Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
భూసమస్యలకు పరిష్కారం చూపించిన ఘనత జగన్దే
సీబీఐ ఛార్జి షీట్ తో బయటపడ్డ వాస్తవాలు
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారీ కుతంత్రం బద్దలైంది
ఛార్జ్షీట్కు, చాట్ జీపీటీకి తేడా తెలుసుకో
ఫ్లెక్సీలు పెట్టిన వారిపై కఠిన చర్య తీసుకొండి
కూల్చిన ప్రహరీని తక్షణం నిర్మించాలి
కార్యకర్తల కష్టానికి తగిన గుర్తింపు తప్పనిసరి
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదంతొక్కిన చేనేతలు
తిరుమల లడ్డూ వ్యవహారంలో బయటపడ్డ కుట్ర
తిరుమల లడ్డుపై విషప్రచారం తగదు
స్టోరీస్
30-01-2026
భూసమస్యలకు పరిష్కారం చూపించిన ఘనత జగన్దే
30-01-2026 07:57 PM
2009 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి హఠాన్మరణం తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన వైయస్ జగన్ గారు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రజలకు మరింత చేరువ...
సీబీఐ ఛార్జి షీట్ తో బయటపడ్డ వాస్తవాలు
30-01-2026 07:53 PM
2024 సెప్టెంబరులో తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతోనే వివాదం మొదలైంది. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి విచారణ జరిపించాలని...
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారీ కుతంత్రం బద్దలైంది
30-01-2026 07:49 PM
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024 సెప్టెంబరు 17న కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే ఈ కుట్రకు చంద్రబాబు నాంది పలికారు.
ఛార్జ్షీట్కు, చాట్ జీపీటీకి తేడా తెలుసుకో
30-01-2026 07:41 PM
వైయస్ఆర్సీపీని, జగన్గారిని అదేపనిగా నిందిస్తూ తిరుమలలో వాడిన నెయ్యిపై ఇన్నాళ్లూ కూటమి నేతలు చేసిన విషప్రచారం పచ్చి అబద్ధమని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (...
ఫ్లెక్సీలు పెట్టిన వారిపై కఠిన చర్య తీసుకొండి
30-01-2026 06:19 PM
సీబీఐ సిట్ ఛార్జ్షీట్ లోని అంశాలను తప్పుదోవ పట్టిస్తూ, తమ పార్టీని నిందిస్తూ గుంటూరు, పిడుగురాళ్ల, వినుకొండ, దర్శితో పాటు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు.
కూల్చిన ప్రహరీని తక్షణం నిర్మించాలి
30-01-2026 06:13 PM
శ్రీశైలంలో కరివేన బ్రాహ్మణ సత్రంపై దాడి యావత్ హిందూ సమాజాన్ని అవమానించడమే. శ్రీశైలం దివ్యక్షేత్రానకి వచ్చే భక్తులకు అన్నదానం చేయాలన్న సంకల్పంతో బ్రాహ్మణులంతా కలిసి 1889లో కరివేన స...
కార్యకర్తల కష్టానికి తగిన గుర్తింపు తప్పనిసరి
30-01-2026 03:40 PM
రాజకీయ మార్పు యువతతోనే సాధ్యమని పేర్కొంటూ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. యువతను కేవలం ఓటర్లుగా కాకుండా, భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్ది రాజకీయంగా
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదంతొక్కిన చేనేతలు
30-01-2026 03:15 PM
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో “వైయస్ఆర్ నేతన్న నేస్తం” పథకం ద్వారా ప్రతి నేతన్న కుటుంబానికి సంవత్సరానికి రూ.24,000 ఆర్థిక భరోసా...
తిరుమల లడ్డూ వ్యవహారంలో బయటపడ్డ కుట్ర
30-01-2026 02:43 PM
కేవలం తిరుమల తిరుపతి మాత్రమే కాదు.. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఉన్న దేవస్ధానాలన్నింటిలోనూ ఈ రకమైన దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అన్నవరంలో స్వామి వారి ప్రసాదం విక్రయ కేంద్రంలో...
తిరుమల లడ్డుపై విషప్రచారం తగదు
30-01-2026 02:38 PM
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ నేతలు దుష్ప్రచారం చేయడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని...
టీడీపీ నుంచి వైయస్ఆర్సీపీలోకి వలసల వెల్లువ
30-01-2026 02:30 PM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలైన ప్రజా సంక్షేమ పథకాలు, ప్రజల పక్షాన ఆయన చేస్తున్న పోరాటాలను గుర్తించి కార్యకర్తలు వైయస్ఆర్సీపీలో చేరడం అభినందనీయమన్నారు
గాంధీజీ ఆశయ సాధన కోసం ముందుకెళ్దాం
30-01-2026 02:23 PM
జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టడానికి తన జీవితాన్ని అర్పించిన మహాత్మా గాంధీ ఈ దేశ పురోగమనానికి ఎప్పుడూ ఓ దిక్సూచిగా నిలుస్తారని కొనియాడారు.
గాంధీజీ చెప్పినట్టు సత్యమే గెలిచింది
30-01-2026 02:14 PM
స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ వారిపై యుద్ధం చేయడమే కాకుండా దేశంలో వేళ్లూనుకుని ఉన్న అస్ప్రశ్యత నివారణ కోసం దీనజనోద్ధరణ కోసం గాంధీజీ పోరాటం చేసి విజయం సాధించారు
సత్యం ఎప్పటికీ ఓడదు
30-01-2026 01:15 PM
నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
వైయస్ జగన్ సంస్కరణలను కొనియాడిన కేంద్ర ఆర్థిక సర్వే
30-01-2026 01:04 PM
రైతులను, వర్తకులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఆర్బీకేల ద్వారా ఈ-ఫార్మ్ మార్కెట్ ప్లాట్ఫామ్ను రూపొందించారని సర్వే పేర్కొంది. రైతులకు అండగా నిలిచిన ఆర్బీకేలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని...
తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు
30-01-2026 12:53 PM
గుంటూరులోని చిల్లి సెంటర్ వద్ద “ఇది నెయ్యే కాదు” అంటూ అబద్ధాలతో కూడిన ఫ్లెక్సీని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ, ఆ ఫ్లెక్సీ ముందు వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి...
వైయస్ జగన్ను కలిసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
30-01-2026 12:25 PM
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భూమన దంపతుల పరిహార హోమం
30-01-2026 12:20 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తీవ్ర అపనిందలు మోపారని ఆరోపించారు
ఎన్ని కేసులు పెట్టినా భయపడం
30-01-2026 09:52 AM
‘నేను చంద్రబాబు సొంత ఊరి నుంచి రాజకీయాల్లో ఎదిగాను. నా ఎదుగుదల తట్టుకోలేక ఆయన నన్ను జైళ్లకు పంపుతూ ఉంటారు. 2014లో నేను చంద్రబాబు సొంత ఊరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. తను ముఖ్యమంత్రి అయ్యారు.
తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని తేలిపోయింది
30-01-2026 09:45 AM
తిరుమలకు నెయ్యి సరఫరాకు సంబంధించి, భోలే బాబా డెయిరీపై ఆరోపణలు చేశారు. మరి ఆ డెయిరీ ఎప్పుడు, ఎవరి హయాంలో వచ్చింది?. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే భోలే బాబా డెయిరీని టీటీడీ బోర్డు ఆమోదించింది....
వైయస్ జగన్ను కలిసిన ఖమ్మం జిల్లా అభిమానులు
30-01-2026 09:42 AM
పుట్టినరోజు వేడుకల సందర్భంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించినందుకే ఖమ్మం జిల్లాలోని వైయస్ఆర్సీపీ అభిమానులపై ఏకంగా 11 మందిపై క్రిమినల్ కేసులు పెట్టి, అందులో 8 మందిని 13 రోజుల పాటు రిమాండ్కు పంపినట్లు...
29-01-2026
తిరుమల లడ్డూలో జంతుకొవ్వు అవాస్తవం
29-01-2026 06:41 PM
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైయస్ఆర్సీపీ పాలనలో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు వైయస్ జగన్ నేరుగా అందించారు. మొత్తం అప్పులు రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే. కానీ కూటమి ప్రభుత్వం...
కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు కరువైన రక్షణ
29-01-2026 06:30 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో వరుస అపచారాలు, దొంగతనాలు, తొక్కిసలాటలో భక్తుల మరణాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 18 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన...
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని తేలిపోయింది
29-01-2026 06:24 PM
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్కళ్యాణ్ అండ్ కో చేసిన ప్రచారమంతా అబద్దమని తేలిపోయింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని, సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన...
పంచాయతీరాజ్ విభాగం డైరీలు ఆవిష్కరించిన వైయస్ జగన్
29-01-2026 06:17 PM
ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవడానికి పంచాయతీరాజ్ విభాగం మరింత క్రియాశీలకంగా పనిచేయాలని...
వైయస్ జగన్ను కలిసిన పొగాకు రైతులు
29-01-2026 05:44 PM
ఈ సమస్యలపై తమ వినతిపత్రాన్ని వైయస్ జగన్కు అందజేసిన రైతులు, పొగాకు సాగుపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని...
జనసేన ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు.. హోమ్ మంత్రి మౌనం దేనికి?
29-01-2026 05:40 PM
ఈ కేసులో తక్షణమే నిష్పక్షపాత దర్యాప్తు జరిపి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి రక్షణ కల్పించాలని వైయస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు.
తిరుమల లడ్డూల ఫ్లెక్సీలపై పోలీసులకు ఫిర్యాదు... న్యాయపోరాటం
29-01-2026 04:08 PM
సీబీఐ, సిట్ ఛార్జిషీట్లో లేని అంశాలను పోస్టర్ల రూపంలో ప్రచారం చేయడం చట్టవిరుద్ధం, దీనిపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తాం. అంతే కాకుండా ఈ అంశంపై హైకోర్టులో న్యాయపోరాటం చేయడానికి వైయస్ఆర్...
తిరుమల లడ్డూపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లది దుష్ప్రచారం
29-01-2026 04:02 PM
మరోవైపు ఈ వ్యవహారంలో రాజకీయపరమైన నేరం లేదని తేలిందన్న భూమన.. సిట్ ఛార్జి షీట్ లో టీటీడీ అధికారులు, సాంకేతిక నిపుణులు కుమ్మక్కయ్యారని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ఫిబ్రవరి 5న వైయస్ఆర్సీపీ భారీ ధర్నా
29-01-2026 03:57 PM
రాయలసీమ దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమని అన్నారు. సీమ ప్రజల సాగు, త్రాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా వెనుక నుండి నీటిని తరలించే ఏర్పాట్లు చేశారని తెలిపారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »