Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాష్ట్రంలో బీహార్ తరహా ఆటవిక పాలన
కొట్టేది, తిట్టేది వాళ్లే.. కేసు పెట్టేదీ వాళ్లే
దాడులతో ప్రశ్నించే గొంతులు నొక్కేందుకు కుట్ర
అంబటి రాంబాబుపై హత్యాయత్నం అత్యంత హేయం
ఏపీలో కొనసాగుతున్న టీడీపీ గూండాల అరాచకం
అంతం చేసే కుట్రతోనే అంబటి రాంబాబుపై దాడి
టీడీపీ గూండాల దాడిపై వైయస్ జగన్ ఆగ్రహం
అంబటి రాంబాబుపై దాడి హేయం…
అంబటి రాంబాబుపై హత్యాయత్నం దారుణం
పరాకాష్టకు చంద్రబాబు దుర్మార్గ పాలన
స్టోరీస్
01-02-2026
రాష్ట్రంలో బీహార్ తరహా ఆటవిక పాలన
01-02-2026 07:29 PM
తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్, కిరోసిన్ బాంబులతో దాడికి దిగారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే ఈ దారుణానికి ఒడిగట్టారు. కూటమి పాలనలో రౌడీ రాజ్యానికి నిదర్శనం ఇది.
కొట్టేది, తిట్టేది వాళ్లే.. కేసు పెట్టేదీ వాళ్లే
01-02-2026 06:54 PM
పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన ఇంటిపై దాడి చేశారని, ఈ దాడులకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే వ్యూహరచన జరుగుతోందని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఆరోపించారు.
దాడులతో ప్రశ్నించే గొంతులు నొక్కేందుకు కుట్ర
01-02-2026 06:51 PM
తిరుపతి: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలు, మోసాలు, అవినీతిని జగన్గారి నేతృత్వంలో ప్రజల్లోకి తీసుకెళ్తుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారని, అందుకే ప్రశ్నించే గొంతులు
అంబటి రాంబాబుపై హత్యాయత్నం అత్యంత హేయం
01-02-2026 06:46 PM
తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు అవశేషాలు లేవని దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికలు, ఆ తర్వాత సీబీఐ సిట్ ఛార్జ్షీట్లో కూడా అదే విషయం స్పష్టం...
ఏపీలో కొనసాగుతున్న టీడీపీ గూండాల అరాచకం
01-02-2026 06:28 PM
పెట్రోల్ బాంబులు వేసిన తన కుటుంబాన్ని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడులకు...
అంతం చేసే కుట్రతోనే అంబటి రాంబాబుపై దాడి
01-02-2026 06:22 PM
ఇప్పటికైనా చంద్రబాబు, కళ్యాణ్ చేసిన పాపానికి ప్రజలకు క్షమాపణలు చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకుంటారని ఆశించాం. అలా చేయకపోగా.. జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ నిజం అంటూ సిట్ రిపోర్టునే వక్రీకరిస్తూ...
టీడీపీ గూండాల దాడిపై వైయస్ జగన్ ఆగ్రహం
01-02-2026 04:40 PM
ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆయన తెలిపారు.
అంబటి రాంబాబుపై దాడి హేయం…
01-02-2026 04:23 PM
ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
అంబటి రాంబాబుపై హత్యాయత్నం దారుణం
01-02-2026 04:13 PM
ఫ్లెక్సీలు కడితే గొడవలు జరుగుతాయని తెలిసినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. లడ్డూ కల్తీ అంటూ గుంటూరులో కూటమి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కరెక్ట్ కాదని అంబటి రాంబాబు మాట్లాడారు.
పరాకాష్టకు చంద్రబాబు దుర్మార్గ పాలన
01-02-2026 04:03 PM
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గుండాలు హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావు ఇవ్వకూడదని అన్నారు
లడ్డూపై అసత్య ప్రచారం బట్టబయలయ్యాక డైవర్షన్ పాలిటిక్స్కు తెర
01-02-2026 04:00 PM
మాజీ మంత్రికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ దాడికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా...
రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం
01-02-2026 03:51 PM
ఈ ఘటన సమయంలో పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర పోషించారని, కనీసం దాడిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి అని అన్నారు.
కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
01-02-2026 03:06 PM
ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే వైయస్ఆర్సీపీ శ్రేణులను అంతమొందించడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతోందని ఆరోపించారు. “పోలీసు వ్యవస్థను ప్రజల రక్షణకు కాకుండా, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే
అంబటి రాంబాబుపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే
01-02-2026 03:03 PM
అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చారని గుర్తు చేసిన భూమన,
అంబటి ఇంటిపై టీడీపీ నేతల విధ్వంసకాండ (ఫోటోలు)
01-02-2026 02:58 PM
1/23
జంగిల్ రాజ్.. పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన
01-02-2026 09:54 AM
కల్తీ నెయ్యిపై గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని చెప్పినందుకే తనపై దాడికి తెగబడ్డారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రావాలని అన్నానని, చంద్రబాబుని బూతులు...
మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్.
01-02-2026 09:43 AM
గుంటూరు: ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం పీక్ స్టేజ్కు చేరుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు.
31-01-2026
అంబటి రాంబాబుపై హత్యాయత్నం
31-01-2026 09:06 PM
తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు NDDB, NDRI వంటి ప్రతిష్ఠాత్మక ల్యాబుల నివేదికలతో పూర్తిగా భగ్నమయ్యాయని వైయస్ జగన్ స్పష్టం చేశారు.
గుంటూరు ఎస్పీని కలువనున్న వైయస్ఆర్సీపీ నేతలు
31-01-2026 09:02 PM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రకారం, ఈ దాడి రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలన, జంగిల్ రాజ్ పరిస్థితిని ప్రతిబింబిస్తోందని, సామాన్యుల భద్రతకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు.
అంబటి రాంబాబుపై హత్యాయత్నం
31-01-2026 08:59 PM
గుంటూరులోని అంబటి రాంబాబు నివాసం చుట్టూ గుండాలు, అసాంఘిక శక్తులు దాడికి దిగడం అత్యంత ఆందోళనకర పరిణామమని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వైయస్.జగన్ ఫోన్
31-01-2026 08:54 PM
ఫోన్ కాల్లో వైయస్.జగన్ మాట్లాడుతూ..రాష్ట్రం జంగిల్ రాజ్ పాలనకు నిదర్శనంగా మారిపోయిందని, చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడిని ఖండించిన కురసాల కన్నబాబు
31-01-2026 08:49 PM
తిరుమల లడ్డూ అంశంపై కూటమి నేతలు తప్పుడు ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణలో ‘జంతు కొవ్వు లేదు’ అని రిపోర్ట్ వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత వచ్చే భయం తో అంబటిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి హేయం
31-01-2026 08:15 PM
వైయస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి అంబటి రాంబాబు పార్టీ వాయిస్ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న కారణంతో ఆయన్ను హతమార్చాలని కుట్రలు చేస్తున్నారు.
అంబటి రాంబాబు పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
31-01-2026 06:27 PM
అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని కూటమి నేతలు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ కంటే కూడా దారుణంగా మారాయని, ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా త్రోసిపుచ్చబడ్డాయని అన్నారు
కూటమి ప్రభుత్వానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్
31-01-2026 06:17 PM
విజిలెన్స్ శాఖ అస్తవ్యస్తంగా ఇచ్చిన నివేదిక ఆధారంగా తూతూమంత్రంగా ఇచ్చిన నోటీసులకు ఎలాంటి విలువ లేదని హైకోర్టు స్పష్టంగా పేర్కొందని తెలిపారు. ఏవైనా ఆధారాలు ఉంటే ముందుగా సంబంధిత వ్యక్తులకు అందించి,...
అంబటి రాంబాబు, విడుదల రజనీపై టీడీపీ మూకల దాడి అత్యంత హేయం
31-01-2026 06:13 PM
“అధికారం మారితే మీ కార్యకర్తల పరిస్థితి ఏమిటో చంద్రబాబు ఎందుకు ఆలోచన చేయరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ఇలాంటి దాడులకు పాల్పడలేదా?” అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.
అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు, రౌడీల హత్యాయత్నం
31-01-2026 06:08 PM
అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, ఈ దాడి ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ టీడీపీ మూకలను అడ్డుకునేందుకు సరైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తేలిపోయిన చంద్రబాబు నెయ్యి కుట్రలు
31-01-2026 05:16 PM
తాడేపల్లి: తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ అయిందంటూ చంద్రబాబు, పవన్కళ్యాణ్ చేసిన కుట్రలకు ఆ భగవంతుడే సమాధానం చెప్పాడని, అవన్నీ పటాపంచలు అయినా, ఇంకా నిస్సిగ్గుగా అబద్దాలతో బుకాయ
జంతువుల కొవ్వు కలిసిందని సిట్ ఛార్జ్షీట్ చెప్పలేదు
31-01-2026 04:42 PM
తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు ఆదేశించి సీబీఐ సిట్ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత, తాము చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడి శ్రీవారి భక్తులకు క్షమాపణలు...
అడ్డంగా దొరికిపోయినా నిస్సిగ్గుగా ఎదురుదాడి
31-01-2026 04:38 PM
లడ్డూ వ్యవహారంలో వైయస్.జగన్ ను ఇరికించడం బాబుకి చేతకాదన్నట్టు వార్తలు రాస్తున్న ఎల్లో మీడియా తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ఆలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని.. కులం, మతం పేరుతో...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »