర్ బాలిక మృతి ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించడం, మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలు, పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడాన్ని జీర్ణించుకోలేక ఆధారాలతో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయడం సరైంది...
దళితుల భూములపై జనసేన ఎమ్మెల్యే సుందరపు కన్ను
13-02-2026 03:16 PM
అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో దళితులకు కేటాయించిన భూములను కబ్జా చేయడానికి కూటమి ప్రభుత్వం చెందిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ భారీ స్కెచ్...
అంబటి రాంబాబుతో పలువురు నేతల ములాఖత్
13-02-2026 03:09 PM
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వక్రీకరించి అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో గృహ దహనాలు, లాఠీచార్జీలు, లూటీలు జరుగుతున్నాయని, దీనికి అసలు కారణం ఏమిటో...
12మంది విద్యార్థినిలను ఎలుకలు కరిస్తే చోద్యం చూస్తారా?
13-02-2026 02:58 PM
విద్యార్థినుల సమస్యలు వింటే గుండె తరుక్కుపోయే పరిస్థితి కనిపిస్తోందన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. డార్మిటరీలో పిల్లలు పడుకునే చోటే ఎలుకలు పట్టే బోన్లు...
అంబటిని వేధించినందుకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు
13-02-2026 02:49 PM
రాష్ట్రంలో మరో మాజీ మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి జరగడం కూడా ఆందోళన కలిగించే అంశమని బొత్స పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను ముందుకు తీసుకువచ్చి మైలేజ్ కోసం ప్రయత్నించడం తగదని...
విద్యావ్యవస్థను ఈ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది
13-02-2026 02:41 PM
గత టీడీపీ పాలనలో పాఠశాలను పట్టించుకున్న పరిస్థితే లేదన్నారు. దీంతో, మంత్రి లోకేష సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయారు.
శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి బ్రహ్మైక్యం
13-02-2026 02:08 PM
స్వామి వారు జీవితాంతం ధర్మప్రచారం, వేద సంస్కృతి పరిరక్షణ, సేవా కార్యక్రమాలకు అంకితభావంతో పనిచేశారని వైయస్ జగన్ తెలిపారు. తపోవనం మఠాన్ని ఆధ్యాత్మిక సాధనకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో వారు విశేష...
నాడు–నేడు పేరు మార్చి ఇప్పటివరకు కొత్తగా ఏ పనులు చేపట్టారు?
13-02-2026 02:02 PM
ప్రస్తుత కూటమి ప్రభుత్వం నాడు–నేడు పేరును మార్చినా, ఇప్పటివరకు కొత్తగా ఏ పనులు చేపట్టిందో వివరించాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించారు
12-02-2026
బడ్జెట్ సమావేశాల్లోపు తల్లికి వందనం బకాయిలు చెల్లించాలి
12-02-2026 07:16 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా కొత్తగా ఒక్కరికీ సామాజిక పింఛన్లు మంజూరు చేయలేదని వారే ఒప్పుకున్నారు. ఎప్పుడిస్తారంటే.. స్పష్టమైన తేదీ ప్రకటించకుండా ఇస్తామని చెప్పి త...
శాసనసభలో మన గొంతు వినిపించకూడదని ప్రభుత్వ కుట్ర
12-02-2026 07:11 PM
కౌన్సిల్లో మనకు బలం ఉంది. కాబట్టి మనకు మాట్లాడే అవకాశం వస్తుంది. మనకు మైక్ ఇస్తారు కాబట్టి, ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు. సబ్జెక్టుల వారీగా...
సత్తెనపల్లి కేసులో అంబటి రాంబాబుకి రిమాండ్
12-02-2026 06:56 PM
అంబటి రాంబాబుకు ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం...
ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ప్రభుత్వం భయపడుతోంది
12-02-2026 04:51 PM
నాణ్యత లేని నెయ్యి టాంకర్లు తమ హయాంలో వెనక్కు పంపినట్లు, అన్ని రికార్డులు ఉన్నట్లు పేర్కొన్నారు. చీటింగ్ విషయాన్ని సీబీఐ కూడా గుర్తించినట్లు గుర్తు చేశారు.
నాలుగు 104 వాహనాల దోపిడీపై విచారణ చేపట్టాలి
12-02-2026 04:33 PM
కూటమి ప్రభుత్వం 104, 108 సర్వీసులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తున్నట్లు శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు.
జాతీయ సమ్మెకు వైయస్ఆర్సీపీ సంఘీభావం
12-02-2026 04:19 PM
ర్యాలీ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన విధానాలను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు.
వైయస్ జగన్ చేతుల మీదుగా బాలుడికి అక్షరాభ్యాసం
12-02-2026 04:14 PM
తమ కుమారుడికి వైయస్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరగడం పట్ల లెనిన్ వివేక్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో తమ కుమార్తెకు కూడా వైయస్ జగన్ అన్నప్రాసన నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా...
చంద్రబాబు పదే పదే చెప్పినా తప్పు ఒప్పు కాదు
12-02-2026 03:51 PM
తాను తాడేపల్లిలో పుట్టి పెరిగిన వ్యక్తిని, చిన్నప్పటి నుంచి ఆ భూమి రైల్వే స్థలంగానే ఉంది. ఆ ప్రాంతంలో ఎప్పుడూ వ్యవసాయం జరగలేదు. ఏ పంట సాగు చేయలేదు. గతంలో ఆ భూమిని రైల్వే శాఖ మద్రాస్కు చెందిన ఈఐడీ...
శ్రీవారి లడ్డూ నెయ్యి టెండర్లలో వెలుగు చూస్తున్న వాస్తవాలు
12-02-2026 03:46 PM
చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ వెబ్ సైట్ ను తనిఖీ చేస్తూ.. వాళ్ల మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ చూస్తే.. ఇందాపూర్ డెయిరీ మిల్క్ ప్రొడక్ట్స్ అనే సంస్థ భువనేశ్వరి గారి ఫోటోతో పాటు ఉంది. అమెజాన్ వెబ్...
శివభక్తులకు మంత్రులు క్షమాపణలు చెప్పాలి
12-02-2026 03:41 PM
క్యూలైన్లలో ఊపిరందక, తాగడానికి నీళ్లు కూడా దొరక్క భక్తులు అలమటించారని వివరించారు. ఆలయాల్లో వరుస దుర్ఘటనలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం మేల్కోవడం లేదని మండిపడ్డారు.
చట్టాల స్పష్టతతోనే కార్మిక హక్కులకు భద్రత
12-02-2026 03:36 PM
సెక్షన్–104 ద్వారా పాత మూడు కార్మిక చట్టాలు పూర్తిగా రద్దు అయ్యాయని, ఈ సవరణ ద్వారా చట్టాల్లో స్పష్టత పెరిగి అనవసర న్యాయ వివాదాలు, చట్టపరమైన అయోమయాలు తగ్గే అవకాశం ఉందన్నారు.
మాజీ మంత్రి కాకాణికి కోవూరు పోలీసులు నోటీసులు
12-02-2026 01:11 PM
ఆయనపై అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు జారీ చేసి ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.
ఫిషింగ్ హార్బర్ల పనులను పూర్తి చేయాలి
12-02-2026 11:56 AM
ఆత్మనిర్భర, బ్లూ ఎకానమీ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు పూర్తయితే, మత్స్యకారుల ఆదాయాలు పెరుగుతాయని, కోస్తాంధ్ర ప్రాంత అభివృద్ధికి పెద్ద దోహదం అవుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు.
విశాఖలో భూములు కారుచౌకగా కట్టబెట్టడమేంటి?
12-02-2026 11:36 AM
ఏపీఐఐసీ కంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు బాగా పనిచేస్తాయా?. ప్రభుత్వ భూములను టెండర్లు లేకుండా ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నించారు.
మండలి నుంచి వైయస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్
12-02-2026 11:32 AM
ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం. భూములు తక్కువ ధరకు ఇవ్వడం వల్లే కంపెనీలు, ఉద్యోగాలు వస్తాయి అని కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వైయస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్...
ఏయే కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించారు?
12-02-2026 11:27 AM
అమరావతికి టెండర్లు పిలిచారు. లులు సంస్థకు ఎందుకు టెండర్లు పిలవలేదు?. మూడు వేల కోట్ల విలులైన భూమిని రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకే లీజుకు ఇచ్చారు.
నేడు వైయస్ఆర్సీపీ శాసనసభా పక్ష సమావేశం
12-02-2026 11:13 AM
ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నట్లు పార్టీ తెలిపింది.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »